2015年1月21日 星期三

2015-01-22 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
ఫేస్ బుక్కలో పరిచయం.. హోటల్లో అత్యాచారం.. ఎక్కడ..? ఎప్పుడు?   
వెబ్ దునియా
ఫేస్ బుక్ ద్వారా తనను తాను పరిచయం చేసుకున్నాడు ఓ ప్రబుద్ధుడు.. పలుమార్లు మాటలు కలిశాయి. ఒకరి భావాలను ఒకరు పంచుకున్నారు. ఆపై నేరుగా ప్రత్యక్షమయ్యాడు.. మాటు చెప్పాడు. ప్రేమించానన్నాడు. నమ్మిన ఓ యువతిని హోటల్ కు తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు. ఆపై అకౌంట్ క్లోజ్... ఎక్కడ? ఎప్పుడు? ఎలా..? రండీ చదవండి. రాజన్ మల్హోత్రా (22) అనే వ్యక్తి ...

ఫేస్‌బుక్ ఫ్రెండ్ రేప్ చేసి... అక్కౌంట్ క్లోజ్ చేశాడు   Palli Batani
మోసపూరితమై ఫేస్ బుక్ ప్రేమయాణం   TV5

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తొలి ఘట్టం పూర్తి... ఇక వారు ఏం చేస్తారో..? ఢిల్లీ ఎన్నికల్లో వేడి..!   
వెబ్ దునియా
ఢిల్లీ ఎన్నికలలో తొలి ఘట్టం ముగిసింది. అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులతో నామినేషన్లు వేయించారు. బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నుంచి, కాంగ్రెస్ ప్రచార కమిటీ సారథి అజయ్ మాకెన్ సదర్‌బజార్ నియోజకవర్గం నుంచి నామినేషన్లను దాఖలు చేశారు. ఢిల్లీలో ...

ఆర్‌ఎస్‌ఎస్‌ది జాతీయవాదం   Andhrabhoomi
ముగిసిన నామినేషన్ల పర్వం   సాక్షి
కిరణ్‌ బేడీ, కేజ్రీవాల్‌ ఒకే రోజు నామినేషన్లు   Andhraprabha Daily
Namasthe Telangana   
అన్ని 24 వార్తల కథనాలు »   


సాక్షి
   
సోహా పెళ్ళి కుదిరింది   
తెలుగువన్
బాలీవుడ్ నటి, సైఫ్ అలీ ఖాన్ సోదరి, కరీనా మరదలు, పటౌడీ - షర్మిలా ఠాగూర్ పుత్రికారత్నం సోహా అలీఖాన్ పెళ్ళి కూతురు కాబోతోంది. సోహా వివాహం ఈనెల 25న ముంబైలో జరగనుంది. నటుడు కునాల్ ఖేమూను ఆమె పెళ్ళాడబోతోంది. తన పెళ్ళి విషయాన్ని సోహా తెలియజేస్తూ, ''నా పెళ్ళి మా ఇంట్లోనే చాలా నిరాడంబరంగా జరగనుంది. పెళ్ళికి ఏ రంగు డ్రస్ వేసుకోవాలనే దాని ...

పెళ్లి కళ వచ్చేసింది!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
డేటింగ్ తో మొదలై పెళ్లికి సై అంటున్న బాలీవుడ్ కపుల్   వెబ్ దునియా
పెళ్లికి సిద్ధమైన బాలీవుడ్ జంట!   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఢిల్లీ బరిలోని సిఎం అభ్యర్థులందరూ కోటీశ్వరులే.. చివరకు కేజ్రీవాల్ కూడా..   
వెబ్ దునియా
ఢిల్లీ ఎన్నికల బరిలో నిలచిన సిఎం అభ్యర్థులందరూ కోటీశ్వరులే. వారి కుటుంబాలు కోట్లకు పడగలెత్తినవే. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడైనా, మాజీ పోలీసు అధికారి బేడీ అయినా.. కాంగ్రెస్ ఢిల్లీ రథ సారథి మాకెన్ అయినా.. అందరూ కోటీకిపై మాటే. వీరు లక్షల ఆస్తుల విలువను ఎప్పుడో దాటి పోయారు. వారి ఆస్తుల వివరాలేంటో తెలుసుకుందాం రండీ. మాకెన్ ఆస్తులు రూ.
కిరణ్ బేడీ కుటుంబ ఆస్తుల విలువ 11.65 కోట్లు   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆ... ముందు సునంద మహిళా జర్నలిస్టులతో ఏం మాట్లాడారు..?   
వెబ్ దునియా
సునందా పుష్కర్ మరణించడానికి ముందుగా చాలా మానసిక సంఘర్షణ పడ్డారనేది తేటతెల్లం అవుతోంది. థరూర్ తో దుబాయి నుంచే గొడవలు.. ఐపిఎల్ ఇలా ఎన్నో అంశాలలో ఆమె కొంత అల్లకల్లోంగానే వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో కొందరు మహిళా జర్నలిస్టులతో కూడా మాట్లాడారు. మరి ఆ మహిళా జర్నలిస్టులతో ఆమె ఏమి మాట్లాడారు? ఐపిఎల్ లో అక్రమాల ...

ఫోరెన్సిక్ పరీక్షలకు సునంద సెల్‌ఫోన్లు   Andhrabhoomi
ఇక మహిళా జర్నలిస్టుల వంతు!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
స్వైన్‌ఫ్లూతో మరో ఇద్దరి మృతి   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో స్వైన్ ఫ్లూతో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. స్వైన్‌ఫ్లూ లక్షణాలతో బాధపడుతూ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టోలీచౌకీకి చెందిన అజ్మత్ సుల్తానా(55) బుధవారం ఉదయం మృతిచెందింది. నగర శివార్లలోని శివరాంపల్లి ప్రాంతానికి చెందిన 56 ఏళ్ల మహిళ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం రాత్రి ...

స్వైన్‌ఫ్లూపై యుద్ధం ప్రకటించిన సర్కారు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
స్వైన్ ఫ్లూపై డోంట్ వర్రీ... ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా...   వెబ్ దునియా

అన్ని 115 వార్తల కథనాలు »   


సాక్షి
   
బొగ్గు కేసులో కేఎం బిర్లాను ప్రశ్నించిన సీబీఐ   
సాక్షి
న్యూఢిల్లీ: బొగ్గు గనుల కుంభకోణం కేసుకు సంబంధించి ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లాను సీబీఐ ప్రశ్నించింది. బిర్లాకు చెందిన హిందాల్కో సంస్థకు 2005లో తాలాబిరా-2 బొగ్గు క్షేత్రం కేటాయించటంలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై సీబీఐ ఆయనను ప్రశ్నించింది. నాడు బొగ్గు శాఖ బాధ్యతలు పర్యవేక్షించిన అప్పటి ...

ప్రభుత్వం పాత్ర లేదు   Andhrabhoomi
మన్మోహాన్‌ను సీబీఐ విచారణ: 'బీజేపీ ప్రమేయం లేదు', 'నోరు విప్పితే దేశానికి ఎంతో మేలు'   Oneindia Telugu
'మన్మోహన్ విచారణలో ప్రభుత్వ పాత్ర లేదు'   Namasthe Telangana
Vaartha   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
వెబ్ దునియా   
అన్ని 27 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
దేశవ్యాప్తంగా ఒకే ఒక్కడు   
Namasthe Telangana
హైదరాబాద్: తెలంగాణ పోలీసు మరోసారి శభాష్ అనిపించుకున్నాడు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో అక్రమార్కులపై ఉక్కుపాదం మోపి ధనప్రవాహానికి అడ్డుకట్ట వేసిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు అరుదైన పురస్కారం దక్కింది. 2014లో బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్‌కు (ఉత్తమ ఎన్నికల సంబంధిత చర్యలు చేపట్టినందుకు) కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఆయనకు ...

సీవీ ఆనంద్‌కు జాతీయ పురస్కారం   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకున్న యుకుడు బలి   
వెబ్ దునియా
అడవి జంతువులను ఇష్టానుసారం చంపే వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగెలకు యువకుడు బలయ్యాడు. పశువుల మేత కోసం పొలానికి వెళ్ళి ఆ తీగెలకు తగులుకుని యువకుడు మృతి చెందాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో మంగళవారం రాత్రి జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం కంచనగూడెం సమీపంలో ఉన్న పొలాల్లో ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
ఏపీలో 'మార్కెటింగ్' పరిశీలిస్తాం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: కొత్త రాష్ట్రంలో ఏ మేరకు మార్కెటింగ్ అవకాశాలున్నాయనే విషయాన్ని స్వయంగా పరిశీలిస్తానని, ఇందుకోసం ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తానని అంతర్జాతీయ రిటైల్ సంస్థ వాల్‌మార్ట్ అధ్యక్షుడు, సీఈవో డేవిడ్ ఛేజ్ రైట్ తెలిపారు. దావోస్ పర్యటనలో ఉన్న ఏపి సీఎం చంద్రబాబు నాయుడును బుధవారం పలువురు పారిశ్రామికవేత్తలు ...

మామిడి మొత్తం మేమే కొంటాం   Andhraprabha Daily
వాల్ మార్ట్ ఆంధ్ర   Andhrabhoomi
మేడిన్‌ ఆంధ్రాకు వాల్‌మార్ట్‌ బ్రాండింగ్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 7 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言