2015年1月26日 星期一

2015-01-27 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
మళ్లీ అదే తప్పు.. గేటు దాటుతున్న ట్రక్కును ఢీకొన్న రైలు. 12 మృతి   
వెబ్ దునియా
రైల్వేలో మరోఘోర సంఘటన జరిగిపోయింది. కళ్లు మూసి తెరిచేలోపు గేటు దాటేస్తామనుకున్న వారి ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. రైలు మృత్యు శకటంలా వారి మీదకు దూసుకు వచ్చింది. 12 మందిని అమాంతం ఎగరేసుకు పోయింది. చూస్తుండగానే వారి ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. వివరాలిలా ఉన్నాయి. హర్యానాలోని హిస్సార్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది.
రైలు ప్రమాదం.. 12 మంది మృతి   తెలుగువన్
హర్యానాలో ఘోర ప్రమాదం   Andhrabhoomi
హర్యానాలో ఘోర రైలు ప్రమాదం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
'కామన్ మేన్' సృష్టికర్త ఆర్కే లక్ష్మణ్ ఇకలేరు   
వెబ్ దునియా
ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్ కె లక్ష్మణ్(94) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఉన్న లక్ష్మణ్ పుణె‌లోని ఒక ఆసుపత్రిలో సోమవారం సాయంత్రం 6.50 గంటలకు వైద్యం ఫలించక తుదిశ్వాసవిడిచారు. 'కామన్ మేన్' అనే పాత్రతో లక్ష్మణ్ వేసినా రాజకీయ కార్టూన్లు, వ్యంగ్య చిత్రాలు సగటు మనిషి నిజజీవితాన్ని ప్రతిబింబించే రీతిలో అమితంగా ...

కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్ విశేషాలు..   10tv
ప్రముఖ కార్టూనిస్ట్‌ ఆర్‌.కె. లక్ఝణ్‌ కన్నుమూత   Andhraprabha Daily
ప్రఖ్యాత కార్టూనిస్ట్‌ 'కామన్‌ మ్యాన్‌' సృష్టికర్త ఆర్కే లక్ష్మణ్‌ కన్నుమూత   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 25 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భారత్ లో పెట్టుబడులు పెరిగాయి : నరేంద్ర మోదీ   
వెబ్ దునియా
భారత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని మోదీ అన్నారు. అందుకు పరిష్కార దిశగా తమ ప్రభుత్వం పని చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీఅన్నారు. సోమవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన భారత్-అమెరికా వాణిజ్య వేత్తల సదస్సులో మోదీ ప్రసంగించారు. అందులో భాగంగానే తాను అమెరికాలో పర్యటించిన తర్వాత భారత్ లో పెట్టుబడులు పెరిగాయని చెప్పారు. పెట్టుబడులు ...

భారత్‌ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది సమస్యలన్నింటికి సుపరిపాలనే పరిష్కారం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'అన్ని సమస్యలకు సుపరిపాలనే పరిష్కారం'   Namasthe Telangana
అన్ని ప్రాజెక్టులపై పీఎంవో నిఘా: మోదీ   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
కిరణ్‌ బేడీని ఎన్నుకోండి   
Andhraprabha Daily
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పూర్తిస్థాయి రాష్ట్ర ప్రతిపత్తి లేని దేశ రాజధాని నగర ప్రాంత అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నుంచి లభించే సహకారంపైనే ఆధారపడి ఉందంటూ వచ్చే నెలలో జరుగనున్న ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులను గెలిపించి పూర్తి మెజారిటీ ఇవ్వాలని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల మంత్రి ఎం.వెం కయ్య నాయుడు ...

మోదీ, బేడీ జోడీతోనే అభివృద్ధి   సాక్షి
'క్రమశిక్షణ,నిజాయితీ ఉన్న వ్యక్తి కిరణ్‌బేడీ'   Namasthe Telangana

అన్ని 7 వార్తల కథనాలు »   


మంత్రి కోసం రైలు ఎదురుచూపు!   
సాక్షి
నంద్యాల : ఏపీ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోసం బెంగళూరు నుంచి విశాఖపట్టణం వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలును కర్నూలు జిల్లా నంద్యాలలో సుమారు అరగంట సేపు ఆపేశారు. ఈ సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నంద్యాల ఎన్‌జీఓ కాలనీలోని సాయి గురురాఘవేంద్ర సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
రష్యా యువతిపై అత్యాచార యత్నం   
Andhraprabha Daily
న్యూఢిల్లి : దేశ రాజధాని నగరంలో రష్యా యువతి లైంగిక వేధింపులకు గురైంది. వసంత్‌కుంజ్‌ నుంచి గ్రీన్‌ పార్కుకు ఆటోలో వెళ్తున్న యువతి(25)పై ఆటో డ్రైవర్‌ అసభ్య పదజాలంతో అత్యాచారానికి యత్నించాడు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. రెండురోజులక్రితం ఆటోలో బయల్దేరిన యువతిని వసంత్‌కుంజ్‌ సమీపంలో పెద్దగా జనసంచారంలేని ...

మోడల్‌పై ఆటో డ్రైవర్ రేప్ యత్నం: రాళ్లతో కొట్టి..   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఇద్దరు అమరవీరులకు అశోకచక్ర   
Andhraprabha Daily
న్యూఢిల్లి: రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ భారత సైన్యానికి చెం దిన ఇద్దరు వీర యోధులను మరణానంతరం ప్రతిష్ఠాత్మక అశోక్‌ చక్ర అవార్డుతో గౌరవించారు. శాంతి సమయాలలో ప్రదానం చేసే అత్యున్నత సైనిక పురస్కారం అశోక్‌ చక్ర. అమెరికా అధ్యక్షుడు ఒబామా గౌరవ అతిథిగా హాజరైన గణ తంత్ర ఉత్సవాలలో ఆయన సమక్షంలోనే మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌, నాయక్‌ నీరజ్‌ కుమార్‌ ...

ముకుంద్ వరదరాజన్‌కు అశోకచక్ర అవార్డు   సాక్షి
రాజ్‌పథ్‌లో ఒబామాకు అపూర్వ స్వాగతం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వరదరాజన్, నీరజ్‌కుమార్ సింగ్‌కు 'అశోక చక్ర'   Namasthe Telangana

అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
పరేడ్‌లోలేని 'నాన్‌బిజెపి' శకటాలు!   
Andhrabhoomi
న్యూఢిల్లీ, జనవరి 26: పెరేడ్‌లో బిజెపి యేతర రాష్ట్ర ప్రభుత్వ శకటాలు ప్రదర్శించలేదు. కేరళ, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, సహా 13 రాష్ట్రాల ప్రభుత్వ శకటాలు దూరంగానే ఉన్నాయి. రాజస్థాన్, పంజాబ్ ప్రభుత్వాల వాహనాలు ప్రదర్శించకపోవడం గమనార్హం. పెరేడ్‌లో కేవలం 16 రాష్ట్రాల శకటాలు మాత్రమే ఉన్నాయి. అలాగే ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, ...

అగ్ని క్షిపణులను మిస్సయిన శ్వేతసౌధాధీశుడు   Andhraprabha Daily
కదం తొక్కిన భారత నారి   సాక్షి
ప్రత్యేక ఆకర్షణగా మేకిన్‌ ఇండియా శకటం రాజ్‌పథ్‌లో ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 9 వార్తల కథనాలు »   


ఒబామాతో కాంగ్రెస్ 'అణు' చర్చలు!   
సాక్షి
న్యూఢిల్లీ: అత్యంత కీలకమైన పౌర అణు ఒప్పందం అంశంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ సోమవారం చర్చించారు. దీంతోపాటు అమెరికా-భారత్ మధ్య పలు కీలక రంగాల్లో సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చించారు. ప్రస్తుతం ఒబామా భారత పర్యటనలో ...

ఒబామాతో షేక్ హ్యాండ్, మిషెల్‌తో సోనియా గుసగుస(ఫోటోలు)   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


10tv
   
'అమ్మ' చిత్రాలతో శకటాల పరేడ్...   
10tv
తమిళనాడు : జయలలిత మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తమిళనాడు రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జయమ్మ చిత్రాలతో శకటాల పరేడ్ సంచలనం సృష్టిస్తోంది. అవినీతి ఆరోపణలతో జైలుపాలైన జయలలిత బొమ్మకు అంత ప్రాధాన్యత ఇవ్వడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. అదే సమయంలో ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఫోటో ఏ శకటంపై లేకపోవడం కొసమెరుపు.
చెన్నైలో ఃజయ జయ జయహేః   Andhraprabha Daily

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言