2015年1月23日 星期五

2015-01-24 తెలుగు (India) క్రీడలు


TV5
   
నేను మాట్లాడనంటే మాట్లాడను : శ్రీనివాసన్   
TV5
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో సుప్రీం కోర్టు తీర్పుపై స్పందించేందుకు ఎన్‌ శ్రీనివాసన్ నిరాకరించారు. ''నేను మాట్లాడను. సాయంత్రం వరకు ఇక్కడ నిలబడతాను కానీ దీనిపై నేను ఏమీ మాట్లాడను'' అని శ్రీనివాసన్ అన్నారు. శ్రీ శారదా పీఠం దేవాలయానికి వచ్చిన సమయంలో మీడియా ఆయనను ప్రశ్నించగా పై విధంగా స్పందించారు. తీర్పుకు సంబంధించి కేసులో ...

ఏదో ఒకటితేల్చుకో   Namasthe Telangana
బీసీసీఐ ఎన్నికల్లో పాల్గొనొద్దు   Andhraprabha Daily
ఆ ఇద్దరూ బెట్టింగ్‌ చేశారు   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
వెబ్ దునియా   
Teluguwishesh   
అన్ని 34 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఫైనల్లో ఆస్ట్రేలియా   
సాక్షి
హోబర్ట్: ఈ మ్యాచ్ కంటే ముందు స్టీవెన్ స్మిత్ ఆసీస్ జట్టుకు మూడు మ్యాచ్‌ల్లో నాయకత్వం వహించాడు. వీటిలో ఏ మ్యాచ్‌లోనూ ఆసీస్ ఓడకపోవడంతో పాటు మూడింటిలోనూ అతను సెంచరీలు చేశాడు. ఇప్పుడు నాలుగో మ్యాచ్‌లో మళ్లీ సారథ్యం వహించాడు. ఇందులోనూ శతకం చేయడమే కా కుండా జట్టును విజయపథంలో నిలిపాడు. తొలి మూడు మ్యాచ్‌లు భారత్‌తో జరి గిన ...

ముక్కోణపు సిరీస్ : ఆస్ట్రేలియా ఘనవిజయం, స్మిత్ రికార్డ్   వెబ్ దునియా
ట్రై సిరీస్: ఇంగ్లాండ్‌పై ఆసీస్ విన్, స్మిత్ వరల్డ్ రికార్డు   thatsCricket Telugu

అన్ని 43 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆ పేలుడు పదార్థాలు మావోయిస్టుల కోసమే!   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మొరంపల్లి వద్ద పట్టుబడ్డ పేలుడు పదార్థాలు మావోయిస్టుల కోసమే తరలిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం మొరంపల్లి వద్ద లారీలో తరలుతున్న పేలుడు పదార్ధాలను నిన్న పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేసినట్లు పాల్వంచలో ఏర్పాటు చే సిన విలేకరుల ...

భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం   సాక్షి
వరంగల్ రైల్వే స్టేషన్‌లో.. ఖమ్మం వద్ద లారీలో పేలుడు పదార్థాలు స్వాధీనం!   వెబ్ దునియా
వరంగల్ రైల్వే స్టేషన్‌లో పేలుడు పదార్థాలు: సీజ్   Oneindia Telugu
Andhrabhoomi   
Namasthe Telangana   
అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సానియాకు షాక్   
Andhrabhoomi
మెల్బోర్న్, జనవరి 23: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్ విభాగంలో చైనీస్ తైపీ క్రీడాకారిణి సు వెయ్ సీతో కలిసి ఆడుతున్న భారత స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా రెండో రౌండ్‌లోనే నిష్క్రమించింది. సానియా, సీ జోడీపై గాబ్రియేల డబ్రోవ్‌స్కీ, అలిజా రొసొస్కా జోడీ 7-6, 6-4 తేడాతో విజయం సాధించి ముందంజ వేసింది. రెగ్యులర్ పార్ట్‌నర్ ...

ఫెదరర్‌ ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి ఔట్   Namasthe Telangana
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సానియాకు చుక్కెదురు!   వెబ్ దునియా
ఆస్ట్రేలియా ఓపెన్ లో సానియా, పేస్ శుభారంభం   సాక్షి

అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బీజేపీలోకి అవుననట్లేదు, కాదనట్లేదు: గంగూలీ ట్విస్ట్   
Oneindia Telugu
కోల్‌కతా: భారత క్రికెట్ మాజీ సారథి సౌరవ్ గంగూలీ భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ వార్తల పైన గంగూలీ ఆచితూచి స్పందించారు. తాను కమలం పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తల పైన మాట్లాడేందుకు నిరాకరించారు. చేరిక ప్రచారంపై గంగూలీ స్పందిస్తూ.. నో కామెంట్స్ అన్నారని కటువుగా సమాధానం ...

నేను బీజేపీలో చేరుతున్నానా.. నో... నో..: గంగూలీ   వెబ్ దునియా
'గంగూలీ బీజేపీలో చేరడం లేదు'   Namasthe Telangana
బిజెపిలోకి క్రికెట్ స్టార్   News Articles by KSR
సాక్షి   
అన్ని 13 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆసీస్ పేస్ బౌలింగ్ బృందం.. ఓ తోడేళ్ల గుంపు: బ్రెట్ లీ   
వెబ్ దునియా
ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ బృందాన్ని తోడేళ్ల గుంపుతో ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ పోల్చాడు. ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ విభాగం భీకరంగా ఉందని, ఇంతటి అత్యుత్తమ దళాన్ని తాను ముందెన్నడూ చూడలేదని బ్రెట్ లీ అన్నాడు. స్వదేశంలో జరగనున్న ప్రపంచకప్‌లో ఆసీస్ పేస్ బౌలర్లను ఎదుర్కోవడం ఇతర దేశాల బ్యాట్స్‌మెన్‌కు కత్తిమీద సామేనని చెప్పాడు.
అతిపెద్ద తోడేళ్లగుంపుతో జాగ్రత్త: బ్రెట్ లీ   thatsCricket Telugu
తోడేళ్లగుంపుతో జాగ్రత్త: బ్రెట్ లీ   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ రోజర్ ఫెదరర్ అవుట్   
Andhrabhoomi
మెల్బోర్న్, జనవరి 23: కెరీర్‌లో 17 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు సాధించి రికార్డు సృష్టించిన ప్రపంచ మాజీ నంబర్ వన్ రోజర్ ఫెదరర్‌కు ఈసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ మూడో రౌండ్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆడ్రియాస్ సెప్పీని ఢీకొన్న అతను 4-6, 6-7, 6-4, 6-7 తేడాతో పరాజయాన్ని చవిచూశాడు. 2001 తర్వాత ఈ టోర్నీలో ఫెదరర్ ఈవిధంగా మూడో రౌండ్‌లోనే నిష్క్రమించడం ఇదే ...

ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి ఫెదరర్ నిష్క్రమణ   సాక్షి
ఆస్ట్రేలియా ఓపెన్ : రోజరర్ ఫెదరర్‌కు ఘోర పరాభవం!   వెబ్ దునియా
ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి రోజర్ ఫెదరర్ నిష్క్రమణ   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


News4Andhra
   
క్రికెటర్ ను బ్లాక్ మెయిల్ చేశాడు   
News4Andhra
ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను ఓ ఆస్ట్రేలియన్ బ్లాక్ మెయిల్ చేశాడు. స్వయంగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఈ విషయాన్ని తెలిపింది. వివరాల్లోకెళితే... మోర్గాన్ ఐదేళ్ల క్రితం ఓ ఆస్ట్రేలియా జాతీయురాలితో ప్రేమాయణం నడిపాడు. ఆ వ్యవహారాన్ని మీడియాకి ఎక్కిస్తానంటూ ఓ ఆస్ట్రేలియన్ తాజాగా మోర్గాన్ ను బెదిరించాడు. భారీ మొత్తం ...

బ్లాక్ మెయిలింగ్‌కు ఇయాన్ మోర్గాన్: ప్రేమ వ్యవహారాన్ని..?   వెబ్ దునియా
యువతితో లింక్: కెప్టెన్ బ్లాక్‌మెయిల్, ఆమెతో అతను   thatsCricket Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జల్సాల కోసం దొంగలించిన ప్రేమికుల అరెస్ట్!   
వెబ్ దునియా
జల్సాల కోసం దొంగతనానికి పాల్పడిన చోరీకి లవర్స్‌ను విజయవాడ సెంట్రల్ క్రైం పోలీసులు అరెస్టు అరెస్ట్ చేశారు. పాయకాపురం శాంతినగర్‌కు చెందిన దుర్గాభవాని డిగ్రీ చదువుతూ మధ్యలోనే ఆపేసింది. మూడేళ్ల కిందట ఇబ్రహీంపట్నానికి చెందిన నిరుద్యోగి కృష్ణంరాజు పరిచయమయ్యాడు. వీరి పరిచయం ప్రేమగా మారింది. కృష్ణంరాజు అవసరాల కోసం దుర్గాభవాని ...

జల్సాలు: ప్రియుడి కోసం దొంగగా మారిన ప్రియురాలు   Oneindia Telugu
ప్రేమికుడి కోసం దొంగగా మారిన యువతి   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మార్చి 11 నుంచి 31వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలు   
వెబ్ దునియా
మార్చి 11 నుంచి 31వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలకు 9,90,912 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. జనరల్ కేటగిరిలో 9,33,308 మంది, ఒకేషనల్‌లో 57,604 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. దీని కోసం ఇంటర్మీడియెట్ విద్యా బోర్డు 1,411 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 12 నుంచి మార్చి 3 ...

మార్చి 11 నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు   సాక్షి
ఇంటర్ పరీక్షలకు 10 లక్షలమంది   Andhrabhoomi
విజయవాడ నుంచి 'ఇంటర్‌' పరీక్షలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言