2015年1月18日 星期日

2015-01-19 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Namasthe Telangana
   
కాంగ్రెస్‌ నేత పాలడుగు వెంకట్రావు మృతి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు అనారోగ్యంతో మరణించారు.కృష్ణాజిల్లా ముసనూరు మండలం గోగులపాడుకు చెందిన పాలడుగు నూజివీడు అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో గ్రామీణ మంచినీటి సరఫరా, వ్యవసాయ శాఖల మంత్రిగా పనిచేశారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స ...

మాజీ మంత్రి పాలడుగు మృతి   వెబ్ దునియా
పాలడుగు మృతికి కాంగ్రెస్ నేతల సంతాపం   Namasthe Telangana
పాలడుగు వెంకట్రావు కన్నుమూత   తెలుగువన్

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కేసీఆర్ చేసిందేమీ లేదు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ ఆరోపించారు. ఆది వారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఎన్టీఆర్ 19వ వర్ధంతి జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి ట్రస్టీ నారా భువనేశ్వరి, లోకేశ్ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం లోకేశ్ మాట్లాడుతూ తెలంగాణలో వసూలు ...

గ్రేటర్‌ మేయర్‌ పీఠం మాదే: లోకేష్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మేయర్ పీఠం మాకే దక్కుతుంది..! లోకేష్ ధీమా   వెబ్ దునియా
హైదరాబాద్ లో గెలుపు మాదే-లోకేష్   News Articles by KSR
Oneindia Telugu   
తెలుగువన్   
అన్ని 13 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బీజేపీతోనే రాష్ట్రాభివృద్ధి   
సాక్షి
కడప రూరల్ : దేశ ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని భారతీయ జనతా పార్టీతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందని ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు హరిబాబు తెలిపారు. ఆదివారం కడప నగరంలోని మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హరిబాబు మాట్లాడారు. విభజన జరిగినప్పుడు రాష్ర్ట పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు.నరేంద్రమోడీ దేశ ప్రధాని ...

త్వరలో తిరుపతిలో ఐఐటీకి శంకుస్థాపన   Andhraprabha Daily
మోదీకి ప్రపంచం జేజేలు   Andhrabhoomi
మోదీ అభివృద్ధితో ముందుకు వెళుతున్నారు :వెంకయ్య   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu   
News Articles by KSR   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి   
Andhrabhoomi
విశాఖపట్నం, జనవరి 18: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు వర్ధంతి వేడుకలు నగరంలో ఆదివారం ఘనంగా జరిగాయి. బీచ్‌రోడ్డులోని ఎన్‌టిఆర్ విగ్రహానికి మంత్రి గంటా శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ నిరుపేదల పాలిట దైవంగా ఎన్‌టి రామారావును కొనియాడారు. బడుగు వర్గాల అభ్యున్నతికి ఎన్నో ...

ఎన్టీఆర్ ఆశయాల సాధనకు పునరంకితం   సాక్షి
ఎన్టీఆర్‌కు ఘన నివాళి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టీలో ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి: కేసీఆర్‌పై ఎర్రబెల్లి ఫైర్   Oneindia Telugu
10tv   
News4Andhra   
వెబ్ దునియా   
అన్ని 22 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మరింత మంది పిల్లల్ని కనండి: చంద్రబాబు కొత్త నినాదం   
Oneindia Telugu
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్త నినాదాన్ని అందుకున్నారు. ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. మరింత మంది పిల్లల్ని కనండి అంటూ ఆయన న్నారు. ఇప్పుడు పిల్లలను కనకపోతే భవిష్యత్తులో సంపదను సృష్టించినా దానిని అనుభవించే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ...

ఇంకా కనండి!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇద్దరు పిల్లల్ని కనండి- చంద్రబాబు   News Articles by KSR
ప్రస్తుతం రాష్ట్రంలో జీతాలివ్వలేని పరిస్థితి: చంద్రబాబు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వేలివెన్నును చూస్తే ముచ్చటేస్తోంది   
Andhrabhoomi
నిడదవోలు, జనవరి 18: వేలివెన్ను గ్రామాన్ని చూస్తే ముచ్చటేస్తోందని, స్మార్ట్ విలేజ్‌కి అవసరమైన పలు అంశాలు ఈ గ్రామంలో ఇప్పటికే పూర్తయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఇందుకు కారకులైన నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, సర్పంచ్ మండవల్లి సుబ్బారావును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. గ్రామంలో 123 ...

యాతరో..యాతర హామీల జాతర   సాక్షి
స్మార్ట్‌.. ఏపీ, విలేజ్‌, వార్డ్‌ కల.. నెరవేర్చుకుందాం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హరితో జూఎన్టీఆర్: ఫ్యామిలీతో బాబు, లక్ష్మీపార్వతి వేరుగా(పిక్చర్స్)   Oneindia Telugu
వెబ్ దునియా   
10tv   
తెలుగువన్   
అన్ని 37 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఏకగ్రీవ ఎన్నిక 'చింత' తీర్చండి   
Andhrabhoomi
తిరుపతి, జనవరి 18: తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ హఠాన్మరణంతో ఫిబ్రవరి 13న జరుగనున్న ఉప ఎన్నికలో టిడిపి అభ్యర్థిగా బరిలో దిగుతున్న ఆయన సతీమణి సుగుణమ్మ తన ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని రాయబారాలు ప్రారంభించారు. ఈనేపధ్యంలో ఆదివారం సుగుణమ్మ పలువురు టిడిపి నేతలతో కలసి రామచంద్రనగర్‌లో నివాసం ఉంటున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ...

తిరుపతిలో పోటీకి కాంగ్రెస్‌ సన్నద్ధం   Andhraprabha Daily
తిరుపతి ఉప ఎన్నికలలో పోటీకి సిద్ధమవుతున్న కాంగ్రెస్..!   వెబ్ దునియా
పోటీనా.. ఏకగ్రీవమా..?   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
'రియల్' వ్యాపారంపై సమాధానం చెప్పండి   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఏపీ రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి సమీకరిస్తున్న భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం చేయతలపెట్టిన రియల్ ఎస్టేట్ వ్యాపారంపై తక్షణమే సమాధానం చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో ...

చంద్రబాబు రియల్ ఎస్టేట్ ఏజెంట్: వైకాపా   Andhrabhoomi

అన్ని 8 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
జాదుగర్‌గా అల్లు అర్జున్   
Namasthe Telangana
అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. సమంతా, ఆదాశర్మ, రాశిఖన్నా కథానాయికలు. చిత్రీకరణ తుదిదశలో వుంది. జులాయి తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్ కలయికలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ ...

అల్లుఅర్జున్.. 'హుషారు' ?   News4Andhra
'త్రిశూలం' కాదు: అల్లు అర్జున్, త్రివిక్రమ్ టైటిల్ ఖరారు   FIlmiBeat Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
లోకేష్‌పై తెలంగాణ అడ్వకేట్ జెఎసి ఫిర్యాదు   
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 18: ఆంధ్రా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్‌పై కేసు పెట్టాలని తెలంగాణ అడ్వకేట్స్ జెఎసి డిమాండ్ చేసింది. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన లోకేష్‌పై కేసులు పెట్టాలంటూ తెలంగాణ అడ్వకేట్ జెఎసి నాయకులు గోవర్దన్‌రెడ్డి, ఉపేంద్ర, గోవర్దన్‌లు ఆదివారం బంజారాహిల్స్ ...

కేసీఆర్ ను విమర్శించాడంటూ లోకేష్‌పై కేసు   News4Andhra

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言