సాక్షి
పెరుగుతున్న స్వైన్ ఫ్లూ బాధితులు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్ : రోజురోజుకు స్వైన్ ఫ్లూ బాధితులు పెరిగిపోతున్నారు. తాజాగా ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లో 80మంది స్వైన్ ఫ్లూ బాధితులకు వైద్యులు చికిత్స అందించారు. ఇప్పటి వరకు ఈ వ్యాధి బారిన పడి 30మంది మృతి చెందగా మరెందరో ఈ వ్యాధి లక్షణాలతో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు స్వైన్ఫ్లూ వ్యాధి గుర్తింపు పరీక్షలు ...
24కి చేరిన స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య10tv
జంట నగరాల్లో స్వైన్ ఫ్లూ స్వైర విహారంKandireega
'వరంగల్'కూ సోకిన స్వైన్ ఫ్లూAndhrabhoomi
సాక్షి
Andhraprabha Daily
అన్ని 20 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్ : రోజురోజుకు స్వైన్ ఫ్లూ బాధితులు పెరిగిపోతున్నారు. తాజాగా ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లో 80మంది స్వైన్ ఫ్లూ బాధితులకు వైద్యులు చికిత్స అందించారు. ఇప్పటి వరకు ఈ వ్యాధి బారిన పడి 30మంది మృతి చెందగా మరెందరో ఈ వ్యాధి లక్షణాలతో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు స్వైన్ఫ్లూ వ్యాధి గుర్తింపు పరీక్షలు ...
24కి చేరిన స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య
జంట నగరాల్లో స్వైన్ ఫ్లూ స్వైర విహారం
'వరంగల్'కూ సోకిన స్వైన్ ఫ్లూ
సాక్షి
'వాకా' వాకిట్లో బోల్తా!
సాక్షి
వికెట్ కోల్పోకుండా 83 పరుగులు. భారత్కు లభించిన ఆరంభమిది. మరో 117 పరుగులకు మొత్తం టీమ్ పెవిలియన్ చేరిపోయింది. ఇది మన బ్యాటింగ్ వైఫల్యం. 66 పరుగులకే ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయింది. కానీ విజయం మాత్రం వారి పక్షాన నిలిచింది. ఇది మన బౌలర్ల నిలకడలేమి. అతి జాగ్రత్తతో మొదలై, ఆ తర్వాత తడబడుతూ సాగి, కాస్త నిర్లక్ష్యం కూడా తోడై భారత్ ...
ముక్కోణపు సిరీస్ నుంచి టీమిండియా అవుట్..!వెబ్ దునియా
పెర్త్ వన్డేలో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పెర్త్ వన్డేలో భారత్ ఘోర పరాజయంNamasthe Telangana
Vaartha
thatsCricket Telugu
అన్ని 43 వార్తల కథనాలు »
సాక్షి
వికెట్ కోల్పోకుండా 83 పరుగులు. భారత్కు లభించిన ఆరంభమిది. మరో 117 పరుగులకు మొత్తం టీమ్ పెవిలియన్ చేరిపోయింది. ఇది మన బ్యాటింగ్ వైఫల్యం. 66 పరుగులకే ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయింది. కానీ విజయం మాత్రం వారి పక్షాన నిలిచింది. ఇది మన బౌలర్ల నిలకడలేమి. అతి జాగ్రత్తతో మొదలై, ఆ తర్వాత తడబడుతూ సాగి, కాస్త నిర్లక్ష్యం కూడా తోడై భారత్ ...
ముక్కోణపు సిరీస్ నుంచి టీమిండియా అవుట్..!
పెర్త్ వన్డేలో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి
పెర్త్ వన్డేలో భారత్ ఘోర పరాజయం
వెబ్ దునియా
అబ్బే అవేం లేదు.. త్రిషతో నిశ్చితార్థమైంది.. వదిలేయండి ప్లీజ్!
వెబ్ దునియా
చెన్నై సూపర్ కింగ్స్ జట్టును కొనేది లేదని త్రిష కాబోయే భర్త వరుణ్ మణియన్ స్పష్టం చేశారు. బీసీసీఐ మాజీ చీఫ్ శ్రీనివాసన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ టీం (సీఎస్కే)ను నటి త్రిషకు కాబోయే భర్త వరుణ్మణియన్ కొనుగోలు చేస్తున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ట్విట్టర్ సాక్షిగా కొట్టిపారవేశారు. తాను 20-20 క్రికెట్ టీం కొంటున్నట్లు వచ్చిన ...
నిజం కాదంటూ త్రిష కాబోయే భర్త వివరణFIlmiBeat Telugu
పెళ్లి ఏర్పాట్లలో ఉన్నాంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎంఆర్ఎఫ్ చేతికి చెన్నె జట్టు?: రేసులో వరుణ్thatsCricket Telugu
Andhrabhoomi
సాక్షి
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
చెన్నై సూపర్ కింగ్స్ జట్టును కొనేది లేదని త్రిష కాబోయే భర్త వరుణ్ మణియన్ స్పష్టం చేశారు. బీసీసీఐ మాజీ చీఫ్ శ్రీనివాసన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ టీం (సీఎస్కే)ను నటి త్రిషకు కాబోయే భర్త వరుణ్మణియన్ కొనుగోలు చేస్తున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ట్విట్టర్ సాక్షిగా కొట్టిపారవేశారు. తాను 20-20 క్రికెట్ టీం కొంటున్నట్లు వచ్చిన ...
నిజం కాదంటూ త్రిష కాబోయే భర్త వివరణ
పెళ్లి ఏర్పాట్లలో ఉన్నాం
ఎంఆర్ఎఫ్ చేతికి చెన్నె జట్టు?: రేసులో వరుణ్
వెబ్ దునియా
2016 టీ20 వరల్డ్ కప్కు భారత్ ఆతిథ్యం: మార్చి 11 నుంచి...
వెబ్ దునియా
వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ టోర్నీ 2016 మార్చి 11 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు జరుగుతుంది. ఇక, స్లో ఓవర్ రేట్ విషయాల్లో కెప్టెన్లకు కొంత ఊరటనిస్తూనే మరింత కఠిన చర్యలు తీసుకునేందుకు నిర్ణయించింది. ఇతర సిరీస్లలో నమోదైన స్లో ఓవర్ రేటు తప్పిదాలను ఐసీసీ వరల్డ్ కప్లో పరిగణనలోకి తీసుకోరు. అయితే, ఐసీసీ ...
భారత్లో 2016 టీ20 వరల్డ్కప్Namasthe Telangana
2016 టీ20 వరల్డ్ కప్కు భారత్ ఆతిథ్యంAndhraprabha Daily
ఈసారీ సూపర్ ఓవర్సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
thatsCricket Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ టోర్నీ 2016 మార్చి 11 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు జరుగుతుంది. ఇక, స్లో ఓవర్ రేట్ విషయాల్లో కెప్టెన్లకు కొంత ఊరటనిస్తూనే మరింత కఠిన చర్యలు తీసుకునేందుకు నిర్ణయించింది. ఇతర సిరీస్లలో నమోదైన స్లో ఓవర్ రేటు తప్పిదాలను ఐసీసీ వరల్డ్ కప్లో పరిగణనలోకి తీసుకోరు. అయితే, ఐసీసీ ...
భారత్లో 2016 టీ20 వరల్డ్కప్
2016 టీ20 వరల్డ్ కప్కు భారత్ ఆతిథ్యం
ఈసారీ సూపర్ ఓవర్
సాక్షి
సెరెనా vs షరపోవా
సాక్షి
కెరీర్లో 19వ గ్రాండ్స్లామ్ టైటిల్ కొరకు సెరెనా... సెరెనా చేతిలో వరుసగా ఎదురైన 16 పరాజయాల పరంపరకు తెరదించాలనే లక్ష్యంతో షరపోవా... శనివారం జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో బరిలోకి దిగనున్నారు. గతంలో సెరెనా ఈ టోర్నీలో ఫైనల్కు చేరిన ఐదుసార్లూ విజేతగా నిలిచింది. మరోవైపు 2004 నుంచి సెరెనాపై ఏ టోర్నీలోనూ షరపోవా నెగ్గలేకపోయింది.
ఫైనల్లో సెరెనాతో షరపోవా ఢ ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్Andhraprabha Daily
1x2 - ఫైనల్లో సెరెనా, షరపోవాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మరియా షరపోవా ఫైనల్కు....TV5
వెబ్ దునియా
అన్ని 14 వార్తల కథనాలు »
సాక్షి
కెరీర్లో 19వ గ్రాండ్స్లామ్ టైటిల్ కొరకు సెరెనా... సెరెనా చేతిలో వరుసగా ఎదురైన 16 పరాజయాల పరంపరకు తెరదించాలనే లక్ష్యంతో షరపోవా... శనివారం జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో బరిలోకి దిగనున్నారు. గతంలో సెరెనా ఈ టోర్నీలో ఫైనల్కు చేరిన ఐదుసార్లూ విజేతగా నిలిచింది. మరోవైపు 2004 నుంచి సెరెనాపై ఏ టోర్నీలోనూ షరపోవా నెగ్గలేకపోయింది.
ఫైనల్లో సెరెనాతో షరపోవా ఢ ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్
1x2 - ఫైనల్లో సెరెనా, షరపోవా
మరియా షరపోవా ఫైనల్కు....
వెబ్ దునియా
కోర్టుకీడ్చొద్దు... వెస్టిండీస్ వేడుకోలు...!
వెబ్ దునియా
భారత టూర్ నుంచి వెస్టిండీస్ జట్టు అర్థాంతరంగా స్వదేశానికి వెళ్లిపోవడం వివాదానికి దారితీసింది. నష్టపరిహారం చెల్లించాల్సిందేనని, లేని పక్షంలో, న్యాయపరమైన చర్యలు తప్పవంటూ వెస్టిండీస్ క్రికెట్ బోర్డును భారత బోర్డు (బీసీసీఐ) హెచ్చరించింది. విండీస్ జట్టు తప్పుకున్నందుకు 41.97 మిలియన్ డాలర్లు చెల్లించాలని బీసీసీఐ డిమాండ్ ...
కోర్టుకొద్దు.. చర్చలు కొనసాగిద్దాం: విండీస్Namasthe Telangana
2 నెలలు సమయం ఇవ్వండిసాక్షి
మధ్యలోనే షాక్: బీసీసీఐని ప్రాధేయపడుతున్న వెస్టిండీస్ బోర్డ్!Oneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత టూర్ నుంచి వెస్టిండీస్ జట్టు అర్థాంతరంగా స్వదేశానికి వెళ్లిపోవడం వివాదానికి దారితీసింది. నష్టపరిహారం చెల్లించాల్సిందేనని, లేని పక్షంలో, న్యాయపరమైన చర్యలు తప్పవంటూ వెస్టిండీస్ క్రికెట్ బోర్డును భారత బోర్డు (బీసీసీఐ) హెచ్చరించింది. విండీస్ జట్టు తప్పుకున్నందుకు 41.97 మిలియన్ డాలర్లు చెల్లించాలని బీసీసీఐ డిమాండ్ ...
కోర్టుకొద్దు.. చర్చలు కొనసాగిద్దాం: విండీస్
2 నెలలు సమయం ఇవ్వండి
మధ్యలోనే షాక్: బీసీసీఐని ప్రాధేయపడుతున్న వెస్టిండీస్ బోర్డ్!
సాక్షి
ఒలింపిక స్వర్ణ విజేతలకు రూ.75 లక్షలు కేంద్రం ప్రోత్సాహకం
Andhraprabha Daily
ఒలింపిక్ క్రీడల్లో బంగారు పతకాలు సాధించిన క్రీడాకారు లకు రూ.75 లక్షల నగదు బహు మతి అందజేయాలని కేంద్ర ప్రభు త్వం నిర్ణయించింది. 2016 సంవ త్సరంలో జరిగే రియో ఒలింపిక్ క్రీడల్లో స్వర్ణ పతక విజేతలకు ఈ బహుమతి అందజేయనున్నారు. క్రీడల్లో పతక గ్రహీతలకు ఇచ్చే స్పెషల్ అవార్డుల పథకాన్ని పున:సమీక్షించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. «మునపటి ...
రియో ఒలింపిక్స్ స్వర్ణ విజేతలకు 75లక్షల నగదు!వెబ్ దునియా
ఒలంపిక్ గోల్డ్ మెడల్ విజేతలకు రూ.75లక్షల నగదుNamasthe Telangana
స్వర్ణం గెలిస్తే రూ.7 లక్షలుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Andhraprabha Daily
ఒలింపిక్ క్రీడల్లో బంగారు పతకాలు సాధించిన క్రీడాకారు లకు రూ.75 లక్షల నగదు బహు మతి అందజేయాలని కేంద్ర ప్రభు త్వం నిర్ణయించింది. 2016 సంవ త్సరంలో జరిగే రియో ఒలింపిక్ క్రీడల్లో స్వర్ణ పతక విజేతలకు ఈ బహుమతి అందజేయనున్నారు. క్రీడల్లో పతక గ్రహీతలకు ఇచ్చే స్పెషల్ అవార్డుల పథకాన్ని పున:సమీక్షించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. «మునపటి ...
రియో ఒలింపిక్స్ స్వర్ణ విజేతలకు 75లక్షల నగదు!
ఒలంపిక్ గోల్డ్ మెడల్ విజేతలకు రూ.75లక్షల నగదు
స్వర్ణం గెలిస్తే రూ.7 లక్షలు
Namasthe Telangana
సచిన్ లేకుండా భారత్-పాక్ వరల్డ్ కప్ మ్యాచ్!
Namasthe Telangana
హైదరాబాద్: తన అనుభవం, ప్రతిభతో ముందుండి జట్టుని నడిపిన సచిన్ లేకుండానే వరల్డ్ కప్ చరిత్రలోనే తొలిసారిగా పాక్తో భారత జట్టు తలపడుతుంది. భారత్, పాక్లు ప్రపంచకప్లో ఇప్పటికి ఐదు సార్లు తలపడ్డాయి. ప్రతీసారి భారత్దే పైచేయి అయింది. ఇరు జట్లు 1992 వరల్డ్ కప్లోనే మొదటిసారిగా తలపడితే, సచిన్కది తొలి వరల్డ్ కప్. వచ్చే నెల్లో జరిగే వరల్డ్ కప్లో ఇరు జట్లు ...
సచిన్ లేకుండా చరిత్రలో తొలిసారి భారత్-పాక్ మ్యాచ్!: గెలుపు ఎవరిది?వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్: తన అనుభవం, ప్రతిభతో ముందుండి జట్టుని నడిపిన సచిన్ లేకుండానే వరల్డ్ కప్ చరిత్రలోనే తొలిసారిగా పాక్తో భారత జట్టు తలపడుతుంది. భారత్, పాక్లు ప్రపంచకప్లో ఇప్పటికి ఐదు సార్లు తలపడ్డాయి. ప్రతీసారి భారత్దే పైచేయి అయింది. ఇరు జట్లు 1992 వరల్డ్ కప్లోనే మొదటిసారిగా తలపడితే, సచిన్కది తొలి వరల్డ్ కప్. వచ్చే నెల్లో జరిగే వరల్డ్ కప్లో ఇరు జట్లు ...
సచిన్ లేకుండా చరిత్రలో తొలిసారి భారత్-పాక్ మ్యాచ్!: గెలుపు ఎవరిది?
సాక్షి
ఆర్టిఐ పరిధిలోకి బిసిసిఐ: సోనోవాల్
Andhrabhoomi
న్యూఢిల్లీ, జనవరి 28: స్వతంత్ర ప్రతిపత్తి ఉందంటూ ఇన్నాళ్లూ ఎవరికీ జవాబుదారీ వహించకుండా నిర్ణయాలు తీసుకుంటున్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కూడా సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ) పరిధిలోకి వస్తుందని కేంద్ర క్రీడామంత్రి శర్వానంద సోనోవాల్ అన్నారు. ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నదని 'బ్రిక్స్' ...
బీసీసీఐకి జవాబుదారీతనం ఉండాలి: సోనోవాల్సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, జనవరి 28: స్వతంత్ర ప్రతిపత్తి ఉందంటూ ఇన్నాళ్లూ ఎవరికీ జవాబుదారీ వహించకుండా నిర్ణయాలు తీసుకుంటున్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కూడా సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ) పరిధిలోకి వస్తుందని కేంద్ర క్రీడామంత్రి శర్వానంద సోనోవాల్ అన్నారు. ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నదని 'బ్రిక్స్' ...
బీసీసీఐకి జవాబుదారీతనం ఉండాలి: సోనోవాల్
వెబ్ దునియా
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2015 కోసం అధికారిక యాప్ ప్రారంభం!
వెబ్ దునియా
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే ప్రపంచ కప్ -2015 వివరాలను ఎప్పటికపుడు తెలియజేసే నిమిత్తం ఓ యాప్ ను ప్రారంభించింది. ఐసీసీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్ భాగస్వామ్యంతో ఈ యాప్ ను రూపొందించింది. దీన్ని గూగుల్ ప్లే, యాప్ స్టోర్ నుంచి ఈ యాప్ ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా క్రికెట్ అభిమానులు 2015 వరల్డ్ కప్కు ...
ఐసీసీ వరల్డ్ కప్: అధికారిక యాప్ విడుదలthatsCricket Telugu
వన్డే ప్రపంచ కప్ కోసం యాప్సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే ప్రపంచ కప్ -2015 వివరాలను ఎప్పటికపుడు తెలియజేసే నిమిత్తం ఓ యాప్ ను ప్రారంభించింది. ఐసీసీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్ భాగస్వామ్యంతో ఈ యాప్ ను రూపొందించింది. దీన్ని గూగుల్ ప్లే, యాప్ స్టోర్ నుంచి ఈ యాప్ ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా క్రికెట్ అభిమానులు 2015 వరల్డ్ కప్కు ...
ఐసీసీ వరల్డ్ కప్: అధికారిక యాప్ విడుదల
వన్డే ప్రపంచ కప్ కోసం యాప్
沒有留言:
張貼留言