వెబ్ దునియా
ఒబామా ఆగ్రా పర్యటన రద్దు... ఎందుకు?
వెబ్ దునియా
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పర్యటనలోంచి ఆగ్రాను రద్దు చేసుకున్నారు. ప్రేమ చిహ్నం తాజ్ మహల్ ను చూడకుండానే ఆయన తిరుగు ప్రయాణమవుతారు. ఇంతకీ ఏం జరిగింది. తాజ్ పర్యటన ఎందుకు రద్దు చేసుకున్నారు.? తెలుసుకుందాం రండీ. అమెరికా అధ్యక్షుడు పర్యటనలో చివరి నిమిషంలో మార్పు చోటుచేసుకుంది. తన పర్యటనను కుదించుకోవాల్సి ...
ఒబామా పర్యటన కుదింపు తాజ్మహల్ సందర్శన రద్దుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బరాక్ ఒబామా పయనం: తాజ్ మహల్ చూడరు, సౌదీకి పయనం!Oneindia Telugu
ఒబామా తాజ్మహల్ సందర్శన రద్దుతెలుగువన్
సాక్షి
Namasthe Telangana
Vaartha
అన్ని 20 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పర్యటనలోంచి ఆగ్రాను రద్దు చేసుకున్నారు. ప్రేమ చిహ్నం తాజ్ మహల్ ను చూడకుండానే ఆయన తిరుగు ప్రయాణమవుతారు. ఇంతకీ ఏం జరిగింది. తాజ్ పర్యటన ఎందుకు రద్దు చేసుకున్నారు.? తెలుసుకుందాం రండీ. అమెరికా అధ్యక్షుడు పర్యటనలో చివరి నిమిషంలో మార్పు చోటుచేసుకుంది. తన పర్యటనను కుదించుకోవాల్సి ...
ఒబామా పర్యటన కుదింపు తాజ్మహల్ సందర్శన రద్దు
బరాక్ ఒబామా పయనం: తాజ్ మహల్ చూడరు, సౌదీకి పయనం!
ఒబామా తాజ్మహల్ సందర్శన రద్దు
వెబ్ దునియా
భారత్ బయలుదేరిన ఒబామా... ఉదయం 10 గంటలకు ఢిల్లీలో..
వెబ్ దునియా
భారత గణతంత్ర దినోత్సవానికి అతిథిగా విచ్చేస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆయన తన అధికారిక విమానం ఎయిర్ఫోర్స్ వన్లో ఆండ్రూస్ వైమానిక స్థావరం నుంచి శనివారం బయలుదేరారు. ఈ మేరకు అక్కడ తమ దేశ అధ్యక్షుడు ఒబామాకు వైట్ హౌస్ అధికారులు వీడ్కోలు పలికారు. ఆయన వెంట సతీమణి మిషెల్తో పాటు, క్యాబినెట్ సహచరులు, ప్రభావశీల ...
'భారత్- అమెరికా బంధం ఇక ముందుకే'Namasthe Telangana
నేటి నుంచి భారత్లో ఒబామా పర్యటనసాక్షి
దోపిడీదారుకు స్వాగతమా..!Andhraprabha Daily
10tv
తెలుగువన్
Vaartha
అన్ని 58 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత గణతంత్ర దినోత్సవానికి అతిథిగా విచ్చేస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆయన తన అధికారిక విమానం ఎయిర్ఫోర్స్ వన్లో ఆండ్రూస్ వైమానిక స్థావరం నుంచి శనివారం బయలుదేరారు. ఈ మేరకు అక్కడ తమ దేశ అధ్యక్షుడు ఒబామాకు వైట్ హౌస్ అధికారులు వీడ్కోలు పలికారు. ఆయన వెంట సతీమణి మిషెల్తో పాటు, క్యాబినెట్ సహచరులు, ప్రభావశీల ...
'భారత్- అమెరికా బంధం ఇక ముందుకే'
నేటి నుంచి భారత్లో ఒబామా పర్యటన
దోపిడీదారుకు స్వాగతమా..!
Namasthe Telangana
పెషావర్ బాలలకు తంఘా-ఇ-షుజాత్ అవార్డు
Andhrabhoomi
పెషావర్: పెషావర్ ఉగ్రదాడిలో మరణించిన బాలలకు, ప్రిన్సిపల్, బోధన సిబ్బంది, ఓ సాధారణ పౌరునికి తంఘా-ఇ-షుజాత్ అవార్డు ఇవ్వాలని పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ నిర్ణయించారు. ఈ దాడిలో గాయపడ్డ బాలలకు కూడా మరో అవార్డు ఇవ్వాలని నిర్ణ్ణయించారు. 2009లో ఆత్మాహుతి దాడిని అడ్డుకున్న ఓ పోలీసుకు కూడా తంఘా-ఇ-షుజాత్ అవార్డు ఇస్తున్నారు.
పెషావర్ పిల్లలకు తంఘా-ఇ-షుజాత్ అవార్డుNamasthe Telangana
పెషావర్ బాధిత బాలలకు ప్రతిష్టాత్మక అవార్డుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
పెషావర్: పెషావర్ ఉగ్రదాడిలో మరణించిన బాలలకు, ప్రిన్సిపల్, బోధన సిబ్బంది, ఓ సాధారణ పౌరునికి తంఘా-ఇ-షుజాత్ అవార్డు ఇవ్వాలని పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ నిర్ణయించారు. ఈ దాడిలో గాయపడ్డ బాలలకు కూడా మరో అవార్డు ఇవ్వాలని నిర్ణ్ణయించారు. 2009లో ఆత్మాహుతి దాడిని అడ్డుకున్న ఓ పోలీసుకు కూడా తంఘా-ఇ-షుజాత్ అవార్డు ఇస్తున్నారు.
పెషావర్ పిల్లలకు తంఘా-ఇ-షుజాత్ అవార్డు
పెషావర్ బాధిత బాలలకు ప్రతిష్టాత్మక అవార్డు
వెబ్ దునియా
ఐఎస్ ఐఎస్ ఘాతుకం : జపనీస్ బందీలలో ఒకరి హతం
వెబ్ దునియా
ఐఎస్ ఐఎస్ మరో బందీని పొట్టన పెట్టుకుంది. తమ డిమాండ్లను నెరవేర్చకపోవడంతో తమ ఆధీనంలో ఉన్న బంధీలలో ఒక జపనీయుడిని హతమార్చింది. ఈ మేరకు విడియోను విడుదల చేసింది. వివరాలిలా ఉన్నాయి. గత వారం సిరియాకు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాద సంస్ధ ఐఎస్ఐఎస్ జపనీయులు కెంజీ గోటో జోగో, హరునా యుకావాలను బందీలుగా తీసుకుంది. వారిని విడుదల చేయడానికి మూడు ...
బందీగా ఉన్న జపనీయుడి హత్య!సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఐఎస్ ఐఎస్ మరో బందీని పొట్టన పెట్టుకుంది. తమ డిమాండ్లను నెరవేర్చకపోవడంతో తమ ఆధీనంలో ఉన్న బంధీలలో ఒక జపనీయుడిని హతమార్చింది. ఈ మేరకు విడియోను విడుదల చేసింది. వివరాలిలా ఉన్నాయి. గత వారం సిరియాకు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాద సంస్ధ ఐఎస్ఐఎస్ జపనీయులు కెంజీ గోటో జోగో, హరునా యుకావాలను బందీలుగా తీసుకుంది. వారిని విడుదల చేయడానికి మూడు ...
బందీగా ఉన్న జపనీయుడి హత్య!
అమెరికా 'రావెన్'లు ఇక మేడిన్ ఇండియా!
సాక్షి
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఓ భారీ ప్రాజెక్టు భారత్కు దక్కనుంది. ఇప్పటిదాకా అమెరికా కంపెనీ ఎరో విరోన్మెంట్ తయారుచేస్తున్న తేలికపాటి 'రావెన్' మానవ రహిత విమానాలు(యూఏవీ) ఇక బెంగళూరులో తయారు కానున్నాయి. దీంతో భారత్కు 3 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు దక్కనున్నాయి. ఒబామా పర్యటనలో ఇరుదేశాలు దీనిపై ఒప్పందం కుదుర్చుకోనున్నాయి.
భారత్లో తయారుకానున్న 'రావెన్'Namasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఓ భారీ ప్రాజెక్టు భారత్కు దక్కనుంది. ఇప్పటిదాకా అమెరికా కంపెనీ ఎరో విరోన్మెంట్ తయారుచేస్తున్న తేలికపాటి 'రావెన్' మానవ రహిత విమానాలు(యూఏవీ) ఇక బెంగళూరులో తయారు కానున్నాయి. దీంతో భారత్కు 3 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు దక్కనున్నాయి. ఒబామా పర్యటనలో ఇరుదేశాలు దీనిపై ఒప్పందం కుదుర్చుకోనున్నాయి.
భారత్లో తయారుకానున్న 'రావెన్'
వెబ్ దునియా
సౌదీ రాజు అబ్దుల్లాహ్ మృతిపై తీవ్రవాదుల కామెంట్స్... హర్షం!
వెబ్ దునియా
సౌదీ అరేబియా రాజు అబ్దుల్లాహ్ బిన్ అబ్దులాజిజ్ మృతిపై ఉగ్రవాద సంస్థల నేతలు హర్షం వ్యక్తం చేశారు. సౌదీ రాజును అమెరికా సేవకుడిగా పేర్కొన్న తీవ్రవాదులు.. ఆయన అమెరికా సేవకుడిగానే మృతి చెందారని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సోషల్ వెబ్సైట్లలో హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేశారు. ముస్లిం సమాజానికి పట్టిన పీడ విరగడైందంటూ సామాజిక ...
పాత విధానాలు కొనసాగిస్తా సౌదీ కొత్త రాజు సల్మాన్Andhraprabha Daily
సౌదీ రాజు అబ్దుల్లా మృతితెలుగువన్
కన్నుమూసిన సౌదీ అరేబియా రాజు అబ్దుల్లాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
Andhrabhoomi
అన్ని 23 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సౌదీ అరేబియా రాజు అబ్దుల్లాహ్ బిన్ అబ్దులాజిజ్ మృతిపై ఉగ్రవాద సంస్థల నేతలు హర్షం వ్యక్తం చేశారు. సౌదీ రాజును అమెరికా సేవకుడిగా పేర్కొన్న తీవ్రవాదులు.. ఆయన అమెరికా సేవకుడిగానే మృతి చెందారని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సోషల్ వెబ్సైట్లలో హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేశారు. ముస్లిం సమాజానికి పట్టిన పీడ విరగడైందంటూ సామాజిక ...
పాత విధానాలు కొనసాగిస్తా సౌదీ కొత్త రాజు సల్మాన్
సౌదీ రాజు అబ్దుల్లా మృతి
కన్నుమూసిన సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా
వెబ్ దునియా
మోదీ మన్కీ బాత్.. ఒబామాకే సాత్!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, జనవరి 22: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతినెలా నిర్వహించే రేడియో ప్రసంగం 'మన్కీ బాత్' కార్యక్రమం ఈసారి ప్రత్యేకతను సంతరించుకోనుంది. జనవరి 27న ప్రసారమయ్యే మన్కీ బాత్లో ప్రధాని మోదీతోపాటు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా పాల్గొననున్నారు. ఈ విషయాన్ని ప్రధాని స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. 'ఈ నెలలో ...
ఒబామా ఆదివారం వస్తున్నారుAndhraprabha Daily
మన్ కీ బాత్ ... ఈ దఫా ఒబామాతో కలిసి : నరేంద్ర మోడీ వెల్లడివెబ్ దునియా
ఒబామాతో కలిసి మోదీ 'మన్ కీ బాత్'సాక్షి
News4Andhra
TV5
Namasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, జనవరి 22: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతినెలా నిర్వహించే రేడియో ప్రసంగం 'మన్కీ బాత్' కార్యక్రమం ఈసారి ప్రత్యేకతను సంతరించుకోనుంది. జనవరి 27న ప్రసారమయ్యే మన్కీ బాత్లో ప్రధాని మోదీతోపాటు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా పాల్గొననున్నారు. ఈ విషయాన్ని ప్రధాని స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. 'ఈ నెలలో ...
ఒబామా ఆదివారం వస్తున్నారు
మన్ కీ బాత్ ... ఈ దఫా ఒబామాతో కలిసి : నరేంద్ర మోడీ వెల్లడి
ఒబామాతో కలిసి మోదీ 'మన్ కీ బాత్'
వెబ్ దునియా
సునంద పుష్కర్ హత్య కేసు : జర్నలిస్టు నళిని సింగ్ వద్ద విచారణ!
వెబ్ దునియా
సునంద పుష్కర్ హత్య కేసులో సీనియర్ జర్నలిస్టు నళిని సింగ్ వద్ద ఢిల్లీ ప్రత్యేక బృందం పోలీసులు విచారణ జరిపారు. ఈ విచారణ సుమారు 80 నిమిషాల పాటు సాగింది. అలాగే మరికొంతమంది జర్నలిస్టుల వద్ద కూడా విచారణ జరిపేందుకు పోలీసులు నిర్ణయించారు. ఆ దిశగా వారు ఆరా తీస్తున్నారు. ఈ విచారణపై ఆమె స్పందిస్తూ.. సునంద పుష్కర్ హత్య కేసు విషయంలో ...
సునంద అప్పుడు మాట్లాడలేదు!: సీనియర్ జర్నలిస్ట్ నళిని విచారణOneindia Telugu
నళిని సింగ్ ను ప్రశ్నించిన పోలీసులుసాక్షి
మహిళా జర్నలిస్టులను విచారించిన సిట్ అధికారులు..Teluguwishesh
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 16 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సునంద పుష్కర్ హత్య కేసులో సీనియర్ జర్నలిస్టు నళిని సింగ్ వద్ద ఢిల్లీ ప్రత్యేక బృందం పోలీసులు విచారణ జరిపారు. ఈ విచారణ సుమారు 80 నిమిషాల పాటు సాగింది. అలాగే మరికొంతమంది జర్నలిస్టుల వద్ద కూడా విచారణ జరిపేందుకు పోలీసులు నిర్ణయించారు. ఆ దిశగా వారు ఆరా తీస్తున్నారు. ఈ విచారణపై ఆమె స్పందిస్తూ.. సునంద పుష్కర్ హత్య కేసు విషయంలో ...
సునంద అప్పుడు మాట్లాడలేదు!: సీనియర్ జర్నలిస్ట్ నళిని విచారణ
నళిని సింగ్ ను ప్రశ్నించిన పోలీసులు
మహిళా జర్నలిస్టులను విచారించిన సిట్ అధికారులు..
వెబ్ దునియా
మహిళలు వందేళ్లు బతకాలంటే.. శృంగారం వద్దే వద్దు.. బ్రిటన్ బామ్మ!
వెబ్ దునియా
మహిళలు వందేళ్లు బతకాలంటే.. బ్రిటన్ బామ్మ చెప్పింది వినండి. వందేళ్లు బతకాలనుకునే మహిళలు పురుషులతో. శృంగారానికి దూరంగా ఉండాలని బ్రిటన్కు చెందిన 109ఏళ్ల బ్రహ్మచారిణి జెస్సీ గల్లాన్ అన్నారు. సుదీర్ఘకాలం జీవించాలనుకుంటే పురుషులకు (శృంగారానికి) దూరంగా ఉండాలని మహిళలకు హితబోధ చేశారు. తాను సుదీర్ఘకాలం ఆరోగ్యంతో ఉండటానికి ...
'మగవారికి దూరంగా ఉండండి..వందేళ్లు బతకండి'Oneindia Telugu
పురుషులకు దూరంగా ఉండండి..వందేండ్లు బతకండిNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మహిళలు వందేళ్లు బతకాలంటే.. బ్రిటన్ బామ్మ చెప్పింది వినండి. వందేళ్లు బతకాలనుకునే మహిళలు పురుషులతో. శృంగారానికి దూరంగా ఉండాలని బ్రిటన్కు చెందిన 109ఏళ్ల బ్రహ్మచారిణి జెస్సీ గల్లాన్ అన్నారు. సుదీర్ఘకాలం జీవించాలనుకుంటే పురుషులకు (శృంగారానికి) దూరంగా ఉండాలని మహిళలకు హితబోధ చేశారు. తాను సుదీర్ఘకాలం ఆరోగ్యంతో ఉండటానికి ...
'మగవారికి దూరంగా ఉండండి..వందేళ్లు బతకండి'
పురుషులకు దూరంగా ఉండండి..వందేండ్లు బతకండి
సాక్షి
జమాత్పై పాక్ నిషేధం
సాక్షి
ఇస్లామాబాద్: అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడికి పాకిస్తాన్ తలొగ్గింది. పాక్లో ని ఉగ్రవాద గ్రూపులపై ఎట్టకేలకు నిషేధం విధించింది. 2008లో ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జమాత్-ఉద్-దవా(జేయూడీ), హక్కానీ నెట్వర్క్లతో సహా పలు ఉగ్రవాద సంస్థలపై వేటు వేసింది. సయీద్ విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. పలు ఉగ్రవాద ...
పాకిస్థాన్కు ఒబామా వార్నింగ్ : వ్యూహాత్మకంగా జమాత్ ఉద్ దవాపై నిషేధం!వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
ఇస్లామాబాద్: అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడికి పాకిస్తాన్ తలొగ్గింది. పాక్లో ని ఉగ్రవాద గ్రూపులపై ఎట్టకేలకు నిషేధం విధించింది. 2008లో ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జమాత్-ఉద్-దవా(జేయూడీ), హక్కానీ నెట్వర్క్లతో సహా పలు ఉగ్రవాద సంస్థలపై వేటు వేసింది. సయీద్ విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. పలు ఉగ్రవాద ...
పాకిస్థాన్కు ఒబామా వార్నింగ్ : వ్యూహాత్మకంగా జమాత్ ఉద్ దవాపై నిషేధం!
沒有留言:
張貼留言