2015年1月28日 星期三

2015-01-29 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
చిక్కుల్లో బిజెపి: కిరణ్ బేడీకి రెండు వోటర్ ఐడి కార్డులు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఢిల్లీ బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీకి వేర్వేరు చిరునామాలతో రెండు ఓటరు గుర్తింపు కార్డులున్నాయి. ఆ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. కిరణ్ బేడీ రెండు ప్రాంతాలనుంచి రెండు వేర్వేరు డాక్యుమెంట్లు ఎలా ఇచ్చారనే విషయాన్ని ఎన్నికల కమిషన్ ఇప్పుడు పరిశీలిస్తోంది. ఎన్నికల కమిషన్ రికార్డుల ప్రకారం కిరణ్ బేడీకి ...

ఒక కిరణ్ బేడీ... రెండు ఓటరు కార్డులు... అదేలా?   వెబ్ దునియా
కిరణ్ బేడీకి రెండు ఓటరు కార్డులు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బాలికపై బంధువు అత్యాచారం.. హాస్టల్ లోనే ప్రసవం.. పసికందు హత్య   
వెబ్ దునియా
బంధువనే చనువుతో ఓ బాలికపై అత్యాచారం చేశాడో రాక్షసుడు.. అలా ఒకటి కాదు రెండు కాదు పలుమార్లు తన కోరిక తీర్చుకున్నాడు. చివరకు ఆ బాలిక గర్భం దాల్చడం హాస్టల్ లోనే ప్రసవం జరిగిపోయాయి. పుట్టిన బిడ్డను చంపేసి.. పరారయ్యాడు.. ఈ దారుణ సంఘటన చత్తీస్ఘడ్ రాష్ట్రంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. చత్తీస్ గఢ్ లో కొరియా జిల్లా రాంపూర్ బ్లాక్ ...

రేప్: హాస్టల్‌లోనే బాలిక ప్రసవం, శిశువు హత్య   Oneindia Telugu
బాలికపై అత్యాచారం.. హాస్టల్ లోనే ప్రసవం   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సునంద పుష్కర్ హత్య : ఐపీఎల్ డీలింగ్‌లోనూ అమర్ సింగ్ జోక్యం..!   
వెబ్ దునియా
కేంద్ర మంత్రి శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ హత్య కేసు విచారణలో భాగంగా ఎస్పీ మాజీ నేత అమర్ సింగ్ వద్ద ఢిల్లీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బుధవారం నాలుగు గంటల పాటు విచారణ జరిపింది. ఇందులో ఐపీఎల్ డీలింగ్‌ వ్యవహారంలో కూడా అమర్ సింగ్ జోక్యం ఉన్నట్టు తెలిసింది. ఈ విచారణలో భాగంగా అమర్ సింగ్‌ను ఒక రహస్య ప్రదేశానికి తీసుకువెళ్లి మరీ ...

నాకు తెలిసిందే చెప్పాను   Andhrabhoomi
అమర్‌సింగ్‌ను ప్రశ్నించిన సిట్   సాక్షి
సునంద పుష్కర్‌ హత్య కేసులో అమర్‌సింగ్‌ను ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu   
Namasthe Telangana   
Vaartha   
అన్ని 13 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మోదీ మోసం చేశారు..! మళ్ళీ లోక్ పాల్ ఉద్యమం : అన్నా హజారే   
వెబ్ దునియా
మరోమారు మోసపోయామనీ, స్విస్ బ్యాంకులో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకురావటంలో మోదీ సర్కారు పూర్తిగా విఫలమైందనీ లోక్ పాల్ ఉద్యమ నేత అన్నాహజారే ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోమారు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన చెప్పారు. ఆయన తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో ఎన్‌డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా అంశాలు చెప్పారు.
మళ్లీ లోక్‌పాల్ ఉద్యమం: అన్నా హజారే   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
జీవన విలువలు అక్కడే నేర్చుకున్నా: నరేంద్ర మోదీ   
సాక్షి
న్యూఢిల్లీ: విద్యార్థిగా ఉండగా ఎన్‌సీసీలో చేరటం తనకు జీవన విలువలు, దేశభక్తి అలవడ్డాయని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో ఎన్‌సీసీ వార్షిక రిపబ్లిక్ డే క్యాంప్ వేడుకల్లో ప్రధాని పాల్గొని మాట్లాడారు. తాను జీవిత పాఠాలు నేర్చుకున్న వాతావరణంలోకి తిరిగి అడుగుపెట్టడం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. కష్టపడి ఈ అవకాశం ...

జూన్‌ 21న యోగాలో రికార్డు సృష్టిద్దాం   Andhraprabha Daily
ఎన్‌సీసీ చాలా నేర్పింది, యోగాలో ప్రపంచ రికార్డు: ప్రధాని మోడీ (ఫోటోలు)   Oneindia Telugu
యోగాలో ప్రపంచ రికార్డు సృష్టించండి:మోడీ   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కోలీ మరణశిక్ష యావజ్జీవ ఖైదుగా మార్పు   
సాక్షి
అలహాబాద్: నిఠారీ సీరియల్ హత్యల కేసులో మరణశిక్ష పడిన సురేందర్ కోలీ శిక్షను అలహాబాద్ హైకోర్టు యావజ్జీవ ఖైదుగా మార్చింది. కోలీ క్షమాభిక్ష పిటిషన్‌ను పరిష్కరించడంలో తీవ్ర జాప్యం జరిగిందంటూ ఈ నిర్ణయం తీసుకుంది. 2006లో జరిగిన హత్యలపై కోలీకి 2009లో సీబీఐ కోర్టు మరణశిక్ష విధించింది.కోలీ క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడంలో తీవ్ర ...

ఉరి శిక్ష నుంచి జీవితఖైదుగా సీరియల్ కిల్లర్ కోలీకి శిక్ష తగ్గింపు   Oneindia Telugu
నోయిడా హత్యల కేసులో సురీందర్ కోలి శిక్ష తగ్గింపు   Andhrabhoomi
సురీందర్ కోలీకి శిక్ష తగ్గించిన అలహాబాద్ హైకోర్టు   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బుర్ద్వాన్‌ పేలుళ్ల కేసులో..మరో నలుగురు అరెస్టు   
Andhraprabha Daily
న్యూఢిల్లి : బుర్ద్వాన్‌ పేలుళ్ల కేసులో మరో నలుగురు నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అదుపులోకి తీసుకుంది. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాలలో అరెస్టు చేసిన నిందితులను హబీబుర్‌, మహ్మద్‌ దలీమ్‌, జియాసుద్దీన్‌, మోతియార్‌ రహ్మన్‌గా గుర్తించారు. వీరిని సిటీ కోర్టులో హాజరుపర చనున్నట్లు ఎన్‌ఐఎ అధికారులు తెలియజేశారు.
ఎన్‌ఐఏ కస్టడీలో బుర్ద్వాన్ పేలుడు నిందితులు   Namasthe Telangana
బుర్ద్వాన్ పేలుళ్ల కేసులో మరో నలుగురు అరెస్టు   Andhrabhoomi
బుర్ద్వాన్ పేలుళ్లు: మరో నలుగుర్ని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ   Oneindia Telugu
సాక్షి   
అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
'లౌకిక, సామ్యవాద పదాలను తొలగించాలి'   
సాక్షి
ముంబై: దేశ రాజ్యాంగం నుంచి 'లౌకిక', 'సామ్యవాద' పదాలను శాశ్వతంగా తొలగించాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ బుధవారం డిమాండ్ చేశారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేరిన ఈ పదాలు లేని రాజ్యాంగ పీఠిక చిత్రాన్ని గణతంత్ర దినోత్సవం సందర్భంగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటనలో వాడడంపై దుమారం రేగిన నేపథ్యంలో సంజయ్ స్పందించారు.
బిజెపి లౌకిక పదాన్ని వదలివేసిందా!   News Articles by KSR
శివసేన ఫైర్: హిందువుల కోసం భారత్, ముస్లిం కోసం పాకిస్థాన్!   వెబ్ దునియా
ముస్లింల కోసమే పాక్, భారత్ హిందూ దేశమే: శివసేన ఎంపి   Oneindia Telugu
Namasthe Telangana   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అమెరికా-భారత్ అణు ఒప్పందంతో అస్థిరతే.. : పాక్   
వెబ్ దునియా
ఆ రెండు దేశాల మధ్య అణు ఒప్పందం కారణంగా దక్షిణాసియాలో అస్థిరత ఏర్పడుతుందని పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆదే జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్ - అమెరికాల మధ్య అణు ఒప్పందాన్ని రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం అమలుచేయటం వలన ఈ ప్రాంతానికి హానికరమని చెప్పారు. ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు ...

'అణు బంధం'పై పాక్ ఆందోళన   సాక్షి
భారత్‌తో మంచి సంబంధాలే, కాశ్మీర్ సహా పరిష్కారం: నవాజ్ షరీఫ్   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చెన్నై దినమలర్ వార్తాపత్రికకు ఉగ్రదాడి వార్నింగ్!   
వెబ్ దునియా
చెన్నైలోని దినమలర్ వార్తా పత్రికకు ఉగ్రవాద దాడి పొంచివుంది. 'నిన్న చార్లీ హెబ్డో.. రేపు దినమల్లార్' అంటూ చెన్నైలోని దినమలర్ వార్తా పత్రికకు ఉగ్రదాడి హెచ్చరికలతో ఓ లేఖ వచ్చింది. ఈ నేపథ్యంలో చెన్నై పోలీసులు అప్రమత్తమై దినమలర్ వార్తా పత్రిక కార్యాలయం వద్ద తనిఖీలు చేపట్టారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే లేఖ అల్‌ఖైదా ఉగ్రవాద ...

దినమల్లార్ వార్తాపత్రికకు ఉగ్రదాడి హెచ్చరిక!   Namasthe Telangana
ఐసీస్ బెదిరింపు లేఖ: 'నిన్న పారిస్ చార్లీ హెబ్డో- రేపు దినమలర్'   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言