2015年1月17日 星期六

2015-01-18 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
చైనా పడవ ప్రమాద మృతుల సంఖ్య 21   
Andhrabhoomi
న్యూఢిల్లీ:తూర్పు చైనాలోని జియాంగ్జూ వద్ద నదిలో పడవ బోల్తాపడిన ఘటనలో 21మంది మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు. పడవ ట్రయలర్ రన్ సందర్భంగా ఈ ప్రమాదం సంభవించింది. ఈఘటనలో 22 మంది గల్లంతయ్యారు. ముగ్గురుని భద్రతా సిబ్బంది రక్షించింది. మరొకరి కోసం గాలింపు చేపట్టారు. మృతులలో భారతీయుడితో సహా 8 మంది విదేశీయులు ఉన్నారు.
పడవ బోల్తా ప్రమాదంలో ఒక భారతీయుడుతో సహా 21 మంది మృతి...!   వెబ్ దునియా
పడవ ప్రమాదం.. 21 మంది మృతి   తెలుగువన్
చైనా పడవ ప్రమాదంలో 21మంది మృత్యువాత   Namasthe Telangana
సాక్షి   
TV5   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నేను ఇండో -అమెరికన్ కాదు.. అమెరికనే: బాబీ జిందాల్   
వెబ్ దునియా
తాను ఇండో-అమెరికన్ కాదని అమెరికన్‌నేనంటూలూసియానా గవర్నర్, భారత సంతతికి చెందిన బాబీ జిందాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తల్లిదండ్రులు అమెరికన్లుగా మారడానికే ఇక్కడి వచ్చారు తప్ప ఇండో-అమెరికన్లుగా ఉండడానికి కాదని ఆయన స్పష్టం చేశారు. అమెరికన్లుగా మారడానికే ఇక్కడకు వచ్చామని తన తల్లిదండ్రులు తనకు, సోదరుడికి చెబుతూ ఉండేవారు అని ...

నన్ను ఇండో-అమెరికన్ అనొద్దు   Andhrabhoomi
భారతీయుడని పిలిపించుకోవాలంటే భారత్లోనే ఉండేవాడిని..   TV5
'నేను అమెరికన్ ను మాత్రమే'   సాక్షి
Oneindia Telugu   
అన్ని 7 వార్తల కథనాలు »   


పోస్టాఫీసులో కలకలం: ఖాతాదారులను నిర్బంధించిన యువకుడి అరెస్ట్   
Oneindia Telugu
ప్యారిస్: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని ఓ పోస్టాఫీసు వెలుపల శుక్రవారం ఒక సాయుధ దుండగుడు ఇద్దరు వ్యక్తులను నిర్బంధించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనకు తీవ్రవాద దాడులతో సంబంధం ఉన్నట్లు కనిపించడం లేదని వారు చెప్పారు. పోస్టీఫీసుకు వచ్చిన చాలా మంది ఖాతాదారులు ఆ ఆగంతకుడి నుంచి తప్పించుకోగలిగారని, పొందిక లేకుండా ...

ఫ్రెంచి పోస్ట్ఫాసు వద్ద ఇద్దరిని నిర్బంధించిన ఆగంతకుడు   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


భారత్ మత్స్యకారుల విడుదల   
Andhrabhoomi
న్యూఢిల్లీ:్భరత్‌కు చెందిన 15మంది మత్స్యకారులను శ్రీలంక ప్రభుత్వం విడుదల చేసింది. శ్రీలంక విదేశాంగ మంత్రి సమరవీర ఆదివారం భారత్ పర్యటన నేపథ్యంలో బందీలుగా ఉన్న మత్స్యకారులను విడుదల చేయటం గమనార్హం. Related Article. చైనా పడవ ప్రమాద మృతుల సంఖ్య 21 · ఉగ్రవాది కాల్పుల్లో ఒకరు మృతి · చెన్నై విమానాశ్రయంలో దిగిన ఎయిర్ ఇండియా విమానం ...

15 మంది భారత జాలర్లకు శ్రీలంక నుంచి విముక్తి   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
మళ్లీ ఉలిక్కిపడిన ఫ్రాన్స్   
Namasthe Telangana
పారిస్: ఫ్రాన్స్ మరోసారి ఉలిక్కిపడింది. రాజధాని పారిస్ సమీపంలో ఉన్న కొలంబస్‌లోని ఓ పోస్టాఫీస్‌లో గుర్తుతెలియని సాయుధుడు శుక్రవారం పలువురిని బందీలుగా చేసుకొన్న ఘటన భయభ్రాంతులకు గురిచేసింది. అయితే కొన్ని గంటల తర్వాత ఆ సాయుధుడు తనకు తానుగా లొంగిపోవడంతో అందరు ఊపిరిపీల్చుకొన్నారు. బందీలెవరూ గాయపడలేదని, ఈ ఊహించని పరిణామంతో ...

ఉగ్రవాదులపై బెల్జియం దాడులు   సాక్షి
బెల్జియంలో ఉగ్ర కుట్రను భగ్నం చేసిన పోలీసులు   10tv

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ప్యారిస్‌కు మరిన్ని టెర్రర్ దాడుల ముప్పు.. పది మంది అరెస్టు..!   
వెబ్ దునియా
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌‌లో మరిన్ని ఉగ్రవాద దాడుల ముప్పు ఉందని పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో ప్యారిస్‌లో పోలీసు అధికారులు మళ్లీ హై అలెర్ట్ ప్రకటించారు. పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెలలో ఇక్కడి చార్లీ హెబ్డో కార్యాలయంపై ఉగ్రవాదుల దాడితో పాటు వరుసగా మూడు రోజుల పాటు జరిగిన టెర్రర్ ...

ప్యారిస్ దాడుల్లో 10 మంది అరెస్టు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
'వృద్ధులు, యువతలో ఎయిడ్స్ మరింత ప్రబలుతోంది'   
సాక్షి
బీజింగ్: గతేడాది చైనాలో లక్షకుపైగా ఎయిడ్స్ కేసులు నమోదయ్యాయని ఆ దేశ జాతీయ ఆరోగ్య మరియు కుటుంబ ప్రణాళిక కమిషన్ వైస్ చైర్మన్ శుక్రవారం వెల్లడించారు. గతేడాది నమోదైన ఎయిడ్స్ కేసుల కంటే 14.8 శాతం అధికంగా ఈ ఏడాది నమోదయ్యాయని తెలిపారు. అదే అంతకుమందు ఏడాది 2013తో పోలిస్తే 21.2 శాతం అధికమని పేర్కొన్నారు. గతేడాది దాదాపు 85 వేల మంది ...


ఇంకా మరిన్ని »   


Namasthe Telangana
   
అనుమానాస్పదంగా తిరుగుతున్న నైజీరియన్ల అరెస్టు   
Namasthe Telangana
రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ సన్‌సిటీ వద్ద పోలీసులు ఆరుగురు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. సన్‌సిటీ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నైజీరియన్ల సమాచారంను స్థానికులు పోలీసులకు అందించారు. సన్‌సిటీ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు నైజీరియన్లను ప్రశ్నించారు. పాస్‌పోర్టు లేకుండానే నగరంలో ఉన్నట్లు గుర్తించారు.

ఇంకా మరిన్ని »   


సాక్షి
   
నిజాయితీకి కేరాఫ్ దుబాయ్   
సాక్షి
దుబాయ్ : మన దేశంలో పొరపాటున మనం ఏదైనా వస్తువుని పొగొట్టుకుంటే ఇక దానిపై ఆశలు వదులుకోవాల్సిందే. వస్తువు పొగొట్టుకున్న 2 నిమిషాలకే వెతికినా ప్రయోజనం శూన్యం. కానీ దుబాయ్ లో సీన్ రివర్సయింది. ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా తన పర్సును వదిలించుకోవాలని విశ్వప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. ఆ వ్యక్తి ఒకసారి ...


ఇంకా మరిన్ని »   


10 ఉగ్రవాద సంస్థలపై పాక్ నిషేధం   
సాక్షి
ఇస్లామాబాద్: ఉగ్రవాదాన్ని అణిచి వేసేందుకు పాక్ ప్రభుత్వం సమాయత్తమైంది. అందుకోసం ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. ఉగ్రవాద సంస్థలు 26/11 ముంబై పేలుళ్ల సూత్రధారి హహీజ్ సయిద్ నేతృత్వంలోని జమాత్-ఉద్-దవ (జేయూడీ), అఫ్ఘానిస్థాన్ కి చెందిన హక్కానితో సహ 10 సంస్థలపై నిషేధం విధించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. పెషావర్ లోని ఆర్మీ ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言