2015年1月19日 星期一

2015-01-20 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
వంట గ్యాస్ సిలిండర్ పేలుడు: ముగ్గురు దుర్మరణం   
వెబ్ దునియా
విజయవాడలో ఒక ఇంటిలో మంగళవారం ఉదయం వంట గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. నగరంలోని చిట్టినగర్‌లో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలుపుతున్నారు ...

గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి: రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు   Oneindia Telugu
పేలిన గ్యాస్ సిలిండర్.. ముగ్గురు మృతి   Namasthe Telangana
గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఫాస్ట్ ఇదేనా?: కెసిఆర్ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు   
Oneindia Telugu
హైదరాబాద్‌: ఫాస్ట్ పథకంపై తెలంగాణ ప్రభుత్వం మీద హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ రాష్ట్రంలో పాలన రాజ్యాంగ బద్ధంగా సాగుతోందా లేదా మరో యంత్రాంగంఉందా? బీహార్‌ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన కుటుంబంలోని విద్యార్థికి జాతీయ సమగ్రతను దృష్టిలో ఉంచుకుని ఫాస్ట్ వర్తింపచేయరా? జీవోలో 1956 నవంబర్‌ 1వ తేదీకి పూర్వం ఇక్కడ స్థిరపడిన ...

ఫాస్ట్‌ ఉత్తర్వులపై హైకోర్టు మండిపాటు   Andhraprabha Daily
ఇదేనా మీ 'ఫాస్ట్‌'?   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'ఫాస్ట్'ను ఎలా సమర్థిస్తారు?   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
'సెన్సార్' చైర్‌పర్సన్‌గా పహ్లాజ్   
సాక్షి
న్యూఢిల్లీ: కేంద్ర సెన్సార్ బోర్డు(సీబీఎఫ్‌సీ) కొత్త చైర్‌పర్సన్‌గా ప్రముఖ చిత్ర నిర్మాత పహ్లాజ్ నిహలానీ నియమితులయ్యారు. బోర్డులో కొత్తగా తొమ్మిది మంది సభ్యులను కూడా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో నటి, బీజేపీ నాయకురాలు జీవిత కూడా ఉన్నారు. 'మెసెంజర్ ఆఫ్ గాడ్' చిత్రంపై వివాదం నేపథ్యంలో లీలా ...

సెన్సార్ బోర్డు కొత్త చైర్మన్ నిహలానీ   Namasthe Telangana
సెన్సార్‌బోర్డు చైర్మన్‌గా పహలాజ్‌ నిహలానీ   Andhraprabha Daily
సెన్సార్ అధ్యక్షుడుగా పహ్లాజ్.. జీవిత రాజశేఖర్ సభ్యురాలు   వెబ్ దునియా
తెలుగువన్   
Palli Batani   
TV5   
అన్ని 17 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తిరుపతి ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల... కోడ్ పై పార్టీల రగడ   
వెబ్ దునియా
ఈ మధ్య తిరుపతి ఉప ఎన్నికకు షెడ్యూల విడుదల చేసిన ఎన్నికల కమిషన్ సోమవారం నోటిఫికేషన్‌ విడుదల అయింది. షెడ్యూల్ నాటి నుంచే తిరుపతిలో హడావుడి మొదలయ్యింది. ఎమ్మెల్యే వెంకటరమణ అనారోగ్యంతో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యామయ్యింది. ఈ తరుణంలో అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. 19 నుంచి ఈ నెల 27వ తేదీ వరకు నామినేషన్లను ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
పాలడుగు అస్తమయం   
Andhraprabha Daily
నూజివీడు, కెఎన్‌ఎన్‌ : సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు (75) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌ అపోలో ఆసుపత్రిలో సోమవారం తెల్లవారు ఝామున మృతిచెందారు. కృష్ణా జిల్లా, ముసునూరు మండలం గోగులంపాడు గ్రామంలో 1940 నవంబర్‌ 11వ తేదీన జన్మించిన పాలడుగు 1968లో దివంగత ప్రధాని పండిట్‌ ...

కాంగ్రెస్ నేత పాలడుగు కన్నుమూత   సాక్షి
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పాలడుగు కన్నుమూత   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కాంగ్రెస్ సీనియర్ నేత పాలడుగు మృతి   Andhrabhoomi
10tv   
వెబ్ దునియా   
అన్ని 28 వార్తల కథనాలు »   


సాక్షి
   
శశి థరూర్‌ను తొలిసారిగా ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు   
సాక్షి
న్యూఢిల్లీ: సునంద పుష్కర్ అనుమానాస్పద మృతిపై ఆమె భర్త, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ను ఢిల్లీ పోలీసులు సోమవారం రాత్రి ప్రశ్నించారు. గత జనవరిలో సునంద మృతి చెందిన విషయం తెలిసిందే. ఏడాది తరువాత ఢిల్లీ పోలీసులు ఆయనను ప్రశ్నించారు. విష ప్రయోగంతో సునంద చనిపోయినట్లు ఎయిమ్స్ ఇచ్చిన వైద్య నివేదిక ఆధారంగా మూడు వారాల క్రితం ఢిల్లీ ...

థరూర్ ను పోలిసులు అడిగిన ప్రశ్నలివే   Teluguwishesh
సునంద పుష్కర్ అనుమానస్పద హత్య... శశిథరూర్‌ను ప్రశ్నించిన పోలీస్   వెబ్ దునియా
సునంద పుష్కర్ మృతి: శశిథరూర్‌ను విచారించిన పోలీసులు   Oneindia Telugu

అన్ని 14 వార్తల కథనాలు »   


TV5
   
ముజఫర్‌పూర్‌లో మళ్లీ చెలరేగిన ఘర్షణలు   
TV5
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. తాజాగా చెలరేగిన ఘర్షణల్లో భాగంగా, గృహాలకు నిప్పంటించడంతో ముగ్గురు సజీవ దహనమయ్యారు. దీనికి సంబంధించి 14 మందిని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ముజఫర్‌పూర్‌ డీఎం అనుపమ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్టు చెప్పారు. వివరాల్లోకి వెళితే... ముజఫర్‌పూర్‌లోని ఓ వర్గానికి ...

బీహార్‌ ఇరు వర్గాల ఘర్షణలు .. ముగ్గురి దహనం.. 14 మంది అరెస్టు!   వెబ్ దునియా
బీహార్‌లో ఘర్షణలు.. నలుగురు మృతి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మత ఘర్షణలు: ముగ్గురు సజీవ దహనం, 14 మంది అరెస్టు   Oneindia Telugu

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తెలంగాణాలో ప్రత్యేక ఉమ్మడి ప్రవేశ పరీక్షలు   
వెబ్ దునియా
తెలంగాణ ఉన్నత విద్యా మండలి తమ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఉమ్మడి పరీక్షలు నిర్విహించుకునేందుకు షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించింది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు ఆచార్య తుమ్మల పాపిరెడ్డి చెప్పారు.సోమవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏపి ప్రకటనల వలన తమ విద్యార్థులకు తీరని ...

ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ ప్రకటన   Andhraprabha Daily
మా సెట్లు మావే!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మే 14న ఎంసెట్   సాక్షి

అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నేడు దావోస్‌కు సీఎం బాబు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు మంగళవారం నుంచి 5 రోజుల పాటు విదే శీ పర్యటనకు వెళ్తున్నారు. దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. తిరిగి ఈ నెల 25న హైదరాబాద్ చేరుకుంటారు. మంగళవారం ఉదయం 4.10 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి దుబాయ్ మీదుగా మధ్యాహ్నం 12.20కి స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ ...

దావోస్‌కు చంద్రబాబు   Andhraprabha Daily
నేటి నుంచి డబ్ల్యూఈఎఫ్ సదస్సు   Namasthe Telangana
కేసీఆర్ అలాంటి సీఎం కాదు: హరీష్, వెహికిల్స్ ఇచ్చిన చంద్రబాబు   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రైల్వే పగ్గాలు ప్రభుత్వం చేతుల్లోనే!   
Andhraprabha Daily
ఆంధ్రప్రభ: భారతీయ రైల్వే ఆధునీకరణకు పీపీపీ, ఎఫ్‌డీఐ పెట్టుబడులు అనివార్యమని, అయితే, కొన్ని రంగాలలో మాత్రమే ప్రైవేట్‌ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని, అలాగని మొత్తం రైల్వేను ప్రైవేటీకరించే ప్రసక్తి లేదని రైల్వేశాఖ మంత్రి సురేష్‌ ప్రభాకర్‌ ప్రభు స్పష్టంచేశారు. రైల్వేను ప్రపంచంలోనే సమున్నత స్థాయిలో నిలబెట్టాలన్నది ప్రధాన మంత్రి ...

పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తిచేయండి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఒక్క ప్రాజెక్టన్నా ఇచ్చారా?   సాక్షి

అన్ని 25 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言