2015年1月19日 星期一

2015-01-20 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
'సెన్సార్' చైర్‌పర్సన్‌గా పహ్లాజ్   
సాక్షి
న్యూఢిల్లీ: కేంద్ర సెన్సార్ బోర్డు(సీబీఎఫ్‌సీ) కొత్త చైర్‌పర్సన్‌గా ప్రముఖ చిత్ర నిర్మాత పహ్లాజ్ నిహలానీ నియమితులయ్యారు. బోర్డులో కొత్తగా తొమ్మిది మంది సభ్యులను కూడా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో నటి, బీజేపీ నాయకురాలు జీవిత కూడా ఉన్నారు. 'మెసెంజర్ ఆఫ్ గాడ్' చిత్రంపై వివాదం నేపథ్యంలో లీలా ...

సెన్సార్ బోర్డు కొత్త చైర్మన్ నిహలానీ   Namasthe Telangana
సెన్సార్‌బోర్డు చైర్మన్‌గా పహలాజ్‌ నిహలానీ   Andhraprabha Daily
సెన్సార్ అధ్యక్షుడుగా పహ్లాజ్.. జీవిత రాజశేఖర్ సభ్యురాలు   వెబ్ దునియా
తెలుగువన్   
Palli Batani   
TV5   
అన్ని 17 వార్తల కథనాలు »   


సాక్షి
   
శశి థరూర్‌ను తొలిసారిగా ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు   
సాక్షి
న్యూఢిల్లీ: సునంద పుష్కర్ అనుమానాస్పద మృతిపై ఆమె భర్త, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ను ఢిల్లీ పోలీసులు సోమవారం రాత్రి ప్రశ్నించారు. గత జనవరిలో సునంద మృతి చెందిన విషయం తెలిసిందే. ఏడాది తరువాత ఢిల్లీ పోలీసులు ఆయనను ప్రశ్నించారు. విష ప్రయోగంతో సునంద చనిపోయినట్లు ఎయిమ్స్ ఇచ్చిన వైద్య నివేదిక ఆధారంగా మూడు వారాల క్రితం ఢిల్లీ ...

థరూర్ ను పోలిసులు అడిగిన ప్రశ్నలివే   Teluguwishesh
సునంద పుష్కర్ అనుమానస్పద హత్య... శశిథరూర్‌ను ప్రశ్నించిన పోలీస్   వెబ్ దునియా
సునంద పుష్కర్ మృతి: శశిథరూర్‌ను విచారించిన పోలీసులు   Oneindia Telugu
10tv   
అన్ని 14 వార్తల కథనాలు »   


TV5
   
ముజఫర్‌పూర్‌లో మళ్లీ చెలరేగిన ఘర్షణలు   
TV5
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. తాజాగా చెలరేగిన ఘర్షణల్లో భాగంగా, గృహాలకు నిప్పంటించడంతో ముగ్గురు సజీవ దహనమయ్యారు. దీనికి సంబంధించి 14 మందిని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ముజఫర్‌పూర్‌ డీఎం అనుపమ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్టు చెప్పారు. వివరాల్లోకి వెళితే... ముజఫర్‌పూర్‌లోని ఓ వర్గానికి ...

బీహార్‌ ఇరు వర్గాల ఘర్షణలు .. ముగ్గురి దహనం.. 14 మంది అరెస్టు!   వెబ్ దునియా
బీహార్‌లో ఘర్షణలు.. నలుగురు మృతి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మత ఘర్షణలు: ముగ్గురు సజీవ దహనం, 14 మంది అరెస్టు   Oneindia Telugu
సాక్షి   
Namasthe Telangana   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రైల్వే పగ్గాలు ప్రభుత్వం చేతుల్లోనే!   
Andhraprabha Daily
ఆంధ్రప్రభ: భారతీయ రైల్వే ఆధునీకరణకు పీపీపీ, ఎఫ్‌డీఐ పెట్టుబడులు అనివార్యమని, అయితే, కొన్ని రంగాలలో మాత్రమే ప్రైవేట్‌ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని, అలాగని మొత్తం రైల్వేను ప్రైవేటీకరించే ప్రసక్తి లేదని రైల్వేశాఖ మంత్రి సురేష్‌ ప్రభాకర్‌ ప్రభు స్పష్టంచేశారు. రైల్వేను ప్రపంచంలోనే సమున్నత స్థాయిలో నిలబెట్టాలన్నది ప్రధాన మంత్రి ...

పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తిచేయండి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఒక్క ప్రాజెక్టన్నా ఇచ్చారా?   సాక్షి
తెలంగాణ రాష్ట్రంలో ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరా.. మార్చండి : రైల్వే మంత్రికి కేసీఆర్ వినతి!   వెబ్ దునియా
Namasthe Telangana   
Oneindia Telugu   
News Articles by KSR   
అన్ని 25 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఒబామా పర్యటనతోఒరిగేది ఎంత?   
Andhraprabha Daily
అమెరికా అధ్యక్షుల భారత పర్యటనకు ప్రాధాన్యం ఉన్నమాట నిజమే కానీ, ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో బరాక్‌ ఒబామా ఢిల్లిd పర్యటనకు చేస్తున్న భద్రతాఏర్పాట్లు వింతగొలుపుతున్నాయి. గణతంత్ర దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరవుతున్న కారణంగా ఆయన పర్యటన మార్గాల్లో చీమలు సైతం చొరబడలేనంత పటిష్ఠంగా భద్రత ఏర్పాట్లుచేస్తున్నారు.రాజ్‌పథ్‌ ...

మేం భద్రత కల్పించగలం!   సాక్షి
ఒబామాకు బోలెడు భారీ భద్రత   తెలుగువన్
ఒబామా రాక: నరేంద్రమోడీ ఏం చెప్తారు? అమెరికా కంపెనీల ఉత్కంఠ   Oneindia Telugu
వెబ్ దునియా   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
News Articles by KSR   
అన్ని 26 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
హరిద్వార్‌లో 'ఆపరేషన్ స్మైల్'... 87 మంది పిల్లల గుర్తింపు: స్వీటీ అగర్వాల్..!   
వెబ్ దునియా
ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో హరిద్వారా జిల్లాలో కనిపించకుండా పోయిన పిల్లలను కనుగొనేందుకు కోసం చేపట్టిన 'ఆపరేషన్ స్మైల్' విజయవంతంగా సాగుతోంది. గత 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ అంటే 14 ఏళ్ల కాలంలో కనిపించకుండా పోయిన 87 మంది పిల్లల ఆచూకి కనుగొన్నారు. ఇంకా 146 మంది కోసం గాలింపులు కొనసాగిస్తున్నారు. ఈ విషయమై హరిద్వార్ ఎస్‌ఎస్‌పీ స్వీటీ ...

'ఆపరేషన్ స్మైల్': 14 ఏళ్ల తర్వాత 87 మంది చిన్నారుల ఆచూకీ లభ్యం   Oneindia Telugu
అదృశ్యమైన 87మంది పిల్లలను గుర్తించిన పోలీసులు   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నలుగురు అనుమానిత ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు, దేశమంతా హైఅలర్ట్   
Oneindia Telugu
న్యూఢిల్లీ: పశ్చిమ బంగలో నలుగురు అనుమానిత ఐఎస్ ఉగ్రవాదులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరిని ఢాకాలోని జత్రాబరిస, ఖిల్‌ఖేట్ ప్రాంతాల్లో అరెస్టు చేసినట్లు పశ్చిమ బెంగాల్ పోలీసులు తెలిపారు. అనుమానిత ఉగ్రవాదులుగా భావిస్తున్న వారి వద్ద నుంచి ల్యాప్‌టాప్‌లతో పాటు పలు జిహాదీ కరపత్రాలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. అరెస్టైన ...

నలుగురు అనుమానిత ఐఎస్ ఉగ్రవాదుల అరెస్ట్   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
కేజ్రీవాల్‌పై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్!   
వెబ్ దునియా
ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై కాంగ్రెస్ పార్టీ భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఇచ్చే డబ్బులు తీసుకుని తమకు ఓటు వేయాలంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తప్పుబట్టి.. ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. అంతేగాక ఢిల్లీ ప్రజలను అవమానపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ ...

కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ఈసీకీ ఫిర్యాదు చేసిన కాంగ్రెస్   Namasthe Telangana
కేజ్రీవాల్ పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సోనాక్షి సిన్హా సోదరుడి వివాహం : మోడీ హాజరు.. ట్విట్టర్లో థ్యాంక్స్!   
వెబ్ దునియా
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా సోదరుడి వివాహానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు, ఎంపీ శత్రుఘ్ను సిన్హా, తన కూతురు సోనాక్షి సిన్హాతో కలిసి ఇటీవల ప్రధాని మోడీని ఆయన అధికారిక నివాసంలో కలిసి.. తన కొడుకు వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అంతేకాక తన సోదరుడి వివాహానికి తప్పనిసరిగా రావాలని ఆ ...

సిన్హా కుమారుడి పెళ్లి: మోడీ, ప్రముఖులు(పిక్చర్స్)   Oneindia Telugu
వైభవంగా శతృఘ్నసిన్హా కుమారుడి వివాహం   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
భారత్‌లో ఐసిస్ ఉగ్ర దాడులు: బ్రిటన్ నిఘా వర్గాల హెచ్చరిక   
Oneindia Telugu
న్యూఢిల్లీ: మిడిల్-ఈస్ట్ టెర్రరిస్ట్ గ్రూపు ఉగ్రవాద సంస్ధ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) భారతదేశంలో ఉగ్రవాద దాడులు చేసే ప్రమాదం ఉందని బ్రిటన్ నిఘా వర్గాలు భారత్‌ను హెచ్చరించాయి. వెంటనే వాటికి అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఉగ్రవాదంపై భారత్-బ్రిటన్‌ల మధ్య జనవరి 15, 16 తేదీల్లో జరిగిన ఇండో-యూకే ...

భారత్ పై ఐఎస్ఐఎస్ దాడులు జరిగే ప్రమాదం!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言