తిరుపతి బరిలో కాంగ్రెస్... అభ్యర్థిగా శ్రీదేవి పేరు ఖరారు.
వెబ్ దునియా
పోయిన పరువును దక్కించుకోవడానికి ఇదే సరియైన సమయం.. అని భావించిన కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఉప ఎన్నికలలో పోటీకే రంగం సిద్ధం చేసింది. తమ పార్టీ అభ్యర్థి పేరును కూడా ప్రకటించింది. గెలుపు ఖాయమే అయినప్పటికీ పోలింగ్ తప్పనిసరి కావడం తెలుగుదేశం పార్టీకి పంటి కింద రాయిలా తయారయ్యింది. ఏకగ్రీవమై ఎమ్మెల్యే పదవి నడిచి వస్తుందనుకున్న ...
బరిలో మేము సైతంసాక్షి
తిరుపతి ఉప ఎన్నికలో పోటీకి కాంగ్రెస్ సై అభ్యర్థిగా శ్రీదేవిAndhraprabha Daily
తిరుపతిలో కాంగ్రెస్ పోటీNews Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పోయిన పరువును దక్కించుకోవడానికి ఇదే సరియైన సమయం.. అని భావించిన కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఉప ఎన్నికలలో పోటీకే రంగం సిద్ధం చేసింది. తమ పార్టీ అభ్యర్థి పేరును కూడా ప్రకటించింది. గెలుపు ఖాయమే అయినప్పటికీ పోలింగ్ తప్పనిసరి కావడం తెలుగుదేశం పార్టీకి పంటి కింద రాయిలా తయారయ్యింది. ఏకగ్రీవమై ఎమ్మెల్యే పదవి నడిచి వస్తుందనుకున్న ...
బరిలో మేము సైతం
తిరుపతి ఉప ఎన్నికలో పోటీకి కాంగ్రెస్ సై అభ్యర్థిగా శ్రీదేవి
తిరుపతిలో కాంగ్రెస్ పోటీ
వెబ్ దునియా
ఎంపీగా ఎవరు..
సాక్షి
సాక్షి ప్రతినిధి, వరంగల్ : టీఆర్ఎస్కు మరో ఉప ఎన్నిక పరీక్ష వస్తోంది. కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో వరంగల్ లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు ఎన్నిక అనివార్యం కాగా... టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కడియం శ్రీహరికి పెద్ద సవాలేనని రాజకీయ విశ్లేషకుల అంచనా. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ...
కడియం కు ఎమ్మెల్సీ పదవే ఇస్తారాNews Articles by KSR
సీఎం రాజకీయ చదరంగంలోదళితులే పావులుAndhraprabha Daily
వేటు వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా
తెలుగువన్
10tv
అన్ని 55 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి ప్రతినిధి, వరంగల్ : టీఆర్ఎస్కు మరో ఉప ఎన్నిక పరీక్ష వస్తోంది. కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో వరంగల్ లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు ఎన్నిక అనివార్యం కాగా... టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కడియం శ్రీహరికి పెద్ద సవాలేనని రాజకీయ విశ్లేషకుల అంచనా. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ...
కడియం కు ఎమ్మెల్సీ పదవే ఇస్తారా
సీఎం రాజకీయ చదరంగంలోదళితులే పావులు
వేటు వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్
10tv
స్మార్ట్ ఏపీ..టీడీపీ మేథోమధనం..
10tv
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్మార్ట్ నగరంపై టీడీపీ దృష్టి సారించింది. శనివారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో నారా లోకేష్ అధ్యక్షతనలో జరిగిన సమావేశానికి మంత్రులు గంటా శ్రీనివాస రావు, నారాయణ, ఎంపీ గల్లా జయదేవ్ తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ అంటే ప్రజల నుంచి వచ్చిన ...
'నిమ్మకూరు' 'స్మార్ట్'పై మంత్రులతో లోకేష్ (పిక్చర్స్)Oneindia Telugu
లోకేష్ మరో కొత్త బాద్యతNews Articles by KSR
సమగ్ర అభివృద్ధికే స్మార్ట్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhraprabha Daily
TV5
అన్ని 7 వార్తల కథనాలు »
10tv
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్మార్ట్ నగరంపై టీడీపీ దృష్టి సారించింది. శనివారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో నారా లోకేష్ అధ్యక్షతనలో జరిగిన సమావేశానికి మంత్రులు గంటా శ్రీనివాస రావు, నారాయణ, ఎంపీ గల్లా జయదేవ్ తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ అంటే ప్రజల నుంచి వచ్చిన ...
'నిమ్మకూరు' 'స్మార్ట్'పై మంత్రులతో లోకేష్ (పిక్చర్స్)
లోకేష్ మరో కొత్త బాద్యత
సమగ్ర అభివృద్ధికే స్మార్ట్
సాక్షి
ఓటు వజ్రాయుధం
సాక్షి
నెల్లూరు(అర్బన్): ఓటు వజ్రాయుధం లాంటిదని, ఎన్నికల్లో మంచి వ్యక్తిని ఎన్నుకోవడం ప్రధానమైన విషయమని కలెక్టర్ జానకి అన్నారు. ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కస్తూర్బా కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 30 లక్షలకు మందిపైగా జనభా ఉండగా, వీరిలో 75 శాతంపైగా ఓటర్లు ఉన్నారని తెలిపారు. ప్రతి వెయ్యి మంది ...
ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసీ ప్రయత్నాలు ముమ్మరం10tv
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
నెల్లూరు(అర్బన్): ఓటు వజ్రాయుధం లాంటిదని, ఎన్నికల్లో మంచి వ్యక్తిని ఎన్నుకోవడం ప్రధానమైన విషయమని కలెక్టర్ జానకి అన్నారు. ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కస్తూర్బా కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 30 లక్షలకు మందిపైగా జనభా ఉండగా, వీరిలో 75 శాతంపైగా ఓటర్లు ఉన్నారని తెలిపారు. ప్రతి వెయ్యి మంది ...
ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసీ ప్రయత్నాలు ముమ్మరం
సీఐడీ చీఫ్కు రాష్ట్రపతి పోలీసు పతకం
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) చీఫ్గా ఉన్న అదనపు డీజీ సీహెచ్ ద్వారకా తిరుమలరావుకు రాష్ట్రపతి పోలీసు పతకం లభించింది. ఈయనతో పాటు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీసు (ఏపీఎస్పీ) బెటాలియన్స్ అదనపు డీజీ దామోదర్ గౌతమ్ సవాంగ్, మావోయిస్టు వ్యతిరేక నిఘా విభాగం (ఎస్ఐబీ) చీఫ్గా ఉన్న డీఐజీ బి.శ్రీనివాసులకు కూడా ఈ పతకాలను కేంద్రం ...
ఇంకా మరిన్ని »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) చీఫ్గా ఉన్న అదనపు డీజీ సీహెచ్ ద్వారకా తిరుమలరావుకు రాష్ట్రపతి పోలీసు పతకం లభించింది. ఈయనతో పాటు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీసు (ఏపీఎస్పీ) బెటాలియన్స్ అదనపు డీజీ దామోదర్ గౌతమ్ సవాంగ్, మావోయిస్టు వ్యతిరేక నిఘా విభాగం (ఎస్ఐబీ) చీఫ్గా ఉన్న డీఐజీ బి.శ్రీనివాసులకు కూడా ఈ పతకాలను కేంద్రం ...
భ్రమల్లో పెడుతున్న బాబు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు సర్కారు రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్థితులను లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేసుకుంటూ ప్రజలను భ్రమల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం ఆదివారం లోటస్పాండ్లోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అధికారం ...
ఇంకా మరిన్ని »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు సర్కారు రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్థితులను లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేసుకుంటూ ప్రజలను భ్రమల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం ఆదివారం లోటస్పాండ్లోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అధికారం ...
సాక్షి
విశాఖ 'స్మార్ట్' పట్నం
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు అమెరికా ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. దేశంలో ఎంపిక చేసిన పట్టణాలను స్మార్ట్ సిటీలుగా మార్చే కార్యాచరణలో సాధ్యాసాధ్యాల అధ్యయనం, సలహా సంప్రదింపులు, వనరుల సమీకరణ అంశాల్లో ఆర్థిక సాయం చేసేందుకు అమెరికా ముందుకొచ్చింది.
స్మార్ట్ విశాఖకు అమెరికా అండఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు అమెరికా ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. దేశంలో ఎంపిక చేసిన పట్టణాలను స్మార్ట్ సిటీలుగా మార్చే కార్యాచరణలో సాధ్యాసాధ్యాల అధ్యయనం, సలహా సంప్రదింపులు, వనరుల సమీకరణ అంశాల్లో ఆర్థిక సాయం చేసేందుకు అమెరికా ముందుకొచ్చింది.
స్మార్ట్ విశాఖకు అమెరికా అండ
అన్ననుక్కు జై కొట్టిన మహిమ
సాక్షి
వర్ధమాన నటి మహిమ అవకాశాలు పెంచుకుంటోంది. సాటై చిత్రంతో కోలీవుడ్లో అడుగిడిన ఈ కేరళ కుట్టి తొలి చిత్రంలోనే నటనాపరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ మధ్య నటించిన ఎన్నమో నడక్కుదు చిత్రం ఈమె ఖాతాలో మంచి విజయవంతమైన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం 150 సీసీ చిత్రంతో పాటు సముద్రకని దర్శకత్వంలో కిట్కా చిత్రంలో నటిస్తోంది. నటి అమలాపాల్ ...
ఇంకా మరిన్ని »
సాక్షి
వర్ధమాన నటి మహిమ అవకాశాలు పెంచుకుంటోంది. సాటై చిత్రంతో కోలీవుడ్లో అడుగిడిన ఈ కేరళ కుట్టి తొలి చిత్రంలోనే నటనాపరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ మధ్య నటించిన ఎన్నమో నడక్కుదు చిత్రం ఈమె ఖాతాలో మంచి విజయవంతమైన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం 150 సీసీ చిత్రంతో పాటు సముద్రకని దర్శకత్వంలో కిట్కా చిత్రంలో నటిస్తోంది. నటి అమలాపాల్ ...
సాక్షి
వైఎస్సార్ సీపీ నాయకుడిపై దాడి
సాక్షి
బుక్కరాయసముద్రం : వైఎస్సార్ సీపీ మండల నేత, ఎంపీటీసీ మాజీ సభ్యుడు బోయకొట్టాల ముసలన్నపై టీడీపీ అనంతపురం రూరల్ మండల కన్వీనర్, పామురారుు గ్రామానికి చెందిన వెంకటేష్, ఆయన అనుచరులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. బాధితుడి కథనం ప్రకారం...బోయకొట్టాల గ్రామానికి చెందిన ముసలన్న కుమారుడు నరేష్పై పామురాయి గ్రామానికి చెందిన టీడీపీ నేత ...
ఇంకా మరిన్ని »
సాక్షి
బుక్కరాయసముద్రం : వైఎస్సార్ సీపీ మండల నేత, ఎంపీటీసీ మాజీ సభ్యుడు బోయకొట్టాల ముసలన్నపై టీడీపీ అనంతపురం రూరల్ మండల కన్వీనర్, పామురారుు గ్రామానికి చెందిన వెంకటేష్, ఆయన అనుచరులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. బాధితుడి కథనం ప్రకారం...బోయకొట్టాల గ్రామానికి చెందిన ముసలన్న కుమారుడు నరేష్పై పామురాయి గ్రామానికి చెందిన టీడీపీ నేత ...
సాక్షి
ఇదేమి పద్ధతి
సాక్షి
సాక్షి, కడప : వైఎస్సార్ జిల్లా అవసరాలకు సంబంధించి మంజూరైన యూరియాను ఇక్కడి రైతుల పొట్టకొట్టి నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు తరలించుకుపోవడం ఏమిటని ఎంపీ అవినాష్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వర్షాభావంతో పంటలు ఎండుతున్న నేపధ్యంలో వాటిని కాపాడుకోవడానికి అనేక అవస్థలు పడుతూనే మరోపక్క యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్న ...
ఇంకా మరిన్ని »
సాక్షి
సాక్షి, కడప : వైఎస్సార్ జిల్లా అవసరాలకు సంబంధించి మంజూరైన యూరియాను ఇక్కడి రైతుల పొట్టకొట్టి నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు తరలించుకుపోవడం ఏమిటని ఎంపీ అవినాష్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వర్షాభావంతో పంటలు ఎండుతున్న నేపధ్యంలో వాటిని కాపాడుకోవడానికి అనేక అవస్థలు పడుతూనే మరోపక్క యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్న ...
沒有留言:
張貼留言