వెబ్ దునియా
అతడికోసం.. అలజడి
Andhrabhoomi
శంషాబాద్, జనవరి 16: దుబాయ్ మీదుగా టర్కీకి వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి శుక్రవారం తెల్లవారుఝామున వచ్చిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిగా అనుమానిస్తున్న సల్మాన్ మొయినుద్దీన్(32)ను సైబరాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం అందడంతో అలజడి రేగింది. హైదరాబాద్ ఆసిఫ్నగర్ బజార్ఘాట్కు చెందిన మొయినుద్దీన్ ఉన్నత ...
ఎమ్మెస్ చదివి ఐఎస్లోకి!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్ లో ఐఎస్ఐఎస్ కలకలంసాక్షి
అన్ని 16 వార్తల కథనాలు »
Andhrabhoomi
శంషాబాద్, జనవరి 16: దుబాయ్ మీదుగా టర్కీకి వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి శుక్రవారం తెల్లవారుఝామున వచ్చిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిగా అనుమానిస్తున్న సల్మాన్ మొయినుద్దీన్(32)ను సైబరాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం అందడంతో అలజడి రేగింది. హైదరాబాద్ ఆసిఫ్నగర్ బజార్ఘాట్కు చెందిన మొయినుద్దీన్ ఉన్నత ...
ఎమ్మెస్ చదివి ఐఎస్లోకి!
హైదరాబాద్ లో ఐఎస్ఐఎస్ కలకలం
సాక్షి
సెన్సార్ బోర్డులో దుమారం
Andhrabhoomi
న్యూఢిల్లీ, జనవరి 16: మెసెంజర్ ఆఫ్ గాడ్ చిత్రంకు సెన్సార్ సర్ట్ఫికెట్ జారీ విషయంలో వివాదం తలెత్తింది. సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు (సిబిఎఫ్సి) చైర్పర్సన్ లీలా శ్యామ్సన్ రాజీనామాకు దారితీసింది. డేరా సచ్ఛా సౌదా అధ్యక్షుడు రామ్హ్రీం సింగ్ నటించిన 'మెసెంజర్ ఆఫ్ గాడ్'కు సెన్సార్ ధ్రువీకరణ పత్రం జారీ చేసిన నేపథ్యంలో వివాదం తలెత్తింది ...
సెన్సార్ బోర్డు వర్సెస్ కేంద్రం!సాక్షి
లీలా బాటలో ఇర బాస్కర్.. సెన్సార్ బోర్డుకు రాజీనామా..Teluguwishesh
'ద మెసెంజర్ ఆఫ్ గాడ్' విడుదల నిలిపివేతతెలుగువన్
News Articles by KSR
అన్ని 17 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, జనవరి 16: మెసెంజర్ ఆఫ్ గాడ్ చిత్రంకు సెన్సార్ సర్ట్ఫికెట్ జారీ విషయంలో వివాదం తలెత్తింది. సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు (సిబిఎఫ్సి) చైర్పర్సన్ లీలా శ్యామ్సన్ రాజీనామాకు దారితీసింది. డేరా సచ్ఛా సౌదా అధ్యక్షుడు రామ్హ్రీం సింగ్ నటించిన 'మెసెంజర్ ఆఫ్ గాడ్'కు సెన్సార్ ధ్రువీకరణ పత్రం జారీ చేసిన నేపథ్యంలో వివాదం తలెత్తింది ...
సెన్సార్ బోర్డు వర్సెస్ కేంద్రం!
లీలా బాటలో ఇర బాస్కర్.. సెన్సార్ బోర్డుకు రాజీనామా..
'ద మెసెంజర్ ఆఫ్ గాడ్' విడుదల నిలిపివేత
వెబ్ దునియా
బీజేపీ తీర్థం పుచ్చుకున్న మంజుల్: మమతాకు షాక్..!
వెబ్ దునియా
దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ పార్టీ హావా సాగిస్తోంది. అందులో భాగంగా పశ్చిమ బెంగాల్లో కూడా పార్టీ బలోపేతం కోసం అడుగులు వేస్తోంది. ఈ స్థితిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ కేబినెట్లోని మంత్రి మంజుల్ కృష్ణ ఠాకూర్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం బేజేపీ ...
మమతా బెనర్జీకి షాక్, ఆశ్చర్యం: బీజేపీలో చేరిన మంత్రి మంజుల్Oneindia Telugu
ప్రాంతీయ పార్టీలను బిజెపి అణచివేస్తోందాNews Articles by KSR
బెంగాల్లో బీజేపీ పాగా వేయబోతోందా?తెలుగువన్
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ పార్టీ హావా సాగిస్తోంది. అందులో భాగంగా పశ్చిమ బెంగాల్లో కూడా పార్టీ బలోపేతం కోసం అడుగులు వేస్తోంది. ఈ స్థితిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ కేబినెట్లోని మంత్రి మంజుల్ కృష్ణ ఠాకూర్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం బేజేపీ ...
మమతా బెనర్జీకి షాక్, ఆశ్చర్యం: బీజేపీలో చేరిన మంత్రి మంజుల్
ప్రాంతీయ పార్టీలను బిజెపి అణచివేస్తోందా
బెంగాల్లో బీజేపీ పాగా వేయబోతోందా?
Namasthe Telangana
త్వరలో మార్కెట్లోకి సోనియా 'రెడ్ శారీ'
Namasthe Telangana
న్యూఢిల్లీ, జనవరి 16: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జీవితచరిత్రపై స్పెయిన్ రచయిత జేవియర్ మోరో రాసిన వివాదాస్పద రెడ్ శారీ పుస్తకం భారత్లో త్వరలో విడుదల కానుంది. 2010లోనే ఈ పుస్తకాన్ని విడుదల చేసేందుకు రచయిత ప్రయత్నించినా.. అప్పటి పరిస్థితుల నేపథ్యంలో సాధ్యంకాలేదు. ఇటలీకి చెందిన సోనియా.. రాజీవ్గాంధీని వివాహం చేసుకున్నాక జరిగిన ...
దేశీ మార్కెట్లోకి సోనియాపై వివాదాస్పద పుస్తకంసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Namasthe Telangana
న్యూఢిల్లీ, జనవరి 16: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జీవితచరిత్రపై స్పెయిన్ రచయిత జేవియర్ మోరో రాసిన వివాదాస్పద రెడ్ శారీ పుస్తకం భారత్లో త్వరలో విడుదల కానుంది. 2010లోనే ఈ పుస్తకాన్ని విడుదల చేసేందుకు రచయిత ప్రయత్నించినా.. అప్పటి పరిస్థితుల నేపథ్యంలో సాధ్యంకాలేదు. ఇటలీకి చెందిన సోనియా.. రాజీవ్గాంధీని వివాహం చేసుకున్నాక జరిగిన ...
దేశీ మార్కెట్లోకి సోనియాపై వివాదాస్పద పుస్తకం
Oneindia Telugu
హైకోర్టు విభజనపై ఇంద్రకరణ్, పవన్ 'గోపాల గోపాల'పై ఫిర్యాదు
Oneindia Telugu
హైదరాబాద్: త్వరలో హైకోర్టు విభజన జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర న్యాయశాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం అన్నారు. ఈ విషయమై ఇప్పటికే ఢిల్లీలోని కేంద్రంతో సంప్రదించినట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర మరవలేనిదని కొనియాడారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సహకారంతో త్వరలోనే హైకోర్టు విభజన ...
త్వరలోనే హైకోర్టు విభజనAndhrabhoomi
తెలంగాణ న్యాయవాదుల సంఘం డైరీ ఆవిష్కరణNamasthe Telangana
గోపాల గోపాలపై మంత్రికి ఫిర్యాదుసాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: త్వరలో హైకోర్టు విభజన జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర న్యాయశాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం అన్నారు. ఈ విషయమై ఇప్పటికే ఢిల్లీలోని కేంద్రంతో సంప్రదించినట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర మరవలేనిదని కొనియాడారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సహకారంతో త్వరలోనే హైకోర్టు విభజన ...
త్వరలోనే హైకోర్టు విభజన
తెలంగాణ న్యాయవాదుల సంఘం డైరీ ఆవిష్కరణ
గోపాల గోపాలపై మంత్రికి ఫిర్యాదు
Oneindia Telugu
కమలదళంలోకి కిరణ్ బేడీ
సాక్షి
న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ బీజేపీలో చేరారు. పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమక్షంలో గురువారం ఆమె బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బేడీ పోటీ చేస్తారని ఈ సందర్భంగా అమిత్ షా చెప్పారు. తమ పార్టీ సీఎం అభ్యర్థిని ...
కిరణ్ బేదీ సైఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కిరణ్బేడీపై ఆమ్ ఆద్మీ ఫైర్Namasthe Telangana
అన్ని 25 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ బీజేపీలో చేరారు. పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమక్షంలో గురువారం ఆమె బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బేడీ పోటీ చేస్తారని ఈ సందర్భంగా అమిత్ షా చెప్పారు. తమ పార్టీ సీఎం అభ్యర్థిని ...
కిరణ్ బేదీ సై
కిరణ్బేడీపై ఆమ్ ఆద్మీ ఫైర్
వెబ్ దునియా
కేజ్రీవాల్పై పోటీకి రెడీ...! బీజేపీ అభ్యర్థిగా జయప్రద... సన్నాహాలు ఫలించేనా ?!
వెబ్ దునియా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్పై పోటీకి బీజేపీ పార్టీ రెడీ అవుతోంది. అందుకుగాను జయప్రదను ఎన్నికల బరిలోకి దించేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ప్రముఖ సినీ నటి, సమాజ్ వాదీ మాజీ ఎంపీ జయప్రద సమాజ్ వాద్ పార్టీ నుంచి పూర్తిగా తెగతెంపులు చేసుకున్న తర్వాత పలు పార్టీల నేతలతో చర్చించారు. చివరికి ఆమె బీజేపీలో చేరేందుకు ...
బీజేపీలో చేరనున్న సినీ నటి జయప్రదఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్పై పోటీకి బీజేపీ పార్టీ రెడీ అవుతోంది. అందుకుగాను జయప్రదను ఎన్నికల బరిలోకి దించేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ప్రముఖ సినీ నటి, సమాజ్ వాదీ మాజీ ఎంపీ జయప్రద సమాజ్ వాద్ పార్టీ నుంచి పూర్తిగా తెగతెంపులు చేసుకున్న తర్వాత పలు పార్టీల నేతలతో చర్చించారు. చివరికి ఆమె బీజేపీలో చేరేందుకు ...
బీజేపీలో చేరనున్న సినీ నటి జయప్రద
వెబ్ దునియా
కేసీఆర్ అబద్దాలకోరు.. రమ్య విమర్శ ...!
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అబద్దాలకోరు అని, ఆయనకు చిన్ననాటి నుంచే అబద్దాలు చెప్పడం, మాట తప్పడం వెన్నతోపెట్టిన విద్య అని కేసీఆర్ అన్న కూతురు రమ్య విమర్శించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో మర్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం రమ్య విలేకర్ల సమావేశంలో ...
కాంగ్రెస్లో చేరిన కేసీఆర్ అన్న కూతురు రమ్య ఏకేశారు, ఆర్ఎఫ్సీపైOneindia Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అబద్దాలకోరు అని, ఆయనకు చిన్ననాటి నుంచే అబద్దాలు చెప్పడం, మాట తప్పడం వెన్నతోపెట్టిన విద్య అని కేసీఆర్ అన్న కూతురు రమ్య విమర్శించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో మర్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం రమ్య విలేకర్ల సమావేశంలో ...
కాంగ్రెస్లో చేరిన కేసీఆర్ అన్న కూతురు రమ్య ఏకేశారు, ఆర్ఎఫ్సీపై
Oneindia Telugu
ఎన్నికల బరిలోకి శర్మిష్ట ముఖర్జీ
తెలుగువన్
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ తొలిసారిగా ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఢిల్లీ ఎలక్షన్స్ కోసం గురువారం కాంగ్రెస్స్ విడుదల చేసిన లిస్టు లో శర్మిష్ట ముఖర్జీ పేరు కూడా వుంది, దేశ రాజధాని న్యూఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ అసెంబ్లీ స్థానం నుండి ఆమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. తన తండ్రి రాష్ట్రపతిగా ...
ఢిల్లీ ఎన్నికల బరిలో రాష్ట్రపతి ప్రణబ్ కుమార్తె షర్మిష్ట ముఖర్జీOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
తెలుగువన్
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ తొలిసారిగా ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఢిల్లీ ఎలక్షన్స్ కోసం గురువారం కాంగ్రెస్స్ విడుదల చేసిన లిస్టు లో శర్మిష్ట ముఖర్జీ పేరు కూడా వుంది, దేశ రాజధాని న్యూఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ అసెంబ్లీ స్థానం నుండి ఆమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. తన తండ్రి రాష్ట్రపతిగా ...
ఢిల్లీ ఎన్నికల బరిలో రాష్ట్రపతి ప్రణబ్ కుమార్తె షర్మిష్ట ముఖర్జీ
Vaartha
ఇప్పట్లో కాదు
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 16: ఏపిఎస్ ఆర్టీసి విభజన ప్రక్రియ మరింత జాప్యమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్టీసి ఆస్తుల విభజన, పంపకం అంశంపై కేంద్రం నియమించిన ఐఎఎస్ అధికారి షీలాబేడీ కమిటీ నివేదిక రావాల్సి ఉంది. ఆర్టీసి విభజనకు సంబంధించిన అంశాలపై శుక్రవారం ఢిల్లీలో కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ సమక్షంలో ఆంధ్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ...
ఆర్టీసీ విభజన సమస్యే కాదుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆర్టీసీ ఇంకా ఉమ్మడిగానేనా!సాక్షి
అన్ని 14 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 16: ఏపిఎస్ ఆర్టీసి విభజన ప్రక్రియ మరింత జాప్యమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్టీసి ఆస్తుల విభజన, పంపకం అంశంపై కేంద్రం నియమించిన ఐఎఎస్ అధికారి షీలాబేడీ కమిటీ నివేదిక రావాల్సి ఉంది. ఆర్టీసి విభజనకు సంబంధించిన అంశాలపై శుక్రవారం ఢిల్లీలో కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ సమక్షంలో ఆంధ్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ...
ఆర్టీసీ విభజన సమస్యే కాదు
ఆర్టీసీ ఇంకా ఉమ్మడిగానేనా!
沒有留言:
張貼留言