బెంగాల్లో బీజేపీ పాగా వేయబోతోందా?
తెలుగువన్
బీజేపీకి వరుస విజయాలతో దూసుకుపోవడానికి ప్రధాన కారకుడయిన ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తన తరువాత లక్ష్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని ఎంచుకొన్నట్లున్నారు. ఇంతకు ముందు కలకత్తాలో నిర్వహించిన భారీ బహిరంగ సభలోనే ఆయన ఆవిషయం కుండ బ్రద్దలు కొట్టినట్లు ప్రకటించారు కూడా. అప్పటి నుండి ఆ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఆయన ...
మమతా దీదీకి మరో షాక్సాక్షి
మమతా బెనర్జీకి షాక్.. బీజేపీలో చేరిన బెంగాల్ కేబినెట్ మంత్రి!!వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
తెలుగువన్
బీజేపీకి వరుస విజయాలతో దూసుకుపోవడానికి ప్రధాన కారకుడయిన ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తన తరువాత లక్ష్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని ఎంచుకొన్నట్లున్నారు. ఇంతకు ముందు కలకత్తాలో నిర్వహించిన భారీ బహిరంగ సభలోనే ఆయన ఆవిషయం కుండ బ్రద్దలు కొట్టినట్లు ప్రకటించారు కూడా. అప్పటి నుండి ఆ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఆయన ...
మమతా దీదీకి మరో షాక్
మమతా బెనర్జీకి షాక్.. బీజేపీలో చేరిన బెంగాల్ కేబినెట్ మంత్రి!!
సాక్షి
హస్తినలో పాగాకు బీజేపీ గట్టి ప్లానే వేసింది..
సాక్షి
న్యూఢిల్లీ : క్లీన్ ఇమేజ్తో మరోసారి ఢిల్లీ పీఠం ఎక్కాలనుకుంటున్న కేజ్రీవాల్ను ఎదుర్కోడానికి బీజేపీ గట్టిప్లానే వేసింది. సామాన్యుడిగా రాజకీయాల్లో సంచలనం సృష్టించిన అరవింద్ కేజ్రీవాల్కు పోటీగా కమలనాధులు... కిరణ్బేడీని సిద్ధం చేశారు. గురువారం పార్టీ అధ్యక్షుడు అమిత్షా ఆధ్వర్యంలో కాషాయతీర్థం పుచ్చుకున్న ఈ ఐపిఎస్ అధికారి ...
బీజేపీ పార్టీలోకి కిరణ్ బేడీ, జయప్రద... కేజ్రీపై జయ పోటీ...?వెబ్ దునియా
బీజేపీలోకి కిరణ్ బేడీ, జయప్రదతెలుగువన్
అమిత్షా సమక్షంలో బీజేపీలో చేరిన కిరణ్బేడీ కిరణ్బేడీ చేరికతో బీజేపీ మరింత బలోపేతం ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
TV5
News4Andhra
Palli Batani
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ : క్లీన్ ఇమేజ్తో మరోసారి ఢిల్లీ పీఠం ఎక్కాలనుకుంటున్న కేజ్రీవాల్ను ఎదుర్కోడానికి బీజేపీ గట్టిప్లానే వేసింది. సామాన్యుడిగా రాజకీయాల్లో సంచలనం సృష్టించిన అరవింద్ కేజ్రీవాల్కు పోటీగా కమలనాధులు... కిరణ్బేడీని సిద్ధం చేశారు. గురువారం పార్టీ అధ్యక్షుడు అమిత్షా ఆధ్వర్యంలో కాషాయతీర్థం పుచ్చుకున్న ఈ ఐపిఎస్ అధికారి ...
బీజేపీ పార్టీలోకి కిరణ్ బేడీ, జయప్రద... కేజ్రీపై జయ పోటీ...?
బీజేపీలోకి కిరణ్ బేడీ, జయప్రద
అమిత్షా సమక్షంలో బీజేపీలో చేరిన కిరణ్బేడీ కిరణ్బేడీ చేరికతో బీజేపీ మరింత బలోపేతం ...
వెబ్ దునియా
సునంద హత్య కేసు : వైద్యుడికి మెయిళ్లు పంపిన థరూర్
వెబ్ దునియా
భూమి గుండ్రమన్న చందంగా సునంద హత్య కేసు అటు తిరిగి, ఇటు తిరిగి శశిథరూర్ విచారణకే చేరుకుంటోంది. ఢిల్లీ పోలీసులు జరుపుతున్న విచారణల సారంశం ఇదే చెబుతోంది. తాజాగా డాక్టర్ ను విచారణ చేసినప్పుడు పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. అసలు థరూర్ డాక్టర్ తో ఏం సంప్రదింపులు జరిపారు ? ఆయన పంపిన మెయిళ్ళలో ఏముంది? సునందా పుష్కర్ హత్య ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
భూమి గుండ్రమన్న చందంగా సునంద హత్య కేసు అటు తిరిగి, ఇటు తిరిగి శశిథరూర్ విచారణకే చేరుకుంటోంది. ఢిల్లీ పోలీసులు జరుపుతున్న విచారణల సారంశం ఇదే చెబుతోంది. తాజాగా డాక్టర్ ను విచారణ చేసినప్పుడు పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. అసలు థరూర్ డాక్టర్ తో ఏం సంప్రదింపులు జరిపారు ? ఆయన పంపిన మెయిళ్ళలో ఏముంది? సునందా పుష్కర్ హత్య ...
వెబ్ దునియా
రాష్ట్రపతిగా కత్రినాకైఫ్?
తెలుగువన్
భారతదేశ రాష్ట్రపతిగా కత్రినాకైఫ్ వుంటే వుంటుంది? మీ అభిప్రాయం ఏమోగానీ, సూపర్గా వుంటుందని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ అభిప్రాయపడ్డారు. మన దేశానికి తదుపరి రాష్ట్రపతిగా కత్రినా కైఫ్ని ఎన్నుకోవాలని ఆయన సూచించారు. మన రాజకీయ నాయకులు ఏదేదో చేసేస్తామని హామీలు ఇచ్చి పదవులు చేపడతారు. అయితే ...
భారత రాష్ట్రపతి కత్రీనాకైఫ్... మార్కండేయ కట్జూ ట్విట్Palli Batani
రాష్ట్రపతిగా కత్రినా కైఫ్.. ప్రధానిగా మధుబాలా : మార్కండేయ కట్జూ ట్వీట్స్వెబ్ దునియా
కత్రినాకైఫ్ రాష్ట్రపతి కావాలట !News4Andhra
Namasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
తెలుగువన్
భారతదేశ రాష్ట్రపతిగా కత్రినాకైఫ్ వుంటే వుంటుంది? మీ అభిప్రాయం ఏమోగానీ, సూపర్గా వుంటుందని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ అభిప్రాయపడ్డారు. మన దేశానికి తదుపరి రాష్ట్రపతిగా కత్రినా కైఫ్ని ఎన్నుకోవాలని ఆయన సూచించారు. మన రాజకీయ నాయకులు ఏదేదో చేసేస్తామని హామీలు ఇచ్చి పదవులు చేపడతారు. అయితే ...
భారత రాష్ట్రపతి కత్రీనాకైఫ్... మార్కండేయ కట్జూ ట్విట్
రాష్ట్రపతిగా కత్రినా కైఫ్.. ప్రధానిగా మధుబాలా : మార్కండేయ కట్జూ ట్వీట్స్
కత్రినాకైఫ్ రాష్ట్రపతి కావాలట !
వెబ్ దునియా
అబద్ధాలు చెప్పడం చిన్నాన్న కేసీఆర్ నైజం : అన్న కుమార్తె రమ్య!
వెబ్ దునియా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కుమార్తె రేగులపాటి రమ్య కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో ఆమె కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజకీయ అభద్రత వల్లనే ఇతర పార్టీల నుంచి చేరికలను కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. అబద్ధాలు చెప్పడం ...
కాంగ్రెస్లో చేరిన కేసీఆర్ అన్న కూతురుసాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కుమార్తె రేగులపాటి రమ్య కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో ఆమె కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజకీయ అభద్రత వల్లనే ఇతర పార్టీల నుంచి చేరికలను కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. అబద్ధాలు చెప్పడం ...
కాంగ్రెస్లో చేరిన కేసీఆర్ అన్న కూతురు
వెబ్ దునియా
రింగో.. రింగు : ఓ చిన్న యాప్... చెంత ఉంటే దేశాలు దగ్గరై పోతాయ్..!
వెబ్ దునియా
ఓ చిన్న స్మార్టు ఫోన్... అందులో ఓ చిన్న యాప్ ఉంటే చాలు.. ప్రపంచ దేశాలన్ని దగ్గరై పోతాయి. ఇంటర్నెట్ అక్కర లేదు. రీచార్జీతో అసలు పనే లేదు. మినిమమ్ అమౌంట్ ఫోన్లో ఉంటే చాలు ప్రపంచంలోని బంధువులందరినీ చుట్టేవచ్చు.. అదేంటి అంత ఈజీనా అనుకుంటున్నారా. అవుననే అంటున్నారు రింగో యాప్ ప్రతినిధలు అది ఎలాగో తెలుసుకుందాం. రింగో... 16 దేశాల్లో ...
ఇంటర్నెట్, వైఫై అవసరం లేదుసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఓ చిన్న స్మార్టు ఫోన్... అందులో ఓ చిన్న యాప్ ఉంటే చాలు.. ప్రపంచ దేశాలన్ని దగ్గరై పోతాయి. ఇంటర్నెట్ అక్కర లేదు. రీచార్జీతో అసలు పనే లేదు. మినిమమ్ అమౌంట్ ఫోన్లో ఉంటే చాలు ప్రపంచంలోని బంధువులందరినీ చుట్టేవచ్చు.. అదేంటి అంత ఈజీనా అనుకుంటున్నారా. అవుననే అంటున్నారు రింగో యాప్ ప్రతినిధలు అది ఎలాగో తెలుసుకుందాం. రింగో... 16 దేశాల్లో ...
ఇంటర్నెట్, వైఫై అవసరం లేదు
వెబ్ దునియా
కొత్త సీఈసీగా హెచ్.ఎస్.బ్రహ్మ
తెలుగువన్
కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి (చీఫ్ ఎలక్షన్ కమిషనర్ - సీఈసీ)గా హరిశంకర్ బ్రహ్మ నియమితులయ్యారు. ప్రస్తుతం సీఈసీగా వున్న వీఎస్ సంపత్ గురువారం నాడు రిటైర్ అవుతున్నారు. ఆయన స్థానంలో హెచ్.ఎస్.బ్రహ్మ గురువారం నాడే సీఈసీగా బాధ్యతలు స్వీకరిస్తారు. రిటైర్ అవుతున్న సీఈసీ సంపత్, పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న బ్రహ్మ ఇద్దరూ ఏపీ కేడర్ ...
వీఎస్ సంపత్ రిటైర్డ్.. సీఈసీగా హెచ్.ఎస్. బ్రహ్మ!వెబ్ దునియా
నూతన ఎన్నికల కమిషనర్గా హెచ్ఎస్. బ్రహ్మTV5
ఎన్నికల ప్రధాన కమిషనర్ గా హెచ్ ఎస్ బ్రహ్మ!సాక్షి
Namasthe Telangana
అన్ని 16 వార్తల కథనాలు »
తెలుగువన్
కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి (చీఫ్ ఎలక్షన్ కమిషనర్ - సీఈసీ)గా హరిశంకర్ బ్రహ్మ నియమితులయ్యారు. ప్రస్తుతం సీఈసీగా వున్న వీఎస్ సంపత్ గురువారం నాడు రిటైర్ అవుతున్నారు. ఆయన స్థానంలో హెచ్.ఎస్.బ్రహ్మ గురువారం నాడే సీఈసీగా బాధ్యతలు స్వీకరిస్తారు. రిటైర్ అవుతున్న సీఈసీ సంపత్, పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న బ్రహ్మ ఇద్దరూ ఏపీ కేడర్ ...
వీఎస్ సంపత్ రిటైర్డ్.. సీఈసీగా హెచ్.ఎస్. బ్రహ్మ!
నూతన ఎన్నికల కమిషనర్గా హెచ్ఎస్. బ్రహ్మ
ఎన్నికల ప్రధాన కమిషనర్ గా హెచ్ ఎస్ బ్రహ్మ!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బీజేపీలో చేరనున్న సినీ నటి జయప్రద
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూడిల్లీ, జనవరి 15 : సినీ నటి, సమాజ్వాద్ పార్టీ మాజీ ఎంపీ జయప్రద బీజేపీలో చేరనున్నారు. గురువారం బీజేపీ అధ్యక్షుడు అమిత్షాతో జయప్రద సమావేశమయ్యారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ చీఫ్ కేజ్రీవాల్ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మీడియాతో జయప్రద అనధికారికంగా తెలిపారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ తొలి జాబితాను విడుదల చేయనున్న ...
'మోదీ పాలన చూసి ఆకర్షితురాలినయ్యా'సాక్షి
ప్రధాని మోడీ పాలన బాగుంది: జయప్రదNamasthe Telangana
బీజేపీలోకి జయప్రద ?News4Andhra
అన్ని 12 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూడిల్లీ, జనవరి 15 : సినీ నటి, సమాజ్వాద్ పార్టీ మాజీ ఎంపీ జయప్రద బీజేపీలో చేరనున్నారు. గురువారం బీజేపీ అధ్యక్షుడు అమిత్షాతో జయప్రద సమావేశమయ్యారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ చీఫ్ కేజ్రీవాల్ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మీడియాతో జయప్రద అనధికారికంగా తెలిపారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ తొలి జాబితాను విడుదల చేయనున్న ...
'మోదీ పాలన చూసి ఆకర్షితురాలినయ్యా'
ప్రధాని మోడీ పాలన బాగుంది: జయప్రద
బీజేపీలోకి జయప్రద ?
వెబ్ దునియా
కారులో కుటుంబం సజీవ దహనం
వెబ్ దునియా
పల్లెకు వెళ్లి పండగ చేసుకుందామనుకున్న ఓ కుటుంబం అంతలోనే ప్రమాదానికి గురైంది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో ఐదుగురు సజీవ దహనం అయ్యారు. కంటతడి పెట్టించే ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. సంక్రాంతి పండుగ కోసమని చైన్నై నుంచి బయలుదేరి నెల్లూరుకు బయలుదేరారు. నాయుడుపేట సమీపంలో జాతీయ రహదారిపై ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
పల్లెకు వెళ్లి పండగ చేసుకుందామనుకున్న ఓ కుటుంబం అంతలోనే ప్రమాదానికి గురైంది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో ఐదుగురు సజీవ దహనం అయ్యారు. కంటతడి పెట్టించే ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. సంక్రాంతి పండుగ కోసమని చైన్నై నుంచి బయలుదేరి నెల్లూరుకు బయలుదేరారు. నాయుడుపేట సమీపంలో జాతీయ రహదారిపై ...
ఏయిర్ పోర్ట్ లో బంగారం పట్టివేత
సాక్షి
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు శుక్రవారం అరెస్టుచేశారు. ఆ వ్యక్తి నుంచి 3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. విమానంలో సీటు కింద అమర్చి బంగారాన్ని తరలించాలని ప్రయత్నించగా ఆ వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు. మైక్రొవొవెన్ లో కిలో బంగారాన్ని తరలిస్తున్న ...
ఇంకా మరిన్ని »
సాక్షి
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు శుక్రవారం అరెస్టుచేశారు. ఆ వ్యక్తి నుంచి 3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. విమానంలో సీటు కింద అమర్చి బంగారాన్ని తరలించాలని ప్రయత్నించగా ఆ వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు. మైక్రొవొవెన్ లో కిలో బంగారాన్ని తరలిస్తున్న ...
沒有留言:
張貼留言