2015年1月27日 星期二

2015-01-28 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
ఎర్రగడ్డకు సచివాలయం?   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరం నడిబొడ్డున.. హుస్సేన్‌సాగర్ సమీపంలో ఉన్న రాష్ట్ర సచివాలయ భవనాల సముదాయాన్ని తరలించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కోట్లాది రూపాయల విలువైన ఈ స్థలాన్ని విక్రయించటం ద్వారా భారీగా ఆదాయం సమకూరటంతోపాటు హుస్సేన్‌సాగర్ చుట్టూ న్యూయార్క్ తరహాలో ఆకాశహర్మ్యాలు నిర్మించాలనే బృహత్తర లక్ష్యం ...

కొత్త సెక్రటేరియట్‌   Andhraprabha Daily
సచివాలయం @ ఎర్రగడ్డ   తెలుగువన్
టి.సచివాలయం ఎర్రగడ్డకు మార్చుతారా   News Articles by KSR
TV5   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆంధ్రప్రదేశ్... గేట్ వే ఆఫ్ ఇండియా   
తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం త్వరలో గేట్ వే ఆఫ్ ఇండియాగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తన దావోస్ పర్యటన వివరాలను వెల్లడించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ''మన దేశం పట్ల, రాష్ట్రం పట్ల పెట్టుబడిదారులు సానుకూలంగా వున్నారు. స్థిరమైన ప్రభుత్వం అంతర్జాతీయంగా మనకున్న ...

ఏపీ.. గేట్ వే ఆఫ్ ఇండియా.. ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి..: చంద్రబాబు   వెబ్ దునియా
ఏపీకి బ్రాండింగ్‌ కోసమే దావోస్‌ పర్యటన   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బ్రాండింగ్ కోసమే దావోస్ పర్యటన:బాబు   సాక్షి

అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఎన్డీఏలోకి టీఆర్‌ఎస్‌   
Andhraprabha Daily
ప్రయత్నాలు చేస్తున్న సీఎం కేసీఆర్‌.. శ్రీ కేంద్ర కేబినెట్‌లో చోటివ్వండి; రాష్ట్రంలో ఇవ్వడానికి మేము రెడీ.. శ్రీ ప్రతిపాదించిన ముఖ్యమంత్రి. Bookmark and Share · Email; Print. హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వంతో దోస్తీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌(ఎన్డీఏ) లో చేరడానికి టీఆర్‌ఎస్‌ తన వంతు ప్రయత్నాలు ...

ఎన్డీయే ప్రభుత్వంలోకి టీఆర్ఎస్.. కె కవితకు కేంద్ర మంత్రి పదవి?!   వెబ్ దునియా
ఎన్డీయేలోకి టీఆర్ఎస్..! రెండు కేబినెట్ బెర్త్‌ల్లో ఒకటి కవితకు   Palli Batani
బీజేపీపై మనసుపడుతున్న టీఆర్ఎస్   News4Andhra
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మాదిగలను ఘోరంగా అవమానించిన కేసీఆర్   
తెలుగువన్
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్యను ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. రాజయ్యను ఎందుకు పదవి నుంచి తొలగించారన్న అంశం మీద ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. స్వైన్ ఫ్లూ అంశం, అవినీతి కారణంగా ఆయనను పదవి నుంచి తొలగించారని వార్తలు వస్తున్నాయి.
ఆవేదనకు గురయ్యా- రాజయ్య   News Articles by KSR
మాదిగ ద్రోహి కేసీఆర్: మోత్కుపల్లి   సాక్షి
రాజయ్యకు గుండెపోటు   Andhraprabha Daily
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Oneindia Telugu   
వెబ్ దునియా   
అన్ని 68 వార్తల కథనాలు »   


సాక్షి
   
స్వైన్ ఫ్లూతో నలుగురి మృతి   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్వైన్ ఫ్లూ మృత్యు ఘంటికలు మోగిస్తోంది. రాష్ట్రవ్యాపంగా 1,156 మందికి పరీక్షలు చేయగా.. 411 మందికి స్వైన్ ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో ఇప్పటివరకూ 22 మంది మృతి చెందగా, మంగళవారం మరో నలుగురు మరణించారు. వీరిలో గాంధీలో చికిత్స పొందుతున్న రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం ఎదులాబాద్‌కు చెందిన ...

స్వైన్ ఫ్లూ కేసులు 112   Andhrabhoomi
రోజురోజుకు పెరుగుతున్న స్వైన్‌ ఫ్లూ వ్యాప్తి   10tv
గాంధీ ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూతో ఒకరి మృతి   Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
తెలుగువన్   
వెబ్ దునియా   
అన్ని 24 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మహబూబ్‌నగర్ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి   
సాక్షి
హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించాలని, మృతదేహాలను తరలించే విషయంలో చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాగానికి కేసీఆర్ ...

మహబూబ్‌నగర్ ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి   Namasthe Telangana
రోడ్డు ప్రమాదంలో 7గురు మృతి   Andhrabhoomi
రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
వెబ్ దునియా   
News Articles by KSR   
అన్ని 11 వార్తల కథనాలు »   


సాక్షి
   
భార్యను చంపి ఉరేసుకున్న భర్త   
సాక్షి
వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం చందూర్ గ్రామంలో ఓ వ్యక్తి భార్యను గొడ్డలితో హతమార్చి, తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. స్థానికులు,ఎస్‌ఐ అంజయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చందూర్ గ్రామానికి చెందిన గుండ్ల లక్ష్మణ్ ...

భార్యను హత్యచేసి భర్త ఆత్మహత్య   Namasthe Telangana
నిజామాబాద్‌ జిల్లాలో దారుణం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భార్యను చంపి భర్త ఆత్మహత్య   Andhrabhoomi
Oneindia Telugu   
అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వ్యభిచారం కేసుల్లో విటులనూ శిక్షించాలి: హైకోర్టు   
Oneindia Telugu
హైదరాబాద్: వ్యభిచారం కేసులో పట్టుబడిన మహిళ, వ్యభిచారగృహ నిర్వాహకులు, బ్రోకర్లపై మాత్రమే కేసు నమోదు చేయడం తగదని, విటుడిపైనా కేసు నమోదు చేసే విధంగా చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడిదంి. ఈ మేరకు చట్టానికి సవరణ చేయాలని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు తీర్పు కాపీలను పంపాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు ...

వ్యభిచారులు.. నిర్వాహకులపైనే కేసులా?   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
గౌహతి ఎక్స్‌ప్రెస్‌పై ఆగంతుకుడి రాళ్ల దాడి   
Andhrabhoomi
గుంటూరు: తనను ట్రైన్‌లోకి అనుమతించనందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ఆగంతకుడు సోమవారం రాత్రి గౌహతి ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడికి దిగాడు. ఆ వ్యక్తి మొదట ఇంజన్‌లో ఎక్కేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. ఆ తర్వాత సాధారణ బోగీలోకి ఎక్కుతుండగా ప్రయాణికులు అడ్డు తగిలారు. దీంతో ఆ వ్యక్తి రాళ్ల దాడి ప్రారంభించాడు. ఈ సంఘటనలో ...

గౌహతి ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి: ఇద్దరికి గాయాలు   Oneindia Telugu
గౌహతి ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి...పలువురికి గాయాలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గౌహతి ఎక్స్‌ప్రెస్‌పై దుండగుల రాళ్ల దాడి   Namasthe Telangana
సాక్షి   
అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
స్మార్ట్ సిటీల కోసం టాస్క్‌ఫోర్స్   
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), అజ్మీర్(రాజస్తాన్), అలహాబాద్(ఉత్తరప్రదేశ్) నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని భారత్, అమెరికాలు నిర్ణయించాయి. ఆ టాస్క్‌ఫోర్స్ మూడు నెలల్లోగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాల్సి ఉంటుంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.
స్మార్ట్‌ సిటీలపై టాస్క్‌ఫోర్స్‌   Andhraprabha Daily

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言