2015年1月19日 星期一

2015-01-20 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
ఇంగ్లీష్‌లో మాట్లాడమన్నా!   
సాక్షి
మెల్‌బోర్న్: భారత్, ఆస్ట్రేలియా పోరు అంటే వివాదం లేకుండా సాగదేమో అనిపిస్తోంది. టెస్టు సిరీస్‌లో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య అనేక సార్లు వ్యక్తిగత దూషణలు చోటు చేసుకోగా, ఇప్పుడు అది వన్డేల్లోనూ కొనసాగింది. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ మధ్య జరిగిన ఘటన ఇప్పుడు ముక్కోణపు సిరీస్‌లో వేడి పుట్టించింది. ఇన్నింగ్స్ 23వ ...

రోహిత్ శర్మతో వార్నర్ అనుచిత ప్రవర్తన   Namasthe Telangana
హిందీ తెలియక, ఇంగ్లీష్‌లో..: రోహిత్‌తో ఢీపై వార్నర్   thatsCricket Telugu
రోహిత్ శర్మతో వివాదం : డేవిడ్ వార్నర్‌ మ్యాచ్ ఫీజులో కోత!   వెబ్ దునియా

అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా   
సాక్షి
బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ మంగళవారం ఇంగ్లండ్ తో జరుగునున్న వన్డే మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఇరు జట్లు చెరో మ్యాచ్ లో ఓటమి పాలుకావడంతో ఈ మ్యాచ్ కీలకంగా మారనుంది. అంతకుముందు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా, ఇంగ్లండ్ లు ఓటమి పాలైన సంగతి తెలిసిందే. గత కొన్ని ...

విజయమే లక్ష్యంగా   Andhraprabha Daily
అసీస్ కెప్టెన్ జార్జి బెయిలీపై వేటు   Namasthe Telangana
ఆసీస్ కెప్టెన్ బెయిలీపై ఒక మ్యాచ్ నిషేధం.. సారథిగా స్మిత్!   వెబ్ దునియా

అన్ని 11 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
రోజుకు 2 లక్షల టన్నులు   
సాక్షి
గోదావరిఖని : సింగరేణి వ్యాప్తంగా రోజుకు రెండు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పని చేయాలని ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్.శ్రీధర్ సూచించారు. సీఎండీగా బాధ్యతలు స్వీకరించాక మొదటిసారిగా అన్ని ఏరియాల జీఎంలు, డెరైక్టర్లతో ఉత్పత్తి, ఉత్పాదకతపై సోమవారం గోదావరిఖని ఆర్జీ-1 జీఎం కార్యాలయంలో సమీక్షించారు. తెలంగాణ ...

కొనసాగుతున్న సింగరేణి సీఎండీ సమీక్ష   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
దెబ్బకి రికార్డులు బద్ధలయ్యాయి !   
News4Andhra
కికెట్లో చరిత్రలో మరో పరుగుల సునామీ. భీవత్సమైన బాదుడు. ఫోర్, సిక్సుల వరద. ఆకాశమే హద్దుగా వీర విజృంభణ. వెరసి.. ప్రపంచ రికార్డులు బద్ధలయ్యాయి. ఈ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది దక్షిణాప్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్. వెస్టిండిస్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో డీవీల్లీర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు డివిలియర్స్. రెండు ప్రపంచ రికార్డులు ...

రికార్డ్: డివిలియర్స్ వీరవిహారం, 31బంతుల్లో సెంచరీ   thatsCricket Telugu
సూపర్ డివిలియర్స్ 31 బంతుల్లో సెంచరీ   Namasthe Telangana
దంచికొట్టిన డివిల్లీర్స్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
Teluguwishesh   
అన్ని 15 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కోహ్లీ-అనుష్క శర్మల విరహ వేదన: వరల్డ్ కప్, ఫిబ్రవరి 14?   
వెబ్ దునియా
ప్రేమికుల రోజున టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ విరహ వేదనలో కొట్టుమిట్టాడక తప్పేలా లేదు. విరాట్ కోహ్లీతో పాటు జట్టు సభ్యులు కూడా ప్రేమికుల రోజు (ఫిబ్రవరి 14)న తమ భార్యలు, ప్రియురాళ్లకు దూరంగానే ఉండనున్నారు. ఎందుకంటే, సరిగ్గా ప్రేమికుల రోజునే 2015 వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభమవుతోంది. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌లు ...

క్రికెట్ వరల్డ్‌కప్‌కు భార్యలకు , ప్రియురాళ్లకు నో ఎంట్రీ   Namasthe Telangana
భార్యలకు, ప్రియురాళ్లకు అనుమతి లేదు!   సాక్షి
కోహ్లీ, అనుష్కకు షాక్: భార్య, గర్ల్‌ఫ్రెండ్స్‌కి బీసీసీఐ నో   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


thatsCricket Telugu
   
అది ఒక పీడ కల: సురేష్ రైనా, ఇప్పుడు ఒకేనని..   
thatsCricket Telugu
బ్రిస్బేన్: వచ్చే నెలలో ప్రపంచ కప్ టోర్నీ జరగనున్న నేపథ్యంతో తాను మళ్లీ ఫాంలోకి రావడం ఎంతో ఆనందంగా ఉందని టీమిండియా ఆటగాడు సురేష్ రైనా తెలిపాడు. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన వన్డే మ్యాచులో అర్థ శతకం సాధించిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందు ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్ట్ మ్యాచుల్లోనూ రైనా ఘోరంగా విఫలమయ్యాడు.
అప్పుడు చాలా బాధపడ్డా: రైనా   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


thatsCricket Telugu
   
ట్రై సిరీస్: రోహిత్ శ్రమ వృథా, ఆసీస్ గెలుపు   
thatsCricket Telugu
మెల్బోర్న్: టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ బాధ్యతాయుతమైన శతకం వృథా కాగా.. మిచెల్ స్టార్క్ అత్యుత్తమ బౌలింగ్ ప్రతిభ ఆస్ట్రేలియాను గెలిపించింది. దీంతో భారత్ నాలుగు వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ముక్కోణపు వన్డే క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మరో ఓవర్ మిగిలి ఉండగానే ఆసీస్ నాలుగు వికెట్ల తేడాతో ...

ఓటమితో బోణీ రోహిత్‌ శతకం వృథా   Andhraprabha Daily
తడబాటుతో మొదలు   సాక్షి
రో'హిట్' అయినా   Namasthe Telangana
Andhrabhoomi   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 21 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
1.73 లక్షల మందికి పోలియో చుక్కలు   
సాక్షి
హొసూరు : పల్స్‌పోలియో కార్యక్రమంలోభాగంగా ఆదివారం క్రిష్ణగిరి జిల్లాలో 1.73 వేల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. జిల్లా కలెక్టర్ టి.పి.రాజేష్ ఆదివారం ఉదయం బర్గూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్రిష్ణగిరి ఎంపీ అశోక్‌కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యులు ...

చేయి చేయి కలుపుదాం.. పోలియో రహిత జిల్లాగా నిలుపుదాం   Andhrabhoomi
పల్స్‌ పోలియోను ప్రారంభించిన సీఎం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మరో రెండు రోజులు పల్స్ పోలియో..! వైద్యాధికారుల నిర్ణయం..!   వెబ్ దునియా
Andhraprabha Daily   
అన్ని 20 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మెల్‌బోర్న్ వన్డే ... ఆస్ట్రేలియా విజయం   
వెబ్ దునియా
మెల్ బోర్న్ ముక్కోణపు సిరీస్ లో ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి భారత్ బోల్తా కొట్టింది. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ(138) సెంచరీ, రైనా (51) హాఫ్ సెంచరీ చేయగా, ఆసీస్ బౌలర్ల ధాటికి తట్టుకోలేని భారత్ ఎనిమిది వికెట్లకు 267 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఒక్కడే ...

రోహిత్ సెంచరీ వృథా.. ఆసీస్ విజయం   సాక్షి
రోహిత్ సెంచరీ వృథా... ట్రై సీరీస్ ఆసీస్ చేతిలో భారత్ ఓటమి   Palli Batani

అన్ని 20 వార్తల కథనాలు »   


లక్ష ఎకరాల వెనుక.. లక్ష్యం ఏమిటో?   
సాక్షి
శ్రీకాకుళం : పారిశ్రామిక అవసరాల పేరుతో జిల్లాలో లక్ష ఎకరాల భూమి సేకరణకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేపట్టడంతో రైతులు, వివిధ ప్రభుత్వ పథకాల కింద భూములు పొందిన లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. భూ సేకరణకు సంబంధించి రెండు రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెవెన్యూ, పరిశ్రమల శాఖలకు ఉత్తర్వులు అందాయి. ఏపీఐఐసీ ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言