వెబ్ దునియా
2 నెలలు సమయం ఇవ్వండి
సాక్షి
జమైకా: భారత పర్యటన నుంచి అర్ధంతరంగా వైదొలిగినందుకు నష్టపరిహారం చెల్లించే విషయంలో... తమకు రెండు నెలలు సమయం కావాలని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు భారత బోర్డు (బీసీసీఐ)ని కోరింది. మధ్యవర్తిత్వం ద్వారా లేదా ద్వైపాక్షిక చర్చల ద్వారా రెండు నెలల్లోపే ఈ సమస్యను ముగించేలా జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు విండీస్ బోర్డు ...
బీసీసీఐని ప్రాధేయపడిన విండీస్: కోర్టుకీడ్చొద్దని..!వెబ్ దునియా
మధ్యలోనే షాక్: బీసీసీఐని ప్రాధేయపడుతున్న వెస్టిండీస్ బోర్డ్!Oneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
జమైకా: భారత పర్యటన నుంచి అర్ధంతరంగా వైదొలిగినందుకు నష్టపరిహారం చెల్లించే విషయంలో... తమకు రెండు నెలలు సమయం కావాలని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు భారత బోర్డు (బీసీసీఐ)ని కోరింది. మధ్యవర్తిత్వం ద్వారా లేదా ద్వైపాక్షిక చర్చల ద్వారా రెండు నెలల్లోపే ఈ సమస్యను ముగించేలా జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు విండీస్ బోర్డు ...
బీసీసీఐని ప్రాధేయపడిన విండీస్: కోర్టుకీడ్చొద్దని..!
మధ్యలోనే షాక్: బీసీసీఐని ప్రాధేయపడుతున్న వెస్టిండీస్ బోర్డ్!
Andhrabhoomi
భారత 'హాకీ లెజెండ్' జస్వంత్ సింగ్ మృతి
Andhrabhoomi
కోల్కతా, జనవరి 28: ఒలింపిక్స్లో రెండు స్వర్ణ పతకాలను అందుకున్న భారత హాకీ మాజీ క్రీడాకారుడు జస్వంత్ సింగ్ రాజ్పుత్ మృతి చెందాడు. సుమారు నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న 88 ఏళ్ల జస్వంత్ సింగ్ బుధవారం మరణించినట్టు బెంగాల్ హాకీ సంఘం (బిహెచ్ఎ) ప్రకటించింది. గురువారం అంత్యక్రియలు జరుగుతాయని తెలిపింది. భారత హాకీ జట్టులో ...
ఒలింపిక్ విజేత జశ్వంత్ సింగ్ రాజ్ పుత్ కన్నుమూత!వెబ్ దునియా
హాకీ క్రీడాకారుడు జశ్వంత్సింగ్ మృతిNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
కోల్కతా, జనవరి 28: ఒలింపిక్స్లో రెండు స్వర్ణ పతకాలను అందుకున్న భారత హాకీ మాజీ క్రీడాకారుడు జస్వంత్ సింగ్ రాజ్పుత్ మృతి చెందాడు. సుమారు నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న 88 ఏళ్ల జస్వంత్ సింగ్ బుధవారం మరణించినట్టు బెంగాల్ హాకీ సంఘం (బిహెచ్ఎ) ప్రకటించింది. గురువారం అంత్యక్రియలు జరుగుతాయని తెలిపింది. భారత హాకీ జట్టులో ...
ఒలింపిక్ విజేత జశ్వంత్ సింగ్ రాజ్ పుత్ కన్నుమూత!
హాకీ క్రీడాకారుడు జశ్వంత్సింగ్ మృతి
వెబ్ దునియా
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2015 కోసం అధికారిక యాప్ ప్రారంభం!
వెబ్ దునియా
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే ప్రపంచ కప్ -2015 వివరాలను ఎప్పటికపుడు తెలియజేసే నిమిత్తం ఓ యాప్ ను ప్రారంభించింది. ఐసీసీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్ భాగస్వామ్యంతో ఈ యాప్ ను రూపొందించింది. దీన్ని గూగుల్ ప్లే, యాప్ స్టోర్ నుంచి ఈ యాప్ ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా క్రికెట్ అభిమానులు 2015 వరల్డ్ కప్కు ...
ఐసీసీ వరల్డ్ కప్: అధికారిక యాప్ విడుదలthatsCricket Telugu
వన్డే ప్రపంచ కప్ కోసం యాప్సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే ప్రపంచ కప్ -2015 వివరాలను ఎప్పటికపుడు తెలియజేసే నిమిత్తం ఓ యాప్ ను ప్రారంభించింది. ఐసీసీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్ భాగస్వామ్యంతో ఈ యాప్ ను రూపొందించింది. దీన్ని గూగుల్ ప్లే, యాప్ స్టోర్ నుంచి ఈ యాప్ ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా క్రికెట్ అభిమానులు 2015 వరల్డ్ కప్కు ...
ఐసీసీ వరల్డ్ కప్: అధికారిక యాప్ విడుదల
వన్డే ప్రపంచ కప్ కోసం యాప్
సాక్షి
ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్కు సెరెనా
Andhrabhoomi
మెల్బోర్న్, జనవరి 28: ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రీ టెన్నిస్ టోర్నమెంట్లో ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ దూకుడును కొనసాగిస్తున్నది. క్వార్టర్ ఫైనల్స్లో ఆమె నిరుటి ఫైనలిస్టు డొనినికా సిబుల్కొవాను ఓడించి సెమీస్కు దూసుకెళ్లింది. ఫైనల్లో స్థానం కోసం ఆమె మాడిసన్ కీస్ను ఢీ కొంటుంది. కీస్ను ఓడించడంతోపాటు, తన సోదరి వీనస్ విలియమ్స్పై ...
సూపర్ సెరెనాసాక్షి
ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి వీనస్ విలియమ్స్ నిష్క్రమణ!వెబ్ దునియా
క్వార్టర్ ఫైనల్లో సెరెనాAndhraprabha Daily
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 11 వార్తల కథనాలు »
Andhrabhoomi
మెల్బోర్న్, జనవరి 28: ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రీ టెన్నిస్ టోర్నమెంట్లో ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ దూకుడును కొనసాగిస్తున్నది. క్వార్టర్ ఫైనల్స్లో ఆమె నిరుటి ఫైనలిస్టు డొనినికా సిబుల్కొవాను ఓడించి సెమీస్కు దూసుకెళ్లింది. ఫైనల్లో స్థానం కోసం ఆమె మాడిసన్ కీస్ను ఢీ కొంటుంది. కీస్ను ఓడించడంతోపాటు, తన సోదరి వీనస్ విలియమ్స్పై ...
సూపర్ సెరెనా
ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి వీనస్ విలియమ్స్ నిష్క్రమణ!
క్వార్టర్ ఫైనల్లో సెరెనా
సాక్షి
ఆర్టిఐ పరిధిలోకి బిసిసిఐ: సోనోవాల్
Andhrabhoomi
న్యూఢిల్లీ, జనవరి 28: స్వతంత్ర ప్రతిపత్తి ఉందంటూ ఇన్నాళ్లూ ఎవరికీ జవాబుదారీ వహించకుండా నిర్ణయాలు తీసుకుంటున్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కూడా సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ) పరిధిలోకి వస్తుందని కేంద్ర క్రీడామంత్రి శర్వానంద సోనోవాల్ అన్నారు. ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నదని 'బ్రిక్స్' ...
బీసీసీఐకి జవాబుదారీతనం ఉండాలి: సోనోవాల్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, జనవరి 28: స్వతంత్ర ప్రతిపత్తి ఉందంటూ ఇన్నాళ్లూ ఎవరికీ జవాబుదారీ వహించకుండా నిర్ణయాలు తీసుకుంటున్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కూడా సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ) పరిధిలోకి వస్తుందని కేంద్ర క్రీడామంత్రి శర్వానంద సోనోవాల్ అన్నారు. ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నదని 'బ్రిక్స్' ...
బీసీసీఐకి జవాబుదారీతనం ఉండాలి: సోనోవాల్
సాక్షి
ప్రధాని మోదీని కలిసిన మేరీకోమ్
సాక్షి
న్యూఢిల్లీ: భారత మేటి మహిళా బాక్సర్ మేరీకోమ్ బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసింది. ఏప్రిల్లో మణిపూర్లో తన అకాడమీ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించింది. 'ప్రధాని అపాయింట్మెంట్ కావాలని మంగళవారం అడిగా. బుధవారం కలిసేందుకు అనుమతి వచ్చింది. నా అకాడమీ నిర్మాణం ఏప్రిల్లో పూర్తవుతుంది. ప్రారంభోత్సవానికి ...
ఇంకా మరిన్ని »
సాక్షి
న్యూఢిల్లీ: భారత మేటి మహిళా బాక్సర్ మేరీకోమ్ బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసింది. ఏప్రిల్లో మణిపూర్లో తన అకాడమీ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించింది. 'ప్రధాని అపాయింట్మెంట్ కావాలని మంగళవారం అడిగా. బుధవారం కలిసేందుకు అనుమతి వచ్చింది. నా అకాడమీ నిర్మాణం ఏప్రిల్లో పూర్తవుతుంది. ప్రారంభోత్సవానికి ...
నకిలీ మద్యం కేసులో ఇద్దరి అరెస్టు
Andhrabhoomi
ఒంగోలు: నకిలీ మద్యం కేసుకు సంబంధించిన మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఇద్దరిని ప్రకాశం జిల్లా సంతమాగలూరు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఇద్దరు రెండు తెలుగు రాష్ట్రాల్లో నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
మద్యం మాఫియా రాకెట్లో ఇద్దరి అరెస్ట్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
ఒంగోలు: నకిలీ మద్యం కేసుకు సంబంధించిన మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఇద్దరిని ప్రకాశం జిల్లా సంతమాగలూరు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఇద్దరు రెండు తెలుగు రాష్ట్రాల్లో నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
మద్యం మాఫియా రాకెట్లో ఇద్దరి అరెస్ట్
వెబ్ దునియా
పద్మశ్రీ పురస్కారానికి ఎంపికవుతానని అనుకోలేదు!: మిథాలీ
వెబ్ దునియా
అత్యుత్తమ పద్మశ్రీ పురస్కారానికి తాను ఎంపికవుతానని అస్సలు అనుకోలేదని భారత మహిళ క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన సందర్భంగా మిథాలీ రాజ్ మాట్లాడుతూ.. క్రికెట్ నుంచి పద్మశ్రీ అవార్డు రేసులో విరాట్ కోహ్లీ లాంటి మంచి ఆటగాళ్లు కూడా ఉండడంతో తనను ఎంపిక చేస్తారనుకోలేదని చెప్పింది.
కోహ్లీ ఉండడంతో నాకు రాదనుకున్నా:మిథాలీNamasthe Telangana
ఆశ్చర్యంగా ఉందిAndhraprabha Daily
'పద్మశ్రీ' అవార్డు ఆశ్చర్యపరిచిందిసాక్షి
Andhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అత్యుత్తమ పద్మశ్రీ పురస్కారానికి తాను ఎంపికవుతానని అస్సలు అనుకోలేదని భారత మహిళ క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన సందర్భంగా మిథాలీ రాజ్ మాట్లాడుతూ.. క్రికెట్ నుంచి పద్మశ్రీ అవార్డు రేసులో విరాట్ కోహ్లీ లాంటి మంచి ఆటగాళ్లు కూడా ఉండడంతో తనను ఎంపిక చేస్తారనుకోలేదని చెప్పింది.
కోహ్లీ ఉండడంతో నాకు రాదనుకున్నా:మిథాలీ
ఆశ్చర్యంగా ఉంది
'పద్మశ్రీ' అవార్డు ఆశ్చర్యపరిచింది
Namasthe Telangana
క్రికెటర్ గదిలో దెయ్యం!
Namasthe Telangana
క్రైస్ట్చర్చ్: పాకిస్తాన్ క్రికెటర్ హారిస్ సొహైల్ తన గదిలో దెయ్యాలు ఉన్నాయంటున్నాడు. బెడ్ కదిలినట్లు అనిపించడంతో గాఢ నిద్ర నుంచి మేల్కొనగా తన గదిలో ఏవో వింత దృశ్యాలు తిరగాడుతూ కనిపించాయట. అతనికి ఈ వింత అనుభవం న్యూజీలాండ్లోని హోటల్ గదిలో ఎదురైంది. పాక్ జట్టు న్యూజీలాండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ప్రాక్టీస్ మ్యాచ్ ...
పాకిస్థాన్ క్రికెట్ కంట పడిన దెయ్యాలు.. భయంతో జ్వరం!వెబ్ దునియా
దెయ్యాల గదిలో ఒక రాత్రి.. హెడలెత్తిన క్రికెటర్..Teluguwishesh
నా గదిలో దెయ్యాలు: వణికిపోయిన పాక్ క్రికెటర్thatsCricket Telugu
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Namasthe Telangana
క్రైస్ట్చర్చ్: పాకిస్తాన్ క్రికెటర్ హారిస్ సొహైల్ తన గదిలో దెయ్యాలు ఉన్నాయంటున్నాడు. బెడ్ కదిలినట్లు అనిపించడంతో గాఢ నిద్ర నుంచి మేల్కొనగా తన గదిలో ఏవో వింత దృశ్యాలు తిరగాడుతూ కనిపించాయట. అతనికి ఈ వింత అనుభవం న్యూజీలాండ్లోని హోటల్ గదిలో ఎదురైంది. పాక్ జట్టు న్యూజీలాండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ప్రాక్టీస్ మ్యాచ్ ...
పాకిస్థాన్ క్రికెట్ కంట పడిన దెయ్యాలు.. భయంతో జ్వరం!
దెయ్యాల గదిలో ఒక రాత్రి.. హెడలెత్తిన క్రికెటర్..
నా గదిలో దెయ్యాలు: వణికిపోయిన పాక్ క్రికెటర్
వెబ్ దునియా
మృత్యు బంతులు... మరో క్రికెటర్ దుర్మరణం
వెబ్ దునియా
క్రికెట్ మైదానంలో మృత్యు బంతులు పరుగులు తీస్తున్నారు. ఈ బంతులు తగిలి క్రికెటర్ల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. క్రికెట్ బంతి తగిలి ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతి వార్త మరువక ముందే ఆదివారం మరో సంఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్లోని ఓరంగి పట్టణంలో క్లబ్ మ్యాచ్ ఆడుతున్న జీషన్ మొహమ్మద్ అనే యువ క్రికెటర్ ప్రత్యర్థి ...
మైదానంలో ప్రాణం కోల్పోయిన మరో క్రికెటర్News4Andhra
బంతి ఛాతికి తగిలి పాకిస్తాన్ యువ క్రికెటర్ మృతిthatsCricket Telugu
మరొకరిని బలి తీసుకున్న క్రికెట్ బంతిNews Articles by KSR
Namasthe Telangana
Andhrabhoomi
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
క్రికెట్ మైదానంలో మృత్యు బంతులు పరుగులు తీస్తున్నారు. ఈ బంతులు తగిలి క్రికెటర్ల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. క్రికెట్ బంతి తగిలి ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతి వార్త మరువక ముందే ఆదివారం మరో సంఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్లోని ఓరంగి పట్టణంలో క్లబ్ మ్యాచ్ ఆడుతున్న జీషన్ మొహమ్మద్ అనే యువ క్రికెటర్ ప్రత్యర్థి ...
మైదానంలో ప్రాణం కోల్పోయిన మరో క్రికెటర్
బంతి ఛాతికి తగిలి పాకిస్తాన్ యువ క్రికెటర్ మృతి
మరొకరిని బలి తీసుకున్న క్రికెట్ బంతి
沒有留言:
張貼留言