వెబ్ దునియా
ఆయనతో భోజనం అదృష్టం,పిలుస్తా: కేసీఆర్(పిక్చర్స్)
Oneindia Telugu
మెదక్: బంగారు తెలంగాణ సాధననే లక్ష్యంగా పని చేస్తోన్న తమ ప్రభుత్వానికి శాంతా బయోటిక్ వంటి సంస్థలు చేయూత ఉంటే ఏకంగా వజ్రాల తెలంగాణనే సాకారం చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. ఈ లక్ష్యసాధనకు వరప్రసాద్ రెడ్డిలాంటి పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ముందుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.
యువతకు ఉపాధి అవకాశమే నా లక్ష్యం : కేసీఆర్వెబ్ దునియా
కారుచౌకగా ఇన్సులిన్సాక్షి
15 రోజుల్లో పరిశ్రమలకు అనుమతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
News Articles by KSR
Namasthe Telangana
అన్ని 17 వార్తల కథనాలు »
Oneindia Telugu
మెదక్: బంగారు తెలంగాణ సాధననే లక్ష్యంగా పని చేస్తోన్న తమ ప్రభుత్వానికి శాంతా బయోటిక్ వంటి సంస్థలు చేయూత ఉంటే ఏకంగా వజ్రాల తెలంగాణనే సాకారం చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. ఈ లక్ష్యసాధనకు వరప్రసాద్ రెడ్డిలాంటి పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ముందుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.
యువతకు ఉపాధి అవకాశమే నా లక్ష్యం : కేసీఆర్
కారుచౌకగా ఇన్సులిన్
15 రోజుల్లో పరిశ్రమలకు అనుమతి
వెబ్ దునియా
రోడ్డుకెక్కిన తెలంగాణ కాంగ్రెస్... ముదిరిన విభేదాలు
వెబ్ దునియా
తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలు ముదురు పాకాన పడ్డాయి. నాయకుల మధ్య తన్నులాటలు పతాక స్థాయికి చేరుకున్నాయి. స్వతంత్ర ఎక్కువని చెప్పుకునే కాంగ్రెస్ లో బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. అసలే అవస్థల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ పరువును బజారుకెక్కిస్తున్నారు. ఆ పార్టీకి తాజా పరిణామాలు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. గ్రేటర్ ...
దానం మర్రిAndhraprabha Daily
కాంగ్రెస్లో గ్రూపుల గొడవ!సాక్షి
చెస్ట్ ఆస్పత్రి తరలింపుపై కాంగ్రెస్ నేతల ఆందోళనఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
Andhrabhoomi
News Articles by KSR
అన్ని 19 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలు ముదురు పాకాన పడ్డాయి. నాయకుల మధ్య తన్నులాటలు పతాక స్థాయికి చేరుకున్నాయి. స్వతంత్ర ఎక్కువని చెప్పుకునే కాంగ్రెస్ లో బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. అసలే అవస్థల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ పరువును బజారుకెక్కిస్తున్నారు. ఆ పార్టీకి తాజా పరిణామాలు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. గ్రేటర్ ...
దానం మర్రి
కాంగ్రెస్లో గ్రూపుల గొడవ!
చెస్ట్ ఆస్పత్రి తరలింపుపై కాంగ్రెస్ నేతల ఆందోళన
సాక్షి
సర్కారీ 'యోగా'!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): సమస్యలను సమర్థంగా ఎదుర్కొనేందుకు యోగా చక్కని మార్గమని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాదాపూర్లోని సైబర్ కన్వెన్షన్ సెంటర్లో మూడు రోజులపాటు నిర్వహించే యోగా వర్క్షాపును గురువారం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో ...
యోగాతో పాలన స్తంభించదుAndhraprabha Daily
ఆరోగ్యానికి యోగా ఉత్తమమైనది : చంద్రబాబు నాయుడువెబ్ దునియా
మంత్రులు, అధికారులకు యోగా శిక్షణAndhrabhoomi
Oneindia Telugu
10tv
అన్ని 19 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): సమస్యలను సమర్థంగా ఎదుర్కొనేందుకు యోగా చక్కని మార్గమని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాదాపూర్లోని సైబర్ కన్వెన్షన్ సెంటర్లో మూడు రోజులపాటు నిర్వహించే యోగా వర్క్షాపును గురువారం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో ...
యోగాతో పాలన స్తంభించదు
ఆరోగ్యానికి యోగా ఉత్తమమైనది : చంద్రబాబు నాయుడు
మంత్రులు, అధికారులకు యోగా శిక్షణ
సాక్షి
వాస్తవాలు వదిలి సొల్లు మాట్లాడొద్దు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: 'నేను ఎస్సీనే.. మాదిగను కాను.. బైండ్ల కులస్తున్ని, రాష్ట్రపతి ఎస్సీ కేటగిరీ కింద గుర్తించిన 56 కులాల్లో మాది ఒకటి. బడిలో చేరినప్పడు, ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు, ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారీ బైండ్ల కులస్తుడిగానే రాసుకున్నాను.. ఇందులో ఏదైనా పొరపాటు ఉన్నట్లు గుర్తిస్తే.. ఆధారాలు ఉంటే జిల్లా కలెక్టర్కు, ...
మోత్కుపల్లివ్యాఖ్యలపై బాబు వివరణ ఇవ్వాలి:కడియంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నీచులు: ఎర్రబెల్లి-మోత్కుపల్లిలపై కడియం, రేవంత్ రెడ్డి నిప్పులుOneindia Telugu
అత్యంత నీచంగా మాట్లాడుతున్నరు : కడియంNamasthe Telangana
తెలుగువన్
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: 'నేను ఎస్సీనే.. మాదిగను కాను.. బైండ్ల కులస్తున్ని, రాష్ట్రపతి ఎస్సీ కేటగిరీ కింద గుర్తించిన 56 కులాల్లో మాది ఒకటి. బడిలో చేరినప్పడు, ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు, ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారీ బైండ్ల కులస్తుడిగానే రాసుకున్నాను.. ఇందులో ఏదైనా పొరపాటు ఉన్నట్లు గుర్తిస్తే.. ఆధారాలు ఉంటే జిల్లా కలెక్టర్కు, ...
మోత్కుపల్లివ్యాఖ్యలపై బాబు వివరణ ఇవ్వాలి:కడియం
నీచులు: ఎర్రబెల్లి-మోత్కుపల్లిలపై కడియం, రేవంత్ రెడ్డి నిప్పులు
అత్యంత నీచంగా మాట్లాడుతున్నరు : కడియం
Oneindia Telugu
శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ సీటును దొంగలించారు.
వెబ్ దునియా
అప్పట్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ సీటును దొంగిలించారనీ, అది తన సీటని తెలుగుదేశం పార్టీ నేత కూన వెంకటేష్ గౌడ్ మండిపడ్డారు. అది తనకు ఇచ్చి తీరాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. నాలుగేళ్ల నుంచి ఆ సీటు కోసం కష్టపడితే తలసాని చాకచక్యంగా దక్కించుకున్నారన్నారు. ఈసారి మాత్రం ఆ సీటు తనదేనని వెంకటేశ్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ముఖేష్ ...
నా సీటు తలసాని తీసుకున్నారు!: సనత్నగర్ రేసులో కూన, ముఖేష్ గౌడ్ చేరికపై...Oneindia Telugu
అప్పుడు నా సీటును తలసాని దొంగిలించారు!సాక్షి
టీడీపీలోకి ముకేశ్ గౌడ్!Vaartha
Palli Batani
అన్ని 17 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అప్పట్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ సీటును దొంగిలించారనీ, అది తన సీటని తెలుగుదేశం పార్టీ నేత కూన వెంకటేష్ గౌడ్ మండిపడ్డారు. అది తనకు ఇచ్చి తీరాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. నాలుగేళ్ల నుంచి ఆ సీటు కోసం కష్టపడితే తలసాని చాకచక్యంగా దక్కించుకున్నారన్నారు. ఈసారి మాత్రం ఆ సీటు తనదేనని వెంకటేశ్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ముఖేష్ ...
నా సీటు తలసాని తీసుకున్నారు!: సనత్నగర్ రేసులో కూన, ముఖేష్ గౌడ్ చేరికపై...
అప్పుడు నా సీటును తలసాని దొంగిలించారు!
టీడీపీలోకి ముకేశ్ గౌడ్!
వెబ్ దునియా
తెలంగాణ అంటే 'అదర్స్' ఎందుకలా..? జేఈఈ పరీక్షలు ఏం చెబుతున్నాయి.
వెబ్ దునియా
తెలంగాణ అంటే అదర్స్ అని అర్థ చెప్పింది. ఓ ప్రవేశ పరీక్షా దరఖాస్తు.. తెలంగాణ ప్రాంత విద్యార్థులకు ప్రత్యేక స్థానం కల్పించినా.. ఆ రాష్ట్ర పేరును మాత్రం అందులో చేర్చలేకపోయింది. సాఫ్ట్వేర్ లో అది వీలుకాకపోవడంతో దానికి అదర్స్ అనే పేరు పెట్టారు. వివరాలు. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) దరఖాస్తుల్లో తెలంగాణ ఇంటర్ బోర్డుకు స్థానం ...
జేఈఈ దరఖాస్తుల్లో 'అదర్స్' ఆప్షన్సాక్షి
టీ ఇంటర్ బోర్డు సీబీఎ్సఈ సైట్లోఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణ ఇంటర్ బోర్డుకు సీబీఎస్ఈ గుర్తింపుNamasthe Telangana
Oneindia Telugu
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ అంటే అదర్స్ అని అర్థ చెప్పింది. ఓ ప్రవేశ పరీక్షా దరఖాస్తు.. తెలంగాణ ప్రాంత విద్యార్థులకు ప్రత్యేక స్థానం కల్పించినా.. ఆ రాష్ట్ర పేరును మాత్రం అందులో చేర్చలేకపోయింది. సాఫ్ట్వేర్ లో అది వీలుకాకపోవడంతో దానికి అదర్స్ అనే పేరు పెట్టారు. వివరాలు. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) దరఖాస్తుల్లో తెలంగాణ ఇంటర్ బోర్డుకు స్థానం ...
జేఈఈ దరఖాస్తుల్లో 'అదర్స్' ఆప్షన్
టీ ఇంటర్ బోర్డు సీబీఎ్సఈ సైట్లో
తెలంగాణ ఇంటర్ బోర్డుకు సీబీఎస్ఈ గుర్తింపు
వెబ్ దునియా
ప్రత్యేక హోదా ఇవ్వకుంటే మాకు పట్టిన గతే బీజేపీ నేతలకు పడుతుంది : ఉండవల్లి
వెబ్ దునియా
విభజన చట్టానికి ఆమోద ముద్ర వేసే సమయంలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చేసిన ప్రకటన మేరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నేతలుగా తమకు పట్టిన గతే బీజేపీ నేతలకు కూడా పడుతుందని కాంగ్రెస్ మాజీ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హెచ్చరించారు. విభజన సమయంలో ఏపీకి ...
'లైవ్ టెలికాస్ట్ ఆపి రాష్ట్రాన్ని విడగొట్టారు'సాక్షి
కాంగ్రెస్కి పట్టిన గతే బీజేపీకి - మాజీ ఎం.పి. ఉండవల్లి అరుణ్కుమార్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బిజెపి, టిడిపిలపై వ్యాఖ్యలు: ఉండవల్లి మళ్లీ కాంగ్రెసులోకి?Oneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
విభజన చట్టానికి ఆమోద ముద్ర వేసే సమయంలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చేసిన ప్రకటన మేరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నేతలుగా తమకు పట్టిన గతే బీజేపీ నేతలకు కూడా పడుతుందని కాంగ్రెస్ మాజీ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హెచ్చరించారు. విభజన సమయంలో ఏపీకి ...
'లైవ్ టెలికాస్ట్ ఆపి రాష్ట్రాన్ని విడగొట్టారు'
కాంగ్రెస్కి పట్టిన గతే బీజేపీకి - మాజీ ఎం.పి. ఉండవల్లి అరుణ్కుమార్
బిజెపి, టిడిపిలపై వ్యాఖ్యలు: ఉండవల్లి మళ్లీ కాంగ్రెసులోకి?
Oneindia Telugu
జగన్, గాలి మంతనాలుబహిర్గతం చేయాలి
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ: అక్రమ మైనింగ్ కేసుల్లో ప్రధాన నిందితుడైన గాలి జనార్థన్రెడ్డితో సంబంధం లేదని నమ్మబలికిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సీబీఐ కోర్టులో అతనితో ఏ సంబంధంతో చేతులు కలిపారో సమాధానం చెప్పాలని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా మల్లేశ్వరరావు డిమాండ్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ అతని పెంపుడు కొడుకు ...
బ్రదర్.. బాగున్నారా?.ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అదిగో జగన్,గాలి కలుసుకున్నారుNews Articles by KSR
విజయసాయి రహస్య భేటీ: గాలిని కలిసేందుకు జగన్ బెంగళూరుకు?Oneindia Telugu
Andhrabhoomi
అన్ని 10 వార్తల కథనాలు »
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ: అక్రమ మైనింగ్ కేసుల్లో ప్రధాన నిందితుడైన గాలి జనార్థన్రెడ్డితో సంబంధం లేదని నమ్మబలికిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సీబీఐ కోర్టులో అతనితో ఏ సంబంధంతో చేతులు కలిపారో సమాధానం చెప్పాలని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా మల్లేశ్వరరావు డిమాండ్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ అతని పెంపుడు కొడుకు ...
బ్రదర్.. బాగున్నారా?.
అదిగో జగన్,గాలి కలుసుకున్నారు
విజయసాయి రహస్య భేటీ: గాలిని కలిసేందుకు జగన్ బెంగళూరుకు?
Oneindia Telugu
కెసిఆర్ ఇంటి వద్ద క్రైస్తవుల ఆందోళన
Andhrabhoomi
హైదరాబాద్: సికిందరాబాద్లోని ఓ చర్చి గోడ తొలగింపు విషయమై నిరసన వ్యక్తం చేస్తూ క్రైస్తవులు గురువారం ఉదయం తెలంగాణ సిఎం కెసిఆర్ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. మెట్రోరైలు పనుల సందర్భంగా చర్చి గోడను తొలగించారని వారు తెలిపారు. Related Article. చంద్రబాబు వివరణ ఇవ్వాలి: కడియం శ్రీహరి · చక్రిది సహజ మరణమే:ఫోరెన్సిక్ నిపుణులు · నగర కాంగ్రెస్లో ...
తెరాసలో చేరేందుకు ఎమ్మెల్యే షరతు, బాబు దైవమనిOneindia Telugu
చర్చి గోడ తొలగిస్తే ఆందోళన చేయాలాNews Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్: సికిందరాబాద్లోని ఓ చర్చి గోడ తొలగింపు విషయమై నిరసన వ్యక్తం చేస్తూ క్రైస్తవులు గురువారం ఉదయం తెలంగాణ సిఎం కెసిఆర్ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. మెట్రోరైలు పనుల సందర్భంగా చర్చి గోడను తొలగించారని వారు తెలిపారు. Related Article. చంద్రబాబు వివరణ ఇవ్వాలి: కడియం శ్రీహరి · చక్రిది సహజ మరణమే:ఫోరెన్సిక్ నిపుణులు · నగర కాంగ్రెస్లో ...
తెరాసలో చేరేందుకు ఎమ్మెల్యే షరతు, బాబు దైవమని
చర్చి గోడ తొలగిస్తే ఆందోళన చేయాలా
సాక్షి
ఒలింపిక స్వర్ణ విజేతలకు రూ.75 లక్షలు కేంద్రం ప్రోత్సాహకం
Andhraprabha Daily
ఒలింపిక్ క్రీడల్లో బంగారు పతకాలు సాధించిన క్రీడాకారు లకు రూ.75 లక్షల నగదు బహు మతి అందజేయాలని కేంద్ర ప్రభు త్వం నిర్ణయించింది. 2016 సంవ త్సరంలో జరిగే రియో ఒలింపిక్ క్రీడల్లో స్వర్ణ పతక విజేతలకు ఈ బహుమతి అందజేయనున్నారు. క్రీడల్లో పతక గ్రహీతలకు ఇచ్చే స్పెషల్ అవార్డుల పథకాన్ని పున:సమీక్షించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. «మునపటి ...
రియో ఒలింపిక్స్ స్వర్ణ విజేతలకు 75లక్షల నగదు!వెబ్ దునియా
ఒలంపిక్ గోల్డ్ మెడల్ విజేతలకు రూ.75లక్షల నగదుNamasthe Telangana
స్వర్ణం గెలిస్తే రూ.7 లక్షలుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Andhraprabha Daily
ఒలింపిక్ క్రీడల్లో బంగారు పతకాలు సాధించిన క్రీడాకారు లకు రూ.75 లక్షల నగదు బహు మతి అందజేయాలని కేంద్ర ప్రభు త్వం నిర్ణయించింది. 2016 సంవ త్సరంలో జరిగే రియో ఒలింపిక్ క్రీడల్లో స్వర్ణ పతక విజేతలకు ఈ బహుమతి అందజేయనున్నారు. క్రీడల్లో పతక గ్రహీతలకు ఇచ్చే స్పెషల్ అవార్డుల పథకాన్ని పున:సమీక్షించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. «మునపటి ...
రియో ఒలింపిక్స్ స్వర్ణ విజేతలకు 75లక్షల నగదు!
ఒలంపిక్ గోల్డ్ మెడల్ విజేతలకు రూ.75లక్షల నగదు
స్వర్ణం గెలిస్తే రూ.7 లక్షలు
沒有留言:
張貼留言