Oneindia Telugu
చిక్కుల్లో బిజెపి: కిరణ్ బేడీకి రెండు వోటర్ ఐడి కార్డులు
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఢిల్లీ బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీకి వేర్వేరు చిరునామాలతో రెండు ఓటరు గుర్తింపు కార్డులున్నాయి. ఆ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. కిరణ్ బేడీ రెండు ప్రాంతాలనుంచి రెండు వేర్వేరు డాక్యుమెంట్లు ఎలా ఇచ్చారనే విషయాన్ని ఎన్నికల కమిషన్ ఇప్పుడు పరిశీలిస్తోంది. ఎన్నికల కమిషన్ రికార్డుల ప్రకారం కిరణ్ బేడీకి ...
ఒక కిరణ్ బేడీ... రెండు ఓటరు కార్డులు... అదేలా?వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఢిల్లీ బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీకి వేర్వేరు చిరునామాలతో రెండు ఓటరు గుర్తింపు కార్డులున్నాయి. ఆ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. కిరణ్ బేడీ రెండు ప్రాంతాలనుంచి రెండు వేర్వేరు డాక్యుమెంట్లు ఎలా ఇచ్చారనే విషయాన్ని ఎన్నికల కమిషన్ ఇప్పుడు పరిశీలిస్తోంది. ఎన్నికల కమిషన్ రికార్డుల ప్రకారం కిరణ్ బేడీకి ...
ఒక కిరణ్ బేడీ... రెండు ఓటరు కార్డులు... అదేలా?
వెబ్ దునియా
సునంద పుష్కర్ హత్య : ఐపీఎల్ డీలింగ్లోనూ అమర్ సింగ్ జోక్యం..!
వెబ్ దునియా
కేంద్ర మంత్రి శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ హత్య కేసు విచారణలో భాగంగా ఎస్పీ మాజీ నేత అమర్ సింగ్ వద్ద ఢిల్లీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బుధవారం నాలుగు గంటల పాటు విచారణ జరిపింది. ఇందులో ఐపీఎల్ డీలింగ్ వ్యవహారంలో కూడా అమర్ సింగ్ జోక్యం ఉన్నట్టు తెలిసింది. ఈ విచారణలో భాగంగా అమర్ సింగ్ను ఒక రహస్య ప్రదేశానికి తీసుకువెళ్లి మరీ ...
నాకు తెలిసిందే చెప్పానుAndhrabhoomi
అమర్సింగ్ను ప్రశ్నించిన సిట్సాక్షి
సునంద పుష్కర్ హత్య కేసులో అమర్సింగ్ను ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కేంద్ర మంత్రి శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ హత్య కేసు విచారణలో భాగంగా ఎస్పీ మాజీ నేత అమర్ సింగ్ వద్ద ఢిల్లీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బుధవారం నాలుగు గంటల పాటు విచారణ జరిపింది. ఇందులో ఐపీఎల్ డీలింగ్ వ్యవహారంలో కూడా అమర్ సింగ్ జోక్యం ఉన్నట్టు తెలిసింది. ఈ విచారణలో భాగంగా అమర్ సింగ్ను ఒక రహస్య ప్రదేశానికి తీసుకువెళ్లి మరీ ...
నాకు తెలిసిందే చెప్పాను
అమర్సింగ్ను ప్రశ్నించిన సిట్
సునంద పుష్కర్ హత్య కేసులో అమర్సింగ్ను ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అనంతపురంలో సీఐ భార్య అనుమానాస్పద మృతి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అనంతపురం, జనవరి 28: జిల్లాలో సీఐగా పనిచేస్తున్న అర్జున్ నాయక్ భార్య పద్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బుధవారం తెల్లవారుజామున నల్లమాడ మండలం, అరవవాంట్లపల్లి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో తన భార్య చనిపోయిందని, తనకు దెబ్బలు తగిలాయని చెబుతూ సీఐ అర్జున్ నాయక్ కదిరిలోని ఓ ఆస్పత్రిలో చేరారు. తమ పంటచేనును చూడటానికి వెళ్తున్న ...
ఇంకా మరిన్ని »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అనంతపురం, జనవరి 28: జిల్లాలో సీఐగా పనిచేస్తున్న అర్జున్ నాయక్ భార్య పద్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బుధవారం తెల్లవారుజామున నల్లమాడ మండలం, అరవవాంట్లపల్లి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో తన భార్య చనిపోయిందని, తనకు దెబ్బలు తగిలాయని చెబుతూ సీఐ అర్జున్ నాయక్ కదిరిలోని ఓ ఆస్పత్రిలో చేరారు. తమ పంటచేనును చూడటానికి వెళ్తున్న ...
వెబ్ దునియా
బాలికపై బంధువు అత్యాచారం.. హాస్టల్ లోనే ప్రసవం.. పసికందు హత్య
వెబ్ దునియా
బంధువనే చనువుతో ఓ బాలికపై అత్యాచారం చేశాడో రాక్షసుడు.. అలా ఒకటి కాదు రెండు కాదు పలుమార్లు తన కోరిక తీర్చుకున్నాడు. చివరకు ఆ బాలిక గర్భం దాల్చడం హాస్టల్ లోనే ప్రసవం జరిగిపోయాయి. పుట్టిన బిడ్డను చంపేసి.. పరారయ్యాడు.. ఈ దారుణ సంఘటన చత్తీస్ఘడ్ రాష్ట్రంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. చత్తీస్ గఢ్ లో కొరియా జిల్లా రాంపూర్ బ్లాక్ ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
బంధువనే చనువుతో ఓ బాలికపై అత్యాచారం చేశాడో రాక్షసుడు.. అలా ఒకటి కాదు రెండు కాదు పలుమార్లు తన కోరిక తీర్చుకున్నాడు. చివరకు ఆ బాలిక గర్భం దాల్చడం హాస్టల్ లోనే ప్రసవం జరిగిపోయాయి. పుట్టిన బిడ్డను చంపేసి.. పరారయ్యాడు.. ఈ దారుణ సంఘటన చత్తీస్ఘడ్ రాష్ట్రంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. చత్తీస్ గఢ్ లో కొరియా జిల్లా రాంపూర్ బ్లాక్ ...
Oneindia Telugu
రాజధానికి ధీటుగా గ్రేటర్ వరంగల్: తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణలో రెండవ పెద్ద నగరమైన వరంగల్కు గ్రేటర్ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్, హన్మకొండ, కాజీపేట మూడు పట్టణాలను కలిపి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్గా మార్చుతున్నట్టు తెలంగాణ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ మూడు పట్టణాలను విలీనం వల్ల వరంగల్ నగర జనాభా 10 లక్షలకు చేరుకుంటుంది.
ఇంకా మరిన్ని »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణలో రెండవ పెద్ద నగరమైన వరంగల్కు గ్రేటర్ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్, హన్మకొండ, కాజీపేట మూడు పట్టణాలను కలిపి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్గా మార్చుతున్నట్టు తెలంగాణ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ మూడు పట్టణాలను విలీనం వల్ల వరంగల్ నగర జనాభా 10 లక్షలకు చేరుకుంటుంది.
బుర్ద్వాన్ పేలుళ్ల కేసులో..మరో నలుగురు అరెస్టు
Andhraprabha Daily
న్యూఢిల్లి : బుర్ద్వాన్ పేలుళ్ల కేసులో మరో నలుగురు నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) అదుపులోకి తీసుకుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాలలో అరెస్టు చేసిన నిందితులను హబీబుర్, మహ్మద్ దలీమ్, జియాసుద్దీన్, మోతియార్ రహ్మన్గా గుర్తించారు. వీరిని సిటీ కోర్టులో హాజరుపర చనున్నట్లు ఎన్ఐఎ అధికారులు తెలియజేశారు.
ఇంకా మరిన్ని »
Andhraprabha Daily
న్యూఢిల్లి : బుర్ద్వాన్ పేలుళ్ల కేసులో మరో నలుగురు నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) అదుపులోకి తీసుకుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాలలో అరెస్టు చేసిన నిందితులను హబీబుర్, మహ్మద్ దలీమ్, జియాసుద్దీన్, మోతియార్ రహ్మన్గా గుర్తించారు. వీరిని సిటీ కోర్టులో హాజరుపర చనున్నట్లు ఎన్ఐఎ అధికారులు తెలియజేశారు.
Vaartha
వంద అంతస్తుల్లో కొత్త
Vaartha
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ సచివాలయాన్ని వంద అంతస్థులతో అత్యం తాధునిక సాంకేతిక పరిజ్ఞానతంతో కొత్తగా నిర్మించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ యోచిస్తున్నారు. ఇంత భారీఎత్తున నిర్మించాలని యోచిస్తున్న సచివాలయాన్ని ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రి ప్రాంగణాన్ని ఎంపిక చేసేందుకు ముఖ్యమంత్రి కస రత్తు ప్రారంభించినట్లు చెబుతున్నారు. బహుళ ...
ఇంకా మరిన్ని »
Vaartha
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ సచివాలయాన్ని వంద అంతస్థులతో అత్యం తాధునిక సాంకేతిక పరిజ్ఞానతంతో కొత్తగా నిర్మించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ యోచిస్తున్నారు. ఇంత భారీఎత్తున నిర్మించాలని యోచిస్తున్న సచివాలయాన్ని ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రి ప్రాంగణాన్ని ఎంపిక చేసేందుకు ముఖ్యమంత్రి కస రత్తు ప్రారంభించినట్లు చెబుతున్నారు. బహుళ ...
సాక్షి
జీవన విలువలు అక్కడే నేర్చుకున్నా: నరేంద్ర మోదీ
సాక్షి
న్యూఢిల్లీ: విద్యార్థిగా ఉండగా ఎన్సీసీలో చేరటం తనకు జీవన విలువలు, దేశభక్తి అలవడ్డాయని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో ఎన్సీసీ వార్షిక రిపబ్లిక్ డే క్యాంప్ వేడుకల్లో ప్రధాని పాల్గొని మాట్లాడారు. తాను జీవిత పాఠాలు నేర్చుకున్న వాతావరణంలోకి తిరిగి అడుగుపెట్టడం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. కష్టపడి ఈ అవకాశం ...
జూన్ 21న యోగాలో రికార్డు సృష్టిద్దాంAndhraprabha Daily
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: విద్యార్థిగా ఉండగా ఎన్సీసీలో చేరటం తనకు జీవన విలువలు, దేశభక్తి అలవడ్డాయని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో ఎన్సీసీ వార్షిక రిపబ్లిక్ డే క్యాంప్ వేడుకల్లో ప్రధాని పాల్గొని మాట్లాడారు. తాను జీవిత పాఠాలు నేర్చుకున్న వాతావరణంలోకి తిరిగి అడుగుపెట్టడం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. కష్టపడి ఈ అవకాశం ...
జూన్ 21న యోగాలో రికార్డు సృష్టిద్దాం
Oneindia Telugu
'లౌకిక, సామ్యవాద పదాలను తొలగించాలి'
సాక్షి
ముంబై: దేశ రాజ్యాంగం నుంచి 'లౌకిక', 'సామ్యవాద' పదాలను శాశ్వతంగా తొలగించాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ బుధవారం డిమాండ్ చేశారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేరిన ఈ పదాలు లేని రాజ్యాంగ పీఠిక చిత్రాన్ని గణతంత్ర దినోత్సవం సందర్భంగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటనలో వాడడంపై దుమారం రేగిన నేపథ్యంలో సంజయ్ స్పందించారు.
బిజెపి లౌకిక పదాన్ని వదలివేసిందా!News Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
ముంబై: దేశ రాజ్యాంగం నుంచి 'లౌకిక', 'సామ్యవాద' పదాలను శాశ్వతంగా తొలగించాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ బుధవారం డిమాండ్ చేశారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేరిన ఈ పదాలు లేని రాజ్యాంగ పీఠిక చిత్రాన్ని గణతంత్ర దినోత్సవం సందర్భంగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటనలో వాడడంపై దుమారం రేగిన నేపథ్యంలో సంజయ్ స్పందించారు.
బిజెపి లౌకిక పదాన్ని వదలివేసిందా!
Oneindia Telugu
కోలీ మరణశిక్ష యావజ్జీవ ఖైదుగా మార్పు
సాక్షి
అలహాబాద్: నిఠారీ సీరియల్ హత్యల కేసులో మరణశిక్ష పడిన సురేందర్ కోలీ శిక్షను అలహాబాద్ హైకోర్టు యావజ్జీవ ఖైదుగా మార్చింది. కోలీ క్షమాభిక్ష పిటిషన్ను పరిష్కరించడంలో తీవ్ర జాప్యం జరిగిందంటూ ఈ నిర్ణయం తీసుకుంది. 2006లో జరిగిన హత్యలపై కోలీకి 2009లో సీబీఐ కోర్టు మరణశిక్ష విధించింది.కోలీ క్షమాభిక్ష పిటిషన్పై నిర్ణయం తీసుకోవడంలో తీవ్ర ...
ఉరి శిక్ష నుంచి జీవితఖైదుగా సీరియల్ కిల్లర్ కోలీకి శిక్ష తగ్గింపుOneindia Telugu
నోయిడా హత్యల కేసులో సురీందర్ కోలి శిక్ష తగ్గింపుAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
అలహాబాద్: నిఠారీ సీరియల్ హత్యల కేసులో మరణశిక్ష పడిన సురేందర్ కోలీ శిక్షను అలహాబాద్ హైకోర్టు యావజ్జీవ ఖైదుగా మార్చింది. కోలీ క్షమాభిక్ష పిటిషన్ను పరిష్కరించడంలో తీవ్ర జాప్యం జరిగిందంటూ ఈ నిర్ణయం తీసుకుంది. 2006లో జరిగిన హత్యలపై కోలీకి 2009లో సీబీఐ కోర్టు మరణశిక్ష విధించింది.కోలీ క్షమాభిక్ష పిటిషన్పై నిర్ణయం తీసుకోవడంలో తీవ్ర ...
ఉరి శిక్ష నుంచి జీవితఖైదుగా సీరియల్ కిల్లర్ కోలీకి శిక్ష తగ్గింపు
నోయిడా హత్యల కేసులో సురీందర్ కోలి శిక్ష తగ్గింపు
沒有留言:
張貼留言