ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బ్రిస్బెన్ వన్డేలో భారత్ చిత్తు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బ్రిస్బెన్, జనవరి 20: ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా మంగళవారం బ్రిస్బెన్లో జరిగిన భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా.. భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. మొదట టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్న భారత ఆటగాళ్లు ఇంగ్లాండ్ బౌలర్ల దాటికి వరుసగా పెవిలియన్ బాట పట్టారు. 39.3 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది.
ఇంగ్లాండ్ చేతిలో చావుదెబ్బAndhrabhoomi
విఫలమవుతున్న ప్రయోగాలుAndhraprabha Daily
బ్యాటింగా సరిగా చేయలేదు: ఓటమిపై ధోనిthatsCricket Telugu
వెబ్ దునియా
Vaartha
అన్ని 49 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బ్రిస్బెన్, జనవరి 20: ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా మంగళవారం బ్రిస్బెన్లో జరిగిన భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా.. భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. మొదట టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్న భారత ఆటగాళ్లు ఇంగ్లాండ్ బౌలర్ల దాటికి వరుసగా పెవిలియన్ బాట పట్టారు. 39.3 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది.
ఇంగ్లాండ్ చేతిలో చావుదెబ్బ
విఫలమవుతున్న ప్రయోగాలు
బ్యాటింగా సరిగా చేయలేదు: ఓటమిపై ధోని
వెబ్ దునియా
విలియమ్సన్ అదుర్స్ సెంచరీ: లంకపై కివీస్ విక్టరీ!
వెబ్ దునియా
శ్రీలంకపై కివీస్ జయకేతనం ఎగురవేసింది. విలియమ్సన్ సెంచరీతో కదం తొక్కడంతో లంకపై న్యూజిలాండ్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక మూడు బంతులు మిగిలి ఉండగానే 276 పరుగులు చేసి ఆలౌటయింది. వెటరన్ ఆటగాళ్ళు జయవర్ధనే (94), సంగక్కర(76) రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక 48.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయ ...
లంకపై కివీస్ ఘన విజయంNamasthe Telangana
విలియమ్సన్ సెంచరీ; కివీస్ విక్టరీసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
శ్రీలంకపై కివీస్ జయకేతనం ఎగురవేసింది. విలియమ్సన్ సెంచరీతో కదం తొక్కడంతో లంకపై న్యూజిలాండ్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక మూడు బంతులు మిగిలి ఉండగానే 276 పరుగులు చేసి ఆలౌటయింది. వెటరన్ ఆటగాళ్ళు జయవర్ధనే (94), సంగక్కర(76) రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక 48.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయ ...
లంకపై కివీస్ ఘన విజయం
విలియమ్సన్ సెంచరీ; కివీస్ విక్టరీ
ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు చర్యలు
Andhrabhoomi
కడప, జనవరి 20: ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు, పట్టుబడిన అక్రమ ఇసుక రవాణాను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కెవి.రమణ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 59,147 క్యూబిక్ మీటర్ల ఇసుక ...
13 కొత్త ఇసుక రీచ్లకు అనుమతిసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
కడప, జనవరి 20: ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు, పట్టుబడిన అక్రమ ఇసుక రవాణాను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కెవి.రమణ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 59,147 క్యూబిక్ మీటర్ల ఇసుక ...
13 కొత్త ఇసుక రీచ్లకు అనుమతి
సాక్షి
ఇంగ్లాండ్ తోను ఓడిన భారత్
Telangana99
బ్రిస్బేన్: అలసట, ఆత్మ విశ్వాసం సన్నగిల్లడంతో ఏడాది కిందట ఇదే మైదానంలో ఆసీస్ పర్యటన నుంచి అర్ధంతరంగా తప్పుకున్న స్టీవెన్ ఫిన్ (5/33) మళ్లీ ఇప్పుడు అదే గ్రౌండ్లో తన సత్తా ఏంటో చూపాడు. గబ్బా వికెట్పై సహజ సిద్ధంగా ఉండే బౌన్స్ను అందిపుచ్చుకున్న ఈ పేసర్ ముక్కోణపు సిరీస్లో భారత్ను వణికించాడు. సహచరుడు అండర్సన్ (4/18) కూడా తోడు కావడంతో ...
ముంచింది బ్యాటింగే!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నేలకు దించారు !సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Telangana99
బ్రిస్బేన్: అలసట, ఆత్మ విశ్వాసం సన్నగిల్లడంతో ఏడాది కిందట ఇదే మైదానంలో ఆసీస్ పర్యటన నుంచి అర్ధంతరంగా తప్పుకున్న స్టీవెన్ ఫిన్ (5/33) మళ్లీ ఇప్పుడు అదే గ్రౌండ్లో తన సత్తా ఏంటో చూపాడు. గబ్బా వికెట్పై సహజ సిద్ధంగా ఉండే బౌన్స్ను అందిపుచ్చుకున్న ఈ పేసర్ ముక్కోణపు సిరీస్లో భారత్ను వణికించాడు. సహచరుడు అండర్సన్ (4/18) కూడా తోడు కావడంతో ...
ముంచింది బ్యాటింగే!
నేలకు దించారు !
సన్రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్గా మురళీధరన్
Andhraprabha Daily
హైదరాబాద్: శ్రీలంక స్పిన్ మాంత్రికుడు, చెన్నై అల్లుడు ముత్తయ్య మురళీధరన్ను బౌలింగ్ కోచ్గా నియమించింది ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత విజయవంతమైన బౌలర్గా పేరుగాంచిన మురళీధరన్ 1,347 వికెట్లు తీశాడు. అందులో టీ20ల్లో తీసినవి 13 మాత్రమే. గత సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడిన మురళీధరన్ ...
సన్రైజర్స్ బౌలింగ్ కోచ్గా మురళీధరన్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhraprabha Daily
హైదరాబాద్: శ్రీలంక స్పిన్ మాంత్రికుడు, చెన్నై అల్లుడు ముత్తయ్య మురళీధరన్ను బౌలింగ్ కోచ్గా నియమించింది ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత విజయవంతమైన బౌలర్గా పేరుగాంచిన మురళీధరన్ 1,347 వికెట్లు తీశాడు. అందులో టీ20ల్లో తీసినవి 13 మాత్రమే. గత సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడిన మురళీధరన్ ...
సన్రైజర్స్ బౌలింగ్ కోచ్గా మురళీధరన్
సాక్షి
'చంద్రబాబును తెలంగాణలో తిరగనీయం'
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ను గాలికి వదిలేసి, తెలంగాణ పర్యటనకు వస్తాననడం ఏమిటని రవాణా మంత్రి మహేందర్రెడ్డి ప్రశ్నించారు. 'ఇక్కడ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో మా సీఎంకు తెలుసు. ముందు మీ ఇంటిని చక్కబెట్టుకోండి' అని ఆయన హితవుపలికారు. తెలంగాణ భవ న్లో మంత్రి ...
ఇంకా మరిన్ని »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ను గాలికి వదిలేసి, తెలంగాణ పర్యటనకు వస్తాననడం ఏమిటని రవాణా మంత్రి మహేందర్రెడ్డి ప్రశ్నించారు. 'ఇక్కడ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో మా సీఎంకు తెలుసు. ముందు మీ ఇంటిని చక్కబెట్టుకోండి' అని ఆయన హితవుపలికారు. తెలంగాణ భవ న్లో మంత్రి ...
వెబ్ దునియా
ఏ రికార్డు అయినా ఓ రోజున బద్దలు కావాల్సిందే : కోరే ఆండర్సన్!
వెబ్ దునియా
ఏ క్రీడా రంగంలోనైనా నమోదై ఉండే రికార్డులు ఒక రోజున బద్ధలు కావాల్సిందేనని న్యూజిలాండ్ ఆల్రౌండర్ కోరే ఆండర్సన్ అభిప్రాయపడ్డారు. 50 ఓవర్ల పరిమిత వన్డే క్రికెట్ మ్యాచ్లో తన పేరిట నమోదైవున్న ఫాస్టెస్ట్ సెంచరీని దక్షిణాఫ్రికా ఆటగాడు డీ విలియర్స్ బద్ధలు కొట్టిన విషయం తెల్సిందే. దీనిపై ఆండర్సన్ స్పందిస్తూ.. రికార్డులున్నది ...
దెబ్బకి రికార్డులు బద్ధలయ్యాయి !News4Andhra
రికార్డ్: డివిలియర్స్ వీరవిహారం, 31బంతుల్లో సెంచరీthatsCricket Telugu
దంచికొట్టిన డివిల్లీర్స్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
సాక్షి
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఏ క్రీడా రంగంలోనైనా నమోదై ఉండే రికార్డులు ఒక రోజున బద్ధలు కావాల్సిందేనని న్యూజిలాండ్ ఆల్రౌండర్ కోరే ఆండర్సన్ అభిప్రాయపడ్డారు. 50 ఓవర్ల పరిమిత వన్డే క్రికెట్ మ్యాచ్లో తన పేరిట నమోదైవున్న ఫాస్టెస్ట్ సెంచరీని దక్షిణాఫ్రికా ఆటగాడు డీ విలియర్స్ బద్ధలు కొట్టిన విషయం తెల్సిందే. దీనిపై ఆండర్సన్ స్పందిస్తూ.. రికార్డులున్నది ...
దెబ్బకి రికార్డులు బద్ధలయ్యాయి !
రికార్డ్: డివిలియర్స్ వీరవిహారం, 31బంతుల్లో సెంచరీ
దంచికొట్టిన డివిల్లీర్స్
వెబ్ దునియా
రోహిత్ శర్మ పట్ల అనుచిత ప్రవర్తన: వార్నర్కు జరిమానా
వెబ్ దునియా
భారత ఓపెనర్ రోహిత్ శర్మ పట్ల అనుచితంగా ప్రవర్తించిన డేవిడ్ వార్నర్కు జరిమానా విధించారు. అంతేగాకుండా దురుసు ప్రవర్తన మానుకోవాలని, మరోసారి ఇలా వ్యవహరించకూడదంటూ క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూ టీవ్ జేమ్స్ సదర్లాండ్ వార్నర్ను హెచ్చరించారు. ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ ...
వార్నర్కు జరిమానాAndhraprabha Daily
ఇంగ్లీష్లో మాట్లాడమన్నా!సాక్షి
రోహిత్ శర్మతో వార్నర్ అనుచిత ప్రవర్తనNamasthe Telangana
thatsCricket Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత ఓపెనర్ రోహిత్ శర్మ పట్ల అనుచితంగా ప్రవర్తించిన డేవిడ్ వార్నర్కు జరిమానా విధించారు. అంతేగాకుండా దురుసు ప్రవర్తన మానుకోవాలని, మరోసారి ఇలా వ్యవహరించకూడదంటూ క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూ టీవ్ జేమ్స్ సదర్లాండ్ వార్నర్ను హెచ్చరించారు. ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ ...
వార్నర్కు జరిమానా
ఇంగ్లీష్లో మాట్లాడమన్నా!
రోహిత్ శర్మతో వార్నర్ అనుచిత ప్రవర్తన
thatsCricket Telugu
ట్రై సిరీస్: రోహిత్ శ్రమ వృథా, ఆసీస్ గెలుపు
thatsCricket Telugu
మెల్బోర్న్: టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ బాధ్యతాయుతమైన శతకం వృథా కాగా.. మిచెల్ స్టార్క్ అత్యుత్తమ బౌలింగ్ ప్రతిభ ఆస్ట్రేలియాను గెలిపించింది. దీంతో భారత్ నాలుగు వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ముక్కోణపు వన్డే క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో మరో ఓవర్ మిగిలి ఉండగానే ఆసీస్ నాలుగు వికెట్ల తేడాతో ...
ఓటమితో బోణీ రోహిత్ శతకం వృథాAndhraprabha Daily
తడబాటుతో మొదలుసాక్షి
రో'హిట్' అయినాNamasthe Telangana
Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 21 వార్తల కథనాలు »
thatsCricket Telugu
మెల్బోర్న్: టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ బాధ్యతాయుతమైన శతకం వృథా కాగా.. మిచెల్ స్టార్క్ అత్యుత్తమ బౌలింగ్ ప్రతిభ ఆస్ట్రేలియాను గెలిపించింది. దీంతో భారత్ నాలుగు వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ముక్కోణపు వన్డే క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో మరో ఓవర్ మిగిలి ఉండగానే ఆసీస్ నాలుగు వికెట్ల తేడాతో ...
ఓటమితో బోణీ రోహిత్ శతకం వృథా
తడబాటుతో మొదలు
రో'హిట్' అయినా
వెబ్ దునియా
కోహ్లీ-అనుష్క శర్మల విరహ వేదన: వరల్డ్ కప్, ఫిబ్రవరి 14?
వెబ్ దునియా
ప్రేమికుల రోజున టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ విరహ వేదనలో కొట్టుమిట్టాడక తప్పేలా లేదు. విరాట్ కోహ్లీతో పాటు జట్టు సభ్యులు కూడా ప్రేమికుల రోజు (ఫిబ్రవరి 14)న తమ భార్యలు, ప్రియురాళ్లకు దూరంగానే ఉండనున్నారు. ఎందుకంటే, సరిగ్గా ప్రేమికుల రోజునే 2015 వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభమవుతోంది. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్లు ...
క్రికెట్ వరల్డ్కప్కు భార్యలకు , ప్రియురాళ్లకు నో ఎంట్రీNamasthe Telangana
భార్యలకు, ప్రియురాళ్లకు అనుమతి లేదు!సాక్షి
కోహ్లీ, అనుష్కకు షాక్: భార్య, గర్ల్ఫ్రెండ్స్కి బీసీసీఐ నోOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రేమికుల రోజున టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ విరహ వేదనలో కొట్టుమిట్టాడక తప్పేలా లేదు. విరాట్ కోహ్లీతో పాటు జట్టు సభ్యులు కూడా ప్రేమికుల రోజు (ఫిబ్రవరి 14)న తమ భార్యలు, ప్రియురాళ్లకు దూరంగానే ఉండనున్నారు. ఎందుకంటే, సరిగ్గా ప్రేమికుల రోజునే 2015 వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభమవుతోంది. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్లు ...
క్రికెట్ వరల్డ్కప్కు భార్యలకు , ప్రియురాళ్లకు నో ఎంట్రీ
భార్యలకు, ప్రియురాళ్లకు అనుమతి లేదు!
కోహ్లీ, అనుష్కకు షాక్: భార్య, గర్ల్ఫ్రెండ్స్కి బీసీసీఐ నో
沒有留言:
張貼留言