2015年1月23日 星期五

2015-01-24 తెలుగు (India) ప్రపంచం


Andhraprabha Daily
   
పాత విధానాలు కొనసాగిస్తా సౌదీ కొత్త రాజు సల్మాన్‌   
Andhraprabha Daily
రియాద్‌: పూర్వీకులు పద్దతులు కొనసాగిస్తానని సౌదీ అరేబియా కొత్త రాజు సల్మాన్‌ బిన్‌ అబ్దుల్లా అజిజ్‌ అల్‌ సౌద్‌ స్పష్టం చేశారు. దాదాపు రెండు దశాబ్ధాల పాటు సౌదీని పరిపాలించిన 90 ఏళ్ల అబ్దుల్లా మృతితో నూతన రాజుగా సాల్మాన్‌ బాధ్యతలు స్వీకరించారు. జాతీయ టెలివిజన్‌ చానెల్‌లో ఆయన మాట్లాడుతూ సౌదీ అరేబియా స్థాపించినప్పటి నుంచి ...

సౌదీ రాజు అబ్దుల్లా మృతి   తెలుగువన్
కన్నుమూసిన సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సౌదీ అరేబియా రాజు మృతికి సంతాపం   Andhrabhoomi
Oneindia Telugu   
Vaartha   
అన్ని 22 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఉగ్రమూకలు రెచ్చిపోవచ్చు!.   
సాక్షి
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన నేపథ్యంలో దేశంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. అప్రమత్తంగా ఉండాలంటూ అన్ని రాష్ట్రాలకు సూచించాయి. ముఖ్యంగా బిహార్, ఉత్తరప్రదేశ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలతోపాటు ముంబై పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. 2000లో నాటి ...

కాళరాత్రిగా మారుతున్న ఒబామా పర్యటన   Namasthe Telangana
పాక పాలకులారా.... ఉగ్ర సర్పాలను హతమార్చండి!   Andhraprabha Daily
ఉగ్రవాదాన్ని సహించం   Andhrabhoomi
TV5   
Oneindia Telugu   
అన్ని 31 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మిషెల్ ఒబామాకు మోడీ బనారస్, సిల్క్ చీరల కానుక...   
వెబ్ దునియా
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా శ్రీమతి మిషెల్ ఒబామాకు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బనారస్ చీరలు, బనారస్ సిల్క్ మెటీరియల్ చీరలను బహుమతిగా ఇవ్వనున్నారు. దేశ పర్యటనకు వస్తున్న ఒబామా దంపతులకు సర్ ప్రైజ్ ఇచ్చేందుకు మోడీ రెడీగా ఉన్నారు. ఇందులో భాగంగా చీరల ఎంపిక, ప్యాకింగ్ బాధ్యతలు వారణాసి వస్త్ర ఉద్యోగుల సంఘంకు జౌళీ మంత్రిత్వ ...

ఒబామా పర్యటనపై హాట్ చర్చ..!   News4Andhra
మిషెల్ ఒబామాకు మోదీ గిఫ్టు!   Namasthe Telangana
మిషెల్‌కు మోడీ ఊహించని కానుక, ఆగ్రాలో 100 మంది అమెరికా భద్రతా సిబ్బంది   Oneindia Telugu
సాక్షి   
అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సునంద కేసులో లేడీ జర్నలిస్టును ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు   
వెబ్ దునియా
సునంద హత్యకేసులో ఢిల్లీలో పోలీసులు శుక్రవారం సీనియర్ జర్నలిస్టు నళిని సింగ్ ను ప్రశ్నించారు. సునంద ఏమి మాట్లాడారు. ఏ ఏ అంశాలను ఎక్కువగా ప్రస్తావించారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విచారణకు సంబంధించిన వివరాలివి. కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ హత్య కేసుకు సంబంధించి డిప్యూటీ కమిషనర్ ప్రేమ్ నాథ్ ...

సునంద అప్పుడు మాట్లాడలేదు!: సీనియర్ జర్నలిస్ట్ నళిని విచారణ   Oneindia Telugu
నళిని సింగ్ ను ప్రశ్నించిన పోలీసులు   సాక్షి
మహిళా జర్నలిస్టులను విచారించిన సిట్ అధికారులు..   Teluguwishesh
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 15 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మహిళలు వందేళ్లు బతకాలంటే.. శృంగారం వద్దే వద్దు.. బ్రిటన్ బామ్మ!   
వెబ్ దునియా
మహిళలు వందేళ్లు బతకాలంటే.. బ్రిటన్ బామ్మ చెప్పింది వినండి. వందేళ్లు బతకాలనుకునే మహిళలు పురుషులతో. శృంగారానికి దూరంగా ఉండాలని బ్రిటన్‌కు చెందిన 109ఏళ్ల బ్రహ్మచారిణి జెస్సీ గల్లాన్ అన్నారు. సుదీర్ఘకాలం జీవించాలనుకుంటే పురుషులకు (శృంగారానికి) దూరంగా ఉండాలని మహిళలకు హితబోధ చేశారు. తాను సుదీర్ఘకాలం ఆరోగ్యంతో ఉండటానికి ...

'మగవారికి దూరంగా ఉండండి..వందేళ్లు బతకండి'   Oneindia Telugu
పురుషులకు దూరంగా ఉండండి..వందేండ్లు బతకండి   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
ఈనెల 27 ఆగ్రాలో మొబైల్‌ సర్వీసులు రద్దు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూ ఢిల్లీ, జనవరి 23: అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా రాక సందర్భంగా దేశంలో భద్రతను ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా ఒబామా సందర్శంచే పర్యాటక ప్రాంతాలలో ఎన్నడూ లేని విధంగా అనేక పూర్తిస్థాయి ఆంక్షలు విధించారు. ఈ నెల 27న ఒబామా ఉత్తరప్రదేశ్‌లోని తాజ్‌మహల్‌ను సందర్శించనుండటంతో ఆ రోజు ఆగ్రాలో మొబైల్‌ సేవలను నిలిపివేయాలని ...

టెర్రర్ ప్రకటనల మధ్య ఒబామా పర్యటన..   10tv
27న తాజ్ మహల్ వద్ద ఎలక్ట్రానిక్ జామర్లు   Vaartha
27న తాజ్ మహల్ వద్ద మొబైల్స్ పనిచేయవు   సాక్షి
Oneindia Telugu   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆటా నూతన అధినేతగా సుధాకర్ పెర్కారి!   
వెబ్ దునియా
అమెరికా తెలుగు సంఘం (ఆటా) నూతన అధినేతగా సుధాకర్ పెర్కారి ఎన్నికయ్యారు. లాస్‌వేగాస్ నగరంలో ఈ నెల 17న నిర్వహించిన ఎన్నికల్లో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఆటా బోర్డు సభ్యులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో పాటు లాస్‌వేగాస్, కాలిఫోర్నియాలో నివసిస్తున్న 200 మంది తెలుగువారు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. కమిటీ ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
పాకిస్థాన్‌కు ఒబామా వార్నింగ్ : వ్యూహాత్మకంగా జమాత్ ఉద్ దవాపై నిషేధం!   
వెబ్ దునియా
ఈనెల 25వ తేదీన భారత్ పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాకిస్థాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తాను న్యూఢిల్లీ పర్యటనలో ఉండగా భారత్‌పై ఉగ్రదాడి జరిగితే మాత్రం తాట తీస్తామంటూ హెచ్చరించారు. దీంతో నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా జమాత్ ఉద్ దవాపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. నిషేధం విధించడం ద్వారా ...

అమెరికా ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
తనతో విడిపోయిందని మాజీ ప్రియురాలి మంచానికి నిప్పుపెట్టాడు   
Oneindia Telugu
దుబాయ్: తన నుంచి విడిపోయిందనే అక్కసుతో మాజీ ప్రియురాలి మంచానికి నిప్పుపెట్టాడు ఓ ప్రవాస భారతీయుడు. అక్కడితో ఆగకుండా ఆమె బూట్లను కాల్చి బూడిదచేశాడు. గత సంవత్సరం అక్టోబర్‌లో జరిగిన ఈ ఘటనలో నిందితుడి(26)పై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. జుమీరాహ్ పామ్ ప్రాంతంలోని ఓ హోటల్‌లో వెయిటర్‌గా పని చేస్తున్నాడు.
మాజీ ప్రియురాలి మంచానికి నిప్పు పెట్టాడు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఇమ్రాన్ ఖాన్‌పై పరువు నష్టం దావా వేసి పాక్ మాజీ చీఫ్ జస్టీస్!   
వెబ్ దునియా
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌పై ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఇప్తికర్ చౌదరి పరువు నష్టం దావా వేశారు. 2013 సాధారణ ఎన్నికల్లో రిగ్గింగ్కు పాల్పడినట్టు తనపై ఇమ్రాన్ ఆరోపణలు చేశారని... దీంతో తన పరువు, ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని చౌదరి తన పిటీషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన స్థానిక జిల్లా కోర్టులో రూ.20 బిలియన్ల ...

ఇమ్రాన్ ఖాన్‌పై 20 బిలియన్ల పరువు నష్టం దావా   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言