2015年1月20日 星期二

2015-01-21 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
కోల్ స్కామ్: మన్మోహన్‌ను ప్రశ్నించిన సీబీఐ?   
వెబ్ దునియా
బొగ్గు గనుల కేటాయింపుల కుంభకోణం కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. గత రెండు రోజుల కిందట ఆయన నివాసంలోనే సిబిఐ తమ విచారణలో భాగంగా మన్మోహన్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. మన్మోహన్ ప్రధానిగా ఉన్న కాలంలో బొగ్గు మంత్రిత్వశాఖ కూడా ఆయన పర్యవేక్షణలో ఉన్నపుడు తాలాబిరా-2 బొగ్గు ...

బొగ్గు కుంభకోణం: మన్మోహన్‌ను విచారించిన సిబిఐ?   Oneindia Telugu
మన్మోహన్‌ను ప్రశ్నించిన సీబీఐ!   Namasthe Telangana
మాజీ ప్రధానికి బొగ్గు మసి సీబీఐ బోనులో మన్మోహన్‌   Andhraprabha Daily
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 7 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
దేశీ మామిడిపై ఈయూ నిషేధం ఎత్తివేత   
Namasthe Telangana
లండన్: భారత్ నుంచి దిగుమతి చేసుకునే మామిడి పండ్లపై గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని యూరోపియన్ యూనియన్ (ఈయూ) నిర్ణయించింది. కూరగాయల దిగుమతిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసే విషయంలో మాత్రం తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు ఈయూ తెలిపింది. మంగళవారం బ్రస్సెల్స్‌లో సమావేశమైన యూరోపియన్ కమిషన్ సభ్యులు.. భారత్ నుంచి మామిడి ...

మామిడిపండ్ల దిగుమతికి ఈయూ ఓకే   Andhraprabha Daily
మామిడి మళ్లీ భళా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మన మామిడిపై మరక లేదిక   Andhrabhoomi

అన్ని 7 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ఢిల్లీలో కూలిన మూడంతస్తుల భవనం   
Namasthe Telangana
ఢిల్లీ: ఢిల్లీలోని గౌతంపురి ప్రాంతంలో నేటి తెల్లవారుజామున ఓ మూడంతస్తుల భవనం కూలింది. ఈ ఘటనలో పలువురు వ్యక్తులు భవన శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం సిబ్బందితో పాటు పది అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఐదుగురు వ్యక్తులను శిథిలాల ...

రాజధానిలో కూలిన మూడంతస్తుల భవనం... కింద పలువురు   వెబ్ దునియా
గౌతంపురి ఏరియాలో కూలిన మూడంతస్థుల భవనం   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్   
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఓబులాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) కేసులో గాలి జనార్దన్‌రెడ్డికి సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు, జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ మంజూరుకు అభ్యంతరం లేదని సీబీఐ పేర్కొనడంతో ధర్మాసనం.
గాలికి బెయిల్‌   Andhraprabha Daily
'గాలి'కి షరతులతో బెయిల్‌ మంజూరు చేసిన సుప్రీం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గనుల గజిని గాలి జనార్ధన్ రెడ్డికి బెయిల్...   10tv
Andhrabhoomi   
అన్ని 23 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆస్పత్రిలో కేసీఆర్ భార్య   
తెలుగువన్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు భార్య శోభ అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న శోభ హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చలి వాతావరణం పెరిగిపోవడం కారణంగా హైదరాబాద్‌లో అనేకమంది జ్వరాల బారిన పడుతున్నారు. కేసీఆర్ సతీమణి శోభకు కూడా ఇలాంటి మామూలు జ్వరమే వచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం ...

కేసీఆర్‌ సతీమణికి స్వల్ప అస్వస్థత   Andhraprabha Daily
కేసీఆర్ సతీమణికి అస్వస్థత   Kandireega
కేసీఆర్ సతీమణికి అస్వస్థత: జ్వరంతో ఆస్పత్రిలో చేరిక!   వెబ్ దునియా
News Articles by KSR   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నేపాల్ పార్లమెంటులో ఢిష్యుం... డిష్యుం.. గాల్లో తేలాడిన కుర్చీలు.. 12 ...   
వెబ్ దునియా
హిమాలయ పర్వత పంక్తి కింద ఉన్న నేపాల్ పార్లమెంట్ వేడెక్కింది. రాజకీయ పక్షాలు పరస్పర దాడులకు దిగాయి. విపక్ష సభ్యులు అధికార పక్ష సభ్యులపై కుర్చీలు విసిరి వేశారు. బూతులు తిడుతూ.. దాడులకు కూడా పాల్పడ్డారు. ఇంతకీ ఈ గొడవంతా ఎందుకు వచ్చింది..? ఎంతో హూందాగా వ్యవహరించాల్సిన నాయకులు ఎందుకు ఇలా దాడికి దిగారు..? అసలు పార్లమెంటులో ఏం ...

నేపాల్ పార్లమెంట్‌లో విపక్షాల దాడి   సాక్షి
నేపాల్ పార్లమెంట్ సభలో ఘర్షణ... దేశ వ్యాప్త బంద్‌కు పిలుపు   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మాజీ ప్రియురాలి నగ్నచిత్రాలు ఫేస్‌బుక్‌లో పెట్టి వేధింపులు: జైలు   
Oneindia Telugu
దుబాయ్: మాజీ ప్రియురాలికి ఆమె నగ్న చిత్రాలు చూపించి.. తనను పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురిచేస్తున్న ఓ శ్రీలంక దేశస్తుడికి దుబాయ్ కోర్టు మంగళవారం 6 నెలల జైలు శిక్ష విధించింది. ఈత శిక్షకుడిగా విధులు నిర్వహిస్తున్న నిందితుడు(34) భారత్‌కు చెందిన యువతితో గతంలో వ్యక్తిగతంగా సన్నిహితంగా ఉన్నాడు. అప్పట్లో ఆమెతో శరీరక సంబంధం ...

నగ్న చిత్రాలను బయట పెడతానని.. భారతీయ యువతిని వేధించిన శ్రీలంక జాతీయుడు   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   


Teluguwishesh
   
అయ్యయో మమత.. ఇలా అయితే ఎలా..?   
Teluguwishesh
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గట్టి షాక్ తగిలింది. పశ్చిమ బెంగాల్ లో ఆపరేషన్ ఆకర్ష్ తో ముందుకు వెళ్తున్న బీజేపి, మమతకు అపర విధేయులనుకున్న సీనియర్ నాయకుల భుజాలపై బీజేపి కండువా కప్పేందుకు కూడా రెడీ అయ్యింది. ఒకొక్కరుగా పార్టీ ముఖ్యనేతలు, పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ముఖ్య ...

'విజయ్‌పథ్'ను అడ్డుకోలేరు   Andhrabhoomi
వచ్చేఎన్నికల్లో బెంగాల్‌లో మాదే విజయం: అమిత్‌షా   Namasthe Telangana
అదను చూసి మమతకు ఎదురు తిరిగారా   News Articles by KSR
Oneindia Telugu   
సాక్షి   
వెబ్ దునియా   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కేసీఆర్ హనీమూన్ ఓవర్: దిగ్విజయ్ సింగ్   
వెబ్ దునియా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హనీమూన్ కాలం ముగిసిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ ఎద్దేవా చేశారు. అందువల్ల ఇక ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో దూకుడుగా వ్యవహరించాలని ఆయన తెలంగాణ కాంగ్రెస్ నాయకులను ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీకి జెల్ల కొట్టి టీఆర్ఎస్‌లో ...

కేసీఆర్ హనీమూన్ పూర్తయింది   తెలుగువన్
'సీఎంగా కేసీఆర్ హనీమూన్ కాలం ముగిసింది'   Vaartha

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
భారీగా పెరిగిన పులులు   
సాక్షి
న్యూఢిల్లీ: దేశంలో పులుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఇటీవల నిర్వహించిన పులులగణనలో దేశవ్యాప్తంగా వాటి సంఖ్య 2,226కు చేరినట్లు తేలింది. నాలుగేళ్ల కిందటి సంఖ్యతో పోల్చితే ఇది 30 శాతం అధికం. 2010నాటి గణన ప్రకారం 1,706 పులులు ఉన్నట్లు నిర్ధారించారు. 2014లో చేపట్టిన లెక్కింపులో పులుల సంఖ్య బాగా పెరిగినట్లు వెల్లడైంది. ఈ నివేదికను ...

30 శాతం పెరిగిన పులులు   Namasthe Telangana
వ్యాఘ్రాల వృద్ధి   Andhraprabha Daily
భారత్‌లో పులి... పులి... 2014నాటికి 2226... పెరుగుతున్నాయ్...   వెబ్ దునియా
Oneindia Telugu   
అన్ని 11 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言