2015年1月18日 星期日

2015-01-19 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
భారత దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి : మోహన్ భాగవత్   
వెబ్ దునియా
భారత దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్ డిమాండ్ చేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఆకాంక్షించినట్లు హిందూ మతం భిన్నత్వంలో ఏకత్వాన్ని విశ్వసిస్తుందనీ, అందుకే హిందూ దేశంగా మార్చాలని కోరారు. ఆదివారం మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో ముగిసిన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో భాగవత్ ...

హిందూదేశంగా మార్చాలి: భాగవత్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఉగ్రదాడుల నేపథ్యంలో ఒబామా పర్యటనకు భారీ భద్రత   
వెబ్ దునియా
ప్రపంచంలోని పలు దేశాలలో ఉగ్రవాదుల దాడులు అధికమైన నేపథ్యంలో ఒబామా భారత పర్యటన సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశ రాజధాని ఢిల్లీలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తోంది. భద్రతా ఏర్పాట్లను కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల పాకిస్తాన్ పడవలలో ముంబయిలో ...

ఒబామాకు అసాధారణ భద్రత..   10tv
భారత్‌పై ఉగ్ర దాడి జరగకూడదు   సాక్షి
దుర్భేద్య ఢిల్లీ   Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మీడియా విచారణలు సరికాదు: జైట్లీ   
సాక్షి
న్యూఢిల్లీ: కోర్టుల్లో నడుస్తున్న కేసులపై మీడియా సమాంతరంగా విచారణలు జరపడం సరికాదని కేంద్ర సమాచార , ప్రసార శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆక్షేపించారు. 'ప్రముఖుల కేసుల్లో దోషి ఎవరో, నిర్దోషి ఎవరో మీడియా ప్రకటించేస్తుండడంతో కోర్టులు చాలా ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. దురభిప్రాయాలకు తావిచ్చే ఈ విచారణలపై మీడియా ఆత్మ విమర్శ చేసుకోవాలి' ...

సమాంతర విచారణలు మంచిది కాదు   Andhrabhoomi
మీడియాపై జైట్లీ అసహనం, మొన్న సునంద కేసులో థరూర్...   Oneindia Telugu
మీడియా ప్రాధమ్యాలు పూర్తిగా మారిపోయాయి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆర్.కె.లక్ష్మణ్ సీరియస్   
తెలుగువన్
ప్రముఖ కార్టూనిస్టు, 'కామన్ మ్యాన్' సృష్టికర్త ఆర్.కె.లక్ష్మన్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆర్.కె.లక్ష్మణ్ వయసు 94 సంవత్సరాలు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన్ని పూణెలోని దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చేర్పించారు. వృద్ధాప్యం బాగా పైబడిన ఆయన శరీరంలోని అవయవాలు చికిత్సకు ఎంతమాత్రం సహకరించడం లేదని వైద్యులు చెబుతున్నారు.
కార్టూనిస్ట్ ఆర్.కె. లక్ష్మణ్ పరిస్థితి విషమం   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఢీకొన్న టాటా ఏసీ-మినీ బస్, నలుగురు మృతి   
Oneindia Telugu
వరంగల్: జిల్లాలోని రఘనాథపల్లి మండలంలోని వెంకటాయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే ఆదివారం తెల్లవారుజామున ఎదురెదురుగా వస్తున్న టాటా ఏసీ, మినీ బస్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా... మరో ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
టాటా ఏసీ-మినీ బస్ ఢీకొని నలుగురి మృతి   సాక్షి
టాటాసుమో-మినీ వ్యాన్ ఢీ...ముగ్గురు మృతి   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


TV5
   
కొత్త గవర్నర్ల లిస్ట్‌ రెడీచేస్తోన్న ఎన్డీఏ..   
TV5
7రాష్ట్రాలకు కొత్త గవర్నర్లలను నియమించడానికి ఎన్డీయే సర్కార్‌ కసరత్తు చేస్తోంది. 15-20 రోజుల్లో బీహార్‌, పంజాబ్‌, అసోం సహా ఏడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించాలని భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే లిస్ట్‌ రెడీ చేసిన ప్రభుత్వం.. త్వరలోనే ముహూర్తం ప్రకటించనుంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్ని విభాగాలపై మోడీ సర్కార్‌ ...

త్వరలో కొత్త గవర్నర్లు   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


101 నదుల్లో జల రవాణా!   
సాక్షి
న్యూఢిల్లీ: దేశంలో జల రవాణాను ప్రోత్సహిస్తే అది ప్రజా ఆర్థిక వృద్ధికి బాటలు వేస్తుందని కేంద్రం భావిస్తోంది. దీనికోసం దేశవ్యాప్తంగా 101 నదులను జల రవాణా మార్గాలుగా మార్చే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకున్నట్లు కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి గడ్కారీ వెల్లడించారు. నదులను జల మార్గాలుగా మార్చాలంటే పార్లమెంటు ఆమోదం తప్పనిసరి ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
'చిత్ర'మైన వివాదం!   
సాక్షి
మన కళ్లముందు జరిగే కొన్ని పరిణామాలు ఒక్కోసారి చిత్రంగా అనిపిస్తాయి. ఇది కలా నిజమా అని సందేహం కలిగిస్తాయి. 'ద మెసెంజర్ ఆఫ్ గాడ్' చలన చిత్రం చుట్టూ ఇప్పుడు అల్లుకున్న వివాదం అలాంటిదే. ఆ చిత్రం ప్రదర్శన యోగ్యమైనది కాదని కేంద్ర ఫిలిం సర్టిఫికేషన్ బోర్డు భావించింది. అనుమతి నిరాకరించింది. ఆ చిత్ర నిర్మాతలు కేంద్ర సమాచార, ప్రసార ...

ఎంఎస్‌జీ సినిమా: 9 మంది సెన్సార్ బోర్డు సభ్యుల రిజైన్‌పై వెంకయ్య   Oneindia Telugu
కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు   Andhrabhoomi
సెన్సార్‌బోర్డును యూపీఏ రాజకీయం చేసింది: జైట్లీ   Namasthe Telangana
తెలుగువన్   
వెబ్ దునియా   
FIlmiBeat Telugu   
అన్ని 29 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సోనియాపై బుక్: కాలం చెల్లినట్లేనా? అందుకే వివాదం   
Oneindia Telugu
న్యూఢిల్లీ: స్పానిష్ రచయిత జేవియర్ మోరో రాసిన ది రెడ్ శారీ పుస్తకం వివాదాస్పదమైంది. ఈ పుస్తకాన్ని అతను 2004లో ప్రారంభించారు. 2010లో స్పానిష్‌లో విడుదల చేశారు. ఈ పుస్తకం పైన కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయితే, తన పుస్తకంలో రాజకీయపరమైన అంశాలు లేవని రచయిత జేవియర్ మోరో చెబుతున్నారు. సోనియా గాంధీ బాల్యం, రాజీవ్ గాంధీతో ...

విడుదలకు సిద్ధంగా ఉన్న 'ద రెడ్ శారీ'... సోనియా ఒక ఇటాలియన్..!   వెబ్ దునియా
'రెడ్ శారీ' ఓ నాటకీయ రచన   సాక్షి
సోనియాను కించపరచలేదు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News4Andhra   
తెలుగువన్   
Namasthe Telangana   
అన్ని 20 వార్తల కథనాలు »   


సాక్షి
   
కిరణ్ బేడీపై హజారే కినుక!   
సాక్షి
న్యూఢిల్లీ: ఇటీవల బీజేపీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్‌బేడీ తీరుపై ప్రముఖ గాంధేయవాది అన్నా హజారే అసంతృప్తిగా ఉన్నారా? ఆమెతో మాట్లాడేందుకూ ఇష్టపడలేదా? అవుననే అంటున్నారు అన్నా సన్నిహితులు. ఒకనాటి అన్నా టీమ్ సభ్యురాలైన బేడీ తనతో ఒక్క మాట కూడా చెప్పకుండా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఆయనను తీవ్ర అసంతృప్తికి గురిచేసినట్టు ...

సీన్ అదిరింది: కేజ్రీవాల్‌ వర్సెస్‌ కిరణ్‌ బేడీ   News4Andhra
ఢిల్లీ ఎన్నికలు: కేజ్రీవాల్‌కి కిరణ్ బేడీ కౌంటర్ ఇస్తుందా?   Oneindia Telugu
కేజ్రీవాల్‌ వెర్సెస్‌ కిరణ్‌బేడీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana   
News Articles by KSR   
వెబ్ దునియా   
అన్ని 54 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言