Oneindia Telugu
నన్ను ఇండో-అమెరికన్ అనొద్దు
Andhrabhoomi
వాషింగ్టన్, జనవరి 16: తాను ఇండో-అమెరికన్కు కాదని అమెరికన్నేనంటూ లూసియానా గవర్నర్, భారత సంతతికి చెందిన బాబీ జిందాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తల్లిదండ్రులు అమెరికన్లుగా మారడానికే ఇక్కడి వచ్చారు తప్ప ఇండో-అమెరికన్లుగా ఉండడానికి కాదని ఆయన స్పష్టం చేశారు. అమెరికన్లుగా మారడానికే ఇక్కడకు వచ్చామని తన తల్లిదండ్రులు తనకు, సోదరుడికి ...
భారతీయుడని పిలిపించుకోవాలంటే భారత్లోనే ఉండేవాడిని..TV5
'నేను అమెరికన్ ను మాత్రమే'సాక్షి
అమెరికన్లం, ఎన్నారైలంకాదు: బాబీజిందాల్ సంచలనంOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
వాషింగ్టన్, జనవరి 16: తాను ఇండో-అమెరికన్కు కాదని అమెరికన్నేనంటూ లూసియానా గవర్నర్, భారత సంతతికి చెందిన బాబీ జిందాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తల్లిదండ్రులు అమెరికన్లుగా మారడానికే ఇక్కడి వచ్చారు తప్ప ఇండో-అమెరికన్లుగా ఉండడానికి కాదని ఆయన స్పష్టం చేశారు. అమెరికన్లుగా మారడానికే ఇక్కడకు వచ్చామని తన తల్లిదండ్రులు తనకు, సోదరుడికి ...
భారతీయుడని పిలిపించుకోవాలంటే భారత్లోనే ఉండేవాడిని..
'నేను అమెరికన్ ను మాత్రమే'
అమెరికన్లం, ఎన్నారైలంకాదు: బాబీజిందాల్ సంచలనం
వెబ్ దునియా
చైనా నదిలో మునిగిన పడవ: 20 మంది ప్రయాణీకులు గల్లంతు
వెబ్ దునియా
చైనాలో ఉన్న జియాంగ్జూ నదిలో ప్రయాణీకులతో వెళుతున్న పడవ గురువారం ఉదయం అకస్మాత్తుగా నీటిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో పడవలో ప్రయాణీస్తున్న 20 మందికిపైగా ప్రయాణీకులు నదిలో గల్లంతయ్యారు. ఈ విషయం తెలియగానే భద్రతాధికారులు సహాయక చర్యలను చేపట్టారు. ఆ సమయంలో ముగ్గురు ప్రయాణీకులను మాత్రం రక్షించగలిగినట్లు తెలిపారు.
పడవ బోల్తా : 20 మందికిపైగా గల్లంతుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
చైనాలో ఉన్న జియాంగ్జూ నదిలో ప్రయాణీకులతో వెళుతున్న పడవ గురువారం ఉదయం అకస్మాత్తుగా నీటిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో పడవలో ప్రయాణీస్తున్న 20 మందికిపైగా ప్రయాణీకులు నదిలో గల్లంతయ్యారు. ఈ విషయం తెలియగానే భద్రతాధికారులు సహాయక చర్యలను చేపట్టారు. ఆ సమయంలో ముగ్గురు ప్రయాణీకులను మాత్రం రక్షించగలిగినట్లు తెలిపారు.
పడవ బోల్తా : 20 మందికిపైగా గల్లంతు
వెబ్ దునియా
ప్యారిస్కు మరిన్ని టెర్రర్ దాడుల ముప్పు.. పది మంది అరెస్టు..!
వెబ్ దునియా
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో మరిన్ని ఉగ్రవాద దాడుల ముప్పు ఉందని పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో ప్యారిస్లో పోలీసు అధికారులు మళ్లీ హై అలెర్ట్ ప్రకటించారు. పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెలలో ఇక్కడి చార్లీ హెబ్డో కార్యాలయంపై ఉగ్రవాదుల దాడితో పాటు వరుసగా మూడు రోజుల పాటు జరిగిన టెర్రర్ ...
ప్యారిస్ దాడుల్లో 10 మంది అరెస్టుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో మరిన్ని ఉగ్రవాద దాడుల ముప్పు ఉందని పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో ప్యారిస్లో పోలీసు అధికారులు మళ్లీ హై అలెర్ట్ ప్రకటించారు. పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెలలో ఇక్కడి చార్లీ హెబ్డో కార్యాలయంపై ఉగ్రవాదుల దాడితో పాటు వరుసగా మూడు రోజుల పాటు జరిగిన టెర్రర్ ...
ప్యారిస్ దాడుల్లో 10 మంది అరెస్టు
సాక్షి
'వృద్ధులు, యువతలో ఎయిడ్స్ మరింత ప్రబలుతోంది'
సాక్షి
బీజింగ్: గతేడాది చైనాలో లక్షకుపైగా ఎయిడ్స్ కేసులు నమోదయ్యాయని ఆ దేశ జాతీయ ఆరోగ్య మరియు కుటుంబ ప్రణాళిక కమిషన్ వైస్ చైర్మన్ శుక్రవారం వెల్లడించారు. గతేడాది నమోదైన ఎయిడ్స్ కేసుల కంటే 14.8 శాతం అధికంగా ఈ ఏడాది నమోదయ్యాయని తెలిపారు. అదే అంతకుమందు ఏడాది 2013తో పోలిస్తే 21.2 శాతం అధికమని పేర్కొన్నారు. గతేడాది దాదాపు 85 వేల మంది ...
ఇంకా మరిన్ని »
సాక్షి
బీజింగ్: గతేడాది చైనాలో లక్షకుపైగా ఎయిడ్స్ కేసులు నమోదయ్యాయని ఆ దేశ జాతీయ ఆరోగ్య మరియు కుటుంబ ప్రణాళిక కమిషన్ వైస్ చైర్మన్ శుక్రవారం వెల్లడించారు. గతేడాది నమోదైన ఎయిడ్స్ కేసుల కంటే 14.8 శాతం అధికంగా ఈ ఏడాది నమోదయ్యాయని తెలిపారు. అదే అంతకుమందు ఏడాది 2013తో పోలిస్తే 21.2 శాతం అధికమని పేర్కొన్నారు. గతేడాది దాదాపు 85 వేల మంది ...
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నిమిషాల వ్యవధిలోనే పత్రిక కొనుగోలు (15-Jan-2015)
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్యారిస్, జనవరి 15: ఫ్రాన్స్ వ్యంగ్యపత్రిక చార్లీ హెబ్డోకు పాఠకులు బ్రహ్మరథం పట్టారు. ఉగ్రవాద దాడులను ఏ మాత్రమూ లెక్కచేయకుండా మరిన్ని కాపీలతో ముందుకొచ్చిన ఆ పత్రికను... అంతకుమించిన డిమాండ్తో ఆదరించారు. ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో తరువాతి సంచిక విడుదలపై కొంత సందేహం నెలకొన్నా... ఎప్పటిలాగే పత్రికను విడుదల చేస్తామని యాజమాన్యం ...
మహ్మద్ ప్రవక్త వ్యంగ్య కార్టూన్తో చార్లీ హెబ్డో : నిమిషాల్లో 30 లక్షల కాపీలు సేల్!వెబ్ దునియా
నిమిషాల్లో హాట్ కేక్ ల్లా అమ్ముడుపోయాయి..సాక్షి
చార్లీ హెబ్డోపై దాడి మా పనేAndhrabhoomi
Teluguwishesh
News Articles by KSR
Oneindia Telugu
అన్ని 22 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్యారిస్, జనవరి 15: ఫ్రాన్స్ వ్యంగ్యపత్రిక చార్లీ హెబ్డోకు పాఠకులు బ్రహ్మరథం పట్టారు. ఉగ్రవాద దాడులను ఏ మాత్రమూ లెక్కచేయకుండా మరిన్ని కాపీలతో ముందుకొచ్చిన ఆ పత్రికను... అంతకుమించిన డిమాండ్తో ఆదరించారు. ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో తరువాతి సంచిక విడుదలపై కొంత సందేహం నెలకొన్నా... ఎప్పటిలాగే పత్రికను విడుదల చేస్తామని యాజమాన్యం ...
మహ్మద్ ప్రవక్త వ్యంగ్య కార్టూన్తో చార్లీ హెబ్డో : నిమిషాల్లో 30 లక్షల కాపీలు సేల్!
నిమిషాల్లో హాట్ కేక్ ల్లా అమ్ముడుపోయాయి..
చార్లీ హెబ్డోపై దాడి మా పనే
వెబ్ దునియా
బుక్తీ హత్య కేసులో ముషారఫ్ దోషే : పాక్ ప్రత్యేక కోర్టు
వెబ్ దునియా
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ దోషిగా తేలారు. బలూచ్ నేషనలిస్ట్ పార్టీ నేత నవాజ్ అక్బర్ బుగ్తీ హత్య కేసులో ముషారఫ్ను పాక్ ప్రత్యేక కోర్టు దోషిగా ప్రకటించింది. అయితే, ఈ కేసులో ఆయనకు విధించే శిక్షలను మాత్రం తర్వాత ఖరారు చేయనుంది. గత 2006 సంవత్సరంలో బుగ్తీ హత్య జరిగింది. ఆ సమయంలో ముషారఫ్ పాక్ అధ్యక్షుడిగా ...
ముషారఫ్ ను దోషిగా తేల్చిన ప్రత్యేక కోర్టుసాక్షి
బుగ్తి హత్యకేసులో ముషారఫ్ దోషిAndhrabhoomi
ముషారఫ్ ను దోషి గా ప్రకటించిన కోర్టుNews Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ దోషిగా తేలారు. బలూచ్ నేషనలిస్ట్ పార్టీ నేత నవాజ్ అక్బర్ బుగ్తీ హత్య కేసులో ముషారఫ్ను పాక్ ప్రత్యేక కోర్టు దోషిగా ప్రకటించింది. అయితే, ఈ కేసులో ఆయనకు విధించే శిక్షలను మాత్రం తర్వాత ఖరారు చేయనుంది. గత 2006 సంవత్సరంలో బుగ్తీ హత్య జరిగింది. ఆ సమయంలో ముషారఫ్ పాక్ అధ్యక్షుడిగా ...
ముషారఫ్ ను దోషిగా తేల్చిన ప్రత్యేక కోర్టు
బుగ్తి హత్యకేసులో ముషారఫ్ దోషి
ముషారఫ్ ను దోషి గా ప్రకటించిన కోర్టు
ఎస్ఎల్ఎఫ్పి అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన రాజపక్స
Andhrabhoomi
కొలంబో, జనవరి 16: శ్రీలంకలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనూహ్య ఓటమిని ఎదుర్కొన్న మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స శుక్రవారం తమ పార్టీ (శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ) అధ్యక్ష పీఠం నుంచి వైదొలిగి పార్టీ సారథ్య బాధ్యతలను నూతన నాయకుడు మైత్రిపాల సిరిసేనకు అప్పగించారు. శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ (ఎస్ఎల్ఎఫ్పి)లో విభజన జరగడం తనకు ఇష్టం లేదని, అందుకే పార్టీ ...
శ్రీలంక మాజీ అధ్యక్షుడి పార్టీ పదవి పోయెNews Articles by KSR
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
కొలంబో, జనవరి 16: శ్రీలంకలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనూహ్య ఓటమిని ఎదుర్కొన్న మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స శుక్రవారం తమ పార్టీ (శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ) అధ్యక్ష పీఠం నుంచి వైదొలిగి పార్టీ సారథ్య బాధ్యతలను నూతన నాయకుడు మైత్రిపాల సిరిసేనకు అప్పగించారు. శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ (ఎస్ఎల్ఎఫ్పి)లో విభజన జరగడం తనకు ఇష్టం లేదని, అందుకే పార్టీ ...
శ్రీలంక మాజీ అధ్యక్షుడి పార్టీ పదవి పోయె
సాక్షి
ఇమ్రాన్ ఖాన్ కు చేదుఅనుభవం
సాక్షి
పెషావర్: కొత్తగా పెళ్లాడిన పాకిస్థాన్ ప్రతిపక్ష నాయకుడు ఇమ్రాన్ ఖాన్ కు పెషావర్ లో చేదు అనుభవం ఎదురైంది. ఉగ్రవాదుల దాడికి గురైన పెషావర్ సైనిక పాఠశాలను సతీసమేతంగా సందర్శించేందుకు వచ్చిన ఆయనను విద్యార్థుల తల్లిదండ్రులు అడ్డుకున్నారు. దాడిని రాజకీయం చేయడానికి వచ్చారంటూ మండిపడ్డారు. పెళ్లి వేడుకల్లో మునిగి తేలి తీరిగ్గా ...
ఇమ్రాన్ ఖాన్ కు చేదు అనుభవంNews4Andhra
'పెళ్లి వేడుకల్లో మునిగి తేలి తీరిగ్గా ఇప్పుడొస్తారా'Namasthe Telangana
పెషావర్లో ఇమ్రాన్ ఖాన్కు ఘోర అవమానంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
పెషావర్: కొత్తగా పెళ్లాడిన పాకిస్థాన్ ప్రతిపక్ష నాయకుడు ఇమ్రాన్ ఖాన్ కు పెషావర్ లో చేదు అనుభవం ఎదురైంది. ఉగ్రవాదుల దాడికి గురైన పెషావర్ సైనిక పాఠశాలను సతీసమేతంగా సందర్శించేందుకు వచ్చిన ఆయనను విద్యార్థుల తల్లిదండ్రులు అడ్డుకున్నారు. దాడిని రాజకీయం చేయడానికి వచ్చారంటూ మండిపడ్డారు. పెళ్లి వేడుకల్లో మునిగి తేలి తీరిగ్గా ...
ఇమ్రాన్ ఖాన్ కు చేదు అనుభవం
'పెళ్లి వేడుకల్లో మునిగి తేలి తీరిగ్గా ఇప్పుడొస్తారా'
పెషావర్లో ఇమ్రాన్ ఖాన్కు ఘోర అవమానం
వెబ్ దునియా
14మంది ఐఎస్ తీవ్రవాదులు హతం: సైనిక సర్కార్ ఉక్కుపాదం!
వెబ్ దునియా
సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై స్థానిక సైనిక సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. సైనిక ప్రభుత్వం ఆదేశాల మేరకు సైన్యం జరిపిన దాడుల్లో 14 మంది ఐఎస్ తీవ్రవాదులు హతమయ్యారు. మరో ఆరుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్లు సైనిక ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. సిరియా-ఇరాక్ దేశాల సరిహద్దు ప్రాంతమైన డిర్ అల్ జర్ ప్రాంతంలో ...
14 మంది 'ఐఎస్' ఉగ్రవాదులు హతంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై స్థానిక సైనిక సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. సైనిక ప్రభుత్వం ఆదేశాల మేరకు సైన్యం జరిపిన దాడుల్లో 14 మంది ఐఎస్ తీవ్రవాదులు హతమయ్యారు. మరో ఆరుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్లు సైనిక ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. సిరియా-ఇరాక్ దేశాల సరిహద్దు ప్రాంతమైన డిర్ అల్ జర్ ప్రాంతంలో ...
14 మంది 'ఐఎస్' ఉగ్రవాదులు హతం
వెబ్ దునియా
భార్యలు బుర్ఖా ధరించలేదనీ... ఇసిస్ తీవ్రవాదుల ఘాతుకం!
వెబ్ దునియా
భార్యలు బుర్ఖా ధరించలేదని ఆగ్రహించిన ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు వారి భర్తలను కాల్చి చంపిన ఘటన తాజాగా వెలుగు చూసింది. అదీ కూడా బహిరంగంగా కాల్చి చంపడం గమనార్హం. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) లకు మంచిపట్టుండే ప్రాంతంలో ముస్లిం మహిళలు కేవలం కళ్ళు మాత్రమే కనిపించేలా ఆఫ్ఘన్ తరహా బుర్ఖాలను ధరించాలని ...
మీ భార్యలకు బురఖాలేవి ?Namasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భార్యలు బుర్ఖా ధరించలేదని ఆగ్రహించిన ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు వారి భర్తలను కాల్చి చంపిన ఘటన తాజాగా వెలుగు చూసింది. అదీ కూడా బహిరంగంగా కాల్చి చంపడం గమనార్హం. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) లకు మంచిపట్టుండే ప్రాంతంలో ముస్లిం మహిళలు కేవలం కళ్ళు మాత్రమే కనిపించేలా ఆఫ్ఘన్ తరహా బుర్ఖాలను ధరించాలని ...
మీ భార్యలకు బురఖాలేవి ?
沒有留言:
張貼留言