2015年1月29日 星期四

2015-01-30 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
కేజ్రీవాల్ వీటికి బదులివ్వు!   
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఢిల్లీలో వేడి రాజుకుంటోంది! ప్రధాన పార్టీలైన బీజేపీ, ఆమ్ ఆద్మీలు వ్యూహ, ప్రతి వ్యూహాల్లో మునిగిపోయాయి. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ లక్ష్యంగా ప్రచారం ఉధృతం చేయాలని కమలం పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎన్నికల ప్రచారం చివరి రోజైన ఫిబ్రవరి 5 వరకు ప్రతిరోజూ ...

భారీ స్థాయిలో బీజేపీ ప్రచార వ్యూహం..   Andhraprabha Daily
సాంకేతిక తప్పిదం వల్లే కిరణ్ కు రెండు ఓటరు కార్డులు.. ఆమె తప్పిదం లేదు.   వెబ్ దునియా
దిమ్మతిరిగేలా బీజేపీ ప్రచారం..!   News4Andhra
Oneindia Telugu   
Palli Batani   
Andhrabhoomi   
అన్ని 34 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నో మెనిఫెస్టో... ఓన్లీ విజన్ డాక్యుమెంటు : బీజేపీ   
వెబ్ దునియా
మెనిఫెస్టోలు... హామీలకు కాలం చెల్లిందని బిజేపీ చెప్పకనే చెప్పింది. ఢిల్లీ ఎన్నికలలో కొత్త పంథా పాటిస్తున్నట్లు తెలిపింది. హామీలు ఇవ్వడం వాటిపై ప్రతిపక్షాలు విమర్శలు ప్రతి విమర్శల కంటే విజన్ డాక్యుమెంటు చాలా ఉన్నతమైనదని బీజేపీ నాయకులు చెపుతున్నారు. అందుకే ఈ ఎన్నికలలో తాము విజన్ డాక్యుమెంటరీకి వెళ్లుతున్నట్లు వివరించారు.
ఢిల్లీ ఎన్నికలకు బిజెపి విజన్ డాక్యుమెంట్: ప్రతీరోజూ కేజ్రివాల్‌కు ప్రశ్నలు   Oneindia Telugu
ఏడు రోజులపాటు 250 బహిరంగసభలు:బీజేపీ   Namasthe Telangana
మేనిఫెస్టో లేదు.. విజన్ డాక్యుమెంటే   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
జైశంకర్ బాధ్యతల స్వీకరణ   
సాక్షి
న్యూఢిల్లీ: భారత విదేశాంగ కొత్త కార్యదర్శిగా ఎస్.జైశంకర్ గురువారం ఢిల్లీలో సౌత్ బ్లాక్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తను నిర్వహించాల్సింది చాలా పెద్ద బాధ్యత అని, దీన్ని తనకు అప్పగించటం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానన్నారు. ముందుగా ఉత్తర్వులు ఇవ్వాల్సి వచ్చింది: సుష్మా
విదేశాంగ కార్యదర్శిగా జయశంకర్‌   Andhraprabha Daily
మోదీ-సుష్మా నడుమ 'విదేశీ' చిచ్చు!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భారత కొత్త విదేశాంగ కార్యదర్శిగా జైశంకర్!   వెబ్ దునియా
Oneindia Telugu   
Andhrabhoomi   
Namasthe Telangana   
అన్ని 17 వార్తల కథనాలు »   


సాక్షి
   
శ్రీవారి సేవలో కర్ణాటక గవర్నర్   
సాక్షి
తిరుమల: కర్ణాటక గవర్నర్ వాజుబాయ్ రుదాబాయ్‌వాలా గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం కుటుంబ సభ్యులతో కలసి ఆలయానికి వచ్చారు. ముందుగా ధ్వజ స్తంభానికి మొక్కుకుని శ్రీవారిని, వకుళమాతను దర్శించుకున్నారు. అనంతరం హుండీలో కానుకలు సమర్పించారు. పండితులు ఆశీర్వచనం చేయగా, ఆలయ డెప్యూటీ ...

శ్రీవారిని దర్శించుకున్న కర్ణాటక గవర్నర్   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రేప్ చేసిన యువతిని జైల్లోనే వివాహం చేసుకున్న   
వెబ్ దునియా
ఒడిషాలో తాను అత్యాచారం చేసిన ఓ యువతిని ఒక ఖైదీ వివాహం చేసుకున్నాడు. తాను చేసిన తప్పును సరిదిద్దుకోవడమే కాకుండా, ఇతరులకు కూడా ఆదర్శప్రాయంగా నిలిచాడు. భువనేశ్వర్‌లోని ఝరపద జైలులో చోటు చేసుకున్న ఈ వివాహ ఘట్టం కేసు వివరాలను పరిశీలిస్తే... వృత్తి రీత్యా డ్రైవర్ అయిన నిందితుడు దిలీప్ బహేరా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ శివారులోని ...

రేప్ బాధితురాలిని జైల్లో వివాహమాడిన నిందితుడు   Oneindia Telugu
అప్పుడు తప్పు చేసి.. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


10tv
   
రాజ్యాంగ పీఠికపై వివాదం   
సాక్షి
చెన్నై/పాట్నా: రాజ్యాంగ పీఠిక నుంచి సోషలిస్ట్, సెక్యులర్ పదాలను తొలగించాలన్న మిత్రపక్షం శివసేన డిమాండ్‌పై చర్చకు సిద్ధమని ఎన్డీయే సర్కారు పేర్కొనడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఆ పదాలు లేని పాత రాజ్యాంగ పీఠిక చిత్రాన్ని ప్రచురించి ఓ ప్రకటన విడుదల చేయడం కూడా వివాదాస్పదమైంది. ఈ అంశంపై ప్రతిపక్షాలతోపాటు మిత్రపక్షం పీఎంకే కూడా ...

సోషలిస్ట్‌..సెక్యలర్‌ పదాల తొలగించే ఆలోచనలో కేంద్రం.. ?   10tv

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఇద్దరు యూపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు   
Andhrabhoomi
న్యూఢిల్లీ:లోకాయుక్త సిఫార్స్ మేరకు ఇద్దరు యూపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. భాజపాకు చెందిన భజరంగ్ బహదూర్, బిఎస్పీకి చెందిన ఉమా శంకర్‌లపై వేటు అనర్హత వేటు పడింది. Related Article. ఢిల్లీలో పారిశుద్ధ్యంపై హైకోర్టు వ్యాఖ్యలు · స్మార్ట్ సిటీలపై తప్పుడు ప్రచారం:వెంకయ్యనాయుడు · భారత విదేశాంగ కార్యదర్శిగా జై శంకర్ · సరిహద్దు ...

ఇద్దరు ఎమ్మెల్యేలపై గవర్నర్ అనర్హత వేటు, రాజస్ధాన్‌లో స్వైన్ ప్లూ   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
మహారాష్ట్రకు ఉత్తమ శకటం అవార్డు   
Namasthe Telangana
న్యూఢిల్లీ : గణతంత్ర ఉత్సవాల్లో ఢిల్లీ రాజ్‌పథ్‌లో నిర్వహించిన వివిధ ప్రదర్శనలకు కేంద్ర రక్షణ శాఖ అవార్డులు ప్రకటించింది. ఉత్తమ కవాతు అవార్డును సిక్ రెజిమెంట్, బ్రిగేడ్ ఆఫ్ గార్డ్స్‌కు ప్రకటించారు. పారా మిలిటరీ కేటగిరీలో సీఐఎస్‌ఎఫ్ ఆ అవార్డు దక్కించుకుంది. శకటాల కేటగిరీలో మహారాష్ట్రకు మొదటి బహుమతి, జార్ఖండ్, కర్ణాటకలకు ద్వితీయ, తృతీయ ...

మహారాష్ట్ర శకటానికి మొదటి బహుమతి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆ సూటు ఖరీదు రూ. 10 లక్షలు!   
సాక్షి
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీ మీద కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన సందర్భంలో మోదీ వేసుకున్న సూటు ఖరీదు అక్షరాలా రూ. 10 లక్షలని ఆయన ఆరోపించారు. ఆ సూటు నిండా తన పేరు కుట్టించుకుని ప్రచారం చేసుకున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. విదేశాల్లో మూలుగుతున్న ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
సునంద హత్య కేసు.. నిజాలన్నీ శశిథరూర్‌కు తెలుసు : అమర్ సింగ్   
వెబ్ దునియా
సునంద హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఈ హత్య కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ ప్రత్యేక పోలీసు బృందం (సిట్) ఎస్పీ మాజీ నేత అమర్ సింగ్ వద్ద బుధవారం రెండు గంటల పాటు విచారణ జరిపిన విషయం తెల్సిందే. ఆ సమయంలో సునంద హత్యకు దారితీసిన పరిస్థితులు, ఐపీఎల్ వివాదంపై అమర్ సింగ్ వద్ద సిట్ బృందం సభ్యులు ప్రశ్నల వర్షం ...

సునంద పుష్కర్ మర్డర్..అమర్‌సింగ్ విచారణలో కొత్త ట్విస్టులు   Palli Batani
నాకు తెలిసిందే చెప్పాను   Andhrabhoomi
అమర్‌సింగ్‌ను ప్రశ్నించిన సిట్   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Namasthe Telangana   
Oneindia Telugu   
అన్ని 16 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言