2015年1月17日 星期六

2015-01-18 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
విడుదలకు సిద్ధంగా ఉన్న 'ద రెడ్ శారీ'... సోనియా ఒక ఇటాలియన్..!   
వెబ్ దునియా
సోనియాకు అసలు తోడి కోడలు మేనకా గాంధీతో ఎందుకు విభేదాలొచ్చాయి..? అత్త ఇందిర హత్యతో సోనియా ఇటలీకి వెళ్ళి పోవాలనుకున్నారా..? రాహూల్, ప్రియాంకాలను ఎలా పెంచాలనుకున్నారు..? హింది భాషపై ఆమెకు చిన్న చూపు ఉందా..? ఇలాంటి ఎన్నో సంశయాలను ఈ పుస్తకంలో పొందు పరిచిన పుస్తకం అది భారత మార్కెట్ లోకి వచ్చేస్తోంది. దానిని చదవడానికి ఇప్పటికే ...

'రెడ్ శారీ' ఓ నాటకీయ రచన   సాక్షి
సోనియాను కించపరచలేదు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ద రెడ్ సారీ: సోనియాపై వివాదాస్పద పుస్తకం   Oneindia Telugu
News4Andhra   
తెలుగువన్   
Namasthe Telangana   
అన్ని 18 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రాష్ట్రపతి కుమార్తె శర్మిష్ట ముఖర్జీ ఇన్ ఎలక్షన్స్!: మోడీకి వ్యతిరేకం..?   
వెబ్ దునియా
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఢిల్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ విడుదల చేసిన జాబితాలో ప్రణబ్ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ పేరు చోటుచేసుకుంది. దేశ రాజధాని న్యూఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ అసెంబ్లీ స్థానం నుండి ఆమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా శర్మిష్ట మాట్లాడుతూ.. తన తండ్రి ...

ఎన్నికల బరిలోకి శర్మిష్ట ముఖర్జీ   తెలుగువన్
ఢిల్లీ ఎన్నికల బరిలో రాష్ట్రపతి ప్రణబ్ కుమార్తె షర్మిష్ట ముఖర్జీ   Oneindia Telugu
ఎన్నికల బరిలో ప్రణబ్ కుమార్తె   సాక్షి
News Articles by KSR   
అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
'మెసెంజర్ ఆఫ్ గాడ్'పై చిచ్చు   
సాక్షి
న్యూఢిల్లీ: డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌సింగ్ నటించిన వివాదాస్పద చిత్రం 'మెసెంజర్ ఆఫ్ గాడ్' విడుదల వ్యవహారంపై తలెత్తిన వివాదం రాజకీయరంగు పులుముకుంది. వివాదాస్పద అంశాలున్నాయన్న కారణంతో ఈ చిత్రం విడుదలకు తాము అనుమతి నిరాకరించినా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఫిలిం సర్టిఫికేషన్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎఫ్‌సీఏటీ) ...

కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు   Andhrabhoomi
సెన్సార్‌బోర్డును యూపీఏ రాజకీయం చేసింది: జైట్లీ   Namasthe Telangana
'మెసెంజర్ ఆఫ్ గాడ్' కలకలం... మరో 9 మంది సెన్సార్ బోర్డు సభ్యులు రాజీనామా..!   వెబ్ దునియా
తెలుగువన్   
FIlmiBeat Telugu   
10tv   
అన్ని 26 వార్తల కథనాలు »   


Palli Batani
   
ఇండియన్ ఆఫ్ ద ఇయర్... టాప్‌లో కేసీఆర్   
Palli Batani
ఇండియన్ ఆఫ్ ద ఇయర్ రేసులో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రస్తుతం టాప్ పొజిషన్‌లో ఉన్నారు. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఆయన నిజం చేయడంతో ఆయన ఈ అవార్డు రేసులో ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. కేసీఆర్ తర్వాత రెండో స్థానంలో కేరళలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఐపీఎస్ అధికారి విజయన్ ...

ఆన్‌లైన్‌లో కెసిఆర్ హవా: అమీర్, షా, నాదెళ్ల వెనక్కి   Oneindia Telugu
'ఇండియన్ ఆఫ్ ది ఇయర్' రేసులో కెసిఆర్ ముందంజ   Andhrabhoomi
'ఇండియన్ ఆఫ్ ది ఇయర్' రేసులో కేసీఆర్   సాక్షి
Namasthe Telangana   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కేజ్రీవాల్, బేడీ అవకాశవాదులు   
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఇటీవలే బీజేపీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. వారిద్దరూ అవకాశవాదులని ఆరోపించింది. ఢిల్లీలో ప్రాభవం కోల్పోయిన పార్టీలకు ఎన్నికల వేళ మెరుగులద్దే పని పెట్టుకున్నారని, అవకాశవాదులకు వ్యతిరేకంగా తమ పోరాటం ...

కేజ్రీవాల్‌పై పోరు: 6- పీ ఫార్ములాతో బేడీ సంకేతాలు   Oneindia Telugu
బీజేపీ విజయానికి కిరణ్‌ బేడీ 6-పి ఫార్ములా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ట్విట్టర్‌తో కిరణ్ బేడీకి చెక్.. ఆప్ నేతల ప్రయత్నాలు...!!   వెబ్ దునియా
Andhrabhoomi   
Namasthe Telangana   
తెలుగువన్   
అన్ని 41 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
విమానంలో పైలట్, ఇంజనీరు బాహాబాహీ   
సాక్షి
సాక్షి, చెన్నై: పైలట్, ఇంజనీరు కాక్‌పిట్‌లోనే కొట్టుకున్నారు. చెన్నై నుంచి ఢిల్లీ మీదుగా ఫ్రాన్స్‌లోని పారిస్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం శనివారమిక్కడ ఉదయం 8.45 గంటలకు 120 మంది ప్రయాణికులతో బయల్దేరింది. రన్‌వే పైనే సాంకేతిక లోపానికి గురికావడంతో ఇంజనీర్ కన్నన్ నేతృత్వంలో బృందం మరమ్మతులు చేసింది. పైలట్ మాణిక్‌లాల్ మరమ్మతు సరిగా ...

ఎయిర్‌ ఇండియా విమానంలో ఇంజినీర్‌పై పైలట్‌ దాడి   Andhraprabha Daily
కాక్ పిట్‌లో ఇంజినీర్ పై ఫైలట్ దాడి   TV5
చెన్నై విమానాశ్రయంలో దిగిన ఎయిర్ ఇండియా విమానం   Andhrabhoomi
News4Andhra   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Teluguwishesh   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బీజేపీ తీర్థం పుచ్చుకున్న మంజుల్: మమతాకు షాక్..!   
వెబ్ దునియా
దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ పార్టీ హావా సాగిస్తోంది. అందులో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో కూడా పార్టీ బలోపేతం కోసం అడుగులు వేస్తోంది. ఈ స్థితిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ కేబినెట్‌లోని మంత్రి మంజుల్ కృష్ణ ఠాకూర్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం బేజేపీ ...

మమతా బెనర్జీకి షాక్, ఆశ్చర్యం: బీజేపీలో చేరిన మంత్రి మంజుల్   Oneindia Telugu
ప్రాంతీయ పార్టీలను బిజెపి అణచివేస్తోందా   News Articles by KSR
బెంగాల్లో బీజేపీ పాగా వేయబోతోందా?   తెలుగువన్
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కేజ్రీవాల్‌పై పోటీకి రెడీ...! బీజేపీ అభ్యర్థిగా జయప్రద... సన్నాహాలు ఫలించేనా ?!   
వెబ్ దునియా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌పై పోటీకి బీజేపీ పార్టీ రెడీ అవుతోంది. అందుకుగాను జయప్రదను ఎన్నికల బరిలోకి దించేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ప్రముఖ సినీ నటి, సమాజ్ వాదీ మాజీ ఎంపీ జయప్రద సమాజ్ వాద్ పార్టీ నుంచి పూర్తిగా తెగతెంపులు చేసుకున్న తర్వాత పలు పార్టీల నేతలతో చర్చించారు. చివరికి ఆమె బీజేపీలో చేరేందుకు ...

ఢిల్లీ షాక్: బీజేపీలోకి జయప్రద, అమర్‌సింగ్ చర్చ: కేజ్రీవాల్‌పై పోటీ?   Oneindia Telugu
బీజేపీలో చేరనున్న సినీ నటి జయప్రద   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'మోదీ పాలన చూసి ఆకర్షితురాలినయ్యా'   సాక్షి
Namasthe Telangana   
News4Andhra   
News Articles by KSR   
అన్ని 13 వార్తల కథనాలు »   


Telangana99
   
ఏటీఎం వ్యాన్ లో రూ. 2 కోట్లు చోరీ!   
సాక్షి
ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో పట్టపగలే ఘోరం జరిగింది. ఏటీఎం సెంటర్లలో నగదు పెట్టడానికి వెళ్తున్న వ్యాన్ ను సెక్యూరిటీ గార్డే దోచుకున్నాడు. వేలు కాదు.. లక్షలు కాదు... ఏకంగా రూ. 2 కోట్లు ఎత్తుకెళ్లిపోయాడు. ఈ చోరీకి పాల్పడిన నలుగురిలో ఒకరు సెక్యూరిటీ సంస్థ ఉద్యోగేనని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు సద్రే ఆలమ్ తో ...

ముంబైలో భారీ చోరీ.. రూ.2కోట్లు ఎత్తుకెళ్లిన సెక్యూరిటీ గార్డ్!   వెబ్ దునియా
రూ. 2 కోట్లతో పరారైన సెక్యూరిటీ గార్డు   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
కొత్త సీఈసీగా హరిశంకర్ బ్రహ్మ   
సాక్షి
న్యూఢిల్లీ: దేశ 19వ ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా హరిశంకర్ బ్రహ్మ(64) శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం తన ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ప్రపంచం దృష్టి అంతా ప్రస్తుతం ఢిల్లీపై ఉందని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు సీఈసీగా ఉన్న వీఎస్ సంపత్ ...

సీఈసీ గా బాధ్యతలు స్వీకరించిన హెచ్‌ఎస్‌ బ్రహ్మ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఛీఫ్ ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన హెచ్.ఎస్.బ్రహ్మ   తెలుగువన్
సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన హెచ్.ఎస్. బ్రహ్మ   Namasthe Telangana
News Articles by KSR   
వెబ్ దునియా   
TV5   
అన్ని 26 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言