Oneindia Telugu
కేంద్ర మంత్రి నఖ్వీకి ఏడాది జైలు... వెంటనే బెయిల్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి ఉత్తర ప్రదేశ్లోని రాంపూర్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. గత లోక్సభ ఎన్నికలప్పుడు పోలీసు స్టేషన్ ముందు నిషేధపు ఉత్తర్వులను ఉల్లంఘించి ప్రదర్శనలు జరిపినందుకు న్యాయమూర్తి మనీష్ కుమార్ బుఽధవారం నఖ్వీకి ఈ శిక్ష విధించారు. ఐపీసీ, సీఆర్పీసీలోని వివిధ సెక్షన్ల కింద నఖ్వీని దోషిగా తేల్చారు.
కేంద్రమంత్రి నఖ్వీకి ఎదురుదెబ్బAndhraprabha Daily
కేంద్ర మంత్రికి జైలు.. వెనువెంటనే బెయిలు..Teluguwishesh
నఖ్వీకి ఏడాది జైలు శిక్ష: వెంటనే బెయిల్ మంజూరు!వెబ్ దునియా
Andhrabhoomi
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి ఉత్తర ప్రదేశ్లోని రాంపూర్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. గత లోక్సభ ఎన్నికలప్పుడు పోలీసు స్టేషన్ ముందు నిషేధపు ఉత్తర్వులను ఉల్లంఘించి ప్రదర్శనలు జరిపినందుకు న్యాయమూర్తి మనీష్ కుమార్ బుఽధవారం నఖ్వీకి ఈ శిక్ష విధించారు. ఐపీసీ, సీఆర్పీసీలోని వివిధ సెక్షన్ల కింద నఖ్వీని దోషిగా తేల్చారు.
కేంద్రమంత్రి నఖ్వీకి ఎదురుదెబ్బ
కేంద్ర మంత్రికి జైలు.. వెనువెంటనే బెయిలు..
నఖ్వీకి ఏడాది జైలు శిక్ష: వెంటనే బెయిల్ మంజూరు!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నిమ్మకూరులో బాలయ్య 'భోగి' సందడి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నందమూరి అందగాడు.. హిందూపురం ఎమ్మెల్యే.. బాలకృష్ణ కృష్ణాల్లా నిమ్మకూరులో.. ఇదుగో ఇలా సంక్రాంతి వేడుకలను ఆనందంగా జరుపుకొంటున్నారు. గ్రామస్థులు, అభిమానులతో కలిసి సరదాగా గడిపేస్తున్నారు. బుధవారం ఆయన ఊరిలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో గోదాదేవి కల్యాణవేడుకల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయినా.. తెలుగు మాట్లాడే ...
సొంతూరులో బాబుAndhraprabha Daily
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నందమూరి అందగాడు.. హిందూపురం ఎమ్మెల్యే.. బాలకృష్ణ కృష్ణాల్లా నిమ్మకూరులో.. ఇదుగో ఇలా సంక్రాంతి వేడుకలను ఆనందంగా జరుపుకొంటున్నారు. గ్రామస్థులు, అభిమానులతో కలిసి సరదాగా గడిపేస్తున్నారు. బుధవారం ఆయన ఊరిలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో గోదాదేవి కల్యాణవేడుకల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయినా.. తెలుగు మాట్లాడే ...
సొంతూరులో బాబు
Namasthe Telangana
సల్మాన్కు సుప్రీంలో చుక్కెదురు
సాక్షి
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు చుక్కెదురైంది. వన్యప్రాణులను వేటాడిన కేసులో ఐదేళ్ల జైలు శిక్షను నిలుపుదల చేస్తూ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసును చట్టప్రకారం మళ్లీ విచారించాలని పేర్కొంది. 'సల్మాన్ విదేశాలకు వెళ్లేందుకు ఇబ్బంది అవుతుందన్న కారణంతో శిక్షపై స్టే విధించడం సరికాదు.
కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్కు ఎదురుదెబ్బAndhrabhoomi
సుప్రీంలో సల్మాన్ కు ఎదురుదెబ్బNamasthe Telangana
జింకల వేట కేసు.. సల్మాన్కు చుక్కెదురుAndhraprabha Daily
వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 21 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు చుక్కెదురైంది. వన్యప్రాణులను వేటాడిన కేసులో ఐదేళ్ల జైలు శిక్షను నిలుపుదల చేస్తూ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసును చట్టప్రకారం మళ్లీ విచారించాలని పేర్కొంది. 'సల్మాన్ విదేశాలకు వెళ్లేందుకు ఇబ్బంది అవుతుందన్న కారణంతో శిక్షపై స్టే విధించడం సరికాదు.
కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్కు ఎదురుదెబ్బ
సుప్రీంలో సల్మాన్ కు ఎదురుదెబ్బ
జింకల వేట కేసు.. సల్మాన్కు చుక్కెదురు
Oneindia Telugu
ఆస్తి కోసం భర్తను హత్య చేయించిన భార్య
Namasthe Telangana
హైదరాబాద్ : మనీ కోసం ఓ మహిళ కట్టుకున్న భర్తను కిరాతకంగా హత్య చేయించిన ఘటన నగరంలో కలకలం రేపింది. ముషీరాబాద్ ఠాణా పరిధిలో గత నెలలో జరిగిన ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టిన సెంట్రల్ జోన్ పోలీసులు కోట్ల రూపాయల ఆస్తి దక్కించుకోవడానికి సుఫారీ గ్యాంగ్తో ఓ మహిళ తన భర్తను హత్య చేయించిందని తేల్చారు. ఆమెతో పాటు ఆమె ప్రియుడు, సుఫారీ ...
ప్రియుడి మత్తు... ఆస్తితో అవసరాలు... భర్తను హత్య చేయించిన భార్యవెబ్ దునియా
బిటెక్ విద్యార్థితో అఫైర్: భర్త హత్యకు కిరాయి హంతకులుOneindia Telugu
భార్యే కాంట్రాక్టు ఇచ్చి భర్తను హత్య చేయించిందిNews Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్ : మనీ కోసం ఓ మహిళ కట్టుకున్న భర్తను కిరాతకంగా హత్య చేయించిన ఘటన నగరంలో కలకలం రేపింది. ముషీరాబాద్ ఠాణా పరిధిలో గత నెలలో జరిగిన ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టిన సెంట్రల్ జోన్ పోలీసులు కోట్ల రూపాయల ఆస్తి దక్కించుకోవడానికి సుఫారీ గ్యాంగ్తో ఓ మహిళ తన భర్తను హత్య చేయించిందని తేల్చారు. ఆమెతో పాటు ఆమె ప్రియుడు, సుఫారీ ...
ప్రియుడి మత్తు... ఆస్తితో అవసరాలు... భర్తను హత్య చేయించిన భార్య
బిటెక్ విద్యార్థితో అఫైర్: భర్త హత్యకు కిరాయి హంతకులు
భార్యే కాంట్రాక్టు ఇచ్చి భర్తను హత్య చేయించింది
Oneindia Telugu
అవినాష్ చందర్కు ఉద్వాసన
Andhraprabha Daily
న్యూఢిల్లి : రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) కొత్త అధ్యక్షునిగా అణు శాస్త్రవేత్త్త శేఖర్ బసు నియమితులయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ వర్గాలు బుధవారం ఈ విషయం తెలిపాయి. భాభా అణుశక్తి కేంద్రం అధ్యక్షునిగా ఉన్న శేఖర్ బసు భారత నౌకాదళంలోని అరిహంత్ తరహా జలాం తర్గాములలోని అణు వ్యవస్థల అను సంధానంలో కీలకపాత్ర పోషిించారు. డీఆర్డీఓ ...
డిఆర్డివో చైర్మన్కు ఉద్వాసన: సమర్థించుకున్న పరిక్కర్Oneindia Telugu
డీఆర్డీఓ చైర్మన్కు ఉద్వాసనAndhrabhoomi
డీఆర్డీవో చీఫ్గా యువ అధికారి: పారికర్Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
Andhraprabha Daily
న్యూఢిల్లి : రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) కొత్త అధ్యక్షునిగా అణు శాస్త్రవేత్త్త శేఖర్ బసు నియమితులయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ వర్గాలు బుధవారం ఈ విషయం తెలిపాయి. భాభా అణుశక్తి కేంద్రం అధ్యక్షునిగా ఉన్న శేఖర్ బసు భారత నౌకాదళంలోని అరిహంత్ తరహా జలాం తర్గాములలోని అణు వ్యవస్థల అను సంధానంలో కీలకపాత్ర పోషిించారు. డీఆర్డీఓ ...
డిఆర్డివో చైర్మన్కు ఉద్వాసన: సమర్థించుకున్న పరిక్కర్
డీఆర్డీఓ చైర్మన్కు ఉద్వాసన
డీఆర్డీవో చీఫ్గా యువ అధికారి: పారికర్
సాక్షి
గంగానదిలో 100 మృతదేహాలు
సాక్షి
లక్నో/వున్నావ్: ఉత్తరప్రదేశ్లోని గంగానదిలో గత రెండు రోజుల్లోనే వందకు పైగా మృతదేహాలు బయటపడ్డాయి. వున్నావ్ జిల్లా సఫీపూర్ ప్రాంతంలోని పరియార్ ఘాట్ సమీపంలో మంగళవారం నాడు 30 మృతదేహాలను స్థానిక అధికారులు వెలికితీయగా.. బుధవారం నాడు మరో 70 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ సౌమ్యా అగర్వాల్ తెలిపారు. మొత్తం 104 ...
ఆశ్చర్యం: గంగానదిలో తేలిన వందకుపైగా శవాలుOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
లక్నో/వున్నావ్: ఉత్తరప్రదేశ్లోని గంగానదిలో గత రెండు రోజుల్లోనే వందకు పైగా మృతదేహాలు బయటపడ్డాయి. వున్నావ్ జిల్లా సఫీపూర్ ప్రాంతంలోని పరియార్ ఘాట్ సమీపంలో మంగళవారం నాడు 30 మృతదేహాలను స్థానిక అధికారులు వెలికితీయగా.. బుధవారం నాడు మరో 70 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ సౌమ్యా అగర్వాల్ తెలిపారు. మొత్తం 104 ...
ఆశ్చర్యం: గంగానదిలో తేలిన వందకుపైగా శవాలు
వెబ్ దునియా
బుక్తీ హత్య కేసులో ముషారఫ్ దోషే : పాక్ ప్రత్యేక కోర్టు
వెబ్ దునియా
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ దోషిగా తేలారు. బలూచ్ నేషనలిస్ట్ పార్టీ నేత నవాజ్ అక్బర్ బుగ్తీ హత్య కేసులో ముషారఫ్ను పాక్ ప్రత్యేక కోర్టు దోషిగా ప్రకటించింది. అయితే, ఈ కేసులో ఆయనకు విధించే శిక్షలను మాత్రం తర్వాత ఖరారు చేయనుంది. గత 2006 సంవత్సరంలో బుగ్తీ హత్య జరిగింది. ఆ సమయంలో ముషారఫ్ పాక్ అధ్యక్షుడిగా ...
ముషారఫ్ ను దోషిగా తేల్చిన ప్రత్యేక కోర్టుసాక్షి
బుగ్తి హత్యకేసులో ముషారఫ్ దోషిAndhrabhoomi
ముషారఫ్ ను దోషి గా ప్రకటించిన కోర్టుNews Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ దోషిగా తేలారు. బలూచ్ నేషనలిస్ట్ పార్టీ నేత నవాజ్ అక్బర్ బుగ్తీ హత్య కేసులో ముషారఫ్ను పాక్ ప్రత్యేక కోర్టు దోషిగా ప్రకటించింది. అయితే, ఈ కేసులో ఆయనకు విధించే శిక్షలను మాత్రం తర్వాత ఖరారు చేయనుంది. గత 2006 సంవత్సరంలో బుగ్తీ హత్య జరిగింది. ఆ సమయంలో ముషారఫ్ పాక్ అధ్యక్షుడిగా ...
ముషారఫ్ ను దోషిగా తేల్చిన ప్రత్యేక కోర్టు
బుగ్తి హత్యకేసులో ముషారఫ్ దోషి
ముషారఫ్ ను దోషి గా ప్రకటించిన కోర్టు
శీతల భూతం
సాక్షి
జిల్లావాసులను శీతల భూతం వణికిస్తోం ది.. మూడు రోజుల వ్యవధిలో 14 మంది మృతిచెందారు. సోమవారం నలుగురు.. మంగళవారం ఇద్దరు.. బుధవారం 8 మంది చలి తట్టుకోలేక చనిపోయూరు. - చెన్నారావుపేట/మహబూబాబాద్ చెన్నారావుపేట/మహబూబాబాద్ రూరల్/మరిపెడ : చలి ప్రభావంతో పండుటాకులు రాలిపోతున్నారు. చలి ప్రతాపం తో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఎనిమిది మంది ...
ఇంకా మరిన్ని »
సాక్షి
జిల్లావాసులను శీతల భూతం వణికిస్తోం ది.. మూడు రోజుల వ్యవధిలో 14 మంది మృతిచెందారు. సోమవారం నలుగురు.. మంగళవారం ఇద్దరు.. బుధవారం 8 మంది చలి తట్టుకోలేక చనిపోయూరు. - చెన్నారావుపేట/మహబూబాబాద్ చెన్నారావుపేట/మహబూబాబాద్ రూరల్/మరిపెడ : చలి ప్రభావంతో పండుటాకులు రాలిపోతున్నారు. చలి ప్రతాపం తో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఎనిమిది మంది ...
Palli Batani
తిరుపతి టీడీపీ అభ్యర్థిగా సుగుణమ్మ... 70 వేల మెజార్టీ టార్గెట్
Palli Batani
చిత్తూరు జిల్లా తిరుపతి అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో తేదేపా తన అభ్యర్థిగా సుగుణమ్మను ప్రకటించింది. దివంగత మాజీ ఎమ్మెల్యే మున్నూరు వెంకటరమణకు సుగుణమ్మ భార్య. అనారోగ్యంతో బాధపడుతూ వెంకటరమణ కొద్ది రోజుల క్రితం మృతి చెందారు. ఈ స్థానానికి ఫిబ్రవరి 13న ఉపఎన్నిక జరగనుంది. సంక్రాంతి సంబరాలను జరుపుకునేందుకు సొంత ...
తిరుపతి అభ్యర్థి సుగుణమ్మAndhrabhoomi
స్వగ్రామంలో సీఎం సంబరాలుసాక్షి
అన్ని 12 వార్తల కథనాలు »
Palli Batani
చిత్తూరు జిల్లా తిరుపతి అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో తేదేపా తన అభ్యర్థిగా సుగుణమ్మను ప్రకటించింది. దివంగత మాజీ ఎమ్మెల్యే మున్నూరు వెంకటరమణకు సుగుణమ్మ భార్య. అనారోగ్యంతో బాధపడుతూ వెంకటరమణ కొద్ది రోజుల క్రితం మృతి చెందారు. ఈ స్థానానికి ఫిబ్రవరి 13న ఉపఎన్నిక జరగనుంది. సంక్రాంతి సంబరాలను జరుపుకునేందుకు సొంత ...
తిరుపతి అభ్యర్థి సుగుణమ్మ
స్వగ్రామంలో సీఎం సంబరాలు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చిందేసిన చంద్రన్న!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తిరుపతి, జనవరి 14(ఆంధ్రజ్యోతి): 'తెలుగువారికి సంక్రాంతి పెద్ద పండగ. ఈ సంప్రదాయాన్ని తరతరాలకు కొనసాగిద్దాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఈ పండగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలి. నూతన శక్తిని ప్రసాదించాలి. మూడు రోజుల పాటు జరిగే ఈ పండగను తెలుగువారంతా కుటుంబ సభ్యులతో కలిసి ...
సంబరాల చంద్రబాబుAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తిరుపతి, జనవరి 14(ఆంధ్రజ్యోతి): 'తెలుగువారికి సంక్రాంతి పెద్ద పండగ. ఈ సంప్రదాయాన్ని తరతరాలకు కొనసాగిద్దాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఈ పండగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలి. నూతన శక్తిని ప్రసాదించాలి. మూడు రోజుల పాటు జరిగే ఈ పండగను తెలుగువారంతా కుటుంబ సభ్యులతో కలిసి ...
సంబరాల చంద్రబాబు
沒有留言:
張貼留言