వెబ్ దునియా
పద్మశ్రీ అవార్డుకు ఆరుగురి ఎంపిక
వెబ్ దునియా
భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డులలో 6 మంది తెలుగువారికి స్థానం దక్కింది. పలు రంగాలకు చెందిన 6 మంది తెలుగువారు పద్మశ్రీకి ఎంపికయ్యారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. 75 మందిని పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేస్తే, వారిలో ఆరుగురు తెలుగువారు పద్మశ్రీ స్థానాన్ని ...
కోట శ్రీనివాసరావుకి పద్మశ్రీ అవార్డు...స్పందనFIlmiBeat Telugu
కోటకు పద్మశ్రీAndhraprabha Daily
అద్వానీకి పద్మ విభూషణ్సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగువన్
అన్ని 50 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డులలో 6 మంది తెలుగువారికి స్థానం దక్కింది. పలు రంగాలకు చెందిన 6 మంది తెలుగువారు పద్మశ్రీకి ఎంపికయ్యారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. 75 మందిని పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేస్తే, వారిలో ఆరుగురు తెలుగువారు పద్మశ్రీ స్థానాన్ని ...
కోట శ్రీనివాసరావుకి పద్మశ్రీ అవార్డు...స్పందన
కోటకు పద్మశ్రీ
అద్వానీకి పద్మ విభూషణ్
వెబ్ దునియా
మేరా భారత్ మహాన్ నమస్కార్... ఒబామా, మోడీపై
వెబ్ దునియా
భారత్కు మూడు రోజుల పర్యటనలో భాగంగా వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మేరా ప్యారా భారత్ నమస్కార్ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. భారతదేశంతో మైత్రి మరింతగా బలపడటం తన హయాంలో జరుగుతున్నందుకు సంతోషంగా ఉందనీ, ఒక పదవీ కాలంలో రెండుసార్లు వచ్చిన అమెరికా మొదటి అధ్యక్షుడిని కూడా తనే కావడం సంతోషంగా ఉందన్నారు.
మోదీ, ఒబామా సంయుక్త మీడియా సమావేశం రెండుదేశాలమధ్య సంబంధాలు శాశ్వతం ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నమస్కార్ అంటూ ఒబామా, మోడీపై ప్రశంసలు... భారత్కు సహకారంOneindia Telugu
మేరా ప్యారా భారత్ నమస్కార్: ఒబామాNamasthe Telangana
సాక్షి
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత్కు మూడు రోజుల పర్యటనలో భాగంగా వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మేరా ప్యారా భారత్ నమస్కార్ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. భారతదేశంతో మైత్రి మరింతగా బలపడటం తన హయాంలో జరుగుతున్నందుకు సంతోషంగా ఉందనీ, ఒక పదవీ కాలంలో రెండుసార్లు వచ్చిన అమెరికా మొదటి అధ్యక్షుడిని కూడా తనే కావడం సంతోషంగా ఉందన్నారు.
మోదీ, ఒబామా సంయుక్త మీడియా సమావేశం రెండుదేశాలమధ్య సంబంధాలు శాశ్వతం ...
నమస్కార్ అంటూ ఒబామా, మోడీపై ప్రశంసలు... భారత్కు సహకారం
మేరా ప్యారా భారత్ నమస్కార్: ఒబామా
వెబ్ దునియా
ఎక్కడ మహిళలు గౌరవింపబడతారో అక్కడ అభివృద్ధి సాధ్యం
వెబ్ దునియా
ఏ దేశమైనా మహిళలను, మహిళా సాధికారితను గౌరవిస్తేనే అగ్రదేశంగా ఎదుగుతుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. ఎక్కడ మహిళలకు అభివృద్ధి చెందుతారో అక్కడ ఆ దేశం లేదా ఆ ప్రాంతం నిలదొక్కుకోగలుగుతుందనీ అన్నారు. ఉగ్రవాదం పెను సవాల్ గా మారిందని వ్యాఖ్యానించారు. భారత ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకున్నారని అన్నారు. 30 ఏళ్ల ...
మతం పేరుతో ఘర్షణలొద్దుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఏ దేశమైనా మహిళలను, మహిళా సాధికారితను గౌరవిస్తేనే అగ్రదేశంగా ఎదుగుతుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. ఎక్కడ మహిళలకు అభివృద్ధి చెందుతారో అక్కడ ఆ దేశం లేదా ఆ ప్రాంతం నిలదొక్కుకోగలుగుతుందనీ అన్నారు. ఉగ్రవాదం పెను సవాల్ గా మారిందని వ్యాఖ్యానించారు. భారత ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకున్నారని అన్నారు. 30 ఏళ్ల ...
మతం పేరుతో ఘర్షణలొద్దు
వెబ్ దునియా
విందులో ఒబామా ఆరగించిందేంటి..? వెజ్జా.. నాన్ వెజ్జా..!
వెబ్ దునియా
ప్రపంచ పెద్దన్న భారత పర్యటనకు వచ్చారు.. ఆయన ఎక్కడికెళ్ళినా ఏమి తినాలో నిర్ణయించేది ఆయన వెంట వచ్చే ఆంతరంగిక సిబ్బంది. అయితే ఆయన ఇష్టపడే వాటితోపాటు భారతీయ వంటకాలను ఆయనకు రుచి చూపించినట్లు తెలుస్తోంది. ఆయన ఏమి తిన్నారు..? ఎంతెంత తిన్నారు..? అనేది చాలా ఆసక్తికరమైన అంశంగా మారింది. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ హౌజ్ లో ఒబామా, ...
ఒబామా డిన్నర్ కు స్పెషల్ ఐటమ్స్TV5
ఒబామా మెనూలో అన్ని రాష్ర్టాల ప్రత్యేక వంటకాలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రధాని మోడీతో ఒబామా విందు: ఏం తిన్నారు....?Oneindia Telugu
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రపంచ పెద్దన్న భారత పర్యటనకు వచ్చారు.. ఆయన ఎక్కడికెళ్ళినా ఏమి తినాలో నిర్ణయించేది ఆయన వెంట వచ్చే ఆంతరంగిక సిబ్బంది. అయితే ఆయన ఇష్టపడే వాటితోపాటు భారతీయ వంటకాలను ఆయనకు రుచి చూపించినట్లు తెలుస్తోంది. ఆయన ఏమి తిన్నారు..? ఎంతెంత తిన్నారు..? అనేది చాలా ఆసక్తికరమైన అంశంగా మారింది. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ హౌజ్ లో ఒబామా, ...
ఒబామా డిన్నర్ కు స్పెషల్ ఐటమ్స్
ఒబామా మెనూలో అన్ని రాష్ర్టాల ప్రత్యేక వంటకాలు
ప్రధాని మోడీతో ఒబామా విందు: ఏం తిన్నారు....?
సాక్షి
'అణు'మార్గం సుగమం
సాక్షి
భారత్ ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న 'అణు' ఒప్పందం అమలు దిశగా ముందడుగు పడింది.. దీనిపై నెలకొన్న ప్రతిష్టంభనకు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా జరిపిన చర్చలు తెరదించాయి. ఈ అంశంలో అమెరికా అభ్యంతరాలపై భారత్ భరోసా కల్పించింది. ఈ చర్చల్లో అణు ఒప్పందంతో పాటు రక్షణ సహకారం మరింత పెంపు, అంతర్జాతీయ ఎగుమతుల కూటముల్లో ...
అణుఃమానాల్లేవ్..ఇక రాదారేAndhraprabha Daily
అణు బంధం ఓకేఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భారత్ - అమెరికా మధ్య అణు ఒప్పందం అత్యంత కీలకం : నరేంద్ర మోడీవెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
భారత్ ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న 'అణు' ఒప్పందం అమలు దిశగా ముందడుగు పడింది.. దీనిపై నెలకొన్న ప్రతిష్టంభనకు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా జరిపిన చర్చలు తెరదించాయి. ఈ అంశంలో అమెరికా అభ్యంతరాలపై భారత్ భరోసా కల్పించింది. ఈ చర్చల్లో అణు ఒప్పందంతో పాటు రక్షణ సహకారం మరింత పెంపు, అంతర్జాతీయ ఎగుమతుల కూటముల్లో ...
అణుఃమానాల్లేవ్..ఇక రాదారే
అణు బంధం ఓకే
భారత్ - అమెరికా మధ్య అణు ఒప్పందం అత్యంత కీలకం : నరేంద్ర మోడీ
వెబ్ దునియా
లేపేస్తాం... ! మహారాష్ట్ర మంత్రికి మాఫియా వార్నింగ్
వెబ్ దునియా
మహారాష్ట్రలో మాఫియా తన సత్తా చూపుతోంది. సాక్షాత్తు ఆర్థిక మంత్రినే హెచ్చరించే స్థాయికి తెగబడ్డారు. ఒకటి కాదు, రెండు కాదు పలుమార్లు హెచ్చరికలు ఇచ్చారు. పద్దతి మార్చుకోకపోతే లేపేస్తాం.. అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఇంతకీ ఆ మంత్రి చేసిన తప్పేంటి..? వారెందుకు మంత్రికి వార్నింగ్ ఇస్తున్నారు..? వివరాలు.. చంద్రపూర్ జిల్లాను ...
ఆర్థిక మంత్రికి సుధీర్కు బెదిరింపులుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మహారాష్ట్రలో మాఫియా తన సత్తా చూపుతోంది. సాక్షాత్తు ఆర్థిక మంత్రినే హెచ్చరించే స్థాయికి తెగబడ్డారు. ఒకటి కాదు, రెండు కాదు పలుమార్లు హెచ్చరికలు ఇచ్చారు. పద్దతి మార్చుకోకపోతే లేపేస్తాం.. అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఇంతకీ ఆ మంత్రి చేసిన తప్పేంటి..? వారెందుకు మంత్రికి వార్నింగ్ ఇస్తున్నారు..? వివరాలు.. చంద్రపూర్ జిల్లాను ...
ఆర్థిక మంత్రికి సుధీర్కు బెదిరింపులు
Namasthe Telangana
గణతంత్రానికి ఎంత దూరం?
సాక్షి
మన ప్రధాన సమస్య ప్రభుత్వ వ్యవస్థపైనా, పాలన పైనా ప్రజలు నమ్మకం కోల్పోవడం. ఆ నమ్మకాన్ని పునరుద్ధరించడమే రిపబ్లిక్ డే లక్ష్యం కావాలి. నిజమైన గణతంత్రం అంటే రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేయడమే. భారత సామాన్య ప్రజానీ కానికి అంతగా అర్థం కాని భావనల్లో గణతంత్రం ఒకటి. దీనిగురించి చెప్పమంటే నిరక్ష రాస్యులే కాదు, విద్యావంతు లూ ఒక నిమిషం ...
రాష్ర్ట ప్రజలకు సీఎం కేసీఆర్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలుNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
మన ప్రధాన సమస్య ప్రభుత్వ వ్యవస్థపైనా, పాలన పైనా ప్రజలు నమ్మకం కోల్పోవడం. ఆ నమ్మకాన్ని పునరుద్ధరించడమే రిపబ్లిక్ డే లక్ష్యం కావాలి. నిజమైన గణతంత్రం అంటే రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేయడమే. భారత సామాన్య ప్రజానీ కానికి అంతగా అర్థం కాని భావనల్లో గణతంత్రం ఒకటి. దీనిగురించి చెప్పమంటే నిరక్ష రాస్యులే కాదు, విద్యావంతు లూ ఒక నిమిషం ...
రాష్ర్ట ప్రజలకు సీఎం కేసీఆర్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు
సాక్షి
ఒబామాకు ఈ మెయిల్ పంపబోయి పోలీసులకు చిక్కాడు!
సాక్షి
గయా: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఓ వ్యక్తి ఈ మెయిల్ పంపబోయి పోలీసులకు చిక్కిన ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఒబామా ఆదివారం భారత్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. బోద్ గయాలోనెట్ సెంటర్ నడుపుతున్న సుధీర్ కుమార్ కు వద్దకు బీహార్ కు చెందిన ఓ వక్తి వచ్చి ఒబామాకు ఈ మెయిల్ పంపాలంటూ విజ్ఞప్తి చేశాడు.
ఒబామాకి ఇ-మెయిల్ ఇవ్వబోయాడు... అరెస్ట్..తెలుగువన్
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
గయా: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఓ వ్యక్తి ఈ మెయిల్ పంపబోయి పోలీసులకు చిక్కిన ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఒబామా ఆదివారం భారత్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. బోద్ గయాలోనెట్ సెంటర్ నడుపుతున్న సుధీర్ కుమార్ కు వద్దకు బీహార్ కు చెందిన ఓ వక్తి వచ్చి ఒబామాకు ఈ మెయిల్ పంపాలంటూ విజ్ఞప్తి చేశాడు.
ఒబామాకి ఇ-మెయిల్ ఇవ్వబోయాడు... అరెస్ట్..
సాక్షి
రాజ్ఘాట్లో రావి మొక్క
తెలుగువన్
భారత పర్యటనలో వున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రాజ్ ఘాట్ లో మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. గాంధీజీ సమాధి మీద పుష్పగుచ్ఛం ఉంచి ప్రార్థించారు. సమాధి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి సమాధి మీద పూలు చల్లారు. కేవలం సాక్సులతోనే ఒబామా రాజ్ ఘాట్కి వచ్చారు. అనంతరం సందర్శకుల పుస్తకంలో తన సందేశాన్ని రాశారు. గతంలో భారత ...
రావిమొక్క నాటిన అధ్యక్షుడుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
తెలుగువన్
భారత పర్యటనలో వున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రాజ్ ఘాట్ లో మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. గాంధీజీ సమాధి మీద పుష్పగుచ్ఛం ఉంచి ప్రార్థించారు. సమాధి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి సమాధి మీద పూలు చల్లారు. కేవలం సాక్సులతోనే ఒబామా రాజ్ ఘాట్కి వచ్చారు. అనంతరం సందర్శకుల పుస్తకంలో తన సందేశాన్ని రాశారు. గతంలో భారత ...
రావిమొక్క నాటిన అధ్యక్షుడు
అన్ననుక్కు జై కొట్టిన మహిమ
సాక్షి
వర్ధమాన నటి మహిమ అవకాశాలు పెంచుకుంటోంది. సాటై చిత్రంతో కోలీవుడ్లో అడుగిడిన ఈ కేరళ కుట్టి తొలి చిత్రంలోనే నటనాపరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ మధ్య నటించిన ఎన్నమో నడక్కుదు చిత్రం ఈమె ఖాతాలో మంచి విజయవంతమైన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం 150 సీసీ చిత్రంతో పాటు సముద్రకని దర్శకత్వంలో కిట్కా చిత్రంలో నటిస్తోంది. నటి అమలాపాల్ ...
ఇంకా మరిన్ని »
సాక్షి
వర్ధమాన నటి మహిమ అవకాశాలు పెంచుకుంటోంది. సాటై చిత్రంతో కోలీవుడ్లో అడుగిడిన ఈ కేరళ కుట్టి తొలి చిత్రంలోనే నటనాపరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ మధ్య నటించిన ఎన్నమో నడక్కుదు చిత్రం ఈమె ఖాతాలో మంచి విజయవంతమైన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం 150 సీసీ చిత్రంతో పాటు సముద్రకని దర్శకత్వంలో కిట్కా చిత్రంలో నటిస్తోంది. నటి అమలాపాల్ ...
沒有留言:
張貼留言