2015年1月20日 星期二

2015-01-21 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
కేసీఆర్ హనీమూన్ ఓవర్: దిగ్విజయ్ సింగ్   
వెబ్ దునియా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హనీమూన్ కాలం ముగిసిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ ఎద్దేవా చేశారు. అందువల్ల ఇక ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో దూకుడుగా వ్యవహరించాలని ఆయన తెలంగాణ కాంగ్రెస్ నాయకులను ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీకి జెల్ల కొట్టి టీఆర్ఎస్‌లో ...

కేసీఆర్ హనీమూన్ పూర్తయింది   తెలుగువన్
'సీఎంగా కేసీఆర్ హనీమూన్ కాలం ముగిసింది'   Vaartha

అన్ని 7 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
స్వైన్‌ఫ్లూతో నలుగురు మృతి   
సాక్షి
సాక్షి,హైదరాబాద్: స్వైన్‌ఫ్లూ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా మంగళవారం ఉస్మానియా ఆస్పత్రిలో ఇద్దరు, గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో వరంగల్ జిల్లా జనగామకు చెందిన సంధ్యారాణి (37), షాద్‌నగర్‌కు చెందిన షరీఫ్(35), ఆసిఫ్‌నగర్‌కు చెందిన 40 ఏళ్ల మహిళ, శాంతినగర్‌కు చెందిన 34 ఏళ్ల పురుషుడు ఉన్నారు. గాంధీ ఆస్పత్రిలో 50 మంది ...

భయపెడుతున్న స్వైన్ ఫ్లూ   Andhrabhoomi
గాంధీ ఆస్పత్రిలో ఒక్కరోజే నలుగురి బలి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బయటకు వెళ్లేటపుడు మాస్క్‌లు ధరించండి: డాక్టర్లు   Namasthe Telangana
10tv   
Vaartha   
వెబ్ దునియా   
అన్ని 26 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆస్పత్రిలో కేసీఆర్ భార్య   
తెలుగువన్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు భార్య శోభ అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న శోభ హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చలి వాతావరణం పెరిగిపోవడం కారణంగా హైదరాబాద్‌లో అనేకమంది జ్వరాల బారిన పడుతున్నారు. కేసీఆర్ సతీమణి శోభకు కూడా ఇలాంటి మామూలు జ్వరమే వచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం ...

కేసీఆర్‌ సతీమణికి స్వల్ప అస్వస్థత   Andhraprabha Daily
కేసీఆర్ సతీమణికి అస్వస్థత   Kandireega
కేసీఆర్ సతీమణికి అస్వస్థత: జ్వరంతో ఆస్పత్రిలో చేరిక!   వెబ్ దునియా
News Articles by KSR   
సాక్షి   
అన్ని 12 వార్తల కథనాలు »   


TV5
   
టీఆర్ఎస్ నేత ఎల్లారెడ్డి మృతి   
TV5
మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత ఎల్లారెడ్డి(75)మంగళవారం రాత్రి మరణించారు. ఆయన ఇంటిలో పడిపోవడంతో ఫ్యామిలీ సభ్యులు నిమ్స్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఎల్లారెడ్డి మృతి చెందారు. మహబూబ్‌నగర్ జిల్లా వూట్కూరుకు చెందిన ఎల్లారెడ్డి జనతా పార్టీతో రాజకీయ జీవితం ప్రారంభించారు. టీడీపీలో చేరి 1988లో మహబూబ్ నగర్ జిల్లా ...

ఎల్లన్న ఇక లేరు   సాక్షి
మాజీ మంత్రి ఎల్లారెడ్డి కన్నుమూత   Andhraprabha Daily
ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల కన్నుమూత   తెలుగువన్
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
ఫిరాయింపుల కేసు హైకోర్టు డైరెక్షన్   
News Articles by KSR
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వేటు వేయకుండా కాలయాపన చేస్తున్నారంటూ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్ లపై తెలంగాణ కాంగ్రెస్,టిడిపి నేతలు కోర్టుకు ఎక్కారు.కాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీలు రాజలింగం, భాను ప్రసాద్, జగదీష్ రెడ్డి, అమోస్ ప్రభృతులపై ఇంతవరకు అనర్హత వేటు వేయకపోవడంపై కాంగ్రెస్ విప్ ఎమ్.ఎస్.్రభాకర్ వేసిన పిటిషన్ కు ...

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలపై కేసు స్వీకరించిన హైకోర్టు   Andhraprabha Daily
కాంగ్రెస్ ఎమ్మెల్సీల ఫిరాయింపుపై పిటిషన్   Andhrabhoomi
'పార్టీ మారిన ఎమ్మెల్సీలపై వేటు వేయండి'   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
దావోస్ చేరుకున్న బాబు   
వెబ్ దునియా
స్మార్టు సిటీలకు సంబంధించి ఎక్కడ ఏ సమావేశం జరిగినా చంద్రబాబు ఆయన మంత్రగణం అక్కడ వాలిపోతారు. తాజా దావోస్ లో జరుగుతున్న సమావేశానికి ఆయన కంభం పాటి రామ్మోహన్ రావు, యనమల రామకృష్ణుడుతో కలసి వెళ్ళారు. వారు సోమవారం హైదరాబాద్ నుంచి బయలుదేరారు. దావోస్ చేరుకున్నారు. అక్కడ వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో ...

డబ్ల్యూఈఎఫ్‌లో మహిళా దిగ్గజాల హవా   సాక్షి
పెట్టుబడులతో రండి!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నవ్యాంధ్రకు సౌర వెలుగు   Andhrabhoomi
10tv   
Namasthe Telangana   
Andhraprabha Daily   
అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
లోకేశ్ అధికారిక సమీక్ష!   
సాక్షి
ధాన్యం సేకరణ, మద్దతు ధరపై సమావేశం.. చంద్రబాబు విదేశీ పర్యటన నేపథ్యంలో తెరపైకి.. సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లడంతో ఆయన తనయుడు లోకేశ్ అధికారిక కార్యక్రమాలను సమీక్షించారు. అదీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో.. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు హాజరైన సమావేశంలో ధాన్యం ...

అన్నదాతకు మద్దతివ్వండి   Andhraprabha Daily
40 లక్షల టన్నుల ధాన్యం కొందాం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మాఫీతో సరిపోదు   Andhrabhoomi

అన్ని 7 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
నల్గొండ జిల్లాపై సీఎం ప్రత్యేక శ్రద్ధ   
Andhraprabha Daily
హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే నాగోబా జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర గిరిజన, పర్యాటక సంక్షేమ శాఖ మంత్రి అజ్మీర చందూలాల్‌ తెలిపారు. అదిలాబాద్‌ జిల్లా ఇంద్రవల్లి మండలం కేస్లాపూర్‌ గ్రామంలో సోమవారం ప్రారంభమైన ఈ జాతర ఈ నెల 27 వరకు కొనసాగుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ జాతరకు ...

మెస్రం కోడళ్ల బేటింగ్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నాగోబా జాతరకు ఉప్పొంగిన భక్తజనం   Andhrabhoomi
నాగోబా జాతరలో మంత్రి ప్రత్యేక పూజలు   సాక్షి
News4Andhra   
అన్ని 15 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తెలంగాణాలో ప్రత్యేక ఉమ్మడి ప్రవేశ పరీక్షలు   
వెబ్ దునియా
తెలంగాణ ఉన్నత విద్యా మండలి తమ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఉమ్మడి పరీక్షలు నిర్విహించుకునేందుకు షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించింది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు ఆచార్య తుమ్మల పాపిరెడ్డి చెప్పారు.సోమవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏపి ప్రకటనల వలన తమ విద్యార్థులకు తీరని ...

ఎంసెట్‌పై మాటల తూటాలు   Andhraprabha Daily
మే 14న ఎంసెట్   Telangana99
రాజ్ భవన్ లో మోగిన 'గంట'   News4Andhra
Vaartha   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 16 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
పోలీస్ డ్రెస్ కోడ్ మారుస్తాం   
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 20: తెలంగాణ పోలీసు వ్యవస్థను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. అందులో భాగంగానే రాష్ట్ర పోలీసు డ్రెస్ కోడ్ మార్పునకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. లండన్ పోలీసు మాదిరిగా డ్రెస్ కోడ్‌ను మారుస్తామని చెప్పారు. తెలంగాణకు హైదరాబాద్ గుండె కాయ అని, దానిని ...

ఇక 'నగదు రహిత చలానా'   సాక్షి
ఈ-చెలాన్‌ ను ప్రారంభించిన హోం మంత్రి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ట్రాఫిక్ సిబ్బందికి ట్యాబ్స్   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言