సాక్షి
'వర్షం' కలిసొచ్చింది!
సాక్షి
బోనస్లు, రన్రేట్లతో పని లేదు. గణాంకాల లెక్కలు అవసరంలేదు. అనుకోని అతిథిలా వచ్చిన వర్షం ఓ రకంగా భారత్ను ఆదుకుంది. చివరి మ్యాచ్లో ఎలాంటి గందరగోళం లేకుండా చేసింది. ఇక 'నాకౌట్' మ్యాచ్ ఒక్కటే మిగిలింది. ముక్కోణపు సిరీస్లో భారత్ ఫైనల్ చేరాలంటే ఇంగ్లండ్ను ఓడిస్తే చాలు. ఓడితే, ఇక నేరుగా ప్రపంచ కప్ బరిలోకే. సిడ్నీ: ముక్కోణపు సిరీస్లో భాగంగా ...
ఆస్ట్రేలియాతో వన్డే వర్షార్పణంAndhraprabha Daily
భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దుAndhrabhoomi
వర్షంతో భారత్-ఆస్ట్రేలియా సిడ్నీ వన్డే మ్యాచ్ రద్దు!వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
thatsCricket Telugu
అన్ని 28 వార్తల కథనాలు »
సాక్షి
బోనస్లు, రన్రేట్లతో పని లేదు. గణాంకాల లెక్కలు అవసరంలేదు. అనుకోని అతిథిలా వచ్చిన వర్షం ఓ రకంగా భారత్ను ఆదుకుంది. చివరి మ్యాచ్లో ఎలాంటి గందరగోళం లేకుండా చేసింది. ఇక 'నాకౌట్' మ్యాచ్ ఒక్కటే మిగిలింది. ముక్కోణపు సిరీస్లో భారత్ ఫైనల్ చేరాలంటే ఇంగ్లండ్ను ఓడిస్తే చాలు. ఓడితే, ఇక నేరుగా ప్రపంచ కప్ బరిలోకే. సిడ్నీ: ముక్కోణపు సిరీస్లో భాగంగా ...
ఆస్ట్రేలియాతో వన్డే వర్షార్పణం
భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దు
వర్షంతో భారత్-ఆస్ట్రేలియా సిడ్నీ వన్డే మ్యాచ్ రద్దు!
Oneindia Telugu
తమ్ముడిని కత్తెరతో పొడిచి చంపి, దూకేశాడు
Oneindia Telugu
గుంటూరు: సొంత తమ్ముడినే అన్నయ్య కత్తెరతో పొడిచి చంపేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా నర్సరావు పేటలో జరిగింది. అన్న భీమవరపు విశ్వనాథ్(40)ను హత్య చేసిన తర్వాత తమ్ముడు ప్రసన్న ఇంటిపైనుంచి కిందకి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడికి నర్సరావుపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి ...
అన్నను చంపిన తమ్ముడుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
గుంటూరు: సొంత తమ్ముడినే అన్నయ్య కత్తెరతో పొడిచి చంపేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా నర్సరావు పేటలో జరిగింది. అన్న భీమవరపు విశ్వనాథ్(40)ను హత్య చేసిన తర్వాత తమ్ముడు ప్రసన్న ఇంటిపైనుంచి కిందకి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడికి నర్సరావుపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి ...
అన్నను చంపిన తమ్ముడు
సాక్షి
'పద్మశ్రీ' అవార్డు ఆశ్చర్యపరిచింది
సాక్షి
న్యూఢిల్లీ: ఈసారి పద్మ అవార్డుల్లో భారత క్రికెట్ సూపర్స్టార్లు కెప్టెన్ ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి కూడా రేసులో ఉన్న విషయం తెలిసిందే. అయితే వీరితో పాటు మహిళల క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఉన్నప్పటికీ వారిని కాదని అవార్డు తనను వరిస్తుందని ఆమె కలలో కూడా అనుకోలేదు. జరిగింది మాత్రం అదే... ఎవరూ ఊహించని రీతిలో కేంద్ర ప్రభుత్వం ...
ఆశ్చర్యంగా ఉందిAndhraprabha Daily
తెలుగు పద్మాలు ఆరుAndhrabhoomi
కోట, మిథాలీకి పద్మ ఆవార్డులు: నలుగురు తెలుగువారికిOneindia Telugu
వెబ్ దునియా
FIlmiBeat Telugu
10tv
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ఈసారి పద్మ అవార్డుల్లో భారత క్రికెట్ సూపర్స్టార్లు కెప్టెన్ ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి కూడా రేసులో ఉన్న విషయం తెలిసిందే. అయితే వీరితో పాటు మహిళల క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఉన్నప్పటికీ వారిని కాదని అవార్డు తనను వరిస్తుందని ఆమె కలలో కూడా అనుకోలేదు. జరిగింది మాత్రం అదే... ఎవరూ ఊహించని రీతిలో కేంద్ర ప్రభుత్వం ...
ఆశ్చర్యంగా ఉంది
తెలుగు పద్మాలు ఆరు
కోట, మిథాలీకి పద్మ ఆవార్డులు: నలుగురు తెలుగువారికి
సాక్షి
ఆకట్టుకున్న ప్రగతి శకటాలు
Andhrabhoomi
ఏలూరు, జనవరి 26: భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్ధానిక పోలీసు పెరేడ్గ్రౌండ్స్లో సోమవారం నిర్వహించిన వేడుకల్లో వివిధ ప్రభుత్వశాఖల ప్రగతిని వివరిస్తూ ప్రదర్శించిన శకటాలు అందరిని ఆకట్టుకున్నాయి. స్వచ్చ్భారత్, సంపూర్ణ పారిశుధ్యంపై ఆర్డబ్ల్యుఎస్ శాఖ రూపొందించిన శకటం, వ్యవసాయశాఖ, ఓటరు చైతన్యంపై రూపొందిన శకటాలకు మొదటి ...
జిల్లాకు మరింత ఖ్యాతిసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
ఏలూరు, జనవరి 26: భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్ధానిక పోలీసు పెరేడ్గ్రౌండ్స్లో సోమవారం నిర్వహించిన వేడుకల్లో వివిధ ప్రభుత్వశాఖల ప్రగతిని వివరిస్తూ ప్రదర్శించిన శకటాలు అందరిని ఆకట్టుకున్నాయి. స్వచ్చ్భారత్, సంపూర్ణ పారిశుధ్యంపై ఆర్డబ్ల్యుఎస్ శాఖ రూపొందించిన శకటం, వ్యవసాయశాఖ, ఓటరు చైతన్యంపై రూపొందిన శకటాలకు మొదటి ...
జిల్లాకు మరింత ఖ్యాతి
Andhrabhoomi
ప్రీ క్వార్టర్స్ చేరిన షరపోవా
Andhrabhoomi
మెల్బోర్న్, జనవరి 25: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో రష్యాబ్యూటీ మరియా షరపోవా క్వార్టర్ పైనల్స్కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యచ్లో ఆమె 21వ సీడ్ పెంగ్ షుయ్ 6-3, 6-0 తేడాతో ఓడించింది. ఈసారి మహిళల సింగిల్స్ టైటిల్ రేసులో ఉన్న షరపోవా తన స్థాయికి తగినట్టుగానే మెరుగ్గా ఆడుతూ ...
క్వార్టర్స్ లో షరపోవా, నదాల్సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
మెల్బోర్న్, జనవరి 25: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో రష్యాబ్యూటీ మరియా షరపోవా క్వార్టర్ పైనల్స్కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యచ్లో ఆమె 21వ సీడ్ పెంగ్ షుయ్ 6-3, 6-0 తేడాతో ఓడించింది. ఈసారి మహిళల సింగిల్స్ టైటిల్ రేసులో ఉన్న షరపోవా తన స్థాయికి తగినట్టుగానే మెరుగ్గా ఆడుతూ ...
క్వార్టర్స్ లో షరపోవా, నదాల్
సాక్షి
క్వార్టర్ ఫైనల్లో సెరెనా
Andhraprabha Daily
మెల్బోర్న్: అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్ అద్భుతమైన పోరాటపటిమను ప్రదర్శించి ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. సోమవారమిక్కడ జరిగిన మహిళల సింగిల్స్ నాలుగో రౌండ్ మ్యాచ్లో సెరెనా 2-6, 6-3, 6-2తో స్పెయిన్కు చెందిన గార్బైన్ ముగురుజపై పోరాడి గెలిచింది. తొలి సెట్ను కోల్పోయిన సెరెనా తర్వాత అనూహ్యంగా ...
అక్కా చెల్లెళ్ల హవాసాక్షి
అజరెంకా అవుట్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
Andhraprabha Daily
మెల్బోర్న్: అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్ అద్భుతమైన పోరాటపటిమను ప్రదర్శించి ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. సోమవారమిక్కడ జరిగిన మహిళల సింగిల్స్ నాలుగో రౌండ్ మ్యాచ్లో సెరెనా 2-6, 6-3, 6-2తో స్పెయిన్కు చెందిన గార్బైన్ ముగురుజపై పోరాడి గెలిచింది. తొలి సెట్ను కోల్పోయిన సెరెనా తర్వాత అనూహ్యంగా ...
అక్కా చెల్లెళ్ల హవా
అజరెంకా అవుట్
వెబ్ దునియా
ముక్కోణపు సిరీస్ : శిఖర్ ధావన్ అనవసరపు షాట్కు అవుట్!
వెబ్ దునియా
ట్రై-సిరీస్లో భాగంగా సోమవారం ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డేలో తొలుత బ్యాటింగ్ దిగిన భారత్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. ఆరు ఓవర్లు ముగిసిన అనంతరం 8 పరుగులు చేసిన శిఖర్ ధావన్ అనవసరపు షాట్కు యత్నించి పెవిలియన్ చేరాడు. ఇప్పటికే వరుస వైఫల్యాలతో పేలవ ఫామ్ కనబరుస్తున్న ధావన్ ఈ మ్యాచులోనూ రాణించలేకపోయాడు. 13 బంతుల్లో 8 పరుగులు ...
ధావన్ మరో 'సారీ'సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ట్రై-సిరీస్లో భాగంగా సోమవారం ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డేలో తొలుత బ్యాటింగ్ దిగిన భారత్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. ఆరు ఓవర్లు ముగిసిన అనంతరం 8 పరుగులు చేసిన శిఖర్ ధావన్ అనవసరపు షాట్కు యత్నించి పెవిలియన్ చేరాడు. ఇప్పటికే వరుస వైఫల్యాలతో పేలవ ఫామ్ కనబరుస్తున్న ధావన్ ఈ మ్యాచులోనూ రాణించలేకపోయాడు. 13 బంతుల్లో 8 పరుగులు ...
ధావన్ మరో 'సారీ'
పత్తి మిల్లులో మంటలు
Andhrabhoomi
అనంతపురం: హిందూపురం వద్ద కొల్లకుంటలో ఆదివారం రాత్రి ఓ పత్తి మిల్లులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుమారు 3 లక్షల విలువ చేసే పత్తి బేళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించింది. Related Article. మంత్రులతో బాబు భేటీ · 100 ఆర్టీసీ బస్సులు ప్రారంభం · రైతు దంపతుల ...
స్పిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
అనంతపురం: హిందూపురం వద్ద కొల్లకుంటలో ఆదివారం రాత్రి ఓ పత్తి మిల్లులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుమారు 3 లక్షల విలువ చేసే పత్తి బేళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించింది. Related Article. మంత్రులతో బాబు భేటీ · 100 ఆర్టీసీ బస్సులు ప్రారంభం · రైతు దంపతుల ...
స్పిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం
రాష్ట్రాభివృద్ధికే తిరుగుతున్నా: సీఎం
సాక్షి
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రాభివృద్ధి కోసమే తాను ప్రపంచమంతా తిరుగుతున్నానని, ఈ క్రమంలోనే దావోస్ వెళ్లివచ్చానని సీఎం చంద్రబాబు చెప్పారు. విజయవాడలోని సిద్దార్థ వైద్య కళాశాల ఆవరణలో.. సోమవారం ఆర్టీసీకి చెందిన 100 కొత్త బస్సులను, సాంకేతిక పరిజ్ఞానంతో ప్రయాణిలకు సేవలందించేందుకు రూపొందించిన అప్లికేషన్ను సీఎం ప్రారంభించారు.
ఇంకా మరిన్ని »
సాక్షి
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రాభివృద్ధి కోసమే తాను ప్రపంచమంతా తిరుగుతున్నానని, ఈ క్రమంలోనే దావోస్ వెళ్లివచ్చానని సీఎం చంద్రబాబు చెప్పారు. విజయవాడలోని సిద్దార్థ వైద్య కళాశాల ఆవరణలో.. సోమవారం ఆర్టీసీకి చెందిన 100 కొత్త బస్సులను, సాంకేతిక పరిజ్ఞానంతో ప్రయాణిలకు సేవలందించేందుకు రూపొందించిన అప్లికేషన్ను సీఎం ప్రారంభించారు.
thatsCricket Telugu
పుకార్లకు తెరపడదు: ఎట్టకేలకు స్పాట్ ఫిక్సింగ్పై ధోనీ
thatsCricket Telugu
సిడ్నీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారం, వంటి ఎన్నో అంశాలపై ఇప్పటి వరకూ నోరు మెదపని టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎట్టకేలకు స్పందించాడు. స్పాట్ ఫిక్సింగ్పై పుకార్లకు ఇప్పట్లో తెరపడదని వ్యాఖ్యానించాడు. తన పేరును వివాదాల్లోకి లాగడం అలవాటైపోయిందని ...
ఈ పుకార్లకు తెరపడదుAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
thatsCricket Telugu
సిడ్నీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారం, వంటి ఎన్నో అంశాలపై ఇప్పటి వరకూ నోరు మెదపని టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎట్టకేలకు స్పందించాడు. స్పాట్ ఫిక్సింగ్పై పుకార్లకు ఇప్పట్లో తెరపడదని వ్యాఖ్యానించాడు. తన పేరును వివాదాల్లోకి లాగడం అలవాటైపోయిందని ...
ఈ పుకార్లకు తెరపడదు
沒有留言:
張貼留言