Oneindia Telugu
దేశవ్యాప్తంగా కొత్త విద్యావిధానం
సాక్షి
సాక్షి, విశాఖపట్నం: దేశవ్యాప్తంగా నూతన విద్యావిధానాన్ని అమలులోకి తీసుకొస్తున్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ వెల్లడించారు. ఈ నెల 26న ప్రధాని నరేంద్రమోదీ ఈ విద్యావిధానాన్ని ప్రకటించబోతున్నారని ఆమె తెలిపారు. విభజన నేపథ్యంలో రాష్ట్రానికి మంజూరైన జాతీయ విద్యాసంస్థల్లో ఒకటైన ప్రతిష్టాత్మక ...
ఐఐఎం చారిత్రాత్మకం: ఇరానీAndhraprabha Daily
ఐఐఎంకు శంకుస్థాపనAndhrabhoomi
విశాఖలో ఐఐఎం ఏర్పాటు ఏపీకి గర్వకారణం సోషలిజాన్ని నమ్ముకొని దెబ్బతిన్నాం మేం ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా
Oneindia Telugu
News4Andhra
అన్ని 22 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, విశాఖపట్నం: దేశవ్యాప్తంగా నూతన విద్యావిధానాన్ని అమలులోకి తీసుకొస్తున్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ వెల్లడించారు. ఈ నెల 26న ప్రధాని నరేంద్రమోదీ ఈ విద్యావిధానాన్ని ప్రకటించబోతున్నారని ఆమె తెలిపారు. విభజన నేపథ్యంలో రాష్ట్రానికి మంజూరైన జాతీయ విద్యాసంస్థల్లో ఒకటైన ప్రతిష్టాత్మక ...
ఐఐఎం చారిత్రాత్మకం: ఇరానీ
ఐఐఎంకు శంకుస్థాపన
విశాఖలో ఐఐఎం ఏర్పాటు ఏపీకి గర్వకారణం సోషలిజాన్ని నమ్ముకొని దెబ్బతిన్నాం మేం ...
వెబ్ దునియా
రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడే ఆ పని చేశారు: జానారెడ్డి
వెబ్ దునియా
రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా రెండో పంటకు నీరందించారని, ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని తెలంగాణ సర్కారుపై ప్రతిపక్ష నేత, కాగ్రెసు సీనియర్ నాయకుడు కె. జానారెడ్డి ఫైర్ అయ్యారు. కృష్ణపట్నం విద్యుత్తు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత కేసీఆర్పై ఉందని జానా రెడ్డి అన్నారు. టి. సీఎం కేసీఆర్ జిల్లాలు ...
ఉమ్మడిగా ఉన్నప్పుడే ఇచ్చారు: కెసిఆర్పై జానాOneindia Telugu
కెసిఆర్ జిల్లాలు తిరగడానికి సి.ఎమ్ అయ్యారాNews Articles by KSR
జిల్లాలు తిరగడానికి సీఎం అవ్వాలా ?సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా రెండో పంటకు నీరందించారని, ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని తెలంగాణ సర్కారుపై ప్రతిపక్ష నేత, కాగ్రెసు సీనియర్ నాయకుడు కె. జానారెడ్డి ఫైర్ అయ్యారు. కృష్ణపట్నం విద్యుత్తు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత కేసీఆర్పై ఉందని జానా రెడ్డి అన్నారు. టి. సీఎం కేసీఆర్ జిల్లాలు ...
ఉమ్మడిగా ఉన్నప్పుడే ఇచ్చారు: కెసిఆర్పై జానా
కెసిఆర్ జిల్లాలు తిరగడానికి సి.ఎమ్ అయ్యారా
జిల్లాలు తిరగడానికి సీఎం అవ్వాలా ?
Oneindia Telugu
హైదరాబాద్ సిగలో.. మరో కలికితురాయి
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ: ప్రపంచ వ్యవసాయ సదస్సు.. ప్రపం చ జీవ వైవిధ్య సదస్సు.. ప్రపంచ మేయర్ల సదస్సు.. ఐటీ నగరంగా పేర్గాంచిన హైదరాబాద్ ఇప్పుడు మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన మేయర్ల సదస్సును సమర్థంగా నిర్వహించిన ప్రభుత్వం 2018లో జరగనున్న ప్రపంచ సమాచార సాంకేతిక రంగ కాంగ్రెస్ ...
అబ్బురపర్చేలా ప్రపంచ ఐటి కాంగ్రెస్: కెసిఆర్(పిక్చర్స్)Oneindia Telugu
ప్రపంచ ఐటి పండుగకు వేదిక హైదరాబాద్Andhrabhoomi
నగరంలో అంతర్జాతీయ ఐటీ సదస్సు..10tv
సాక్షి
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ: ప్రపంచ వ్యవసాయ సదస్సు.. ప్రపం చ జీవ వైవిధ్య సదస్సు.. ప్రపంచ మేయర్ల సదస్సు.. ఐటీ నగరంగా పేర్గాంచిన హైదరాబాద్ ఇప్పుడు మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన మేయర్ల సదస్సును సమర్థంగా నిర్వహించిన ప్రభుత్వం 2018లో జరగనున్న ప్రపంచ సమాచార సాంకేతిక రంగ కాంగ్రెస్ ...
అబ్బురపర్చేలా ప్రపంచ ఐటి కాంగ్రెస్: కెసిఆర్(పిక్చర్స్)
ప్రపంచ ఐటి పండుగకు వేదిక హైదరాబాద్
నగరంలో అంతర్జాతీయ ఐటీ సదస్సు..
Oneindia Telugu
నా వర్గాన్ని కాపాడాలనే..
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 17: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)లో చేరేందుకు బయలుదేరి పట్టుబడిన హైదరాబాదీ సల్మాన్ మెయినుద్దీన్కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. శనివారం ఉదయం సల్మాన్ను సైబరాబాద్ పోలీసులు రహస్యంగా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. విచారణ జరిపిన మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ ...
ఐఎస్ ఐఎస్ గాలం..! ఎలా ఆపగలం..!!10tv
నా వర్గం వాళ్లను కాపాడుకోవడానికే సిరియాకు వెళ్తున్న : మొహియుద్దీన్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'నా వాళ్లకు అండగా ఉండాలనే సిరియా బయల్దేరా'సాక్షి
Namasthe Telangana
వెబ్ దునియా
Telangana99
అన్ని 30 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 17: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)లో చేరేందుకు బయలుదేరి పట్టుబడిన హైదరాబాదీ సల్మాన్ మెయినుద్దీన్కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. శనివారం ఉదయం సల్మాన్ను సైబరాబాద్ పోలీసులు రహస్యంగా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. విచారణ జరిపిన మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ ...
ఐఎస్ ఐఎస్ గాలం..! ఎలా ఆపగలం..!!
నా వర్గం వాళ్లను కాపాడుకోవడానికే సిరియాకు వెళ్తున్న : మొహియుద్దీన్
'నా వాళ్లకు అండగా ఉండాలనే సిరియా బయల్దేరా'
Oneindia Telugu
హైకోర్టు విభజనపై ఇంద్రకరణ్, పవన్ 'గోపాల గోపాల'పై ఫిర్యాదు
Oneindia Telugu
హైదరాబాద్: త్వరలో హైకోర్టు విభజన జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర న్యాయశాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం అన్నారు. ఈ విషయమై ఇప్పటికే ఢిల్లీలోని కేంద్రంతో సంప్రదించినట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర మరవలేనిదని కొనియాడారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సహకారంతో త్వరలోనే హైకోర్టు విభజన ...
త్వరలోనే హైకోర్టు విభజనAndhrabhoomi
తెలంగాణ న్యాయవాదుల సంఘం డైరీ ఆవిష్కరణNamasthe Telangana
గోపాల గోపాలపై మంత్రికి ఫిర్యాదుసాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 10 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: త్వరలో హైకోర్టు విభజన జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర న్యాయశాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం అన్నారు. ఈ విషయమై ఇప్పటికే ఢిల్లీలోని కేంద్రంతో సంప్రదించినట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర మరవలేనిదని కొనియాడారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సహకారంతో త్వరలోనే హైకోర్టు విభజన ...
త్వరలోనే హైకోర్టు విభజన
తెలంగాణ న్యాయవాదుల సంఘం డైరీ ఆవిష్కరణ
గోపాల గోపాలపై మంత్రికి ఫిర్యాదు
Andhraprabha Daily
ఈపీసీ విధానం రద్దు
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ ప్రభుత్వం నిర్మా ణాలకు సంబందించి కాంట్రాక్టు టెండర్ల విధానంలో వినూ త్న మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు ఉన్న ఈపీసీ విధానం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు, అవినీతి తదితర అంశాలను దృష్టిలో ఈ విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ...
టెండర్ల విధానం బలోపేతం: తుమ్మలసాక్షి
ఈపీసీ విధానం ఇక ఉండదు: తుమ్మలఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఈపీసీ టెండర్ల విధానం రద్దు : మంత్రి తుమ్మలAndhrabhoomi
అన్ని 10 వార్తల కథనాలు »
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ ప్రభుత్వం నిర్మా ణాలకు సంబందించి కాంట్రాక్టు టెండర్ల విధానంలో వినూ త్న మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు ఉన్న ఈపీసీ విధానం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు, అవినీతి తదితర అంశాలను దృష్టిలో ఈ విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ...
టెండర్ల విధానం బలోపేతం: తుమ్మల
ఈపీసీ విధానం ఇక ఉండదు: తుమ్మల
ఈపీసీ టెండర్ల విధానం రద్దు : మంత్రి తుమ్మల
News Articles by KSR
కమిషనరేట్లో గవర్నర్
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 17: రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ శనివారం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ను సందర్శించారు. మూడున్నర గంటల సమయంలో కమిషనరేట్కు వచ్చిన గవర్నర్ దాదాపు నాలుగు గంటలపాటు అక్కడే గడిపారు. కమిషనర్ ఎం మహేందర్రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు గవర్నర్కు సాదర స్వాగతం పలికారు. ఇలాఉండగా గవర్నర్ నరసింహన్ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ...
పోలీసులతో గవర్నర్ భేటీసాక్షి
గవర్నర్ సమీక్ష జరిపారంటే..News Articles by KSR
హైదరాబాద్ సీపీ కార్యాలయంలో గవర్నర్ తనిఖీలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 17: రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ శనివారం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ను సందర్శించారు. మూడున్నర గంటల సమయంలో కమిషనరేట్కు వచ్చిన గవర్నర్ దాదాపు నాలుగు గంటలపాటు అక్కడే గడిపారు. కమిషనర్ ఎం మహేందర్రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు గవర్నర్కు సాదర స్వాగతం పలికారు. ఇలాఉండగా గవర్నర్ నరసింహన్ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ...
పోలీసులతో గవర్నర్ భేటీ
గవర్నర్ సమీక్ష జరిపారంటే..
హైదరాబాద్ సీపీ కార్యాలయంలో గవర్నర్ తనిఖీలు
వెబ్ దునియా
కేసీఆర్ అబద్దాలకోరు.. రమ్య విమర్శ ...!
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అబద్దాలకోరు అని, ఆయనకు చిన్ననాటి నుంచే అబద్దాలు చెప్పడం, మాట తప్పడం వెన్నతోపెట్టిన విద్య అని కేసీఆర్ అన్న కూతురు రమ్య విమర్శించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో మర్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం రమ్య విలేకర్ల సమావేశంలో ...
కాంగ్రెస్లో చేరిన కేసీఆర్ అన్న కూతురు రమ్య ఏకేశారు, ఆర్ఎఫ్సీపైOneindia Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అబద్దాలకోరు అని, ఆయనకు చిన్ననాటి నుంచే అబద్దాలు చెప్పడం, మాట తప్పడం వెన్నతోపెట్టిన విద్య అని కేసీఆర్ అన్న కూతురు రమ్య విమర్శించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో మర్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం రమ్య విలేకర్ల సమావేశంలో ...
కాంగ్రెస్లో చేరిన కేసీఆర్ అన్న కూతురు రమ్య ఏకేశారు, ఆర్ఎఫ్సీపై
Namasthe Telangana
పెట్రోల్, డీజిల్పై వ్యాట్ పెంపు
Namasthe Telangana
హైదరాబాద్: పెట్రోల్, డీజిల్పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను ప్రభుత్వం రెండుశాతం పెంచింది. ఈ మేరకు వాణిజ్యశాఖ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పెంపు వల్ల రాష్ట్ర ఖజానాకు నెలకు దాదాపు రూ.75 కోట్ల ఆదాయం సమకూరనుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గటంతో ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. దీంతో రాబడి తగ్గి రాష్ట్ర ...
క్రూడ్ ఆయిల్కు అనుగుణంగా పెట్రోలు ధరలు తగ్గించాలిసాక్షి
పెట్రోలు,డీజిల్ పై టి.సర్కార్ రు.2 వాట్ విధింపుNews Articles by KSR
పెట్రోలు లీటరుకు రూ.2.65; డీజిల్ లీటరుకు రూ.2.45ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Vaartha
అన్ని 27 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్: పెట్రోల్, డీజిల్పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను ప్రభుత్వం రెండుశాతం పెంచింది. ఈ మేరకు వాణిజ్యశాఖ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పెంపు వల్ల రాష్ట్ర ఖజానాకు నెలకు దాదాపు రూ.75 కోట్ల ఆదాయం సమకూరనుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గటంతో ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. దీంతో రాబడి తగ్గి రాష్ట్ర ...
క్రూడ్ ఆయిల్కు అనుగుణంగా పెట్రోలు ధరలు తగ్గించాలి
పెట్రోలు,డీజిల్ పై టి.సర్కార్ రు.2 వాట్ విధింపు
పెట్రోలు లీటరుకు రూ.2.65; డీజిల్ లీటరుకు రూ.2.45
వెబ్ దునియా
మళ్లీ షర్మిల యాత్ర ఆరంభం : 21 నుంచి నల్లగొండ జిల్లాలో పరామర్శ
వెబ్ దునియా
ఆంధ్ర ప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణవార్త విని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబీకులను పరామర్శించే నిమిత్తం ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కుమార్తె షర్మిల లు చేపట్టిన పరామర్శ యాత్ర మళ్లీ ప్రారంభమవుతుంది. ఈ నెల 21వ తేది నుంచి నల్గొండ జిల్లాలో షర్మిల యాత్ర చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఆమె ...
మళ్ళీ పరామర్శకు బయలుదేరనున్న షర్మిలతెలుగువన్
21 నుంచి నల్లగొండ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్రAndhrabhoomi
నల్లగొండ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్రNews Articles by KSR
సాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్ర ప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణవార్త విని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబీకులను పరామర్శించే నిమిత్తం ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కుమార్తె షర్మిల లు చేపట్టిన పరామర్శ యాత్ర మళ్లీ ప్రారంభమవుతుంది. ఈ నెల 21వ తేది నుంచి నల్గొండ జిల్లాలో షర్మిల యాత్ర చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఆమె ...
మళ్ళీ పరామర్శకు బయలుదేరనున్న షర్మిల
21 నుంచి నల్లగొండ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర
నల్లగొండ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర
沒有留言:
張貼留言