వెబ్ దునియా
ఒబామా పర్యటనలో అలజడి సృష్టించేందుకే... చొరబాట్లు : ఇండియన్ ఆర్మీ
వెబ్ దునియా
ఒబామా పర్యటన సందర్భంగా భారత దేశంలో అలజడి సృష్టించేందుకు పాకిస్తాన్ సర్వ ప్రయత్నం చేస్తోందని, అందులో భాగంగా ఉగ్రవాదులను భారత్ లోకి చొప్పించేందుకు సర్వ ప్రయత్నం చేస్తోందని భారత సైన్యం ప్రకటించింది. సరిహద్దుల్లో దాదాపు 200 మంది ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడేందకు సరిహద్దుల్లో నక్కి ఉన్నారని తెలిపారు. భారత సైన్యంలో 16 కార్బ్సుకు ...
స్కూళ్లు, జనావాసాలే 'వారి' లక్ష్యం!సాక్షి
చొరబాటుకు సిద్ధంగా ఉన్న ఉగ్రవాదులుNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఒబామా పర్యటన సందర్భంగా భారత దేశంలో అలజడి సృష్టించేందుకు పాకిస్తాన్ సర్వ ప్రయత్నం చేస్తోందని, అందులో భాగంగా ఉగ్రవాదులను భారత్ లోకి చొప్పించేందుకు సర్వ ప్రయత్నం చేస్తోందని భారత సైన్యం ప్రకటించింది. సరిహద్దుల్లో దాదాపు 200 మంది ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడేందకు సరిహద్దుల్లో నక్కి ఉన్నారని తెలిపారు. భారత సైన్యంలో 16 కార్బ్సుకు ...
స్కూళ్లు, జనావాసాలే 'వారి' లక్ష్యం!
చొరబాటుకు సిద్ధంగా ఉన్న ఉగ్రవాదులు
సాక్షి
హస్తినలో పాగాకు బీజేపీ గట్టి ప్లానే వేసింది..
సాక్షి
న్యూఢిల్లీ : క్లీన్ ఇమేజ్తో మరోసారి ఢిల్లీ పీఠం ఎక్కాలనుకుంటున్న కేజ్రీవాల్ను ఎదుర్కోడానికి బీజేపీ గట్టిప్లానే వేసింది. సామాన్యుడిగా రాజకీయాల్లో సంచలనం సృష్టించిన అరవింద్ కేజ్రీవాల్కు పోటీగా కమలనాధులు... కిరణ్బేడీని సిద్ధం చేశారు. గురువారం పార్టీ అధ్యక్షుడు అమిత్షా ఆధ్వర్యంలో కాషాయతీర్థం పుచ్చుకున్న ఈ ఐపిఎస్ అధికారి ...
బీజేపీ పార్టీలోకి కిరణ్ బేడీ, జయప్రద... కేజ్రీపై జయ పోటీ...?వెబ్ దునియా
బీజేపీలోకి కిరణ్ బేడీ, జయప్రదతెలుగువన్
అమిత్షా సమక్షంలో బీజేపీలో చేరిన కిరణ్బేడీ కిరణ్బేడీ చేరికతో బీజేపీ మరింత బలోపేతం ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
TV5
News4Andhra
Palli Batani
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ : క్లీన్ ఇమేజ్తో మరోసారి ఢిల్లీ పీఠం ఎక్కాలనుకుంటున్న కేజ్రీవాల్ను ఎదుర్కోడానికి బీజేపీ గట్టిప్లానే వేసింది. సామాన్యుడిగా రాజకీయాల్లో సంచలనం సృష్టించిన అరవింద్ కేజ్రీవాల్కు పోటీగా కమలనాధులు... కిరణ్బేడీని సిద్ధం చేశారు. గురువారం పార్టీ అధ్యక్షుడు అమిత్షా ఆధ్వర్యంలో కాషాయతీర్థం పుచ్చుకున్న ఈ ఐపిఎస్ అధికారి ...
బీజేపీ పార్టీలోకి కిరణ్ బేడీ, జయప్రద... కేజ్రీపై జయ పోటీ...?
బీజేపీలోకి కిరణ్ బేడీ, జయప్రద
అమిత్షా సమక్షంలో బీజేపీలో చేరిన కిరణ్బేడీ కిరణ్బేడీ చేరికతో బీజేపీ మరింత బలోపేతం ...
బెంగాల్లో బీజేపీ పాగా వేయబోతోందా?
తెలుగువన్
బీజేపీకి వరుస విజయాలతో దూసుకుపోవడానికి ప్రధాన కారకుడయిన ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తన తరువాత లక్ష్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని ఎంచుకొన్నట్లున్నారు. ఇంతకు ముందు కలకత్తాలో నిర్వహించిన భారీ బహిరంగ సభలోనే ఆయన ఆవిషయం కుండ బ్రద్దలు కొట్టినట్లు ప్రకటించారు కూడా. అప్పటి నుండి ఆ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఆయన ...
మమతా దీదీకి మరో షాక్సాక్షి
మమతా బెనర్జీకి షాక్.. బీజేపీలో చేరిన బెంగాల్ కేబినెట్ మంత్రి!!వెబ్ దునియా
మమత మంత్రి రాజీనామా!News Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
తెలుగువన్
బీజేపీకి వరుస విజయాలతో దూసుకుపోవడానికి ప్రధాన కారకుడయిన ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తన తరువాత లక్ష్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని ఎంచుకొన్నట్లున్నారు. ఇంతకు ముందు కలకత్తాలో నిర్వహించిన భారీ బహిరంగ సభలోనే ఆయన ఆవిషయం కుండ బ్రద్దలు కొట్టినట్లు ప్రకటించారు కూడా. అప్పటి నుండి ఆ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఆయన ...
మమతా దీదీకి మరో షాక్
మమతా బెనర్జీకి షాక్.. బీజేపీలో చేరిన బెంగాల్ కేబినెట్ మంత్రి!!
మమత మంత్రి రాజీనామా!
వెబ్ దునియా
సునంద హత్య కేసు : వైద్యుడికి మెయిళ్లు పంపిన థరూర్
వెబ్ దునియా
భూమి గుండ్రమన్న చందంగా సునంద హత్య కేసు అటు తిరిగి, ఇటు తిరిగి శశిథరూర్ విచారణకే చేరుకుంటోంది. ఢిల్లీ పోలీసులు జరుపుతున్న విచారణల సారంశం ఇదే చెబుతోంది. తాజాగా డాక్టర్ ను విచారణ చేసినప్పుడు పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. అసలు థరూర్ డాక్టర్ తో ఏం సంప్రదింపులు జరిపారు ? ఆయన పంపిన మెయిళ్ళలో ఏముంది? సునందా పుష్కర్ హత్య ...
శశిథరూర్ ఆరోపణల్లో వాస్తవం లేదుసాక్షి
2, 3 రోజుల్లో శశిథరూర్ను ప్రశ్నించనున్న పోలీసులుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భూమి గుండ్రమన్న చందంగా సునంద హత్య కేసు అటు తిరిగి, ఇటు తిరిగి శశిథరూర్ విచారణకే చేరుకుంటోంది. ఢిల్లీ పోలీసులు జరుపుతున్న విచారణల సారంశం ఇదే చెబుతోంది. తాజాగా డాక్టర్ ను విచారణ చేసినప్పుడు పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. అసలు థరూర్ డాక్టర్ తో ఏం సంప్రదింపులు జరిపారు ? ఆయన పంపిన మెయిళ్ళలో ఏముంది? సునందా పుష్కర్ హత్య ...
శశిథరూర్ ఆరోపణల్లో వాస్తవం లేదు
2, 3 రోజుల్లో శశిథరూర్ను ప్రశ్నించనున్న పోలీసులు
వెబ్ దునియా
రాష్ట్రపతిగా కత్రినాకైఫ్?
తెలుగువన్
భారతదేశ రాష్ట్రపతిగా కత్రినాకైఫ్ వుంటే వుంటుంది? మీ అభిప్రాయం ఏమోగానీ, సూపర్గా వుంటుందని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ అభిప్రాయపడ్డారు. మన దేశానికి తదుపరి రాష్ట్రపతిగా కత్రినా కైఫ్ని ఎన్నుకోవాలని ఆయన సూచించారు. మన రాజకీయ నాయకులు ఏదేదో చేసేస్తామని హామీలు ఇచ్చి పదవులు చేపడతారు. అయితే ...
భారత రాష్ట్రపతి కత్రీనాకైఫ్... మార్కండేయ కట్జూ ట్విట్Palli Batani
రాష్ట్రపతిగా కత్రినా కైఫ్.. ప్రధానిగా మధుబాలా : మార్కండేయ కట్జూ ట్వీట్స్వెబ్ దునియా
కత్రినాకైఫ్ రాష్ట్రపతి కావాలట !News4Andhra
Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 12 వార్తల కథనాలు »
తెలుగువన్
భారతదేశ రాష్ట్రపతిగా కత్రినాకైఫ్ వుంటే వుంటుంది? మీ అభిప్రాయం ఏమోగానీ, సూపర్గా వుంటుందని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ అభిప్రాయపడ్డారు. మన దేశానికి తదుపరి రాష్ట్రపతిగా కత్రినా కైఫ్ని ఎన్నుకోవాలని ఆయన సూచించారు. మన రాజకీయ నాయకులు ఏదేదో చేసేస్తామని హామీలు ఇచ్చి పదవులు చేపడతారు. అయితే ...
భారత రాష్ట్రపతి కత్రీనాకైఫ్... మార్కండేయ కట్జూ ట్విట్
రాష్ట్రపతిగా కత్రినా కైఫ్.. ప్రధానిగా మధుబాలా : మార్కండేయ కట్జూ ట్వీట్స్
కత్రినాకైఫ్ రాష్ట్రపతి కావాలట !
వెబ్ దునియా
రింగో.. రింగు : ఓ చిన్న యాప్... చెంత ఉంటే దేశాలు దగ్గరై పోతాయ్..!
వెబ్ దునియా
ఓ చిన్న స్మార్టు ఫోన్... అందులో ఓ చిన్న యాప్ ఉంటే చాలు.. ప్రపంచ దేశాలన్ని దగ్గరై పోతాయి. ఇంటర్నెట్ అక్కర లేదు. రీచార్జీతో అసలు పనే లేదు. మినిమమ్ అమౌంట్ ఫోన్లో ఉంటే చాలు ప్రపంచంలోని బంధువులందరినీ చుట్టేవచ్చు.. అదేంటి అంత ఈజీనా అనుకుంటున్నారా. అవుననే అంటున్నారు రింగో యాప్ ప్రతినిధలు అది ఎలాగో తెలుసుకుందాం. రింగో... 16 దేశాల్లో ...
ఇంటర్నెట్, వైఫై అవసరం లేదుసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఓ చిన్న స్మార్టు ఫోన్... అందులో ఓ చిన్న యాప్ ఉంటే చాలు.. ప్రపంచ దేశాలన్ని దగ్గరై పోతాయి. ఇంటర్నెట్ అక్కర లేదు. రీచార్జీతో అసలు పనే లేదు. మినిమమ్ అమౌంట్ ఫోన్లో ఉంటే చాలు ప్రపంచంలోని బంధువులందరినీ చుట్టేవచ్చు.. అదేంటి అంత ఈజీనా అనుకుంటున్నారా. అవుననే అంటున్నారు రింగో యాప్ ప్రతినిధలు అది ఎలాగో తెలుసుకుందాం. రింగో... 16 దేశాల్లో ...
ఇంటర్నెట్, వైఫై అవసరం లేదు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బీజేపీలో చేరనున్న సినీ నటి జయప్రద
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూడిల్లీ, జనవరి 15 : సినీ నటి, సమాజ్వాద్ పార్టీ మాజీ ఎంపీ జయప్రద బీజేపీలో చేరనున్నారు. గురువారం బీజేపీ అధ్యక్షుడు అమిత్షాతో జయప్రద సమావేశమయ్యారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ చీఫ్ కేజ్రీవాల్ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మీడియాతో జయప్రద అనధికారికంగా తెలిపారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ తొలి జాబితాను విడుదల చేయనున్న ...
మోడి పాలనకు జయప్రద సర్టిఫికెట్News Articles by KSR
'మోదీ పాలన చూసి ఆకర్షితురాలినయ్యా'సాక్షి
ప్రధాని మోడీ పాలన బాగుంది: జయప్రదNamasthe Telangana
News4Andhra
అన్ని 12 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూడిల్లీ, జనవరి 15 : సినీ నటి, సమాజ్వాద్ పార్టీ మాజీ ఎంపీ జయప్రద బీజేపీలో చేరనున్నారు. గురువారం బీజేపీ అధ్యక్షుడు అమిత్షాతో జయప్రద సమావేశమయ్యారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ చీఫ్ కేజ్రీవాల్ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మీడియాతో జయప్రద అనధికారికంగా తెలిపారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ తొలి జాబితాను విడుదల చేయనున్న ...
మోడి పాలనకు జయప్రద సర్టిఫికెట్
'మోదీ పాలన చూసి ఆకర్షితురాలినయ్యా'
ప్రధాని మోడీ పాలన బాగుంది: జయప్రద
వెబ్ దునియా
కొత్త సీఈసీగా హెచ్.ఎస్.బ్రహ్మ
తెలుగువన్
కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి (చీఫ్ ఎలక్షన్ కమిషనర్ - సీఈసీ)గా హరిశంకర్ బ్రహ్మ నియమితులయ్యారు. ప్రస్తుతం సీఈసీగా వున్న వీఎస్ సంపత్ గురువారం నాడు రిటైర్ అవుతున్నారు. ఆయన స్థానంలో హెచ్.ఎస్.బ్రహ్మ గురువారం నాడే సీఈసీగా బాధ్యతలు స్వీకరిస్తారు. రిటైర్ అవుతున్న సీఈసీ సంపత్, పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న బ్రహ్మ ఇద్దరూ ఏపీ కేడర్ ...
వీఎస్ సంపత్ రిటైర్డ్.. సీఈసీగా హెచ్.ఎస్. బ్రహ్మ!వెబ్ దునియా
నూతన ఎన్నికల కమిషనర్గా హెచ్ఎస్. బ్రహ్మTV5
ప్రధాన ఎన్నికల కమిషనర్గా బ్రహ్మఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhraprabha Daily
సాక్షి
Namasthe Telangana
అన్ని 16 వార్తల కథనాలు »
తెలుగువన్
కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి (చీఫ్ ఎలక్షన్ కమిషనర్ - సీఈసీ)గా హరిశంకర్ బ్రహ్మ నియమితులయ్యారు. ప్రస్తుతం సీఈసీగా వున్న వీఎస్ సంపత్ గురువారం నాడు రిటైర్ అవుతున్నారు. ఆయన స్థానంలో హెచ్.ఎస్.బ్రహ్మ గురువారం నాడే సీఈసీగా బాధ్యతలు స్వీకరిస్తారు. రిటైర్ అవుతున్న సీఈసీ సంపత్, పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న బ్రహ్మ ఇద్దరూ ఏపీ కేడర్ ...
వీఎస్ సంపత్ రిటైర్డ్.. సీఈసీగా హెచ్.ఎస్. బ్రహ్మ!
నూతన ఎన్నికల కమిషనర్గా హెచ్ఎస్. బ్రహ్మ
ప్రధాన ఎన్నికల కమిషనర్గా బ్రహ్మ
వెబ్ దునియా
ఢిల్లీలో హంగ్ వస్తే ఆప్కే మద్దతు... అందుకే షీలాకు కాంగ్రెస్ ఝులక్!
వెబ్ దునియా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ హంగ్ అసెంబ్లీ ఏర్పాటైతే ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతిస్తామని మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ప్రకటన చేయడంతో ఆమెను ఈ ఎన్నికల నుంచి పూర్తిగా పక్కనబెట్టారు. అంతేకాకుండా కాంగ్రెస్ రెండో జాబితాను కూడా ప్రకటించింది. ఇందులో కేంద్ర మాజీ మంత్రి అజయ్ మాకెన్ను సదర్ బజార్ నుంచి బరిలోకి దించనుంది.
ఢిల్లీ ఎన్నికలపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం...10tv
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ హంగ్ అసెంబ్లీ ఏర్పాటైతే ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతిస్తామని మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ప్రకటన చేయడంతో ఆమెను ఈ ఎన్నికల నుంచి పూర్తిగా పక్కనబెట్టారు. అంతేకాకుండా కాంగ్రెస్ రెండో జాబితాను కూడా ప్రకటించింది. ఇందులో కేంద్ర మాజీ మంత్రి అజయ్ మాకెన్ను సదర్ బజార్ నుంచి బరిలోకి దించనుంది.
ఢిల్లీ ఎన్నికలపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం...
సాక్షి
ఢిల్లీ ఎన్నికల బరిలో రాష్ట్రపతి కుమార్తె
News Articles by KSR
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ ఎన్నికల రంగంలోకి దుముకుతున్నారు. ఆమె ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో పోటీచేయాలని సంకల్పించారు.న్యూడిల్లీలోని గ్రేటర్ కైలాష్ శాసనసభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీచేయబోతున్నారు.ఆమె ఇప్పటికే ప్రచారం కూడా ఆరంభించారు.తన తండ్రి రాష్ట్రపతిగా నే కాకుండా ప్రజల మనిషిగా కూడా ...
ఎన్నికల బరిలో ప్రణబ్ కుమార్తెసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
News Articles by KSR
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ ఎన్నికల రంగంలోకి దుముకుతున్నారు. ఆమె ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో పోటీచేయాలని సంకల్పించారు.న్యూడిల్లీలోని గ్రేటర్ కైలాష్ శాసనసభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీచేయబోతున్నారు.ఆమె ఇప్పటికే ప్రచారం కూడా ఆరంభించారు.తన తండ్రి రాష్ట్రపతిగా నే కాకుండా ప్రజల మనిషిగా కూడా ...
ఎన్నికల బరిలో ప్రణబ్ కుమార్తె
沒有留言:
張貼留言