మార్చి 11 నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 11 నుంచి 31 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు 9,90,912 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. జనరల్ కేటగిరిలో 9,33,308 మంది, ఒకేషనల్లో 57,604 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. దీని కోసం ఇంటర్మీడియెట్ విద్యా బోర్డు 1,411 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి ...
ఇంటర్ పరీక్షలకు 10 లక్షలమందిAndhrabhoomi
విజయవాడ నుంచి 'ఇంటర్' పరీక్షలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 11 నుంచి 31 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు 9,90,912 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. జనరల్ కేటగిరిలో 9,33,308 మంది, ఒకేషనల్లో 57,604 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. దీని కోసం ఇంటర్మీడియెట్ విద్యా బోర్డు 1,411 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి ...
ఇంటర్ పరీక్షలకు 10 లక్షలమంది
విజయవాడ నుంచి 'ఇంటర్' పరీక్షలు
వెబ్ దునియా
ఇషాంత్ను పక్కన పెట్టండి
Andhraprabha Daily
న్యూఢిల్లి : ఐసీసీ వన్డే క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీలో భారత బౌలింగ్ అటాక్కు ఇషాంత్ శర్మ నేతృత్వం వహించనున్నాడు. అతను ఇప్పటి వరకు 75 అంతర్జాతీయ వన్డే మ్యాచ్లు ఆడాడు. కానీ తన కెరీర్లో చెప్పుకోదగినదేదీ ఇప్పటి వరకు సాధించలేదు. సత్తాలేని బౌలింగ్ అటాక్ టీమిండియా బలహీనతను బయలుపరుస్తోంది. తనొక మంచి ఫాస్ట్ బౌలర్నని తనను తాను ...
భారత జట్టుకు ఇషాంత్ శర్మ భారం : సునీల్ గవాస్కర్వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
Andhraprabha Daily
న్యూఢిల్లి : ఐసీసీ వన్డే క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీలో భారత బౌలింగ్ అటాక్కు ఇషాంత్ శర్మ నేతృత్వం వహించనున్నాడు. అతను ఇప్పటి వరకు 75 అంతర్జాతీయ వన్డే మ్యాచ్లు ఆడాడు. కానీ తన కెరీర్లో చెప్పుకోదగినదేదీ ఇప్పటి వరకు సాధించలేదు. సత్తాలేని బౌలింగ్ అటాక్ టీమిండియా బలహీనతను బయలుపరుస్తోంది. తనొక మంచి ఫాస్ట్ బౌలర్నని తనను తాను ...
భారత జట్టుకు ఇషాంత్ శర్మ భారం : సునీల్ గవాస్కర్
సానియా ముందంజ
Andhrabhoomi
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్లో చైనీస్ తైపీ క్రీడాకారిణి సువెయ్ సీతో కలిసి ఆడుతున్న భారత టెన్నిస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా ముందంజ వేసింది. మొదటి రౌండ్లో సానియా, సీ జోడీ 6-2, 6-0 తేడాతో, కేవలం 48 నిమిషాల్లోనే మరియా ఇరిగోయెన్, రొమినా ఒప్రాండీ జోడీని చిత్తుచేశారు. పేస్ బోణీ: పురుషుల డబుల్స్ ...
ఆస్ట్రేలియా ఓపెన్ లో సానియా, పేస్ శుభారంభంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్లో చైనీస్ తైపీ క్రీడాకారిణి సువెయ్ సీతో కలిసి ఆడుతున్న భారత టెన్నిస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా ముందంజ వేసింది. మొదటి రౌండ్లో సానియా, సీ జోడీ 6-2, 6-0 తేడాతో, కేవలం 48 నిమిషాల్లోనే మరియా ఇరిగోయెన్, రొమినా ఒప్రాండీ జోడీని చిత్తుచేశారు. పేస్ బోణీ: పురుషుల డబుల్స్ ...
ఆస్ట్రేలియా ఓపెన్ లో సానియా, పేస్ శుభారంభం
Namasthe Telangana
'స్వైన్ ప్లూపై భయపడాల్సిన పనిలేదు'
సాక్షి
హైదరాబాద్: స్వైన్ ప్లూపై భయపడాల్సిన అవసరం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఈ వ్యాధి ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. స్వైన్ ప్లూ నియంత్రణ చర్యల గురించి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నద్దాతో ఫోన్ లో మాట్లాడినట్టు తెలిపారు. అన్నిరకాలుగా సహాయం ...
పాఠశాలలకు సెలవులు అవసరం లేదు : సీఎంNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: స్వైన్ ప్లూపై భయపడాల్సిన అవసరం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఈ వ్యాధి ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. స్వైన్ ప్లూ నియంత్రణ చర్యల గురించి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నద్దాతో ఫోన్ లో మాట్లాడినట్టు తెలిపారు. అన్నిరకాలుగా సహాయం ...
పాఠశాలలకు సెలవులు అవసరం లేదు : సీఎం
సాక్షి
స్పాట్ ఫిక్సింగ్పై తీర్పు నేడు
సాక్షి
న్యూఢిల్లీ: ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసు తుది తీర్పును సుప్రీంకోర్టు నేడు (గురువారం) వెల్లడించనుంది. ఈ కేసులో గతేడాది డిసెంబర్ 17న తుది వాదనలు విన్న జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఎఫ్ఎమ్ఐ ఖలీఫుల్లాతో కూడిన ద్విసభ్య బెంచ్ ఈ తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. 18 నెలల కిందట ఈ స్కాండల్ బయటపడిన తర్వాత జరిగిన పరిణామాలపై ...
ఐపీఎల్ ఫిక్సింగ్పై సుప్రీం కోర్టు తీర్పు రేపేNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసు తుది తీర్పును సుప్రీంకోర్టు నేడు (గురువారం) వెల్లడించనుంది. ఈ కేసులో గతేడాది డిసెంబర్ 17న తుది వాదనలు విన్న జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఎఫ్ఎమ్ఐ ఖలీఫుల్లాతో కూడిన ద్విసభ్య బెంచ్ ఈ తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. 18 నెలల కిందట ఈ స్కాండల్ బయటపడిన తర్వాత జరిగిన పరిణామాలపై ...
ఐపీఎల్ ఫిక్సింగ్పై సుప్రీం కోర్టు తీర్పు రేపే
thatsCricket Telugu
2015 వరల్డ్ కప్ షెడ్యూల్పై 'ద వాల్' అసంతృప్తి
thatsCricket Telugu
న్యూఢిల్లీ: తన కెరీర్లో మూడు వరల్డ్ కప్లు ఆడిన టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ 2015 వరల్డ్ కప్ షెడ్యూల్పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. నిజంగా ఈ షెడ్యూల్ నాకు నచ్చలేదు. ఎందుకంటే ఈసారి 14 జట్లలో టాప్ 8లో ఏయే జట్లు ఉంటాయో తేలిగ్గా అంచనా వేయొచ్చు. 2011 వరల్డ్ కప్లో కూడా టాప్ 8 జట్లు ఏవో ముందే ఊహించానని అన్నారు. ప్రతి ఒక్కరూ ...
వరల్డ్కప్ షెడ్యూల్పై ద్రవిడ్ అసంతృప్తిNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
thatsCricket Telugu
న్యూఢిల్లీ: తన కెరీర్లో మూడు వరల్డ్ కప్లు ఆడిన టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ 2015 వరల్డ్ కప్ షెడ్యూల్పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. నిజంగా ఈ షెడ్యూల్ నాకు నచ్చలేదు. ఎందుకంటే ఈసారి 14 జట్లలో టాప్ 8లో ఏయే జట్లు ఉంటాయో తేలిగ్గా అంచనా వేయొచ్చు. 2011 వరల్డ్ కప్లో కూడా టాప్ 8 జట్లు ఏవో ముందే ఊహించానని అన్నారు. ప్రతి ఒక్కరూ ...
వరల్డ్కప్ షెడ్యూల్పై ద్రవిడ్ అసంతృప్తి
సాక్షి
తాత్కాలిక కూపన్లే!
సాక్షి
ముకరంపుర : ఆహారభద్రత కింద ప్రభుత్వం అందిస్తున్న రేషన్సరుకులు తాత్కాలిక కూపన్ల ప్రాతిపదికనే ఇవ్వనుంది. కార్డుల జారీ ప్రక్రియకు మరో రెండు నెలల సమయం పట్టనున్న నేపథ్యంలో తాత్కాలిక కూపన్లు అందించి వాటి ఆధారంగానే సరుకులు ఇవ్వాలని అధికారయంత్రాంగం నిర్ణయించింది. మరోవైపు ఆహారభద్రత కింద కొత్తకార్డుల జారీ, అనర్హుల ఏరివేత, అర్హుల ...
ఇంకా మరిన్ని »
సాక్షి
ముకరంపుర : ఆహారభద్రత కింద ప్రభుత్వం అందిస్తున్న రేషన్సరుకులు తాత్కాలిక కూపన్ల ప్రాతిపదికనే ఇవ్వనుంది. కార్డుల జారీ ప్రక్రియకు మరో రెండు నెలల సమయం పట్టనున్న నేపథ్యంలో తాత్కాలిక కూపన్లు అందించి వాటి ఆధారంగానే సరుకులు ఇవ్వాలని అధికారయంత్రాంగం నిర్ణయించింది. మరోవైపు ఆహారభద్రత కింద కొత్తకార్డుల జారీ, అనర్హుల ఏరివేత, అర్హుల ...
మండలానికి మూడే స్కూళ్లు!
సాక్షి
సాక్షి, విజయవాడ బ్యూరో: క్లస్టర్ స్కూళ్ల పేరుతో రాష్ట్రంలో ప్రాథమిక విద్యారంగాన్ని కుప్పకూల్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉండాలనే విధానానికి స్వస్తిపలికి ప్రతి మండలంలో 3 స్కూళ్లు మాత్రమే నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గ్రామాల్లో పాఠశాలలను మూసివేసి వాటి స్థానంలో ఒకేచోట క్లస్టర్ ...
ఇంకా మరిన్ని »
సాక్షి
సాక్షి, విజయవాడ బ్యూరో: క్లస్టర్ స్కూళ్ల పేరుతో రాష్ట్రంలో ప్రాథమిక విద్యారంగాన్ని కుప్పకూల్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉండాలనే విధానానికి స్వస్తిపలికి ప్రతి మండలంలో 3 స్కూళ్లు మాత్రమే నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గ్రామాల్లో పాఠశాలలను మూసివేసి వాటి స్థానంలో ఒకేచోట క్లస్టర్ ...
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బ్రిస్బెన్ వన్డేలో భారత్ చిత్తు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బ్రిస్బెన్, జనవరి 20: ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా మంగళవారం బ్రిస్బెన్లో జరిగిన భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా.. భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. మొదట టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్న భారత ఆటగాళ్లు ఇంగ్లాండ్ బౌలర్ల దాటికి వరుసగా పెవిలియన్ బాట పట్టారు. 39.3 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది.
విఫలమవుతున్న ప్రయోగాలుAndhraprabha Daily
బ్యాటింగా సరిగా చేయలేదు: ఓటమిపై ధోనిthatsCricket Telugu
చిత్తుగా ఓడిపోయారుNews4Andhra
వెబ్ దునియా
Vaartha
అన్ని 47 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బ్రిస్బెన్, జనవరి 20: ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా మంగళవారం బ్రిస్బెన్లో జరిగిన భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా.. భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. మొదట టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్న భారత ఆటగాళ్లు ఇంగ్లాండ్ బౌలర్ల దాటికి వరుసగా పెవిలియన్ బాట పట్టారు. 39.3 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది.
విఫలమవుతున్న ప్రయోగాలు
బ్యాటింగా సరిగా చేయలేదు: ఓటమిపై ధోని
చిత్తుగా ఓడిపోయారు
వెబ్ దునియా
రోహిత్ శర్మ పట్ల అనుచిత ప్రవర్తన: వార్నర్కు జరిమానా
వెబ్ దునియా
భారత ఓపెనర్ రోహిత్ శర్మ పట్ల అనుచితంగా ప్రవర్తించిన డేవిడ్ వార్నర్కు జరిమానా విధించారు. అంతేగాకుండా దురుసు ప్రవర్తన మానుకోవాలని, మరోసారి ఇలా వ్యవహరించకూడదంటూ క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూ టీవ్ జేమ్స్ సదర్లాండ్ వార్నర్ను హెచ్చరించారు. ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ ...
వార్నర్కు జరిమానాAndhraprabha Daily
ఇంగ్లీష్లో మాట్లాడమన్నా!సాక్షి
రోహిత్ శర్మతో వార్నర్ అనుచిత ప్రవర్తనNamasthe Telangana
thatsCricket Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత ఓపెనర్ రోహిత్ శర్మ పట్ల అనుచితంగా ప్రవర్తించిన డేవిడ్ వార్నర్కు జరిమానా విధించారు. అంతేగాకుండా దురుసు ప్రవర్తన మానుకోవాలని, మరోసారి ఇలా వ్యవహరించకూడదంటూ క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూ టీవ్ జేమ్స్ సదర్లాండ్ వార్నర్ను హెచ్చరించారు. ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ ...
వార్నర్కు జరిమానా
ఇంగ్లీష్లో మాట్లాడమన్నా!
రోహిత్ శర్మతో వార్నర్ అనుచిత ప్రవర్తన
沒有留言:
張貼留言