2015年1月23日 星期五

2015-01-24 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
బీహారు కోర్టు పేలుడుకు కారణమేంటి?   
వెబ్ దునియా
బీహార్ కోర్టులో బాంబు పేలుడుపై రక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాంబు పేలుడు వద్ద దొరికిన ఆధారాలను పరిశీలించిన తరువాత వారు దీనికి మానవబాంబు కారణం అయి ఉండవచ్చునని భావిస్తున్నారు. సిసి కెమెరాలను పరిశీలించిన వారికి మానవబాంబు మహిళ అయి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. కోర్టు ప్రాంగణంలోకి వచ్చిన ఒక మహిళ తనను తాను ...

కోర్టు ఆవరణలో బాంబు పేలుడు   తెలుగువన్
కోర్టు ఆవరణలో పేలుడు   Andhraprabha Daily
బీహార్‌లో బాంబు పేలుడు   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Oneindia Telugu   
News4Andhra   
అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కేజ్రీవాల్ జీ.. ఆప్ అధ్యక్ష పీఠం నుంచి తప్పుకో : శాంతి భూషణ్   
వెబ్ దునియా
ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్ష పదవి నుంచి అరవింద్ కేజ్రీవాల్ తప్పుకోవాలని ఆ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన ప్రశాంత్ భూషణ్ డిమాండ్ చేశారు. పనిలోపనిగా ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీపై ఆయన మరోమారు ప్రశంసల వర్షం కురిపించారు. కేజ్రీవాల్ కంటే కిరణ్ బేడీనే సమర్థవంతమైన పాలన అందించగలరని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన ఓ ప్రైవేట్ టీవీ ...

కలుస్తా: తనను పొగిడిన ఏఏపీ నేతకు బేడీ, ఎందుకని శాంతిభూషణ్   Oneindia Telugu
కేజ్రీ కంటే బేడీనే బెస్ట్: శాంతిభూషణ్   Namasthe Telangana
బీజేపీ బ్రహ్మాస్త్రం.. కిరణ్‌బేడీ   సాక్షి
Andhraprabha Daily   
News Articles by KSR   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
'పద్మ' అవార్డులను ప్రకటించలేదు..   
తెలుగువన్
కేంద్రం కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిందని వచ్చిన వార్తలను కేంద్ర హోంశాఖ ఒక ప్రకటనలో ఖండించింది. 2015 సంవత్సరానికి గాను 'పద్మ' అవార్డులకు ఇప్పటివరకు ఎవరి పేర్లను ప్రకటించలేదని హోంశాఖ ఆ ప్రకటనలో వివరించింది. బీజేపీ అగ్రనేత అద్వానీ, రాందేవ్ బాబా, అమితాబ్ బచ్చన్, ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవి శంకర్‌కు 'పద్మ' అవార్డులు ...

అద్వానీ, రాందేవ్‌, అమితాబ్‌, రజనీలకుపద్మవిభూషణ్‌   Andhraprabha Daily
అద్వానీ ప్రభృతులకు పద్మ అవార్డులు!   Namasthe Telangana
రాందేవ్‌కు పద్మ అవార్డా..!? విమర్శల వెల్లువ..!   వెబ్ దునియా
Andhrabhoomi   
Oneindia Telugu   
News4Andhra   
అన్ని 18 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
భారతదేశంలో ముస్లిం జనాభా... 24 శాతం పెరిగింది...   
వెబ్ దునియా
భారతదేశంలో ముస్లింల జనాభా ఏడాదికేడాది పెరుగుతూ వస్తోంది. 2001 -2011 జనాభా లెక్కల ప్రకారం పదేళ్ల కాలంలో భారతదేశంలో ముస్లింల సంఖ్య 24 శాతం పెరిగింది. అయితే జాతీయ జనాభా వృద్ధిరేటు మాత్రం 18 శాతం మాత్రమే కావడం గమనార్హం. దీంతో దేశ జనాభాలో ముస్లింల శాతం 13.4 నుంచి 14.2కు చేరిందని సమాచారం. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ...

దేశంలో భారీగా పెరిగిన ముస్లింల జనాభా   Namasthe Telangana
ముస్లిం జనాభా వృద్ది రేటు 24 శాతం!   News Articles by KSR
24% పెరిగిన ముస్లిం జనాభా!   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


TV5
   
పోటాపోటీగా కేజ్రీవాల్, కిరణ్‌బేడీ   
TV5
ఢిల్లీలో నామినేషన్ పర్వం ముగిసింది. ఇక ప్రచారాన్ని హోరెత్తించేందుకు పార్టీలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి హోరాహోరీ పోరు జరగనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆమ్ఆద్మీ, బీజేపీ నువ్వా-నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. అటు కాంగ్రెస్‌ కూడా ఉనికిని చాటుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. హస్తినలో ...

తొలి ఘట్టం పూర్తి... ఇక వారు ఏం చేస్తారో..? ఢిల్లీ ఎన్నికల్లో వేడి..!   వెబ్ దునియా
ఆర్‌ఎస్‌ఎస్‌ది జాతీయవాదం   Andhrabhoomi
ముగిసిన నామినేషన్ల పర్వం   సాక్షి
Andhraprabha Daily   
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 27 వార్తల కథనాలు »   


సాక్షి
   
సిద్ధి వినాయకునికి 'ఉగ్ర' ముప్పు   
సాక్షి
సాక్షి, ముంబై: ఉగ్రవాదులు నగరంలోని ప్రముఖ సిద్ధివినాయకుని ఆలయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించడంతో అక్కడ అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ఆలయ పరిసరాలను పోలీసులు దిగ్బంధం చేశారు. పాకిస్థాన్ నుంచి పని చేస్తున్న ఉగ్రవాద సంస్థలకు చెందిన నాలుగు బృందాలు భారత్‌లోకి ప్రవేశించాయని, ఈ నెల 28లోపు దాడులకు ...

ముంబైలో హై అలర్ట్ : పాక్‌ ఉగ్రవాదుల పన్నాగం!   వెబ్ దునియా
ముంబైలో హై అలర్ట్   Namasthe Telangana
ముంబై హై అలర్ట్   Vaartha
Andhrabhoomi   
అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
2G స్పెక్ట్రమ్ కేసు: సీబీఐ తీరుపై మారన్ ఆగ్రహం..!   
వెబ్ దునియా
2జీ స్పెక్ట్రమ్ కేసులో సీబీఐ అనుసరిస్తున్న తీరుపై కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే నేత దయానిధి మారన్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ కుట్రపూరితమైన చర్యలకు పాల్పడుతుందన్నారు. ఆర్ఎస్ఎస్‌ను సంతోష పెట్టేందుకు సీబీఐ తమపై కేసులు బనాయిస్తోందన్నారు. బుధవారం రాత్రి మారెన్ మాజీ ప్రైవేట్ సెక్రటరీ గౌతమ్‌తో పాటు మరో ఇద్దర్ని సీబీఐ ...

సీబీఐకి సవాల్ విసిరిన దయానిధి మారన్!   సాక్షి
సీబీఐ 'ఫిక్సింగ్ మిషన్' గా మారింది !   News4Andhra
ఆర్ఎస్ఎస్‌ను సంతోష పెట్టేందుకు సీబీఐ కేసులు: మారన్   Oneindia Telugu
Andhrabhoomi   
Namasthe Telangana   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మోదీ మన్‌కీ బాత్‌.. ఒబామాకే సాత్‌!   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, జనవరి 22: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతినెలా నిర్వహించే రేడియో ప్రసంగం 'మన్‌కీ బాత్‌' కార్యక్రమం ఈసారి ప్రత్యేకతను సంతరించుకోనుంది. జనవరి 27న ప్రసారమయ్యే మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీతోపాటు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కూడా పాల్గొననున్నారు. ఈ విషయాన్ని ప్రధాని స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. 'ఈ నెలలో ...

ఒబామా ఆదివారం వస్తున్నారు   Andhraprabha Daily
మన్‌ కీ బాత్ ... ఈ దఫా ఒబామాతో కలిసి : నరేంద్ర మోడీ వెల్లడి   వెబ్ దునియా
ఒబామాతో కలిసి మోదీ 'మన్ కీ బాత్'   సాక్షి
News4Andhra   
TV5   
Namasthe Telangana   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకుని హోటల్లో అత్యాచారం చేశాడు.. ఎక్కడ..? ఎప్పుడు?   
వెబ్ దునియా
యువతులు ఏదో ఒక రీతిలో మోసపోతున్నారు. తాజాగా ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతి ఏకంగా హత్యకు గురైంది. ఆ వివరాలను పరిశీలిస్తే.. ఫేస్ బుక్ ద్వారా తనను తాను పరిచయం చేసుకున్నాడు ఓ ప్రబుద్ధుడు.. పలుమార్లు మాటలు కలిశాయి. ఒకరి భావాలను ఒకరు పంచుకున్నారు. ఆపై నేరుగా ప్రత్యక్షమయ్యాడు.. మాటు చెప్పాడు. ప్రేమించానన్నాడు. నమ్మిన ఓ యువతిని ...

ఫేస్‌బుక్ ఫ్రెండ్ రేప్ చేసి... అక్కౌంట్ క్లోజ్ చేశాడు   Palli Batani
యువతిని హోటల్‌కు తీసుకెళ్లి ఫేస్‌బుక్ ఫ్రెండ్ పలుమార్లు రేప్   Oneindia Telugu
ఫేస్ బుక్ స్నేహితురాలిపై అత్యాచారం   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
డేటింగ్ ముదిరింది.. పెండ్లి కుదిరింది.. ఎవరికి.. ఎప్పుడు..?   
వెబ్ దునియా
బాలీవుడ్ బ్యూటీ సైఫ్ అలీఖాన్ చెల్లెలు, క్రేజీ నటి సోహా అలీఖాన్ పెళ్లి చేసుకోబోతోంది. ఎవరినో కాదు.. తన బాయ్ ఫ్రెండ్, బాలీవుడ్ హీరో కునాల్ ఖేమునే. ఈ నెల 25వ తేదీ ఆదివారం తాము వివాహం చేసుకోబోతున్నట్టు వారు ప్రకటించారు. కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా పెళ్లి జరుగుతుందని సోహా స్వయంగా వెల్లడించింది. బాలీవుడ్ చిత్ర ...

36 యేళ్ల సోహా ఆలీఖాన్‌కు 31 యేళ్ల హీరోతో మూడుముళ్లు... 25న వివాహం   Palli Batani
సోహా పెళ్ళి కుదిరింది   తెలుగువన్
పెళ్లి కళ వచ్చేసింది!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
Namasthe Telangana   
అన్ని 11 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言