2015年1月22日 星期四

2015-01-23 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
2G స్పెక్ట్రమ్ కేసు: సీబీఐ తీరుపై మారన్ ఆగ్రహం..!   
వెబ్ దునియా
2జీ స్పెక్ట్రమ్ కేసులో సీబీఐ అనుసరిస్తున్న తీరుపై కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే నేత దయానిధి మారన్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ కుట్రపూరితమైన చర్యలకు పాల్పడుతుందన్నారు. ఆర్ఎస్ఎస్‌ను సంతోష పెట్టేందుకు సీబీఐ తమపై కేసులు బనాయిస్తోందన్నారు. బుధవారం రాత్రి మారెన్ మాజీ ప్రైవేట్ సెక్రటరీ గౌతమ్‌తో పాటు మరో ఇద్దర్ని సీబీఐ ...

సీబీఐకి సవాల్ విసిరిన దయానిధి మారన్!   సాక్షి
సీబీఐ 'ఫిక్సింగ్ మిషన్' గా మారింది !   News4Andhra
సిబిఐపై మండిపడ్డ మారన్   Andhrabhoomi

అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నేను బతికే వున్నా... గుత్తా జ్వాల   
తెలుగువన్
గుత్తా జ్వాల ప్రతిభావంతురాలైన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి మాత్రమే కాదు.. మంచి ధైర్యవంతురాలు కూడా. ఎంత ధైర్యంగా అయినా జ్వాల మాట్లాడగలదు. ట్విట్టర్లో కామెంట్లు పెట్టగలదు. మొన్నామధ్య సైనా నెహ్వాల్ తన పేరును పద్మభూషణ్‌కి రికమండ్ చేయాలని అంటూ వివాదం రేపినప్పుడు గుత్తా జ్వాల ట్విట్టర్లో వెంటనే రియాక్ట్ అయింది. అడిగి ...

టీ తరపున ఆడేందుకు ఇంకా బతికే వున్నా! : గుత్తా జ్వాల ట్వీట్   వెబ్ దునియా
తెలంగాణ బ్యాడ్మింటన్‌ జట్టులో స్థానం దక్కకపోవడంపై గుత్తాజ్వాల ఆగ్రహం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణ టీంలో మాకు చోటేది?: జ్వాల ఆగ్రహం   Oneindia Telugu

అన్ని 11 వార్తల కథనాలు »   


అంతుచిక్కని వ్యధలు   
సాక్షి
తాడేపల్లి రూరల్ : క్షణికావేశంలో కొందరు, స్వల్ప కల హాల కారణంగా మరికొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.దూర, సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వారంతా ప్రకాశం బ్యారేజీ వద్ద తనువు చాలిస్తున్నారు. కళ్లు మూసుకుని కృష్ణానదిలో దూకి కానరాని లోకాలకు తరలుతున్నారు. కుటుంబసభ్యులు,బంధువులు, స్నేహితులకు తీరని శోకాన్ని మిగిల్చి ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
సిద్ధి వినాయకునికి 'ఉగ్ర' ముప్పు   
సాక్షి
సాక్షి, ముంబై: ఉగ్రవాదులు నగరంలోని ప్రముఖ సిద్ధివినాయకుని ఆలయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించడంతో అక్కడ అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ఆలయ పరిసరాలను పోలీసులు దిగ్బంధం చేశారు. పాకిస్థాన్ నుంచి పని చేస్తున్న ఉగ్రవాద సంస్థలకు చెందిన నాలుగు బృందాలు భారత్‌లోకి ప్రవేశించాయని, ఈ నెల 28లోపు దాడులకు ...

ఉగ్రవాదులు చొరబడ్డారు   Andhraprabha Daily
ముంబైలో హై అలర్ట్ : పాక్‌ ఉగ్రవాదుల పన్నాగం!   వెబ్ దునియా
ముంబైలో హై అలర్ట్   Namasthe Telangana

అన్ని 14 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బీజేపీ బ్రహ్మాస్త్రం.. కిరణ్‌బేడీ   
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం కిరణ్ బేడీ అని ఆమ్ ఆద్మీపార్టీ(ఆప్) వ్యవస్థాపక సభ్యుడు, ప్రముఖ న్యాయవాది శాంతి భూషణ్ అన్నారు. కిరణ్ బేడీని పార్టీలో చేర్చుకోవడం, ముఖ్యమంత్రి అభ్యర్థిని చేయడం బీజేపీ మాస్టర్ స్ట్రోక్ అని గురువారం విలేకరులతో అన్నారు. కిరణ్‌బేడీ ఢిల్లీ ముఖ్యమంత్రి ...

కేజ్రీ కంటే బేడీనే బెస్ట్: శాంతిభూషణ్   Namasthe Telangana
బేడీపై భూషణ్‌ ప్రశంసలు: ఢిల్లీకి ఆమెలాంటి నిజాయితీ సీఎం కావాలి   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


Teluguwishesh
   
సౌరవ్ గంగూలీ.. రెండు సార్లు తిరస్కరించాడు   
Teluguwishesh
తాను బీజేపీలో చేరనున్నట్లుగా వస్తున్న వార్తలపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ తోసిపుచ్చారు. బీజేపిలో చేరమని, రాజకీయాల్లోకి రమ్మని తనకు ఆ పార్టీ పెద్దల నుంచి పిలువు వచ్చిందని, అయితే తాను ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించానని గంగూలీ చెప్పారు. తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశాడు. గత సార్వత్రిక ఎన్నికల ముందు కూడా ...

బీజేపీ ఆఫర్ ఇచ్చింది, కానీ తిరస్కరించాను: సౌరభ్ గంగూలీ   Oneindia Telugu
సౌరవ్ గంగూలీ బీజేపీలో చేరట్లేదు: సిద్ధార్థ్ స్పష్టం   వెబ్ దునియా
'గంగూలీ బీజేపీలో చేరడం లేదు'   Namasthe Telangana
News Articles by KSR   
అన్ని 12 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీకి వైఎస్సార్ సీపీ దూరం   
సాక్షి
చిత్తూరు: తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీచేయకూడదని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ ముఖ్యనేతలు కరుణాకరరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామితో పాటు జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులతో గురువారం పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చర్చించి నిర్ణయించారు.
తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీకి దూరం : భూమన స్పష్టం   వెబ్ దునియా
తిరుపతిలో వైసీపీ పోటీ చేయదట   తెలుగువన్

అన్ని 12 వార్తల కథనాలు »   


సాక్షి
   
'నా భర్త నుంచి ప్రాణహాని.. రక్షణ కల్పించండి'   
సాక్షి
హైదరాబాద్: ఎస్‌ఐగా పనిచేస్తున్న తన భర్త నుంచి తనకు, తన పిల్లలకు ప్రాణహాని ఉన్నట్లు బుధవారం ఓ వివాహిత మానవ హక్కుల కమిషన్(హెచ్‌ఆర్‌సీ)ని ఆశ్రయించింది. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన సవితాబాయ్ అలిపిరి స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న గణేష్ భార్య. వీరు గతంలో శ్రీశైలంలో పెళ్లి చేసుకున్నారు. ఇరువురికీ రెండో పెళ్లి. గణేష్ గత కొంతకాలంగా ...

భర్త నుంచి కాపాడండి: హెచ్చార్సీకి ఎస్ఐ భార్య ఫిర్యాదు   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ఆడపిల్లలను కాపాడాలని అర్థిస్తున్నా: మోదీ   
సాక్షి
అమ్మాయిలను చదివించండి.. మగపిల్లలతో వారూ సమానమే 'బేటీ బచావో.. బేటీ పఢావో' ప్రారంభంలో మోదీ ఆడశిశువులను గర్భంలోనే చిదిమేసే విష సంస్కృతిని విడనాడాలి.. ఈ దేశానికి ప్రధానమంత్రి ఒక యాచకుడిగా మీ వద్దకు వచ్చాడు.. ఆడపిల్లల ప్రాణాలను భిక్షమడుగుతున్నాడు.. భ్రూణ హత్యలు, సమాజంలో బాలికలపై చూపుతున్న వివక్ష వంటివన్నీ మానసిక వ్యాధులు.. అది 18 ...

మోడీజీకి మాధురీ దీక్షిత్ సపోర్ట్   తెలుగువన్
ఆడశిశువులను చంపే హక్కు ఎవరికీ లేదు: ప్రధాని మోదీ   Andhrabhoomi
బేటీ బచావో బేటీ పఢావో: మాధురిని ప్రశంసించిన ప్రధాని మోడీ(ఫోటోలు)   Oneindia Telugu
News4Andhra   
Namasthe Telangana   
అన్ని 18 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కస్టడీకి ఉగ్రవాది సల్మాన్.. హైదరాబాద్ టెక్కీ గత చరిత్ర ఇదే...   
వెబ్ దునియా
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్, సిరియా ఉగ్రవాద సంస్థకు చెందిన తీవ్రవాది సల్మాన్ మొహియుద్దీన్ ను శంషాబాద్ ఆర్‌జీఐఏ పోలీసులు గురువారం తమ కస్టడీకి తీసుకున్నారు. రాజేంద్ర నగర్ కోర్టు ఆదేశం మేరకు చర్లపల్లి జైలు నుంచి అతడిని అదుపులోకి విచారిస్తున్నారు. అయితే, ఎమ్మెస్ పట్టభద్రుడైన సల్మాన్... ఐఎస్‌ఐఎస్‌లో చేరడానికి దుబాయ్ మీదుగా సిరియా ...

ఉగ్రవాది సల్మాన్‌ను ప్రశ్నిస్తున్న పోలీసులు   Andhrabhoomi
పోలీస్‌ కస్టడీలోకి సల్మాన్‌ మొయినుద్దీన్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పోలీసుల కస్టడీకి సల్మాన్   సాక్షి
Teluguwishesh   
అన్ని 9 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言