వెబ్ దునియా
2G స్పెక్ట్రమ్ కేసు: సీబీఐ తీరుపై మారన్ ఆగ్రహం..!
వెబ్ దునియా
2జీ స్పెక్ట్రమ్ కేసులో సీబీఐ అనుసరిస్తున్న తీరుపై కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే నేత దయానిధి మారన్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ కుట్రపూరితమైన చర్యలకు పాల్పడుతుందన్నారు. ఆర్ఎస్ఎస్ను సంతోష పెట్టేందుకు సీబీఐ తమపై కేసులు బనాయిస్తోందన్నారు. బుధవారం రాత్రి మారెన్ మాజీ ప్రైవేట్ సెక్రటరీ గౌతమ్తో పాటు మరో ఇద్దర్ని సీబీఐ ...
ఆర్ఎస్ఎస్ను సంతోష పెట్టేందుకు సీబీఐ కేసులు: మారన్Oneindia Telugu
సిబిఐపై మండిపడ్డ మారన్Andhrabhoomi
సీబీఐ 'ఫిక్సింగ్ మిషన్' గా మారింది !News4Andhra
సాక్షి
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
2జీ స్పెక్ట్రమ్ కేసులో సీబీఐ అనుసరిస్తున్న తీరుపై కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే నేత దయానిధి మారన్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ కుట్రపూరితమైన చర్యలకు పాల్పడుతుందన్నారు. ఆర్ఎస్ఎస్ను సంతోష పెట్టేందుకు సీబీఐ తమపై కేసులు బనాయిస్తోందన్నారు. బుధవారం రాత్రి మారెన్ మాజీ ప్రైవేట్ సెక్రటరీ గౌతమ్తో పాటు మరో ఇద్దర్ని సీబీఐ ...
ఆర్ఎస్ఎస్ను సంతోష పెట్టేందుకు సీబీఐ కేసులు: మారన్
సిబిఐపై మండిపడ్డ మారన్
సీబీఐ 'ఫిక్సింగ్ మిషన్' గా మారింది !
సాక్షి
సిద్ధి వినాయకునికి 'ఉగ్ర' ముప్పు
సాక్షి
సాక్షి, ముంబై: ఉగ్రవాదులు నగరంలోని ప్రముఖ సిద్ధివినాయకుని ఆలయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించడంతో అక్కడ అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ఆలయ పరిసరాలను పోలీసులు దిగ్బంధం చేశారు. పాకిస్థాన్ నుంచి పని చేస్తున్న ఉగ్రవాద సంస్థలకు చెందిన నాలుగు బృందాలు భారత్లోకి ప్రవేశించాయని, ఈ నెల 28లోపు దాడులకు ...
ఉగ్రవాదులు చొరబడ్డారుAndhraprabha Daily
ముంబైలో హై అలర్ట్ : పాక్ ఉగ్రవాదుల పన్నాగం!వెబ్ దునియా
ముంబైలో హై అలర్ట్Namasthe Telangana
Vaartha
Andhrabhoomi
అన్ని 14 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, ముంబై: ఉగ్రవాదులు నగరంలోని ప్రముఖ సిద్ధివినాయకుని ఆలయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించడంతో అక్కడ అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ఆలయ పరిసరాలను పోలీసులు దిగ్బంధం చేశారు. పాకిస్థాన్ నుంచి పని చేస్తున్న ఉగ్రవాద సంస్థలకు చెందిన నాలుగు బృందాలు భారత్లోకి ప్రవేశించాయని, ఈ నెల 28లోపు దాడులకు ...
ఉగ్రవాదులు చొరబడ్డారు
ముంబైలో హై అలర్ట్ : పాక్ ఉగ్రవాదుల పన్నాగం!
ముంబైలో హై అలర్ట్
Oneindia Telugu
బీజేపీ బ్రహ్మాస్త్రం.. కిరణ్బేడీ
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం కిరణ్ బేడీ అని ఆమ్ ఆద్మీపార్టీ(ఆప్) వ్యవస్థాపక సభ్యుడు, ప్రముఖ న్యాయవాది శాంతి భూషణ్ అన్నారు. కిరణ్ బేడీని పార్టీలో చేర్చుకోవడం, ముఖ్యమంత్రి అభ్యర్థిని చేయడం బీజేపీ మాస్టర్ స్ట్రోక్ అని గురువారం విలేకరులతో అన్నారు. కిరణ్బేడీ ఢిల్లీ ముఖ్యమంత్రి ...
కేజ్రీ కంటే బేడీనే బెస్ట్: శాంతిభూషణ్Namasthe Telangana
కేజ్రీవాల్ కు ఎదురు దెబ్బNews Articles by KSR
బేడీపై భూషణ్ ప్రశంసలు: ఢిల్లీకి ఆమెలాంటి నిజాయితీ సీఎం కావాలిOneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం కిరణ్ బేడీ అని ఆమ్ ఆద్మీపార్టీ(ఆప్) వ్యవస్థాపక సభ్యుడు, ప్రముఖ న్యాయవాది శాంతి భూషణ్ అన్నారు. కిరణ్ బేడీని పార్టీలో చేర్చుకోవడం, ముఖ్యమంత్రి అభ్యర్థిని చేయడం బీజేపీ మాస్టర్ స్ట్రోక్ అని గురువారం విలేకరులతో అన్నారు. కిరణ్బేడీ ఢిల్లీ ముఖ్యమంత్రి ...
కేజ్రీ కంటే బేడీనే బెస్ట్: శాంతిభూషణ్
కేజ్రీవాల్ కు ఎదురు దెబ్బ
బేడీపై భూషణ్ ప్రశంసలు: ఢిల్లీకి ఆమెలాంటి నిజాయితీ సీఎం కావాలి
Teluguwishesh
సౌరవ్ గంగూలీ.. రెండు సార్లు తిరస్కరించాడు
Teluguwishesh
తాను బీజేపీలో చేరనున్నట్లుగా వస్తున్న వార్తలపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ తోసిపుచ్చారు. బీజేపిలో చేరమని, రాజకీయాల్లోకి రమ్మని తనకు ఆ పార్టీ పెద్దల నుంచి పిలువు వచ్చిందని, అయితే తాను ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించానని గంగూలీ చెప్పారు. తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశాడు. గత సార్వత్రిక ఎన్నికల ముందు కూడా ...
బీజేపీ ఆఫర్ ఇచ్చింది, కానీ తిరస్కరించాను: సౌరభ్ గంగూలీOneindia Telugu
సౌరవ్ గంగూలీ బీజేపీలో చేరట్లేదు: సిద్ధార్థ్ స్పష్టంవెబ్ దునియా
'గంగూలీ బీజేపీలో చేరడం లేదు'Namasthe Telangana
News Articles by KSR
సాక్షి
అన్ని 12 వార్తల కథనాలు »
Teluguwishesh
తాను బీజేపీలో చేరనున్నట్లుగా వస్తున్న వార్తలపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ తోసిపుచ్చారు. బీజేపిలో చేరమని, రాజకీయాల్లోకి రమ్మని తనకు ఆ పార్టీ పెద్దల నుంచి పిలువు వచ్చిందని, అయితే తాను ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించానని గంగూలీ చెప్పారు. తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశాడు. గత సార్వత్రిక ఎన్నికల ముందు కూడా ...
బీజేపీ ఆఫర్ ఇచ్చింది, కానీ తిరస్కరించాను: సౌరభ్ గంగూలీ
సౌరవ్ గంగూలీ బీజేపీలో చేరట్లేదు: సిద్ధార్థ్ స్పష్టం
'గంగూలీ బీజేపీలో చేరడం లేదు'
వెబ్ దునియా
ఒబామా ఆదివారం వస్తున్నారు
Andhraprabha Daily
న్యూఢి : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు ఇక్కడకు చేరుకుంటారు. ఆ రోజునే ఆయన ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారు. విదేశాంగ శాఖ గురువారం ఈ విషయం తెలిపింది. ఒబామా వ్యవహారాలను కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయెల్ చూస్తారు. 'మన మొత్తం సంబం ధాలన్నిటినీ అధ్యక్షుడు ఒబమా పర్యటన పటిష్టం చేయగలదని ...
'మన్ కీ బాత్'లో ఒబామాసాక్షి
మోదీ మన్కీ బాత్.. ఒబామాకే సాత్!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మన్ కీ బాత్ ... ఈ దఫా ఒబామాతో కలిసి : నరేంద్ర మోడీ వెల్లడివెబ్ దునియా
News4Andhra
Namasthe Telangana
TV5
అన్ని 11 వార్తల కథనాలు »
Andhraprabha Daily
న్యూఢి : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు ఇక్కడకు చేరుకుంటారు. ఆ రోజునే ఆయన ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారు. విదేశాంగ శాఖ గురువారం ఈ విషయం తెలిపింది. ఒబామా వ్యవహారాలను కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయెల్ చూస్తారు. 'మన మొత్తం సంబం ధాలన్నిటినీ అధ్యక్షుడు ఒబమా పర్యటన పటిష్టం చేయగలదని ...
'మన్ కీ బాత్'లో ఒబామా
మోదీ మన్కీ బాత్.. ఒబామాకే సాత్!
మన్ కీ బాత్ ... ఈ దఫా ఒబామాతో కలిసి : నరేంద్ర మోడీ వెల్లడి
Namasthe Telangana
ఆడపిల్లలను కాపాడాలని అర్థిస్తున్నా: మోదీ
సాక్షి
అమ్మాయిలను చదివించండి.. మగపిల్లలతో వారూ సమానమే 'బేటీ బచావో.. బేటీ పఢావో' ప్రారంభంలో మోదీ ఆడశిశువులను గర్భంలోనే చిదిమేసే విష సంస్కృతిని విడనాడాలి.. ఈ దేశానికి ప్రధానమంత్రి ఒక యాచకుడిగా మీ వద్దకు వచ్చాడు.. ఆడపిల్లల ప్రాణాలను భిక్షమడుగుతున్నాడు.. భ్రూణ హత్యలు, సమాజంలో బాలికలపై చూపుతున్న వివక్ష వంటివన్నీ మానసిక వ్యాధులు.. అది 18 ...
మోడీజీకి మాధురీ దీక్షిత్ సపోర్ట్తెలుగువన్
బాలికల రక్షణకై 'బేటీ బచావో బేటీ పఢావో'... మోడీ పిలుపువెబ్ దునియా
ఆడశిశువులను చంపే హక్కు ఎవరికీ లేదు: ప్రధాని మోదీAndhrabhoomi
Oneindia Telugu
Namasthe Telangana
News4Andhra
అన్ని 18 వార్తల కథనాలు »
సాక్షి
అమ్మాయిలను చదివించండి.. మగపిల్లలతో వారూ సమానమే 'బేటీ బచావో.. బేటీ పఢావో' ప్రారంభంలో మోదీ ఆడశిశువులను గర్భంలోనే చిదిమేసే విష సంస్కృతిని విడనాడాలి.. ఈ దేశానికి ప్రధానమంత్రి ఒక యాచకుడిగా మీ వద్దకు వచ్చాడు.. ఆడపిల్లల ప్రాణాలను భిక్షమడుగుతున్నాడు.. భ్రూణ హత్యలు, సమాజంలో బాలికలపై చూపుతున్న వివక్ష వంటివన్నీ మానసిక వ్యాధులు.. అది 18 ...
మోడీజీకి మాధురీ దీక్షిత్ సపోర్ట్
బాలికల రక్షణకై 'బేటీ బచావో బేటీ పఢావో'... మోడీ పిలుపు
ఆడశిశువులను చంపే హక్కు ఎవరికీ లేదు: ప్రధాని మోదీ
Oneindia Telugu
ముస్లిం జనాభా వృద్ది రేటు 24 శాతం!
News Articles by KSR
దేశంలో ముస్లింల జనాభా ఇరవైనాలుగు శాతం పెరిగినట్లు వెల్లడైంది.2001 నుంచి 2011 మధ్య లో ఈ పెరుగుదల కనిపించింది. అంతకుముందు 1990 వ దశకంలో ఈ పెరుగుదల ఇరవై తొమ్మిది శాతం ఉండగా, ఆ తర్వాత దశకంలో ఇది ఇరవైనాలుగు శాతం గా ఉంది.ఇది కూడా దేశ జనాభా సగటు పెరుగుదల పద్దెనిమిది శాతం ఉండగా, ముస్లిం జనాభా ఇరవైనాలుగుశాతం ఉంది.దేశం మొత్తంగా ఒక ...
24% పెరిగిన ముస్లిం జనాభా!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
News Articles by KSR
దేశంలో ముస్లింల జనాభా ఇరవైనాలుగు శాతం పెరిగినట్లు వెల్లడైంది.2001 నుంచి 2011 మధ్య లో ఈ పెరుగుదల కనిపించింది. అంతకుముందు 1990 వ దశకంలో ఈ పెరుగుదల ఇరవై తొమ్మిది శాతం ఉండగా, ఆ తర్వాత దశకంలో ఇది ఇరవైనాలుగు శాతం గా ఉంది.ఇది కూడా దేశ జనాభా సగటు పెరుగుదల పద్దెనిమిది శాతం ఉండగా, ముస్లిం జనాభా ఇరవైనాలుగుశాతం ఉంది.దేశం మొత్తంగా ఒక ...
24% పెరిగిన ముస్లిం జనాభా!
Namasthe Telangana
టెలీ స్కాంలో ముగ్గురి అరెస్ట్
సాక్షి
బీఎస్ఎన్ఎల్ టెలిఫోన్ కుంభకోణంలో ముగ్గురిని సీబీఐ అధికారులు బుధవారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. వీరిలో మారన్ అదనపు ప్రయివేటు కార్యదర్శి గౌతమన్, సన్ టీవీ నిర్వాహకులు కన్నన్, రవి ఉన్నారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: డీఎంకేకు చెందిన దయానిధి మారన్ టెలికమ్యూనికేషన్ల మంత్రిగా ఉన్న కాలంలో తన ఇంటి నుంచి సోదరునికి చెందిన సన్టీవీ గ్రూపు ...
సన్ టీవీతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు:మారన్Namasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
బీఎస్ఎన్ఎల్ టెలిఫోన్ కుంభకోణంలో ముగ్గురిని సీబీఐ అధికారులు బుధవారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. వీరిలో మారన్ అదనపు ప్రయివేటు కార్యదర్శి గౌతమన్, సన్ టీవీ నిర్వాహకులు కన్నన్, రవి ఉన్నారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: డీఎంకేకు చెందిన దయానిధి మారన్ టెలికమ్యూనికేషన్ల మంత్రిగా ఉన్న కాలంలో తన ఇంటి నుంచి సోదరునికి చెందిన సన్టీవీ గ్రూపు ...
సన్ టీవీతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు:మారన్
వెబ్ దునియా
ఫేస్బుక్లో పరిచయం చేసుకుని హోటల్లో అత్యాచారం చేశాడు.. ఎక్కడ..? ఎప్పుడు?
వెబ్ దునియా
యువతులు ఏదో ఒక రీతిలో మోసపోతున్నారు. తాజాగా ఫేస్బుక్లో పరిచయమైన యువతి ఏకంగా హత్యకు గురైంది. ఆ వివరాలను పరిశీలిస్తే.. ఫేస్ బుక్ ద్వారా తనను తాను పరిచయం చేసుకున్నాడు ఓ ప్రబుద్ధుడు.. పలుమార్లు మాటలు కలిశాయి. ఒకరి భావాలను ఒకరు పంచుకున్నారు. ఆపై నేరుగా ప్రత్యక్షమయ్యాడు.. మాటు చెప్పాడు. ప్రేమించానన్నాడు. నమ్మిన ఓ యువతిని ...
ఫేస్బుక్ ఫ్రెండ్ రేప్ చేసి... అక్కౌంట్ క్లోజ్ చేశాడుPalli Batani
యువతిని హోటల్కు తీసుకెళ్లి ఫేస్బుక్ ఫ్రెండ్ పలుమార్లు రేప్Oneindia Telugu
ఫేస్ బుక్ స్నేహితురాలిపై అత్యాచారంసాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
యువతులు ఏదో ఒక రీతిలో మోసపోతున్నారు. తాజాగా ఫేస్బుక్లో పరిచయమైన యువతి ఏకంగా హత్యకు గురైంది. ఆ వివరాలను పరిశీలిస్తే.. ఫేస్ బుక్ ద్వారా తనను తాను పరిచయం చేసుకున్నాడు ఓ ప్రబుద్ధుడు.. పలుమార్లు మాటలు కలిశాయి. ఒకరి భావాలను ఒకరు పంచుకున్నారు. ఆపై నేరుగా ప్రత్యక్షమయ్యాడు.. మాటు చెప్పాడు. ప్రేమించానన్నాడు. నమ్మిన ఓ యువతిని ...
ఫేస్బుక్ ఫ్రెండ్ రేప్ చేసి... అక్కౌంట్ క్లోజ్ చేశాడు
యువతిని హోటల్కు తీసుకెళ్లి ఫేస్బుక్ ఫ్రెండ్ పలుమార్లు రేప్
ఫేస్ బుక్ స్నేహితురాలిపై అత్యాచారం
Oneindia Telugu
హృదయ్లో ఓరుగల్లు, అమరావతి: శ్రీకృష్ణుడు.. మోడీ
Oneindia Telugu
న్యూఢిల్లీ: సుసంపన్న సాంస్కృతిక వారసత్వా్ని పునరుత్తేజితం చేయడానికి, సంరక్షించుకోవడానికి ఉద్దేశించిన జాతీయ వారసత్వ అభివృద్ధి, సదుపాయాల పెంపు పథకాన్ని (హృదయ్) కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు బుధవారం ప్రారంభించారు. హృదయ్లో తెలంగాణ నుండి వరంగల్కు రూ.40.54 కోట్లు, ఆంధ్రప్రదేశ్ నుండి అమరావతికి రూ.22.26 ...
నాడు శ్రీకృష్ణుడు.. నేడు నరేంద్రుడుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వారసత్వ సంపద కాపాడుదాంసాక్షి
వారసత్వ నగరంగా వరంగల్ : కడియంNamasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: సుసంపన్న సాంస్కృతిక వారసత్వా్ని పునరుత్తేజితం చేయడానికి, సంరక్షించుకోవడానికి ఉద్దేశించిన జాతీయ వారసత్వ అభివృద్ధి, సదుపాయాల పెంపు పథకాన్ని (హృదయ్) కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు బుధవారం ప్రారంభించారు. హృదయ్లో తెలంగాణ నుండి వరంగల్కు రూ.40.54 కోట్లు, ఆంధ్రప్రదేశ్ నుండి అమరావతికి రూ.22.26 ...
నాడు శ్రీకృష్ణుడు.. నేడు నరేంద్రుడు
వారసత్వ సంపద కాపాడుదాం
వారసత్వ నగరంగా వరంగల్ : కడియం
沒有留言:
張貼留言