thatsCricket Telugu
ఈసారీ సూపర్ ఓవర్
సాక్షి
దుబాయ్: ఈసారి కూడా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో సూపర్ ఓవర్ను అనుమతించాలని ఐసీసీ బోర్డు సమావేశం నిర్ణయించింది. బుధ, గురువారాలు రెండు రోజుల పాటు ఇక్కడి ఐసీసీ ప్రధాన కార్యాలయంలో శ్రీనివాసన్ అధ్యక్షతన బోర్డు భేటీ అయ్యింది. దీంట్లో భాగంగా 2019 వరకు ఐసీసీ ఈవెంట్స్ షెడ్యూల్తో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2011 ప్రపంచకప్లో ...
2016లో జరిగే టి-20 వరల్డ్ కప్కు ఆతిథ్యమివ్వనున్న టీమిండియాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టై అయితే సూపర్ ఓవర్Namasthe Telangana
భారత్లో ట్వంటీ20 ప్రపంచ కప్ 2016 టోర్నీthatsCricket Telugu
వెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
దుబాయ్: ఈసారి కూడా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో సూపర్ ఓవర్ను అనుమతించాలని ఐసీసీ బోర్డు సమావేశం నిర్ణయించింది. బుధ, గురువారాలు రెండు రోజుల పాటు ఇక్కడి ఐసీసీ ప్రధాన కార్యాలయంలో శ్రీనివాసన్ అధ్యక్షతన బోర్డు భేటీ అయ్యింది. దీంట్లో భాగంగా 2019 వరకు ఐసీసీ ఈవెంట్స్ షెడ్యూల్తో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2011 ప్రపంచకప్లో ...
2016లో జరిగే టి-20 వరల్డ్ కప్కు ఆతిథ్యమివ్వనున్న టీమిండియా
టై అయితే సూపర్ ఓవర్
భారత్లో ట్వంటీ20 ప్రపంచ కప్ 2016 టోర్నీ
సాక్షి
ఫైనల్లో సెరెనాతో షరపోవా ఢ ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్
Andhraprabha Daily
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల విభాగంలో అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్, రష్యా భామ మారియా షరపోవా, పురుషుల విభాగంలో ఆండీ ముర్రే ఫైనల్కు చేరుకున్నారు. ఈ టోర్నీలో టాప్ సీడ్గా బరిలోకి దిగిన సెరెనా గురువారమ జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్లో 7-6(7), 6-2తో అమెరికాకే చెందిన అన్సీడెడ్ మాడిసన్ ...
సెరెనా X షరపోవాసాక్షి
1x2 - ఫైనల్లో సెరెనా, షరపోవాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మరియా షరపోవా ఫైనల్కు....TV5
వెబ్ దునియా
Andhrabhoomi
అన్ని 12 వార్తల కథనాలు »
Andhraprabha Daily
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల విభాగంలో అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్, రష్యా భామ మారియా షరపోవా, పురుషుల విభాగంలో ఆండీ ముర్రే ఫైనల్కు చేరుకున్నారు. ఈ టోర్నీలో టాప్ సీడ్గా బరిలోకి దిగిన సెరెనా గురువారమ జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్లో 7-6(7), 6-2తో అమెరికాకే చెందిన అన్సీడెడ్ మాడిసన్ ...
సెరెనా X షరపోవా
1x2 - ఫైనల్లో సెరెనా, షరపోవా
మరియా షరపోవా ఫైనల్కు....
సాక్షి
ఒలింపిక స్వర్ణ విజేతలకు రూ.75 లక్షలు కేంద్రం ప్రోత్సాహకం
Andhraprabha Daily
ఒలింపిక్ క్రీడల్లో బంగారు పతకాలు సాధించిన క్రీడాకారు లకు రూ.75 లక్షల నగదు బహు మతి అందజేయాలని కేంద్ర ప్రభు త్వం నిర్ణయించింది. 2016 సంవ త్సరంలో జరిగే రియో ఒలింపిక్ క్రీడల్లో స్వర్ణ పతక విజేతలకు ఈ బహుమతి అందజేయనున్నారు. క్రీడల్లో పతక గ్రహీతలకు ఇచ్చే స్పెషల్ అవార్డుల పథకాన్ని పున:సమీక్షించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. «మునపటి ...
రియో ఒలింపిక్స్ స్వర్ణ విజేతలకు 75లక్షల నగదు!వెబ్ దునియా
ఒలంపిక్ గోల్డ్ మెడల్ విజేతలకు రూ.75లక్షల నగదుNamasthe Telangana
స్వర్ణం గెలిస్తే రూ.7 లక్షలుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Andhraprabha Daily
ఒలింపిక్ క్రీడల్లో బంగారు పతకాలు సాధించిన క్రీడాకారు లకు రూ.75 లక్షల నగదు బహు మతి అందజేయాలని కేంద్ర ప్రభు త్వం నిర్ణయించింది. 2016 సంవ త్సరంలో జరిగే రియో ఒలింపిక్ క్రీడల్లో స్వర్ణ పతక విజేతలకు ఈ బహుమతి అందజేయనున్నారు. క్రీడల్లో పతక గ్రహీతలకు ఇచ్చే స్పెషల్ అవార్డుల పథకాన్ని పున:సమీక్షించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. «మునపటి ...
రియో ఒలింపిక్స్ స్వర్ణ విజేతలకు 75లక్షల నగదు!
ఒలంపిక్ గోల్డ్ మెడల్ విజేతలకు రూ.75లక్షల నగదు
స్వర్ణం గెలిస్తే రూ.7 లక్షలు
సాక్షి
పెర్త్ వన్డే: ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
సాక్షి
పెర్త్: ఫైనల్ బెర్తు ఎవరిదో తేల్చే మ్యాచ్ కాసేపట్లో ఆరంభంకానుంది. ముక్కోణపు వన్డే సిరీస్ లో భాగంగా చివరి కీలక లీగ్ మ్యాచ్ లో భారత్, ఇంగ్లండ్ తలపడుతున్నాయి. పెర్త్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు ఫైనల్లో ప్రవేశిస్తుంది. ఆస్ట్రేలియా ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. టాగ్లు: tri series ...
ఆఖరి చాన్స్!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నేడే భారత్ - ఇంగ్లండ్ అమీతుమీ..10tv
భారత్ను వేధిస్తున్న రోహిత్ ఫిట్నెస్ సమస్య!Andhrabhoomi
Andhraprabha Daily
thatsCricket Telugu
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
పెర్త్: ఫైనల్ బెర్తు ఎవరిదో తేల్చే మ్యాచ్ కాసేపట్లో ఆరంభంకానుంది. ముక్కోణపు వన్డే సిరీస్ లో భాగంగా చివరి కీలక లీగ్ మ్యాచ్ లో భారత్, ఇంగ్లండ్ తలపడుతున్నాయి. పెర్త్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు ఫైనల్లో ప్రవేశిస్తుంది. ఆస్ట్రేలియా ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. టాగ్లు: tri series ...
ఆఖరి చాన్స్!
నేడే భారత్ - ఇంగ్లండ్ అమీతుమీ..
భారత్ను వేధిస్తున్న రోహిత్ ఫిట్నెస్ సమస్య!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పెళ్లి ఏర్పాట్లలో ఉన్నాం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సీఎస్కే కొనడం లేదు.. ట్విట్టర్లో త్రిష కాబోయే భర్త వివరణ బీసీసీఐ మాజీ చీఫ్ శ్రీనివాసన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ టీం (సీఎస్కే)ను నటి త్రిషకు కాబోయే భర్త వరుణ్మణియన్ కొనుగోలు చేస్తున్నట్లు వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారవేశారు. తాను 20-20 క్రికెట్ టీం కొంటున్నట్లు వచ్చిన వార్తలపై వరుణ్ స్పందించారు. 'ఇపుడే నిశ్చితార్ధం జరిగింది ...
చెన్నై సూపర్ కింగ్స్ను కొనబోతున్న త్రిష వుడ్ బి వరుణ్!?వెబ్ దునియా
ఎంఆర్ఎఫ్ చేతికి చెన్నె జట్టు?: రేసులో వరుణ్thatsCricket Telugu
ఎమ్మారెఫ్ చేతికి 'చెన్నై'!Andhrabhoomi
సాక్షి
FIlmiBeat Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సీఎస్కే కొనడం లేదు.. ట్విట్టర్లో త్రిష కాబోయే భర్త వివరణ బీసీసీఐ మాజీ చీఫ్ శ్రీనివాసన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ టీం (సీఎస్కే)ను నటి త్రిషకు కాబోయే భర్త వరుణ్మణియన్ కొనుగోలు చేస్తున్నట్లు వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారవేశారు. తాను 20-20 క్రికెట్ టీం కొంటున్నట్లు వచ్చిన వార్తలపై వరుణ్ స్పందించారు. 'ఇపుడే నిశ్చితార్ధం జరిగింది ...
చెన్నై సూపర్ కింగ్స్ను కొనబోతున్న త్రిష వుడ్ బి వరుణ్!?
ఎంఆర్ఎఫ్ చేతికి చెన్నె జట్టు?: రేసులో వరుణ్
ఎమ్మారెఫ్ చేతికి 'చెన్నై'!
వెబ్ దునియా
కోర్టుకీడ్చొద్దు... వెస్టిండీస్ వేడుకోలు...!
వెబ్ దునియా
భారత టూర్ నుంచి వెస్టిండీస్ జట్టు అర్థాంతరంగా స్వదేశానికి వెళ్లిపోవడం వివాదానికి దారితీసింది. నష్టపరిహారం చెల్లించాల్సిందేనని, లేని పక్షంలో, న్యాయపరమైన చర్యలు తప్పవంటూ వెస్టిండీస్ క్రికెట్ బోర్డును భారత బోర్డు (బీసీసీఐ) హెచ్చరించింది. విండీస్ జట్టు తప్పుకున్నందుకు 41.97 మిలియన్ డాలర్లు చెల్లించాలని బీసీసీఐ డిమాండ్ ...
కోర్టుకొద్దు.. చర్చలు కొనసాగిద్దాం: విండీస్Namasthe Telangana
2 నెలలు సమయం ఇవ్వండిసాక్షి
మధ్యలోనే షాక్: బీసీసీఐని ప్రాధేయపడుతున్న వెస్టిండీస్ బోర్డ్!Oneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత టూర్ నుంచి వెస్టిండీస్ జట్టు అర్థాంతరంగా స్వదేశానికి వెళ్లిపోవడం వివాదానికి దారితీసింది. నష్టపరిహారం చెల్లించాల్సిందేనని, లేని పక్షంలో, న్యాయపరమైన చర్యలు తప్పవంటూ వెస్టిండీస్ క్రికెట్ బోర్డును భారత బోర్డు (బీసీసీఐ) హెచ్చరించింది. విండీస్ జట్టు తప్పుకున్నందుకు 41.97 మిలియన్ డాలర్లు చెల్లించాలని బీసీసీఐ డిమాండ్ ...
కోర్టుకొద్దు.. చర్చలు కొనసాగిద్దాం: విండీస్
2 నెలలు సమయం ఇవ్వండి
మధ్యలోనే షాక్: బీసీసీఐని ప్రాధేయపడుతున్న వెస్టిండీస్ బోర్డ్!
Vaartha
చేతివ్రాతతో కూడిన పాస్ పోర్టు ఇక చెల్లదు
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది నవంబర్ 24 నుంచి చేతివ్రాతతో కూడిన పాస్ పోర్టు చేల్లవు. హైదరాబాద్ పాస్పోర్టు కార్యాలయం పాస్పోర్టుల జారీలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. పాస్పోర్టుల జారీలో గత ఏడాది కంటే 13 శాతం వృద్ధి సాధించామని కార్యాలయం వర్గాలు తెలిపాయి. ఎక్కువసార్లు వివిధ దేశాలకు ప్రయాణం చేసే ప్రయాణికులు, వివిధ దేశాలు ...
ఇంకా మరిన్ని »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది నవంబర్ 24 నుంచి చేతివ్రాతతో కూడిన పాస్ పోర్టు చేల్లవు. హైదరాబాద్ పాస్పోర్టు కార్యాలయం పాస్పోర్టుల జారీలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. పాస్పోర్టుల జారీలో గత ఏడాది కంటే 13 శాతం వృద్ధి సాధించామని కార్యాలయం వర్గాలు తెలిపాయి. ఎక్కువసార్లు వివిధ దేశాలకు ప్రయాణం చేసే ప్రయాణికులు, వివిధ దేశాలు ...
చనిపోయిన రైతు కుటుంబాలకు పరిహారం ఇచ్చారా?
సాక్షి
సాక్షి, హైదరాబాద్: అనంతపురం జిల్లాలో ఆరు నెలల మధ్య కాలంలో 40 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. ఆ రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలంటూ 2004 జూన్ 1న జారీచేసిన ఉత్తర్వుల మేరకు మృతుల కుటుంబాలకు పరిహారం అందించారా? అని లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్రెడ్డి అనంతపురం జిల్లా కలెక్టర్ను ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ఏప్రిల్ ...
ఇంకా మరిన్ని »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: అనంతపురం జిల్లాలో ఆరు నెలల మధ్య కాలంలో 40 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. ఆ రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలంటూ 2004 జూన్ 1న జారీచేసిన ఉత్తర్వుల మేరకు మృతుల కుటుంబాలకు పరిహారం అందించారా? అని లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్రెడ్డి అనంతపురం జిల్లా కలెక్టర్ను ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ఏప్రిల్ ...
వెబ్ దునియా
మృత్యు బంతులు... మరో క్రికెటర్ దుర్మరణం
వెబ్ దునియా
క్రికెట్ మైదానంలో మృత్యు బంతులు పరుగులు తీస్తున్నారు. ఈ బంతులు తగిలి క్రికెటర్ల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. క్రికెట్ బంతి తగిలి ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతి వార్త మరువక ముందే ఆదివారం మరో సంఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్లోని ఓరంగి పట్టణంలో క్లబ్ మ్యాచ్ ఆడుతున్న జీషన్ మొహమ్మద్ అనే యువ క్రికెటర్ ప్రత్యర్థి ...
మైదానంలో ప్రాణం కోల్పోయిన మరో క్రికెటర్News4Andhra
బంతి ఛాతికి తగిలి పాకిస్తాన్ యువ క్రికెటర్ మృతిthatsCricket Telugu
మరొకరిని బలి తీసుకున్న క్రికెట్ బంతిNews Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
క్రికెట్ మైదానంలో మృత్యు బంతులు పరుగులు తీస్తున్నారు. ఈ బంతులు తగిలి క్రికెటర్ల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. క్రికెట్ బంతి తగిలి ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతి వార్త మరువక ముందే ఆదివారం మరో సంఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్లోని ఓరంగి పట్టణంలో క్లబ్ మ్యాచ్ ఆడుతున్న జీషన్ మొహమ్మద్ అనే యువ క్రికెటర్ ప్రత్యర్థి ...
మైదానంలో ప్రాణం కోల్పోయిన మరో క్రికెటర్
బంతి ఛాతికి తగిలి పాకిస్తాన్ యువ క్రికెటర్ మృతి
మరొకరిని బలి తీసుకున్న క్రికెట్ బంతి
వెబ్ దునియా
ఆస్ట్రేలియా ఓపెన్: బెర్డచ్ దూకుడు... నాదల్ పరాజయం..!
వెబ్ దునియా
ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో స్పెయిన్ క్రీడాకారుడు రఫెల్ నాదల్ ఘోర పరాజయం పాలయ్యాడు. ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో మొన్న స్విజ్ మాస్టర్ రోజర్ ఫెదరర్ ఓటమిని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇదే విధంగా స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ కూడా ఇంటి ముఖం పట్టాడు. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో నాదల్ 6-2,6-0, 7-6(7-5) తేడాతో ...
నాదల్కు బెర్డిచ్ షాక!Andhraprabha Daily
నాదల్ కుదేల్సాక్షి
ఇంటిదారి పట్టిన రఫెల్నాదల్TV5
తెలుగువన్
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో స్పెయిన్ క్రీడాకారుడు రఫెల్ నాదల్ ఘోర పరాజయం పాలయ్యాడు. ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో మొన్న స్విజ్ మాస్టర్ రోజర్ ఫెదరర్ ఓటమిని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇదే విధంగా స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ కూడా ఇంటి ముఖం పట్టాడు. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో నాదల్ 6-2,6-0, 7-6(7-5) తేడాతో ...
నాదల్కు బెర్డిచ్ షాక!
నాదల్ కుదేల్
ఇంటిదారి పట్టిన రఫెల్నాదల్
沒有留言:
張貼留言