2015年1月24日 星期六

2015-01-25 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
పద్మ అవార్డు నాకొద్దనే వద్దు : శ్రీశ్రీ రవిశంకర్   
వెబ్ దునియా
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్వవస్థాపకుడు ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవి శంకర్ పద్మ అవార్డును వద్దని చెప్పారు. భారత గణతంత్ర వేడుగల రోజున ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డును ప్రకటించింది. ఆయన పద్మ అవార్డును తిరస్కరించినట్టు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, పద్మ అవార్డు పొందేందుకు అర్హత కలిగిన వారందరో ఉన్నారు. తనకు బదులుగా ...

మాకు పద్మ అవార్డులు వద్దు!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 27 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పెద్దన్నకు కనివినీ ఎరుగని భద్రత   
వెబ్ దునియా
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను సురక్షితంగా తిరిగి పంపే సత్తా భారత దేశానికి ఉందని అమెరికా భద్రతా దళాలకు మన దేశం అధికారులు నిరూపించదలుచుకున్నారు. అందుకే అసాధారణ భద్రతను ఆయన పర్యటనకు కల్పించారు. వేలాది మంది భద్రతా సిబ్బంది ఆయన ఉన్నటత వరకూ కంటికి రెప్పలా కాపాడే ఏర్పాట్లు చేశారు. మరోవైపు డేగ కళ్లతో సరిహద్దుల్లో ప్రహారా ...

భద్రతా వలయంలో ఢిల్లీ   సాక్షి
దుర్భేద్యంగా హస్తిన లక్షమందితో పటిష్ఠ భద్రత   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఢిల్లీ దుర్భేద్యమైన కోట   Andhraprabha Daily

అన్ని 5 వార్తల కథనాలు »   


TV5
   
ఒబామా పర్యటనకు నిరసనగా రైల్వే ట్రాక్ పేల్చివేత   
సాక్షి
రాయగఢ్: విశాఖపట్నం-రాయ్‌పూర్ రైల్వేలైన్ మార్గంలో ఒడిషాలోని రాయగఢ వద్ద రైలు పట్టాలను శనివారం తెల్లవారుజామున మావోయిస్టులు పేల్చివేశారు. ఈ సంఘటనలో ఒకరు గాయపడగా, ఈ రైలు మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాయగఢ సమీపంలోని మునిగుడ రైల్వే స్టేషన్ వద్ద మావోయిస్టులు అత్యాధునిక ఐఈడీని ఉపయోగించి పట్టాలను ...

ఒబామా రాకకు నిరసనగా రైల్వే ట్రాక్ పేల్చివేత   Andhrabhoomi
ఒబామా రాకకు నిరసనగా మావోల విధ్వంసం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మావోయిస్టుల దుశ్చర్య : ఒడిశాలో రైల్వే ట్రాక్ పేల్చివేత!   వెబ్ దునియా

అన్ని 11 వార్తల కథనాలు »   


Vaartha
   
ఎపికి ఐటి కంపెనీల వెల్లువ   
Vaartha
హైదరాబాద్‌ : దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో టిడిపి అధినేత, ముఖ్య మంత్రి చంద్రబాబు మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌ గేట్స్‌తో సమావేశమయ్యారు. నాలుగు రోజైన శుక్రవారం వివిధ దేశాల పారిశ్రామికవేత్తలతో సిఎం బృందం సమావేశమైంది. డబ్ల్యుఇఎఫ్‌ సదస్సుకు హాజరైన చంద్రబాబును చూసి బిల్‌గేట్స్‌ ఉద్వేగానికి లోనయ్యారు. మళ్లీ ...

ఇండియన్ ఐటీ హబ్‌గా ఏపీ..ఏపీలో మైక్రోసాఫ్ట్...బాబుకు బిల్‌గేట్స్ హామీ   Palli Batani
బిల్‌గేట్స్‌తో చంద్రబాబు.. : 'డిజిటల్‌ ఆంధ్రప్రదేశ్‌' అభివృద్ధికి సహకరించండి!   వెబ్ దునియా

అన్ని 24 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తెలంగాణ సచివాలయంలో అవమానం జరగలేదు: సుజనా చౌదరి   
వెబ్ దునియా
తెలంగాణ సచివాలయంలో గురువారం తనకు ఎలాంటి అవమానం జరగలేదని కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సుజనా చౌదరి తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఢిల్లీలోని తన కార్యాలయానికి ఫోన్ చేసి చెప్పారని, ఆ విషయం తనకు చేరే లోపే తాను సచివాలయానికి చేరుకున్నానని తెలిపారు. కాగా, రెండు రోజుల క్రితం సుజనా చౌదరి కేసీఆర్ కోసం వెళ్లిన ...

అవమానంకాదు: కేసీఆర్‌ని కలవకపోవడంపై సుజన   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కోర్టులో మహిళా మానవ బాంబు పేలుడు జరిగిందా?   
వెబ్ దునియా
బీహార్ రాష్ట్రంలోని ఆరా కోర్టు ప్రాంగణంలో మహిళా మానవ బాంబు పేలుడు చోటు జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. ఈ పేలుళ్ళలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. వీరిలో ఒకరి మహిళ కాగా, మరొకరు కానిస్టేబుల్ ఉన్నారు. దీనిపై కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. కోర్టు ప్రాంగణంలోకి వచ్చిన ఒక మహిళ తనను తాను పేల్చుకుందని ప్రత్యక్ష ...

కోర్టులో మానవబాంబు పేలుడు   తెలుగువన్
కోర్టు ఆవరణలో పేలుడు   Andhraprabha Daily

అన్ని 19 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తెలంగాణ ఆవతరణ దినోత్సవం నాటికి టీ హబ్!: కేటీఆర్   
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవతరణ దినోత్సవం నాటికి టీ హబ్‌ తొలి దశ పనులను పూర్తి చేస్తామని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఐఐఐటీ క్యాంపస్‌లో టీ హబ్‌కు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ఐటీ రంగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచుతామని ...

దేశానికే ఐటి రాజధాని హైదరాబాద్   Andhrabhoomi

అన్ని 15 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కేజ్రీవాల్‌పై ధ్వజమెత్తిన్ ప్రశాంత్ భూషణ్ : 70 సభల్లో కిరణ్ బేడీ!   
వెబ్ దునియా
ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాక సభ్యుడైన శాంతిభూషణ్, ఆయన తనయుడు ప్రశాంత్ భూషణ్‌లు ఏఏపీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్ అభ్యర్థుల ఎంపికలో డబ్బులు, ఇతరత్రా చూస్తున్నట్లుగా ఫిర్యాదులు అందుతున్నాయని తాజాగా ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్ష పదవి ...

కేజ్రీవాల్‌పై ఏఏపీ ఫౌండర్ మెంబర్ అప్‌సెట్! 70 సభల్లో కిరణ్ బేడీ   Oneindia Telugu
కేజ్రీవాల్ మాటల యుద్ధం   Vaartha
'నాపై కిరణ్ బేడీ పోటీ చేయాల్సింది'   సాక్షి

అన్ని 17 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
2G స్పెక్ట్రమ్ కేసు: సీబీఐ తీరుపై మారన్ ఆగ్రహం..!   
వెబ్ దునియా
2జీ స్పెక్ట్రమ్ కేసులో సీబీఐ అనుసరిస్తున్న తీరుపై కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే నేత దయానిధి మారన్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ కుట్రపూరితమైన చర్యలకు పాల్పడుతుందన్నారు. ఆర్ఎస్ఎస్‌ను సంతోష పెట్టేందుకు సీబీఐ తమపై కేసులు బనాయిస్తోందన్నారు. బుధవారం రాత్రి మారెన్ మాజీ ప్రైవేట్ సెక్రటరీ గౌతమ్‌తో పాటు మరో ఇద్దర్ని సీబీఐ ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
ఆయనతో నాకు ప్రాణ హాని ఉంది.. హెచ్‌ఆర్సీని సంప్రదించిన మహిళ   
వెబ్ దునియా
'ఇద్దరం ఇష్టపడే పెళ్ళి చేసుకున్నాం. ఆయన కొంత కాలంగా నన్ను వేధిస్తున్నారు. కొడుతున్నారు.. తిడుతున్నారు.. విడాకులివ్వమని హింస పెడుతున్నారు.. చంపేస్తారనే భయంగా ఉంది రక్షణ కల్పించండి...' అంటూ ఓ ఎస్సై భార్య మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపి మహిళకు న్యాయం చేయాలని తిరుపతి ఎస్పీని హెచ్చార్సీ ఆదేశించింది. వివరాలు ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言