2015年1月29日 星期四

2015-01-30 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
ఆయనతో భోజనం అదృష్టం,పిలుస్తా: కేసీఆర్(పిక్చర్స్)   
Oneindia Telugu
మెదక్: బంగారు తెలంగాణ సాధననే లక్ష్యంగా పని చేస్తోన్న తమ ప్రభుత్వానికి శాంతా బయోటిక్ వంటి సంస్థలు చేయూత ఉంటే ఏకంగా వజ్రాల తెలంగాణనే సాకారం చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. ఈ లక్ష్యసాధనకు వరప్రసాద్ రెడ్డిలాంటి పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ముందుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.
యువతకు ఉపాధి అవకాశమే నా లక్ష్యం : కేసీఆర్   వెబ్ దునియా
కారుచౌకగా ఇన్సులిన్   సాక్షి

అన్ని 17 వార్తల కథనాలు »   


సాక్షి
   
కేజ్రీవాల్ వీటికి బదులివ్వు!   
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఢిల్లీలో వేడి రాజుకుంటోంది! ప్రధాన పార్టీలైన బీజేపీ, ఆమ్ ఆద్మీలు వ్యూహ, ప్రతి వ్యూహాల్లో మునిగిపోయాయి. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ లక్ష్యంగా ప్రచారం ఉధృతం చేయాలని కమలం పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎన్నికల ప్రచారం చివరి రోజైన ఫిబ్రవరి 5 వరకు ప్రతిరోజూ ...

భారీ స్థాయిలో బీజేపీ ప్రచార వ్యూహం..   Andhraprabha Daily
రెండు వోటర్ ఐడి కార్డులు: కిరణ్ బేడీకి ఈసి క్లిన్‌చిట్   Oneindia Telugu

అన్ని 34 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రోడ్డుకెక్కిన తెలంగాణ కాంగ్రెస్... ముదిరిన విభేదాలు   
వెబ్ దునియా
తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలు ముదురు పాకాన పడ్డాయి. నాయకుల మధ్య తన్నులాటలు పతాక స్థాయికి చేరుకున్నాయి. స్వతంత్ర ఎక్కువని చెప్పుకునే కాంగ్రెస్ లో బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. అసలే అవస్థల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ పరువును బజారుకెక్కిస్తున్నారు. ఆ పార్టీకి తాజా పరిణామాలు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. గ్రేటర్‌ ...

దానం మర్రి   Andhraprabha Daily
కాంగ్రెస్‌లో గ్రూపుల గొడవ!   సాక్షి

అన్ని 19 వార్తల కథనాలు »   


సాక్షి
   
సర్కారీ 'యోగా'!   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): సమస్యలను సమర్థంగా ఎదుర్కొనేందుకు యోగా చక్కని మార్గమని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈషా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని సైబర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మూడు రోజులపాటు నిర్వహించే యోగా వర్క్‌షాపును గురువారం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో ...

యోగాతో పాలన స్తంభించదు   Andhraprabha Daily
ఆరోగ్యానికి యోగా ఉత్తమమైనది : చంద్రబాబు నాయుడు   వెబ్ దునియా
మంత్రులు, అధికారులకు యోగా శిక్షణ   Andhrabhoomi

అన్ని 19 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నో మెనిఫెస్టో... ఓన్లీ విజన్ డాక్యుమెంటు : బీజేపీ   
వెబ్ దునియా
మెనిఫెస్టోలు... హామీలకు కాలం చెల్లిందని బిజేపీ చెప్పకనే చెప్పింది. ఢిల్లీ ఎన్నికలలో కొత్త పంథా పాటిస్తున్నట్లు తెలిపింది. హామీలు ఇవ్వడం వాటిపై ప్రతిపక్షాలు విమర్శలు ప్రతి విమర్శల కంటే విజన్ డాక్యుమెంటు చాలా ఉన్నతమైనదని బీజేపీ నాయకులు చెపుతున్నారు. అందుకే ఈ ఎన్నికలలో తాము విజన్ డాక్యుమెంటరీకి వెళ్లుతున్నట్లు వివరించారు.
ఢిల్లీ ఎన్నికలకు బిజెపి విజన్ డాక్యుమెంట్: ప్రతీరోజూ కేజ్రివాల్‌కు ప్రశ్నలు   Oneindia Telugu
ఏడు రోజులపాటు 250 బహిరంగసభలు:బీజేపీ   Namasthe Telangana
మేనిఫెస్టో లేదు.. విజన్ డాక్యుమెంటే   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
వాస్తవాలు వదిలి సొల్లు మాట్లాడొద్దు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: 'నేను ఎస్సీనే.. మాదిగను కాను.. బైండ్ల కులస్తున్ని, రాష్ట్రపతి ఎస్సీ కేటగిరీ కింద గుర్తించిన 56 కులాల్లో మాది ఒకటి. బడిలో చేరినప్పడు, ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు, ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారీ బైండ్ల కులస్తుడిగానే రాసుకున్నాను.. ఇందులో ఏదైనా పొరపాటు ఉన్నట్లు గుర్తిస్తే.. ఆధారాలు ఉంటే జిల్లా కలెక్టర్‌కు, ...

నీచులు: ఎర్రబెల్లి-మోత్కుపల్లిలపై కడియం, రేవంత్ రెడ్డి నిప్పులు   Oneindia Telugu
'మోత్కుపల్లి వ్యాఖ్యలపై బాబు వివరణ ఇవ్వాలి'   Namasthe Telangana

అన్ని 13 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
'వరంగల్'కూ సోకిన స్వైన్ ఫ్లూ   
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 29: స్వైన్‌ఫ్లూ హైదరాబాద్‌లోనే కాకుండా జిల్లాలకు కూడా పాకుతోంది. తాజాగా వరంగల్ జిల్లాలో ముగ్గురికి స్వైన్‌ఫ్లూ సోకినట్టు తెలియడంతో వారికి చికిత్స చేస్తున్నారు. స్వైన్‌ఫ్లూ కారణంతో గురువారం గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు మరణించగా, మరో 33 మందికి చికిత్స జరుగుతోంది. స్వైన్‌ఫ్లూ సోకిన పిల్లల్లో గాంధీలోనే పదిమందికి చికిత్స ...

తెలంగాణ ప్రజలను కలవరపెడుతోన్న స్వైన్‌ ఫ్లూ   10tv
చలి తగ్గినా... స్వైన్‌ ఫ్లూ!   Andhraprabha Daily
ఫీవర్ ఆస్పత్రికి రోగుల తాకిడి   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
వెబ్ దునియా   
తెలుగువన్   
అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
జైశంకర్ బాధ్యతల స్వీకరణ   
సాక్షి
న్యూఢిల్లీ: భారత విదేశాంగ కొత్త కార్యదర్శిగా ఎస్.జైశంకర్ గురువారం ఢిల్లీలో సౌత్ బ్లాక్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తను నిర్వహించాల్సింది చాలా పెద్ద బాధ్యత అని, దీన్ని తనకు అప్పగించటం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానన్నారు. ముందుగా ఉత్తర్వులు ఇవ్వాల్సి వచ్చింది: సుష్మా
విదేశాంగ కార్యదర్శిగా జయశంకర్‌   Andhraprabha Daily
మోదీ-సుష్మా నడుమ 'విదేశీ' చిచ్చు!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 17 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ సీటును దొంగలించారు.   
వెబ్ దునియా
అప్పట్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ సీటును దొంగిలించారనీ, అది తన సీటని తెలుగుదేశం పార్టీ నేత కూన వెంకటేష్ గౌడ్ మండిపడ్డారు. అది తనకు ఇచ్చి తీరాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. నాలుగేళ్ల నుంచి ఆ సీటు కోసం కష్టపడితే తలసాని చాకచక్యంగా దక్కించుకున్నారన్నారు. ఈసారి మాత్రం ఆ సీటు తనదేనని వెంకటేశ్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ముఖేష్ ...

నా సీటు తలసాని తీసుకున్నారు!: సనత్‌నగర్ రేసులో కూన, ముఖేష్ గౌడ్ చేరికపై...   Oneindia Telugu
అప్పుడు నా సీటును తలసాని దొంగిలించారు!   సాక్షి
టీడీపీలోకి ముకేశ్‌ గౌడ్!   Vaartha
Palli Batani   
అన్ని 17 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తెలంగాణ అంటే 'అదర్స్' ఎందుకలా..? జేఈఈ పరీక్షలు ఏం చెబుతున్నాయి.   
వెబ్ దునియా
తెలంగాణ అంటే అదర్స్ అని అర్థ చెప్పింది. ఓ ప్రవేశ పరీక్షా దరఖాస్తు.. తెలంగాణ ప్రాంత విద్యార్థులకు ప్రత్యేక స్థానం కల్పించినా.. ఆ రాష్ట్ర పేరును మాత్రం అందులో చేర్చలేకపోయింది. సాఫ్ట్వేర్ లో అది వీలుకాకపోవడంతో దానికి అదర్స్ అనే పేరు పెట్టారు. వివరాలు. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) దరఖాస్తుల్లో తెలంగాణ ఇంటర్ బోర్డుకు స్థానం ...

జేఈఈ దరఖాస్తుల్లో 'అదర్స్' ఆప్షన్   సాక్షి
టీ ఇంటర్‌ బోర్డు సీబీఎ్‌సఈ సైట్‌లో   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణ ఇంటర్ బోర్డుకు సీబీఎస్‌ఈ గుర్తింపు   Namasthe Telangana

అన్ని 15 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言