2015年1月26日 星期一

2015-01-27 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
తెలుగు రాష్ట్రాల నడుమ ఎం'సెట్'.. ముఖ్యమంత్రుల ముందుకు మూడు ప్రతిపాదనలు   
వెబ్ దునియా
ఎంసెట్ వివాదం ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఇదే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. గవర్నర్ నరసింహన్ వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. చాలా సేపు దీనిపై చర్చించినట్లు అర్థమవుతోంది. మధ్య మధ్యలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ రాష్ట్రాల ...

ఎంసెట్‌ కొలిక్కి   Andhraprabha Daily
తగాదా వద్దు!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎట్ హోంలో ఇద్దరు చంద్రులు కలిశారు   News4Andhra
సాక్షి   
Oneindia Telugu   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ప్రత్యేక హోదా రాదా!?   
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 26: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇక రానట్టేనన్న నిర్ణయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం వచ్చేశారు. కేంద్రం వద్దకు వరుసగా పరుగులు తీస్తున్న అధికారులు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులకూ ఇదే సంకేతాలు కేంద్రం నుంచి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే ఇతర రాష్ట్రాల నుంచి, ప్రత్యేకంగా తెలంగాణ నుంచి వత్తిడి ...

'ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదు'   Namasthe Telangana
'ప్రత్యేక హోదా' లేనట్టే!   సాక్షి
వెంకయ్యా.. ఏపీ ప్రత్యేక హోదాపై మాట మారుస్తారా? ఏంటిది?   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
News Articles by KSR   
అన్ని 17 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ప్రత్యేక ఆకర్షణగా మోడీ ప్రాజెక్టులు, మహిళా అధికారుల కవాతు (ఫోటోలు)   
Oneindia Telugu
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన పథకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇందులో భాగంగా రాజ్‌పథ్‌లో వివిధ శకటాలను ప్రదర్శించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, మేక్ ...

ఏపీ తెలంగాణకు శకటాలకు అనుమతి: తమిళనాడుకు నో!   వెబ్ దునియా
ప్రత్యేక ఆకర్షణగా ఏపీ, తెలంగాణ శకటాలు   Andhraprabha Daily
వేడుకల్లో అలరించిన శకటాలు   Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
TV5   
సాక్షి   
అన్ని 16 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
దళితుడైనందుకే వేటు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భైంసా/నల్లగొండ: రాజయ్యను బర్తరఫ్‌ చేయడంపై ఎమ్మార్పీఎస్‌ నిరసనలకు దిగింది. సోమవారం ఆదిలాబాద్‌ జిల్లా భైంసాలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఆందోళనకు దిగారు. కేసీఆర్‌ దొర అహంకారంతో బర్తరఫ్‌ చేశారని ఆరోపించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో రాస్తారోకో నిర్వహించారు. వలిగొండలో రాజయ్యకు అండగా నిలుస్తామని తీర్మానించారు.
ఇది ముమ్మాటికీ రాజకీయ హత్య: మందకృష్ణమాదిగ   Andhrabhoomi
కెసిఆర్ ను ప్రశ్నించిన మంద కృష్ణ   News Articles by KSR
'రాజయ్య ది ముమ్మాటికీ రాజకీయ హత్యే'   సాక్షి
Oneindia Telugu   
వెబ్ దునియా   
అన్ని 9 వార్తల కథనాలు »   


Palli Batani
   
వివేక్‌కు టీఆర్ఎస్ టిక్కెట్టు... వరంగల్ లోక్‌సభకు పోటీ..!   
Palli Batani
కాంగ్రెస్ మాజీ ఎంపీ జి.వివేక్ మళ్లీ గులాబి గూటికి చేరుకుంటారని సమాచారం. కాంగ్రెస్ సీనియర్ నేత గెడ్డం వెంకటస్వామి వారసుడిగా రాజకీయారంగ్రేటం చేసిన వివేక్ 2009 ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నుంచి ఎంపీగా విజయం సాధించారు. అయితే రాజకీయంగా ఢిల్లీ స్థాయిలో కూడా ఆయన తన పలుకుబడి సంపాదించుకున్నారు. గత ఎన్నికలకు ముందు ...

ఆ నేతలు మళ్లీ వస్తారా ?   10tv
వరంగల్ లోక్ సభ స్థానం: వివేక్ మళ్లీ టీఆర్ఎస్‌లోకి..!   వెబ్ దునియా
వరంగల్ ఎంపి టిఆర్ఎస్ అభ్యర్థిగా వివేక్?   Oneindia Telugu
News Articles by KSR   
సాక్షి   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
టీఆర్ఎస్‌తో టచ్‌లో ఉన్నారు... నారా లోకేష్‌తో చెప్పాను!   
వెబ్ దునియా
తెలుగుదేశం పార్టీకి చెందిన హైదరాబాద్ కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలందరూ అధికార టీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నారని, ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ కు చెప్పానని కృష్ణారావు తెలిపారు. కృష్ణారావు టీడీపీని వీడుతున్నారని వార్తలు వస్తున్న ...

టీడీపీ ఎమ్మెల్యేలందరూ టీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నారు   సాక్షి
లోకేష్‌ బుజ్జగింపులు: టిఆర్ఎస్ వైపే టిడిపి ఎమ్మెల్యే   Oneindia Telugu
టిడిపి ముఖ్యనేతలే కెసిఆర్ తో టచ్ లో ఉన్నారు   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆ కళ కరవైంది   
Andhrabhoomi
ఏలూరు, జనవరి 26: కొత్త రాష్ట్రంలో తొలిసారి జిల్లాలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు గత వైభవం కరువైనట్లే కన్పించింది. ఇంతకాలం ఇలాంటి వేడుకలకు జిల్లా అధికారులంతా హాజరై వేడుకను ఇనుమడింపచేసేవారు. అలాంటిది ఈసారి మాత్రం వేళ్ల మీద లెక్కపెట్టదగిన రీతిలో మాత్రమే అధికారులు హాజరుకావటం పట్ల ఉన్నతాధికార వర్గం విస్మయం వ్యక్తం చేస్తోంది.
ప్రశాంతంగా గణతంత్ర వేడుకలు   Andhraprabha Daily
గణతంత్ర వేడుకల్లో కొత్త అంశాలు   Namasthe Telangana
గల్ఫ్‌ దేశాల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu   
News4Andhra   
వెబ్ దునియా   
అన్ని 56 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
న్యూజిలాండ్ రోడ్డు ప్రమాదంలో విశాఖ సంతోష్ మృతి.. వీకెండ్ సెలవులు..   
వెబ్ దునియా
న్యూజిలాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నం నందగిరినగర్‌కు చెందిన చెరుకూరి సంతోష్ కుమార్ (26) మరణించాడు. సంతోష్ కుమార్ మరణవార్త అతని స్నేహితుల ద్వారా తల్లిదండ్రులకు చేరింది. రెండురోజుల్లో మృతదేహాన్ని విశాఖపట్నంకు పంపిస్తామని కంపెనీ ప్రతినిధులు, అక్కడి తెలుగు సంఘం హామీ ఇచ్చింది. రెండు రోజులు పూర్తైన కూడా మృతదేహం ...

న్యూజిలాండ్‌లో విశాఖ యువకుడి మృతి, ఆందోళనలో తల్లితండ్రులు   Oneindia Telugu
న్యూజిలాండ్‌లో విశాఖవాసి మృతి   TV5
న్యూజిలాండ్‌లో విశాఖ యువకుడి మృతి   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అప్పుల బాధ తాళలేక దంపతుల ఆత్మహత్య!   
వెబ్ దునియా
అప్పుల బాధ తాళలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన గుంటూరు జిల్లా అమరావతి మండలం ఉంగుటూరులో చోటుచేసుకుంది. ఈ సంఘటన సోమవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సాంబశివ రావు(49), భార్య కోటేశ్వరమ్మ నాలుగు ఎకరాల్లో మిరప, పత్తి పంట సాగు చేశారు. ఆయన ఆశించిన స్తాయిలో దిగుబడి రాలేదు. పంటల కోసం సాంబశివరావు ...

అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య   సాక్షి
రైతు దంపతుల ఆత్మహత్య   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కేసీఆర్ 15 నెలల ఒక్కరోజు మాత్రమే సీఎంగా..?: కొత్తకోట దయాకర్‌ రెడ్డి   
వెబ్ దునియా
తెలంగాణ సర్కారుతో పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌లపై తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్. రమణ, దానం నాగేందర్‌ ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం పూర్తి అవినీతి, అక్రమాలతో కూరుకుపోయిందని రమణ ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ డిప్యూడీ సీఎం రాజయ్యను తొలగించినంత మాత్రాన అవినీతి ప్రక్షాళన జరగదన్నారు.
అవినీతిమయం: రమణ, కేసీఆర్‌ వైఫల్యం: దానం   Oneindia Telugu
'టీ'ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言