వెబ్ దునియా
మేరా భారత్ మహాన్ నమస్కార్... ఒబామా, మోడీపై
వెబ్ దునియా
భారత్కు మూడు రోజుల పర్యటనలో భాగంగా వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మేరా ప్యారా భారత్ నమస్కార్ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. భారతదేశంతో మైత్రి మరింతగా బలపడటం తన హయాంలో జరుగుతున్నందుకు సంతోషంగా ఉందనీ, ఒక పదవీ కాలంలో రెండుసార్లు వచ్చిన అమెరికా మొదటి అధ్యక్షుడిని కూడా తనే కావడం సంతోషంగా ఉందన్నారు.
మోదీ, ఒబామా సంయుక్త మీడియా సమావేశం రెండుదేశాలమధ్య సంబంధాలు శాశ్వతం ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నమస్కార్ అంటూ ఒబామా, మోడీపై ప్రశంసలు... భారత్కు సహకారంOneindia Telugu
మేరా ప్యారా భారత్ నమస్కార్: ఒబామాNamasthe Telangana
సాక్షి
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత్కు మూడు రోజుల పర్యటనలో భాగంగా వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మేరా ప్యారా భారత్ నమస్కార్ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. భారతదేశంతో మైత్రి మరింతగా బలపడటం తన హయాంలో జరుగుతున్నందుకు సంతోషంగా ఉందనీ, ఒక పదవీ కాలంలో రెండుసార్లు వచ్చిన అమెరికా మొదటి అధ్యక్షుడిని కూడా తనే కావడం సంతోషంగా ఉందన్నారు.
మోదీ, ఒబామా సంయుక్త మీడియా సమావేశం రెండుదేశాలమధ్య సంబంధాలు శాశ్వతం ...
నమస్కార్ అంటూ ఒబామా, మోడీపై ప్రశంసలు... భారత్కు సహకారం
మేరా ప్యారా భారత్ నమస్కార్: ఒబామా
వెబ్ దునియా
విందులో ఒబామా ఆరగించిందేంటి..? వెజ్జా.. నాన్ వెజ్జా..!
వెబ్ దునియా
ప్రపంచ పెద్దన్న భారత పర్యటనకు వచ్చారు.. ఆయన ఎక్కడికెళ్ళినా ఏమి తినాలో నిర్ణయించేది ఆయన వెంట వచ్చే ఆంతరంగిక సిబ్బంది. అయితే ఆయన ఇష్టపడే వాటితోపాటు భారతీయ వంటకాలను ఆయనకు రుచి చూపించినట్లు తెలుస్తోంది. ఆయన ఏమి తిన్నారు..? ఎంతెంత తిన్నారు..? అనేది చాలా ఆసక్తికరమైన అంశంగా మారింది. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ హౌజ్ లో ఒబామా, ...
ఒబామా డిన్నర్ కు స్పెషల్ ఐటమ్స్TV5
ఒబామా మెనూలో అన్ని రాష్ర్టాల ప్రత్యేక వంటకాలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రధాని మోడీతో ఒబామా విందు: ఏం తిన్నారు....?Oneindia Telugu
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రపంచ పెద్దన్న భారత పర్యటనకు వచ్చారు.. ఆయన ఎక్కడికెళ్ళినా ఏమి తినాలో నిర్ణయించేది ఆయన వెంట వచ్చే ఆంతరంగిక సిబ్బంది. అయితే ఆయన ఇష్టపడే వాటితోపాటు భారతీయ వంటకాలను ఆయనకు రుచి చూపించినట్లు తెలుస్తోంది. ఆయన ఏమి తిన్నారు..? ఎంతెంత తిన్నారు..? అనేది చాలా ఆసక్తికరమైన అంశంగా మారింది. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ హౌజ్ లో ఒబామా, ...
ఒబామా డిన్నర్ కు స్పెషల్ ఐటమ్స్
ఒబామా మెనూలో అన్ని రాష్ర్టాల ప్రత్యేక వంటకాలు
ప్రధాని మోడీతో ఒబామా విందు: ఏం తిన్నారు....?
సాక్షి
మోడీ-ఒబామా..ప్రోటోకాల్ పక్కన పెట్టి..
News4Andhra
అనుకున్న సమయం కంటే అరగంట ముందుగానే భారత్ లో అడుగు పెట్టారు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. ప్రధాని మోదీ తన ఆత్మీయ ఆలింగనంతో భారత గడ్డపైకి స్వాగతం పలికారు. ముందుగా ఒబామాకు షేక్ హ్యాండ్ ఇచ్చిన మోడీ, ఆ తర్వాత ఆయనను ఆలింగనం చేసుకున్నారు. అయితే ఇక్కడ ప్రోటోకాల్ విషయం చర్చనీయంశమైయింది. ప్రొటోకాల్ ప్రకారం స్వాగతం ...
ప్రోటోకాల్ పట్టించుకోని మోడీ.. ఒబామాకు ఆత్మీయ ఆలింగన స్వాగతం!వెబ్ దునియా
ప్రోటోకాల్ను పక్కన పెట్టి మోడీ... విపక్షాల విమర్శలు (ఫోటో)Oneindia Telugu
ఒక షేక్ హ్యాండ్.. ఒక కౌగిలి!సాక్షి
News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
News4Andhra
అనుకున్న సమయం కంటే అరగంట ముందుగానే భారత్ లో అడుగు పెట్టారు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. ప్రధాని మోదీ తన ఆత్మీయ ఆలింగనంతో భారత గడ్డపైకి స్వాగతం పలికారు. ముందుగా ఒబామాకు షేక్ హ్యాండ్ ఇచ్చిన మోడీ, ఆ తర్వాత ఆయనను ఆలింగనం చేసుకున్నారు. అయితే ఇక్కడ ప్రోటోకాల్ విషయం చర్చనీయంశమైయింది. ప్రొటోకాల్ ప్రకారం స్వాగతం ...
ప్రోటోకాల్ పట్టించుకోని మోడీ.. ఒబామాకు ఆత్మీయ ఆలింగన స్వాగతం!
ప్రోటోకాల్ను పక్కన పెట్టి మోడీ... విపక్షాల విమర్శలు (ఫోటో)
ఒక షేక్ హ్యాండ్.. ఒక కౌగిలి!
Oneindia Telugu
తీవ్రవాదంపై మోడీ: ఒబామాతో ఫోన్లో సరదాగా మాట్లాడుతా, కొత్తవాడ్ని
Oneindia Telugu
హైదరాబాద్: భారత్ - అమెరికా దేశాల మధ్య పౌర అణు ఒప్పందం చాలా కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం అన్నారు. ఒబామాతో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఒప్పందం కుదిరిన ఆరు సంవత్సరాలకు మరింత ముందుకు పోవడం సంతోషించదగ్గ విషయమన్నారు. రక్షణ ప్రాజెక్టుల్లో కూడా ఇరు దేశాలు పరస్పరం ...
హైదరాబాద్ హౌస్లో మోదీతో ఒబామా చర్చలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జాతిపితకు ఒబామా ఘన నివాళిNews4Andhra
రాజ్ఘాట్ వద్ద ఒబామా నివాళులుNamasthe Telangana
తెలుగువన్
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: భారత్ - అమెరికా దేశాల మధ్య పౌర అణు ఒప్పందం చాలా కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం అన్నారు. ఒబామాతో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఒప్పందం కుదిరిన ఆరు సంవత్సరాలకు మరింత ముందుకు పోవడం సంతోషించదగ్గ విషయమన్నారు. రక్షణ ప్రాజెక్టుల్లో కూడా ఇరు దేశాలు పరస్పరం ...
హైదరాబాద్ హౌస్లో మోదీతో ఒబామా చర్చలు
జాతిపితకు ఒబామా ఘన నివాళి
రాజ్ఘాట్ వద్ద ఒబామా నివాళులు
వెబ్ దునియా
స్వహస్తాలతో టీ కలిపి ఒబామాకిచ్చిన మోడీ.. వాక్ అండ్ టాక్!
వెబ్ దునియా
న్యూఢిల్లీకి చేరుకున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా సపర్యలు చేస్తున్నారు. మహాత్మాగాంధీ సమాధికి అంజలి ఘటించిన తర్వాత హైదరాబాద్ హౌస్కు చేరుకున్న ఒబామాకు మోడీ చాలా కాలానికి స్వహస్తాలతో టీ కలిపారు. అలాగే మధ్యాహ్న భోజన సమయంలో ఒబామా పట్ల మోడీ అంతులేని ప్రేమ ఆప్యాయతలను ...
వాక్ అండ్ టాక్: ఒబామాకు స్వయంగా టీ కలిపిన మోడీ (ఫోటోలు)Oneindia Telugu
ఒబామా, మోడీ వాక్ టాక్- మూకి సినిమాలా ఉందిNews Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
న్యూఢిల్లీకి చేరుకున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా సపర్యలు చేస్తున్నారు. మహాత్మాగాంధీ సమాధికి అంజలి ఘటించిన తర్వాత హైదరాబాద్ హౌస్కు చేరుకున్న ఒబామాకు మోడీ చాలా కాలానికి స్వహస్తాలతో టీ కలిపారు. అలాగే మధ్యాహ్న భోజన సమయంలో ఒబామా పట్ల మోడీ అంతులేని ప్రేమ ఆప్యాయతలను ...
వాక్ అండ్ టాక్: ఒబామాకు స్వయంగా టీ కలిపిన మోడీ (ఫోటోలు)
ఒబామా, మోడీ వాక్ టాక్- మూకి సినిమాలా ఉంది
Andhraprabha Daily
మిషెల్ ఒబామా డ్రెస్ డిజైనర్ భారతీయుడే
Andhraprabha Daily
న్యూఢిల్లి : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనలో ఆయన సతీమణి మిషెల్ ఒబామా ఆయన వెంట వచ్చారు. వారు ఇరువురూ ఆదివారం న్యూఢిల్లిdకి చేరుకున్నారు. మోకాలి వరకు ఉండే సొగసైన బ్లాక్ అండ్ వైట్ ప్రింటెడ్ నీలి రంగు పూల డిజైన్ ఉన్న డ్రెస్, దానిపై అందమైన కోటును ధరించిన మిషెల్.. ఒబామాతో కలసి ఎయిర్ఫోర్స్ వన్ విమానం నుంచి ఠీవిగా దిగారు ...
మెరిసిపోయిన మిషేల్ డ్రెస్!సాక్షి
భారతీయ డిజైనర్ దుస్తుల్లో మిషెల్ ఒబామాTV5
అన్ని 9 వార్తల కథనాలు »
Andhraprabha Daily
న్యూఢిల్లి : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనలో ఆయన సతీమణి మిషెల్ ఒబామా ఆయన వెంట వచ్చారు. వారు ఇరువురూ ఆదివారం న్యూఢిల్లిdకి చేరుకున్నారు. మోకాలి వరకు ఉండే సొగసైన బ్లాక్ అండ్ వైట్ ప్రింటెడ్ నీలి రంగు పూల డిజైన్ ఉన్న డ్రెస్, దానిపై అందమైన కోటును ధరించిన మిషెల్.. ఒబామాతో కలసి ఎయిర్ఫోర్స్ వన్ విమానం నుంచి ఠీవిగా దిగారు ...
మెరిసిపోయిన మిషేల్ డ్రెస్!
భారతీయ డిజైనర్ దుస్తుల్లో మిషెల్ ఒబామా
సాక్షి
'అణు'మార్గం సుగమం
సాక్షి
భారత్ ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న 'అణు' ఒప్పందం అమలు దిశగా ముందడుగు పడింది.. దీనిపై నెలకొన్న ప్రతిష్టంభనకు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా జరిపిన చర్చలు తెరదించాయి. ఈ అంశంలో అమెరికా అభ్యంతరాలపై భారత్ భరోసా కల్పించింది. ఈ చర్చల్లో అణు ఒప్పందంతో పాటు రక్షణ సహకారం మరింత పెంపు, అంతర్జాతీయ ఎగుమతుల కూటముల్లో ...
అణుఃమానాల్లేవ్..ఇక రాదారేAndhraprabha Daily
అణు బంధం ఓకేఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భారత్ - అమెరికా మధ్య అణు ఒప్పందం అత్యంత కీలకం : నరేంద్ర మోడీవెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
భారత్ ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న 'అణు' ఒప్పందం అమలు దిశగా ముందడుగు పడింది.. దీనిపై నెలకొన్న ప్రతిష్టంభనకు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా జరిపిన చర్చలు తెరదించాయి. ఈ అంశంలో అమెరికా అభ్యంతరాలపై భారత్ భరోసా కల్పించింది. ఈ చర్చల్లో అణు ఒప్పందంతో పాటు రక్షణ సహకారం మరింత పెంపు, అంతర్జాతీయ ఎగుమతుల కూటముల్లో ...
అణుఃమానాల్లేవ్..ఇక రాదారే
అణు బంధం ఓకే
భారత్ - అమెరికా మధ్య అణు ఒప్పందం అత్యంత కీలకం : నరేంద్ర మోడీ
వెబ్ దునియా
దక్షిణ సిరియాలో ఉగ్రవాదుల హతం.... నైజీరియాలో ఉగ్రవాదుల కనికరం!
వెబ్ దునియా
దక్షిణ సిరియాలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాదుల ఏరివేత చర్యల్లో భాగంగా 117 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. మరోవైపు.. నైజీరియాలో బోకో హరామ్ తీవ్రవాదులు తమ వద్ద ఉన్న బందీల పట్ల కాస్త కరుణ చూపి, 192 మందికి ప్రాణభిక్ష పెట్టారు. వేర్వేరు దేశాల్లో జరిగిన సంఘటనల వివరాలను పరిశీలిస్తే... దక్షిణ సిరియాలోని వివిధ ప్రాంతాలలో ఉగ్రవాదుల ...
192 మంది బందీలు విడుదలసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దక్షిణ సిరియాలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాదుల ఏరివేత చర్యల్లో భాగంగా 117 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. మరోవైపు.. నైజీరియాలో బోకో హరామ్ తీవ్రవాదులు తమ వద్ద ఉన్న బందీల పట్ల కాస్త కరుణ చూపి, 192 మందికి ప్రాణభిక్ష పెట్టారు. వేర్వేరు దేశాల్లో జరిగిన సంఘటనల వివరాలను పరిశీలిస్తే... దక్షిణ సిరియాలోని వివిధ ప్రాంతాలలో ఉగ్రవాదుల ...
192 మంది బందీలు విడుదల
సాక్షి
ఒబామాకు ఈ మెయిల్ పంపబోయి పోలీసులకు చిక్కాడు!
సాక్షి
గయా: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఓ వ్యక్తి ఈ మెయిల్ పంపబోయి పోలీసులకు చిక్కిన ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఒబామా ఆదివారం భారత్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. బోద్ గయాలోనెట్ సెంటర్ నడుపుతున్న సుధీర్ కుమార్ కు వద్దకు బీహార్ కు చెందిన ఓ వక్తి వచ్చి ఒబామాకు ఈ మెయిల్ పంపాలంటూ విజ్ఞప్తి చేశాడు.
ఒబామాకి ఇ-మెయిల్ ఇవ్వబోయాడు... అరెస్ట్..తెలుగువన్
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
గయా: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఓ వ్యక్తి ఈ మెయిల్ పంపబోయి పోలీసులకు చిక్కిన ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఒబామా ఆదివారం భారత్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. బోద్ గయాలోనెట్ సెంటర్ నడుపుతున్న సుధీర్ కుమార్ కు వద్దకు బీహార్ కు చెందిన ఓ వక్తి వచ్చి ఒబామాకు ఈ మెయిల్ పంపాలంటూ విజ్ఞప్తి చేశాడు.
ఒబామాకి ఇ-మెయిల్ ఇవ్వబోయాడు... అరెస్ట్..
సాక్షి
రాజ్ఘాట్లో రావి మొక్క
తెలుగువన్
భారత పర్యటనలో వున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రాజ్ ఘాట్ లో మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. గాంధీజీ సమాధి మీద పుష్పగుచ్ఛం ఉంచి ప్రార్థించారు. సమాధి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి సమాధి మీద పూలు చల్లారు. కేవలం సాక్సులతోనే ఒబామా రాజ్ ఘాట్కి వచ్చారు. అనంతరం సందర్శకుల పుస్తకంలో తన సందేశాన్ని రాశారు. గతంలో భారత ...
రావిమొక్క నాటిన అధ్యక్షుడుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
తెలుగువన్
భారత పర్యటనలో వున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రాజ్ ఘాట్ లో మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. గాంధీజీ సమాధి మీద పుష్పగుచ్ఛం ఉంచి ప్రార్థించారు. సమాధి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి సమాధి మీద పూలు చల్లారు. కేవలం సాక్సులతోనే ఒబామా రాజ్ ఘాట్కి వచ్చారు. అనంతరం సందర్శకుల పుస్తకంలో తన సందేశాన్ని రాశారు. గతంలో భారత ...
రావిమొక్క నాటిన అధ్యక్షుడు
沒有留言:
張貼留言