2015年1月27日 星期二

2015-01-28 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
హైటెక్ బస్సు దగ్ధం: ప్రయాణికుల అప్రమత్తం, సేఫ్   
Oneindia Telugu
ప్రకాశం: జిల్లాలోని ఉలవపాడు మండలం చాగొల్లు వద్ద 5వ నెంబరు జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి ప్రవీణ్ ట్రావెల్స్‌కు చెందిన హైటెక్ బస్సు దగ్ధమైంది. బస్సు వెనుక భాగం నుంచి పొగలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో బస్సును నిలిపేశారు. బస్సులోని ప్రయాణికులందరూ కిందిగి దిగిన కొద్ది సేపటికే మంటలు చెలరేగి ...

ప్రకాశం జిల్లాలో ప్రైవేటు బస్సు దగ్ధం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చాగల్లు వద్ద ట్రావెల్స్ బస్సు దగ్ధం   Namasthe Telangana
ప్రైవేటు వోల్వో బస్సు దగ్ధం   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఎర్రగడ్డకు సచివాలయం?   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరం నడిబొడ్డున.. హుస్సేన్‌సాగర్ సమీపంలో ఉన్న రాష్ట్ర సచివాలయ భవనాల సముదాయాన్ని తరలించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కోట్లాది రూపాయల విలువైన ఈ స్థలాన్ని విక్రయించటం ద్వారా భారీగా ఆదాయం సమకూరటంతోపాటు హుస్సేన్‌సాగర్ చుట్టూ న్యూయార్క్ తరహాలో ఆకాశహర్మ్యాలు నిర్మించాలనే బృహత్తర లక్ష్యం ...

కొత్త సెక్రటేరియట్‌   Andhraprabha Daily
సచివాలయం @ ఎర్రగడ్డ   తెలుగువన్

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ట్రిపోలీలో ముంబయి 26/11 తరహా దాడులు.. బంధీలుగా పర్యాటకులు   
వెబ్ దునియా
లిబియా రాజధాని ట్రిపోలీలో ఉగ్రవాదులు మరో అలజడి సృష్టించారు. ఓ హోటల్ లో 26/11 తరహా దాడికి పాల్పడ్డారు. పర్యాటకులను బంధీలుగా పట్టుకున్నారు. బాంబులు పేల్చి అలజడి సృష్టించారు. రంగంలోకి దిగిన భద్రతా దళాలు పర్యాటలను విడిపించేందుకు కష్టపడుతున్నాయి. విదేశీయులు ఎక్కువగా విడిది చేసే కొరింతియా లగ్జరీ హోటల్ ను లక్ష్యంగా చేసుకుని ...

హోటల్ మీద ఉగ్రదాడి..   తెలుగువన్
లిబియా హోటల్‌పై ఉగ్రపంజా   సాక్షి
లిబియా ప్రధాని బస చేసే హోటల్‌పై ఐఎస్‌ ఉగ్రవాదుల దాడి   Andhraprabha Daily
Namasthe Telangana   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 15 వార్తల కథనాలు »   


సాక్షి
   
కేజ్రీవాల్‌కు కిరణ్ బేడీ నోటీసు   
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికలు కిరణ్ బేడీ, కేజ్రీవాల్‌ల వ్యక్తిగత పోరాటంగా మారిపోతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎన్నికల ప్రచార పోస్టర్లపై తన ఫోటోను ప్రచురించి అవకాశవాదిగా చిత్రీకరించటాన్ని ఖండిస్తూ బీజేపీ సీఎం అభ్యర్థి బేడీ ఆప్ సీఎం అభ్యర్థి కేజ్రీవాల్‌కు లీగల్ నోటీసును పంపించారు. కేజ్రీవాల్ తన ఫోటోను తన అనుమతి లేకుండా ...

కేజ్రీవాల్‌కి కిరణ్‌ బేడీ నోటీస్‌   Andhraprabha Daily
కేజ్రీవాల్ బాగానే చిరాకుపెడుతున్నట్లుంది   News Articles by KSR
నిజాయితీపరుడు X అవకాశవాది   Namasthe Telangana
Oneindia Telugu   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆంధ్రప్రదేశ్... గేట్ వే ఆఫ్ ఇండియా   
తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం త్వరలో గేట్ వే ఆఫ్ ఇండియాగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తన దావోస్ పర్యటన వివరాలను వెల్లడించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ''మన దేశం పట్ల, రాష్ట్రం పట్ల పెట్టుబడిదారులు సానుకూలంగా వున్నారు. స్థిరమైన ప్రభుత్వం అంతర్జాతీయంగా మనకున్న ...

ఏపీ.. గేట్ వే ఆఫ్ ఇండియా.. ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి..: చంద్రబాబు   వెబ్ దునియా
ఏపీకి బ్రాండింగ్‌ కోసమే దావోస్‌ పర్యటన   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బ్రాండింగ్ కోసమే దావోస్ పర్యటన:బాబు   సాక్షి

అన్ని 12 వార్తల కథనాలు »   


ఎన్డీఏలోకి టీఆర్‌ఎస్‌   
Andhraprabha Daily
ప్రయత్నాలు చేస్తున్న సీఎం కేసీఆర్‌.. శ్రీ కేంద్ర కేబినెట్‌లో చోటివ్వండి; రాష్ట్రంలో ఇవ్వడానికి మేము రెడీ.. శ్రీ ప్రతిపాదించిన ముఖ్యమంత్రి. Bookmark and Share · Email; Print. హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వంతో దోస్తీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌(ఎన్డీఏ) లో చేరడానికి టీఆర్‌ఎస్‌ తన వంతు ప్రయత్నాలు ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
ఆవేదనకు గురయ్యా- రాజయ్య   
News Articles by KSR
తనను బర్తరఫ్ చేశారన్న మాట విని ఆవేదనకు గురి అయ్యానని మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య అన్నారు. అపోలో లో పరీక్షలు, చికిత్స అనంతరం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఆయన గుండెపోటు సమస్యకు గురైన సంగతి తెలిసిందే.అయితే ఆయనకు బిపి, సుగర్ లెవెల్స్ పెరగడంతో సమస్య వచ్చిందని వైద్యులు చెప్పారు.తనను పదవి నుంచి తొలగించడం ఆవేదనకు గురి చేసిందని, ఏదైనా ...

మాదిగ ద్రోహి కేసీఆర్: మోత్కుపల్లి   సాక్షి
రాజయ్యకు గుండెపోటు   Andhraprabha Daily
రాజయ్య బర్తరఫ్‌పై టీఆర్‌ఎస్‌ గప్‌చుప్‌!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగువన్   
అన్ని 68 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఫేస్‌బుక్ సర్వీసులకు అంతరాయం   
సాక్షి
సియోల్: ప్రపంచవ్యాప్తంగా సామాజిక నెట్‌వర్క్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ వినియోగదారులు మంగళవారం కొద్దిసేపు ఇబ్బందిపడ్డారు. అమెరికా, ఆసియా, బ్రిటన్, ఆస్ట్రేలియాల్లో సుమారు 40 నిమిషాలపాటు ఫేస్‌బుక్ వెబ్‌సైట్ సరిగా పనిచేయలేదు. సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్ సర్వీసులకు కూడా కొద్దిసేపు అంతరాయం కలిగింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ...

ఫేస్‌బుక్‌కి ఏదో అయ్యింది...   తెలుగువన్

అన్ని 4 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ప్రాణం తీసిన సెల్ఫీ సరదా   
Namasthe Telangana
ఆగ్రా: సెల్ఫీ సరదా ముగ్గురి ప్రాణాలను బలి తీసుకున్న ఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. యాకూబ్, ఇక్బాల్, అఫ్జల్, అనీష్ ఒకే కళాశాలలో చదువుతున్నారు. వీరు స్నేహితులు కూడా. రిపబ్లిక్ డే రోజున తాజ్ మహల్ చూడడానికి కారులో ఆగ్రాకు బయలుదేరారు. మార్గ మధ్యంలో కారును ఆపి వారు పక్కనే ఉన్న రైల్వే ట్రాక్‌పై సెల్ఫీలు దిగడానికి సిద్ధమయ్యారు. సెల్ఫీలు ...

వేగంగా వస్తున్న రైలు ముందు సెల్ఫీ: ముగ్గురు బలి   Oneindia Telugu
'సెల్పీ' గోల్.. రైలు ముందు దూకబోయి... ముగ్గురు యువకులు బలి   వెబ్ దునియా

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మహబూబ్‌నగర్ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి   
సాక్షి
హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించాలని, మృతదేహాలను తరలించే విషయంలో చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాగానికి కేసీఆర్ ...

మహబూబ్‌నగర్ ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి   Namasthe Telangana
రోడ్డు ప్రమాదంలో 7గురు మృతి   Andhrabhoomi
రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
వెబ్ దునియా   
అన్ని 11 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言