వెబ్ దునియా
అతడికోసం.. అలజడి
Andhrabhoomi
శంషాబాద్, జనవరి 16: దుబాయ్ మీదుగా టర్కీకి వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి శుక్రవారం తెల్లవారుఝామున వచ్చిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిగా అనుమానిస్తున్న సల్మాన్ మొయినుద్దీన్(32)ను సైబరాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం అందడంతో అలజడి రేగింది. హైదరాబాద్ ఆసిఫ్నగర్ బజార్ఘాట్కు చెందిన మొయినుద్దీన్ ఉన్నత ...
ఎమ్మెస్ చదివి ఐఎస్లోకి!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్ లో ఐఎస్ఐఎస్ కలకలంసాక్షి
ఉగ్రవాద అబియోగంపై అరెస్టు-ఖండిస్తున్న తండ్రిNews Articles by KSR
వెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 16 వార్తల కథనాలు »
Andhrabhoomi
శంషాబాద్, జనవరి 16: దుబాయ్ మీదుగా టర్కీకి వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి శుక్రవారం తెల్లవారుఝామున వచ్చిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిగా అనుమానిస్తున్న సల్మాన్ మొయినుద్దీన్(32)ను సైబరాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం అందడంతో అలజడి రేగింది. హైదరాబాద్ ఆసిఫ్నగర్ బజార్ఘాట్కు చెందిన మొయినుద్దీన్ ఉన్నత ...
ఎమ్మెస్ చదివి ఐఎస్లోకి!
హైదరాబాద్ లో ఐఎస్ఐఎస్ కలకలం
ఉగ్రవాద అబియోగంపై అరెస్టు-ఖండిస్తున్న తండ్రి
Oneindia Telugu
హైకోర్టు విభజనపై ఇంద్రకరణ్, పవన్ 'గోపాల గోపాల'పై ఫిర్యాదు
Oneindia Telugu
హైదరాబాద్: త్వరలో హైకోర్టు విభజన జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర న్యాయశాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం అన్నారు. ఈ విషయమై ఇప్పటికే ఢిల్లీలోని కేంద్రంతో సంప్రదించినట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర మరవలేనిదని కొనియాడారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సహకారంతో త్వరలోనే హైకోర్టు విభజన ...
త్వరలోనే హైకోర్టు విభజనAndhrabhoomi
తెలంగాణ న్యాయవాదుల సంఘం డైరీ ఆవిష్కరణNamasthe Telangana
గోపాల గోపాలపై మంత్రికి ఫిర్యాదుసాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: త్వరలో హైకోర్టు విభజన జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర న్యాయశాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం అన్నారు. ఈ విషయమై ఇప్పటికే ఢిల్లీలోని కేంద్రంతో సంప్రదించినట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర మరవలేనిదని కొనియాడారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సహకారంతో త్వరలోనే హైకోర్టు విభజన ...
త్వరలోనే హైకోర్టు విభజన
తెలంగాణ న్యాయవాదుల సంఘం డైరీ ఆవిష్కరణ
గోపాల గోపాలపై మంత్రికి ఫిర్యాదు
వెబ్ దునియా
కేసీఆర్ అబద్దాలకోరు.. రమ్య విమర్శ ...!
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అబద్దాలకోరు అని, ఆయనకు చిన్ననాటి నుంచే అబద్దాలు చెప్పడం, మాట తప్పడం వెన్నతోపెట్టిన విద్య అని కేసీఆర్ అన్న కూతురు రమ్య విమర్శించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో మర్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం రమ్య విలేకర్ల సమావేశంలో ...
కాంగ్రెస్లో చేరిన కేసీఆర్ అన్న కూతురు రమ్య ఏకేశారు, ఆర్ఎఫ్సీపైOneindia Telugu
కాంగ్రెస్లో చేరిన కేసీఆర్ అన్న కూతురుసాక్షి
కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కేసీఆర్ అన్న కూతురు రమ్యఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అబద్దాలకోరు అని, ఆయనకు చిన్ననాటి నుంచే అబద్దాలు చెప్పడం, మాట తప్పడం వెన్నతోపెట్టిన విద్య అని కేసీఆర్ అన్న కూతురు రమ్య విమర్శించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో మర్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం రమ్య విలేకర్ల సమావేశంలో ...
కాంగ్రెస్లో చేరిన కేసీఆర్ అన్న కూతురు రమ్య ఏకేశారు, ఆర్ఎఫ్సీపై
కాంగ్రెస్లో చేరిన కేసీఆర్ అన్న కూతురు
కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కేసీఆర్ అన్న కూతురు రమ్య
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నిమ్మకూరులో బాలయ్య 'భోగి' సందడి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నందమూరి అందగాడు.. హిందూపురం ఎమ్మెల్యే.. బాలకృష్ణ కృష్ణాల్లా నిమ్మకూరులో.. ఇదుగో ఇలా సంక్రాంతి వేడుకలను ఆనందంగా జరుపుకొంటున్నారు. గ్రామస్థులు, అభిమానులతో కలిసి సరదాగా గడిపేస్తున్నారు. బుధవారం ఆయన ఊరిలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో గోదాదేవి కల్యాణవేడుకల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయినా.. తెలుగు మాట్లాడే ...
బాబు ఇక్కడ.. బాలయ్య అక్కడNews4Andhra
బాలయ్య గ్రీటింగ్స్: వైజాగ్ రైల్వేస్టేషన్ కిటకిట(పిక్చర్స్)Oneindia Telugu
నిమ్మకూరుకు హీరో బాలకృష్ణసాక్షి
News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నందమూరి అందగాడు.. హిందూపురం ఎమ్మెల్యే.. బాలకృష్ణ కృష్ణాల్లా నిమ్మకూరులో.. ఇదుగో ఇలా సంక్రాంతి వేడుకలను ఆనందంగా జరుపుకొంటున్నారు. గ్రామస్థులు, అభిమానులతో కలిసి సరదాగా గడిపేస్తున్నారు. బుధవారం ఆయన ఊరిలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో గోదాదేవి కల్యాణవేడుకల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయినా.. తెలుగు మాట్లాడే ...
బాబు ఇక్కడ.. బాలయ్య అక్కడ
బాలయ్య గ్రీటింగ్స్: వైజాగ్ రైల్వేస్టేషన్ కిటకిట(పిక్చర్స్)
నిమ్మకూరుకు హీరో బాలకృష్ణ
Vaartha
ఇప్పట్లో కాదు
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 16: ఏపిఎస్ ఆర్టీసి విభజన ప్రక్రియ మరింత జాప్యమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్టీసి ఆస్తుల విభజన, పంపకం అంశంపై కేంద్రం నియమించిన ఐఎఎస్ అధికారి షీలాబేడీ కమిటీ నివేదిక రావాల్సి ఉంది. ఆర్టీసి విభజనకు సంబంధించిన అంశాలపై శుక్రవారం ఢిల్లీలో కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ సమక్షంలో ఆంధ్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ...
ఆర్టీసీ విభజన సమస్యే కాదుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆర్టీసీ ఇంకా ఉమ్మడిగానేనా!సాక్షి
ఆర్టీసీ విభజనకు కేంద్ర కసరత్తు షురూతెలుగువన్
అన్ని 14 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 16: ఏపిఎస్ ఆర్టీసి విభజన ప్రక్రియ మరింత జాప్యమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్టీసి ఆస్తుల విభజన, పంపకం అంశంపై కేంద్రం నియమించిన ఐఎఎస్ అధికారి షీలాబేడీ కమిటీ నివేదిక రావాల్సి ఉంది. ఆర్టీసి విభజనకు సంబంధించిన అంశాలపై శుక్రవారం ఢిల్లీలో కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ సమక్షంలో ఆంధ్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ...
ఆర్టీసీ విభజన సమస్యే కాదు
ఆర్టీసీ ఇంకా ఉమ్మడిగానేనా!
ఆర్టీసీ విభజనకు కేంద్ర కసరత్తు షురూ
10tv
'కేజీ టు పీజీ' ఎప్పుడో?
సాక్షి
మోర్తాడ్ : టీఆర్ఎస్ ఎన్నికల హమీలో ప్రధాన భాగమైన కేజీ టు పీజీ నిర్బంధ ఉచిత విద్యను 2015-16 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కేజీ టు పీజీ విద్యను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. కొత్త విద్యా సంవత్సరం ఆరంభానికి ఇంకా ఆరు నెలలే గడువు ఉంది. అయితే క్షేత్ర స్థాయిలో కేజీ టు పీజీకి సంబంధించిన ...
వచ్చే ఏడాదికి కేటీ టు పీజీ విద్య..10tv
కేజీ టు పీజీ విద్య అమలుపై సీఎం సమీక్షNamasthe Telangana
2016-17 విద్యా సంవత్సరంలో కేజీ టూ పీజీ విద్యఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
మోర్తాడ్ : టీఆర్ఎస్ ఎన్నికల హమీలో ప్రధాన భాగమైన కేజీ టు పీజీ నిర్బంధ ఉచిత విద్యను 2015-16 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కేజీ టు పీజీ విద్యను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. కొత్త విద్యా సంవత్సరం ఆరంభానికి ఇంకా ఆరు నెలలే గడువు ఉంది. అయితే క్షేత్ర స్థాయిలో కేజీ టు పీజీకి సంబంధించిన ...
వచ్చే ఏడాదికి కేటీ టు పీజీ విద్య..
కేజీ టు పీజీ విద్య అమలుపై సీఎం సమీక్ష
2016-17 విద్యా సంవత్సరంలో కేజీ టూ పీజీ విద్య
Oneindia Telugu
తిరుపతి టీడీపీ అభ్యర్థిగా సుగుణమ్మ, బాబు అప్పీల్
Oneindia Telugu
హైదరాబాద్: తిరుపతి శాసన సభ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకటరమణ సతీమణి సుగుణమ్మను నిలబెడుతున్నట్లు టీడీపీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి ప్రకటించారు. బుధవారం చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలో ఆయన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు.
తిరుపతి టీడీపీ అభ్యర్థి సుగుణమ్మతెలుగువన్
తిరుపతి టీడీపీ అభ్యర్థిగా సుగుణమ్మ... 70 వేల మెజార్టీ టార్గెట్Palli Batani
తిరుపతి అభ్యర్థి సుగుణమ్మAndhrabhoomi
సాక్షి
News Articles by KSR
అన్ని 16 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తిరుపతి శాసన సభ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకటరమణ సతీమణి సుగుణమ్మను నిలబెడుతున్నట్లు టీడీపీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి ప్రకటించారు. బుధవారం చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలో ఆయన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు.
తిరుపతి టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ
తిరుపతి టీడీపీ అభ్యర్థిగా సుగుణమ్మ... 70 వేల మెజార్టీ టార్గెట్
తిరుపతి అభ్యర్థి సుగుణమ్మ
సాక్షి
జీతాలకూ డబ్బులు లేవు
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: లోటు బడ్జెట్తో ఉద్యోగులకు ఈనెల జీతాలు సైతం ఇవ్వలేని దుస్థితి నెలకొన్నందున, కేంద్ర ప్రభుత్వమే ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ఇస్తామన్న ప్రత్యేక హోదా, పన్నుల ప్రోత్సాహకాలు, ఇతర హామీలను వీలైనంత త్వరగా ...
ప్రత్యేక హోదా, ప్యాకేజీపై చర్చించా:చంద్రబాబుAndhrabhoomi
రాజధాని నిర్మాణంపై కేంద్రమంత్రులతో చర్చVaartha
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: లోటు బడ్జెట్తో ఉద్యోగులకు ఈనెల జీతాలు సైతం ఇవ్వలేని దుస్థితి నెలకొన్నందున, కేంద్ర ప్రభుత్వమే ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ఇస్తామన్న ప్రత్యేక హోదా, పన్నుల ప్రోత్సాహకాలు, ఇతర హామీలను వీలైనంత త్వరగా ...
ప్రత్యేక హోదా, ప్యాకేజీపై చర్చించా:చంద్రబాబు
రాజధాని నిర్మాణంపై కేంద్రమంత్రులతో చర్చ
Oneindia Telugu
ఆస్తి కోసం భర్తను హత్య చేయించిన భార్య
Namasthe Telangana
హైదరాబాద్ : మనీ కోసం ఓ మహిళ కట్టుకున్న భర్తను కిరాతకంగా హత్య చేయించిన ఘటన నగరంలో కలకలం రేపింది. ముషీరాబాద్ ఠాణా పరిధిలో గత నెలలో జరిగిన ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టిన సెంట్రల్ జోన్ పోలీసులు కోట్ల రూపాయల ఆస్తి దక్కించుకోవడానికి సుఫారీ గ్యాంగ్తో ఓ మహిళ తన భర్తను హత్య చేయించిందని తేల్చారు. ఆమెతో పాటు ఆమె ప్రియుడు, సుఫారీ ...
ప్రియుడి మత్తు... ఆస్తితో అవసరాలు... భర్తను హత్య చేయించిన భార్యవెబ్ దునియా
బిటెక్ విద్యార్థితో అఫైర్: భర్త హత్యకు కిరాయి హంతకులుOneindia Telugu
భార్యే కాంట్రాక్టు ఇచ్చి భర్తను హత్య చేయించిందిNews Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్ : మనీ కోసం ఓ మహిళ కట్టుకున్న భర్తను కిరాతకంగా హత్య చేయించిన ఘటన నగరంలో కలకలం రేపింది. ముషీరాబాద్ ఠాణా పరిధిలో గత నెలలో జరిగిన ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టిన సెంట్రల్ జోన్ పోలీసులు కోట్ల రూపాయల ఆస్తి దక్కించుకోవడానికి సుఫారీ గ్యాంగ్తో ఓ మహిళ తన భర్తను హత్య చేయించిందని తేల్చారు. ఆమెతో పాటు ఆమె ప్రియుడు, సుఫారీ ...
ప్రియుడి మత్తు... ఆస్తితో అవసరాలు... భర్తను హత్య చేయించిన భార్య
బిటెక్ విద్యార్థితో అఫైర్: భర్త హత్యకు కిరాయి హంతకులు
భార్యే కాంట్రాక్టు ఇచ్చి భర్తను హత్య చేయించింది
10tv
గ్రేటర్ పాగా వేయడానికి టీఆర్ఎస్ వ్యూహం...
10tv
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పార్టీ ఎలా బలపడాలనే దానిపై సీఎం కేసీఆర్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అందులో భాగంగానే క్రియాశీల సభ్యత్వాలపై ఆ పార్టీలు దృష్టి సారించాయి. ప్రస్తుతం టీఆర్ఎస్ దానిపై దృష్టి సారించింది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు ...
సంస్థాగత బలోపేతంపై టీఆర్ఎస్ చూపుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కరెంట్ కష్టాలు తీరుస్తాంసాక్షి
గ్రేటర్లో పార్టీని బలోపేతం చేస్తాం: జగదీశ్రెడ్డిNamasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
10tv
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పార్టీ ఎలా బలపడాలనే దానిపై సీఎం కేసీఆర్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అందులో భాగంగానే క్రియాశీల సభ్యత్వాలపై ఆ పార్టీలు దృష్టి సారించాయి. ప్రస్తుతం టీఆర్ఎస్ దానిపై దృష్టి సారించింది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు ...
సంస్థాగత బలోపేతంపై టీఆర్ఎస్ చూపు
కరెంట్ కష్టాలు తీరుస్తాం
గ్రేటర్లో పార్టీని బలోపేతం చేస్తాం: జగదీశ్రెడ్డి
沒有留言:
張貼留言