సాక్షి
ఆ ఇద్దరూ బెట్టింగ్ చేశారు
సాక్షి
న్యూఢిల్లీ: ఐపీఎల్-6లో రాజస్తాన్ రాయల్స్ సహ యజమాని రాజ్ కుంద్రా, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్కు పాల్పడ్డారని సుప్రీం కోర్టు నిర్ధారించింది. ఈ ఇద్దరికీ విధించాల్సిన శిక్షను నిర్ణయించేందుకు ముగ్గురు మాజీ న్యాయమూర్తులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఇద్దరితో పాటు చెన్నై, రాజస్తాన్ జట్ల ...
సంచలన తీర్పుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్: శ్రీనివాసన్కు క్లీన్ చిట్..!వెబ్ దునియా
ఐఫీఎల్ స్పాట్ ఫిక్సింగ్ లో శ్రీనివాసన్ క్లీన్ చిట్ ఇవ్వని సుప్రీంTeluguwishesh
తెలుగువన్
Oneindia Telugu
Vaartha
అన్ని 31 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ఐపీఎల్-6లో రాజస్తాన్ రాయల్స్ సహ యజమాని రాజ్ కుంద్రా, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్కు పాల్పడ్డారని సుప్రీం కోర్టు నిర్ధారించింది. ఈ ఇద్దరికీ విధించాల్సిన శిక్షను నిర్ణయించేందుకు ముగ్గురు మాజీ న్యాయమూర్తులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఇద్దరితో పాటు చెన్నై, రాజస్తాన్ జట్ల ...
సంచలన తీర్పు
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్: శ్రీనివాసన్కు క్లీన్ చిట్..!
ఐఫీఎల్ స్పాట్ ఫిక్సింగ్ లో శ్రీనివాసన్ క్లీన్ చిట్ ఇవ్వని సుప్రీం
Teluguwishesh
సౌరవ్ గంగూలీ.. రెండు సార్లు తిరస్కరించాడు
Teluguwishesh
తాను బీజేపీలో చేరనున్నట్లుగా వస్తున్న వార్తలపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ తోసిపుచ్చారు. బీజేపిలో చేరమని, రాజకీయాల్లోకి రమ్మని తనకు ఆ పార్టీ పెద్దల నుంచి పిలువు వచ్చిందని, అయితే తాను ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించానని గంగూలీ చెప్పారు. తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశాడు. గత సార్వత్రిక ఎన్నికల ముందు కూడా ...
బీజేపీ ఆఫర్ ఇచ్చింది, కానీ తిరస్కరించాను: సౌరభ్ గంగూలీOneindia Telugu
సౌరవ్ గంగూలీ బీజేపీలో చేరట్లేదు: సిద్ధార్థ్ స్పష్టంవెబ్ దునియా
'గంగూలీ బీజేపీలో చేరడం లేదు'Namasthe Telangana
News Articles by KSR
సాక్షి
అన్ని 12 వార్తల కథనాలు »
Teluguwishesh
తాను బీజేపీలో చేరనున్నట్లుగా వస్తున్న వార్తలపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ తోసిపుచ్చారు. బీజేపిలో చేరమని, రాజకీయాల్లోకి రమ్మని తనకు ఆ పార్టీ పెద్దల నుంచి పిలువు వచ్చిందని, అయితే తాను ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించానని గంగూలీ చెప్పారు. తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశాడు. గత సార్వత్రిక ఎన్నికల ముందు కూడా ...
బీజేపీ ఆఫర్ ఇచ్చింది, కానీ తిరస్కరించాను: సౌరభ్ గంగూలీ
సౌరవ్ గంగూలీ బీజేపీలో చేరట్లేదు: సిద్ధార్థ్ స్పష్టం
'గంగూలీ బీజేపీలో చేరడం లేదు'
Oneindia Telugu
రైల్వేస్టేషన్లో పేలుడు పదార్థాలు లభ్యం
సాక్షి
మట్టెవాడ(వరంగల్): వరంగల్ రైల్వే స్టేషన్లో బుధవారం సాయంత్రం పేలుడు పదార్థాలు ఉన్న బ్యాగ్ను పోలీసులు కనుగొన్నారు. నిన్న సాయంత్ర ఆరు గంటల సమయంలో రైల్వే స్టేషన్లోని బుకింగ్ కౌంటర్ సమీపంలో వదిలివేసిన బ్యాగ్లో 6 జిలెటిన్ స్టిక్స్, 25 డిటొనేటర్స్, రెండు ఎలక్ట్రికల్ వైర్లను గుర్తించారు. ఈ బ్యాగ్ను గుర్తుతెలియని వ్యక్తి వదిలి ...
వరంగల్ రైల్వే స్టేషన్లో.. ఖమ్మం వద్ద లారీలో పేలుడు పదార్థాలు స్వాధీనం!వెబ్ దునియా
పేలుడు పదార్థాలు స్వాధీనంAndhrabhoomi
వరంగల్ రైల్వే స్టేషన్లో పేలుడు పదార్థాలు: సీజ్Oneindia Telugu
Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
మట్టెవాడ(వరంగల్): వరంగల్ రైల్వే స్టేషన్లో బుధవారం సాయంత్రం పేలుడు పదార్థాలు ఉన్న బ్యాగ్ను పోలీసులు కనుగొన్నారు. నిన్న సాయంత్ర ఆరు గంటల సమయంలో రైల్వే స్టేషన్లోని బుకింగ్ కౌంటర్ సమీపంలో వదిలివేసిన బ్యాగ్లో 6 జిలెటిన్ స్టిక్స్, 25 డిటొనేటర్స్, రెండు ఎలక్ట్రికల్ వైర్లను గుర్తించారు. ఈ బ్యాగ్ను గుర్తుతెలియని వ్యక్తి వదిలి ...
వరంగల్ రైల్వే స్టేషన్లో.. ఖమ్మం వద్ద లారీలో పేలుడు పదార్థాలు స్వాధీనం!
పేలుడు పదార్థాలు స్వాధీనం
వరంగల్ రైల్వే స్టేషన్లో పేలుడు పదార్థాలు: సీజ్
వెబ్ దునియా
23 రోజుల్లో ప్రపంచకప్ : భారత్ను మట్టికరిపిస్తుంది... మిస్పా..!
వెబ్ దునియా
ప్రపంచకప్ మరో 23 రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో పాకిస్థాన్ జట్టు చరిత్రను తిరగరాయనుందని కెప్టెన్ మిస్బావుల్-హక్ జోస్యం చెప్పాడు. ఇప్పటికే వరల్డ్ కప్ కోసం తమ జట్టు సన్నద్ధమైందని, పాకిస్థాన్ జట్టు సాధ్యమైనంతవరకు మెరుగైన ప్రదర్శన ఇస్తుందని మిస్బా ఫ్యాన్స్కు హామీ ఇచ్చాడు. మిస్బా ఇంకా మాట్లాడుతూ... వచ్చే ప్రపంచకప్లో ...
ప్రపంచకప్ చరిత్రను తిరగరాస్తాం - కెప్టెన్ మిస్బావVaartha
'ప్రపంచకప్ లో చరిత్రను తిరగరాస్తాం'సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రపంచకప్ మరో 23 రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో పాకిస్థాన్ జట్టు చరిత్రను తిరగరాయనుందని కెప్టెన్ మిస్బావుల్-హక్ జోస్యం చెప్పాడు. ఇప్పటికే వరల్డ్ కప్ కోసం తమ జట్టు సన్నద్ధమైందని, పాకిస్థాన్ జట్టు సాధ్యమైనంతవరకు మెరుగైన ప్రదర్శన ఇస్తుందని మిస్బా ఫ్యాన్స్కు హామీ ఇచ్చాడు. మిస్బా ఇంకా మాట్లాడుతూ... వచ్చే ప్రపంచకప్లో ...
ప్రపంచకప్ చరిత్రను తిరగరాస్తాం - కెప్టెన్ మిస్బావ
'ప్రపంచకప్ లో చరిత్రను తిరగరాస్తాం'
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్
సాక్షి
హోబార్ట్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే రెండు వరుస మ్యాచ్ ల్లో విజయం సాధించి మంచి ఊపు మీద ఉన్న ఆసీస్ మరోసారి ఇంగ్లండ్ ను మట్టికరిపించాలని భావిస్తోంది. అయితే ఇంగ్లండ్ మాత్రం ఆసీస్ పై తొలి మ్యాచ్ లో ఓడినా.. మూడో వన్డేలో టీమిండియాపై ...
ఇంకా మరిన్ని »
సాక్షి
హోబార్ట్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే రెండు వరుస మ్యాచ్ ల్లో విజయం సాధించి మంచి ఊపు మీద ఉన్న ఆసీస్ మరోసారి ఇంగ్లండ్ ను మట్టికరిపించాలని భావిస్తోంది. అయితే ఇంగ్లండ్ మాత్రం ఆసీస్ పై తొలి మ్యాచ్ లో ఓడినా.. మూడో వన్డేలో టీమిండియాపై ...
లూక్ రోంచీ విధ్వంసం: శ్రీలంక లక్ష్యం 361
సాక్షి
దున్ దిన్:మరోసారి న్యూజిలాండ్ ఆటగాళ్లు రెచ్చిపోయారు. శ్రీలంకతో ఇక్కడ జరుగుతున్న ఐదో వన్డేలో న్యూజిలాండ్ బ్యాటింగ్ లో తమ తిరుగులేదని నిరూపించింది. టాప్ ఆర్డర్ ఆటగాళ్లు విఫలమైన వేళ లూక్ రోంచీ లంక బౌలర్లను ఊచకోతకోశాడు. 99 బంతులను ఎదుర్కొన్న రోంచీ 14 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 170 పరుగులు చేసి నాటౌట్ నిలిచాడు. అతనికి జతగా గ్రాంట్ ...
ఇంకా మరిన్ని »
సాక్షి
దున్ దిన్:మరోసారి న్యూజిలాండ్ ఆటగాళ్లు రెచ్చిపోయారు. శ్రీలంకతో ఇక్కడ జరుగుతున్న ఐదో వన్డేలో న్యూజిలాండ్ బ్యాటింగ్ లో తమ తిరుగులేదని నిరూపించింది. టాప్ ఆర్డర్ ఆటగాళ్లు విఫలమైన వేళ లూక్ రోంచీ లంక బౌలర్లను ఊచకోతకోశాడు. 99 బంతులను ఎదుర్కొన్న రోంచీ 14 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 170 పరుగులు చేసి నాటౌట్ నిలిచాడు. అతనికి జతగా గ్రాంట్ ...
వెబ్ దునియా
జల్సాల కోసం దొంగలించిన ప్రేమికుల అరెస్ట్!
వెబ్ దునియా
జల్సాల కోసం దొంగతనానికి పాల్పడిన చోరీకి లవర్స్ను విజయవాడ సెంట్రల్ క్రైం పోలీసులు అరెస్టు అరెస్ట్ చేశారు. పాయకాపురం శాంతినగర్కు చెందిన దుర్గాభవాని డిగ్రీ చదువుతూ మధ్యలోనే ఆపేసింది. మూడేళ్ల కిందట ఇబ్రహీంపట్నానికి చెందిన నిరుద్యోగి కృష్ణంరాజు పరిచయమయ్యాడు. వీరి పరిచయం ప్రేమగా మారింది. కృష్ణంరాజు అవసరాల కోసం దుర్గాభవాని ...
జల్సాలు: ప్రియుడి కోసం దొంగగా మారిన ప్రియురాలుOneindia Telugu
ప్రేమికుడి కోసం దొంగగా మారిన యువతిసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జల్సాల కోసం దొంగతనానికి పాల్పడిన చోరీకి లవర్స్ను విజయవాడ సెంట్రల్ క్రైం పోలీసులు అరెస్టు అరెస్ట్ చేశారు. పాయకాపురం శాంతినగర్కు చెందిన దుర్గాభవాని డిగ్రీ చదువుతూ మధ్యలోనే ఆపేసింది. మూడేళ్ల కిందట ఇబ్రహీంపట్నానికి చెందిన నిరుద్యోగి కృష్ణంరాజు పరిచయమయ్యాడు. వీరి పరిచయం ప్రేమగా మారింది. కృష్ణంరాజు అవసరాల కోసం దుర్గాభవాని ...
జల్సాలు: ప్రియుడి కోసం దొంగగా మారిన ప్రియురాలు
ప్రేమికుడి కోసం దొంగగా మారిన యువతి
చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి...
సాక్షి
గుంటూరు స్పోర్ట్స్: కళాశాల వాతావరణం చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. తాడికొండ మండలం మోతడక గ్రామంలో చలపతి విద్యాసంస్థల ఆధ్వర్యంలో గురువారం జరిగిన స్పోర్ట్స్ కార్నివాల్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.
ఇంకా మరిన్ని »
సాక్షి
గుంటూరు స్పోర్ట్స్: కళాశాల వాతావరణం చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. తాడికొండ మండలం మోతడక గ్రామంలో చలపతి విద్యాసంస్థల ఆధ్వర్యంలో గురువారం జరిగిన స్పోర్ట్స్ కార్నివాల్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బ్రిస్బెన్ వన్డేలో భారత్ చిత్తు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బ్రిస్బెన్, జనవరి 20: ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా మంగళవారం బ్రిస్బెన్లో జరిగిన భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా.. భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. మొదట టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్న భారత ఆటగాళ్లు ఇంగ్లాండ్ బౌలర్ల దాటికి వరుసగా పెవిలియన్ బాట పట్టారు. 39.3 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది.
విఫలమవుతున్న ప్రయోగాలుAndhraprabha Daily
బ్యాటింగా సరిగా చేయలేదు: ఓటమిపై ధోనిthatsCricket Telugu
బ్రిస్బేన్ వన్డే : చిత్తుగా ఓడిన భారత్.. 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం!వెబ్ దునియా
Vaartha
Namasthe Telangana
అన్ని 49 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బ్రిస్బెన్, జనవరి 20: ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా మంగళవారం బ్రిస్బెన్లో జరిగిన భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా.. భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. మొదట టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్న భారత ఆటగాళ్లు ఇంగ్లాండ్ బౌలర్ల దాటికి వరుసగా పెవిలియన్ బాట పట్టారు. 39.3 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది.
విఫలమవుతున్న ప్రయోగాలు
బ్యాటింగా సరిగా చేయలేదు: ఓటమిపై ధోని
బ్రిస్బేన్ వన్డే : చిత్తుగా ఓడిన భారత్.. 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం!
Telangana99
ఇంగ్లాండ్ తోను ఓడిన భారత్
Telangana99
బ్రిస్బేన్: అలసట, ఆత్మ విశ్వాసం సన్నగిల్లడంతో ఏడాది కిందట ఇదే మైదానంలో ఆసీస్ పర్యటన నుంచి అర్ధంతరంగా తప్పుకున్న స్టీవెన్ ఫిన్ (5/33) మళ్లీ ఇప్పుడు అదే గ్రౌండ్లో తన సత్తా ఏంటో చూపాడు. గబ్బా వికెట్పై సహజ సిద్ధంగా ఉండే బౌన్స్ను అందిపుచ్చుకున్న ఈ పేసర్ ముక్కోణపు సిరీస్లో భారత్ను వణికించాడు. సహచరుడు అండర్సన్ (4/18) కూడా తోడు కావడంతో ...
ముంచింది బ్యాటింగే!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నేలకు దించారు !సాక్షి
ఇంగ్లాండ్ చేతిలో చావుదెబ్బAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
Telangana99
బ్రిస్బేన్: అలసట, ఆత్మ విశ్వాసం సన్నగిల్లడంతో ఏడాది కిందట ఇదే మైదానంలో ఆసీస్ పర్యటన నుంచి అర్ధంతరంగా తప్పుకున్న స్టీవెన్ ఫిన్ (5/33) మళ్లీ ఇప్పుడు అదే గ్రౌండ్లో తన సత్తా ఏంటో చూపాడు. గబ్బా వికెట్పై సహజ సిద్ధంగా ఉండే బౌన్స్ను అందిపుచ్చుకున్న ఈ పేసర్ ముక్కోణపు సిరీస్లో భారత్ను వణికించాడు. సహచరుడు అండర్సన్ (4/18) కూడా తోడు కావడంతో ...
ముంచింది బ్యాటింగే!
నేలకు దించారు !
ఇంగ్లాండ్ చేతిలో చావుదెబ్బ
沒有留言:
張貼留言