Oneindia Telugu
తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీకి వైఎస్సార్ సీపీ దూరం
సాక్షి
చిత్తూరు: తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీచేయకూడదని వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ ముఖ్యనేతలు కరుణాకరరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామితో పాటు జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులతో గురువారం పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి చర్చించి నిర్ణయించారు.
తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీకి దూరం : భూమన స్పష్టంవెబ్ దునియా
తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికకు వైఎస్సార్సీపీ దూరంNamasthe Telangana
తిరుపతిలో వైసీపీ పోటీ చేయదటతెలుగువన్
Oneindia Telugu
Vaartha
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
చిత్తూరు: తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీచేయకూడదని వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ ముఖ్యనేతలు కరుణాకరరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామితో పాటు జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులతో గురువారం పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి చర్చించి నిర్ణయించారు.
తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీకి దూరం : భూమన స్పష్టం
తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికకు వైఎస్సార్సీపీ దూరం
తిరుపతిలో వైసీపీ పోటీ చేయదట
Oneindia Telugu
నేను బతికే వున్నా... గుత్తా జ్వాల
తెలుగువన్
గుత్తా జ్వాల ప్రతిభావంతురాలైన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి మాత్రమే కాదు.. మంచి ధైర్యవంతురాలు కూడా. ఎంత ధైర్యంగా అయినా జ్వాల మాట్లాడగలదు. ట్విట్టర్లో కామెంట్లు పెట్టగలదు. మొన్నామధ్య సైనా నెహ్వాల్ తన పేరును పద్మభూషణ్కి రికమండ్ చేయాలని అంటూ వివాదం రేపినప్పుడు గుత్తా జ్వాల ట్విట్టర్లో వెంటనే రియాక్ట్ అయింది. అడిగి ...
టీ తరపున ఆడేందుకు ఇంకా బతికే వున్నా! : గుత్తా జ్వాల ట్వీట్వెబ్ దునియా
తెలంగాణ బ్యాడ్మింటన్ జట్టులో స్థానం దక్కకపోవడంపై గుత్తాజ్వాల ఆగ్రహంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణ టీంలో మాకు చోటేది?: జ్వాల ఆగ్రహంOneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
తెలుగువన్
గుత్తా జ్వాల ప్రతిభావంతురాలైన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి మాత్రమే కాదు.. మంచి ధైర్యవంతురాలు కూడా. ఎంత ధైర్యంగా అయినా జ్వాల మాట్లాడగలదు. ట్విట్టర్లో కామెంట్లు పెట్టగలదు. మొన్నామధ్య సైనా నెహ్వాల్ తన పేరును పద్మభూషణ్కి రికమండ్ చేయాలని అంటూ వివాదం రేపినప్పుడు గుత్తా జ్వాల ట్విట్టర్లో వెంటనే రియాక్ట్ అయింది. అడిగి ...
టీ తరపున ఆడేందుకు ఇంకా బతికే వున్నా! : గుత్తా జ్వాల ట్వీట్
తెలంగాణ బ్యాడ్మింటన్ జట్టులో స్థానం దక్కకపోవడంపై గుత్తాజ్వాల ఆగ్రహం
తెలంగాణ టీంలో మాకు చోటేది?: జ్వాల ఆగ్రహం
Oneindia Telugu
వైఎస్సార్ సీపీ నేతలపై బాంబుదాడి
సాక్షి
బెల్లంకొండ: గుంటూరు జిల్లా పాపాయపాలెం వద్ద గురువారం వైఎస్సార్ సీపీ నాయకులపై తెలుగుదేశం నేతలు బాంబులతో దాడిచేశారు. ఈ దాడిలో ఇద్దరు గాయపడ్డారు. బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు కోర్టుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దాడికి పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నారుు. మూడు నెలల కిందట తెలుగుదేశం ...
గుంటూరులో వైకాపా నేతలపై బాంబుల దాడి...! అంబటి ఆగ్రహం..!వెబ్ దునియా
వైసీపీ కార్యకర్తలపై బాంబులతో దాడి, నిప్పులు చెరిగిన అంబటిOneindia Telugu
వై.కాంగ్రెస్ కార్యకర్తలపై టిడిపి దాడిNews Articles by KSR
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
బెల్లంకొండ: గుంటూరు జిల్లా పాపాయపాలెం వద్ద గురువారం వైఎస్సార్ సీపీ నాయకులపై తెలుగుదేశం నేతలు బాంబులతో దాడిచేశారు. ఈ దాడిలో ఇద్దరు గాయపడ్డారు. బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు కోర్టుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దాడికి పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నారుు. మూడు నెలల కిందట తెలుగుదేశం ...
గుంటూరులో వైకాపా నేతలపై బాంబుల దాడి...! అంబటి ఆగ్రహం..!
వైసీపీ కార్యకర్తలపై బాంబులతో దాడి, నిప్పులు చెరిగిన అంబటి
వై.కాంగ్రెస్ కార్యకర్తలపై టిడిపి దాడి
Namasthe Telangana
అంతుచిక్కని వ్యధలు
సాక్షి
తాడేపల్లి రూరల్ : క్షణికావేశంలో కొందరు, స్వల్ప కల హాల కారణంగా మరికొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.దూర, సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వారంతా ప్రకాశం బ్యారేజీ వద్ద తనువు చాలిస్తున్నారు. కళ్లు మూసుకుని కృష్ణానదిలో దూకి కానరాని లోకాలకు తరలుతున్నారు. కుటుంబసభ్యులు,బంధువులు, స్నేహితులకు తీరని శోకాన్ని మిగిల్చి ...
తల్లీ కూతురు ఆత్మహత్యAndhrabhoomi
నదిలో దూకి ఆత్మచేసుకున్న ముగ్గురు మహిళలుNamasthe Telangana
కృష్ణలో దూకి ముగ్గురు ఆత్మహత్యNews Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
తాడేపల్లి రూరల్ : క్షణికావేశంలో కొందరు, స్వల్ప కల హాల కారణంగా మరికొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.దూర, సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వారంతా ప్రకాశం బ్యారేజీ వద్ద తనువు చాలిస్తున్నారు. కళ్లు మూసుకుని కృష్ణానదిలో దూకి కానరాని లోకాలకు తరలుతున్నారు. కుటుంబసభ్యులు,బంధువులు, స్నేహితులకు తీరని శోకాన్ని మిగిల్చి ...
తల్లీ కూతురు ఆత్మహత్య
నదిలో దూకి ఆత్మచేసుకున్న ముగ్గురు మహిళలు
కృష్ణలో దూకి ముగ్గురు ఆత్మహత్య
సాక్షి
'నా భర్త నుంచి ప్రాణహాని.. రక్షణ కల్పించండి'
సాక్షి
హైదరాబాద్: ఎస్ఐగా పనిచేస్తున్న తన భర్త నుంచి తనకు, తన పిల్లలకు ప్రాణహాని ఉన్నట్లు బుధవారం ఓ వివాహిత మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)ని ఆశ్రయించింది. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన సవితాబాయ్ అలిపిరి స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న గణేష్ భార్య. వీరు గతంలో శ్రీశైలంలో పెళ్లి చేసుకున్నారు. ఇరువురికీ రెండో పెళ్లి. గణేష్ గత కొంతకాలంగా ...
భర్త నుంచి కాపాడండి: హెచ్చార్సీకి ఎస్ఐ భార్య ఫిర్యాదుOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: ఎస్ఐగా పనిచేస్తున్న తన భర్త నుంచి తనకు, తన పిల్లలకు ప్రాణహాని ఉన్నట్లు బుధవారం ఓ వివాహిత మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)ని ఆశ్రయించింది. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన సవితాబాయ్ అలిపిరి స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న గణేష్ భార్య. వీరు గతంలో శ్రీశైలంలో పెళ్లి చేసుకున్నారు. ఇరువురికీ రెండో పెళ్లి. గణేష్ గత కొంతకాలంగా ...
భర్త నుంచి కాపాడండి: హెచ్చార్సీకి ఎస్ఐ భార్య ఫిర్యాదు
వెబ్ దునియా
కస్టడీకి ఉగ్రవాది సల్మాన్.. హైదరాబాద్ టెక్కీ గత చరిత్ర ఇదే...
వెబ్ దునియా
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్, సిరియా ఉగ్రవాద సంస్థకు చెందిన తీవ్రవాది సల్మాన్ మొహియుద్దీన్ ను శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు గురువారం తమ కస్టడీకి తీసుకున్నారు. రాజేంద్ర నగర్ కోర్టు ఆదేశం మేరకు చర్లపల్లి జైలు నుంచి అతడిని అదుపులోకి విచారిస్తున్నారు. అయితే, ఎమ్మెస్ పట్టభద్రుడైన సల్మాన్... ఐఎస్ఐఎస్లో చేరడానికి దుబాయ్ మీదుగా సిరియా ...
ఉగ్రవాది సల్మాన్ను ప్రశ్నిస్తున్న పోలీసులుAndhrabhoomi
పోలీస్ కస్టడీలోకి సల్మాన్ మొయినుద్దీన్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పోలీసుల కస్టడీకి సల్మాన్సాక్షి
Teluguwishesh
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్, సిరియా ఉగ్రవాద సంస్థకు చెందిన తీవ్రవాది సల్మాన్ మొహియుద్దీన్ ను శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు గురువారం తమ కస్టడీకి తీసుకున్నారు. రాజేంద్ర నగర్ కోర్టు ఆదేశం మేరకు చర్లపల్లి జైలు నుంచి అతడిని అదుపులోకి విచారిస్తున్నారు. అయితే, ఎమ్మెస్ పట్టభద్రుడైన సల్మాన్... ఐఎస్ఐఎస్లో చేరడానికి దుబాయ్ మీదుగా సిరియా ...
ఉగ్రవాది సల్మాన్ను ప్రశ్నిస్తున్న పోలీసులు
పోలీస్ కస్టడీలోకి సల్మాన్ మొయినుద్దీన్
పోలీసుల కస్టడీకి సల్మాన్
Oneindia Telugu
పాఠ్యాంశంగా కేసీఆర్ దీక్ష!, సిలబస్ రివ్యూ కమిటీ నిర్ణయం
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బోధించే పాఠ్యాంశాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిరసన దీక్షను పాఠ్యాంశంగా చేర్చాలని భావిస్తున్నారు. ఆయన దీక్ష అనంతరం 2009 డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ ఏర్పాటుపై చేసిన ప్రకటనను కూడా చోటు కల్పించనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సిలబస్ రివ్యూ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు హైదరాబాద్ ...
స్కూల్లో తెలంగాణ ఉద్యమ పాఠాలుసాక్షి
పాఠ్యాంశంగా కేసీఆర్ దీక్ష!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బోధించే పాఠ్యాంశాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిరసన దీక్షను పాఠ్యాంశంగా చేర్చాలని భావిస్తున్నారు. ఆయన దీక్ష అనంతరం 2009 డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ ఏర్పాటుపై చేసిన ప్రకటనను కూడా చోటు కల్పించనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సిలబస్ రివ్యూ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు హైదరాబాద్ ...
స్కూల్లో తెలంగాణ ఉద్యమ పాఠాలు
పాఠ్యాంశంగా కేసీఆర్ దీక్ష!
Oneindia Telugu
భారీ పేలుడు: తెగిపడ్డ చేయి, ఇద్దరు చిన్నారులకు గాయాలు
Oneindia Telugu
హైదరాబాద్: విజయవాడ పరిధిలోని ఇబ్రహీంపట్నంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ ఇంటిలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఇంటిలోని రఘవర్మ అనే వ్యక్తి చేయి తెగి పడింది. భారీ పేలుడు: తెగిపడ్డ చేయి, ఇద్దరు చిన్నారులకు గాయాలు. ఈ ప్రమాదంలో రఘవర్మతో పాటు ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు సమాచారం అందుకున్న పోలీసులు ...
ఇబ్రహీంపట్నంలో భారీ పేలుడుసాక్షి
భారీ విస్పోటనం... ముగ్గురికి తీవ్ర గాయాలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: విజయవాడ పరిధిలోని ఇబ్రహీంపట్నంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ ఇంటిలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఇంటిలోని రఘవర్మ అనే వ్యక్తి చేయి తెగి పడింది. భారీ పేలుడు: తెగిపడ్డ చేయి, ఇద్దరు చిన్నారులకు గాయాలు. ఈ ప్రమాదంలో రఘవర్మతో పాటు ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు సమాచారం అందుకున్న పోలీసులు ...
ఇబ్రహీంపట్నంలో భారీ పేలుడు
భారీ విస్పోటనం... ముగ్గురికి తీవ్ర గాయాలు
Namasthe Telangana
ఇక డెస్క్టాప్పై వాట్సప్
Namasthe Telangana
వాషింగ్టన్: ఇక వాట్సప్కు వచ్చిన మెసెజ్లను డెస్క్టాప్పైన కూడా చూసుకోవచ్చు. మొబైల్ మెసెంజింగ్ యాప్ వాట్సప్ తన అధికారిక వెబ్సైట్ (https://web.whatsapp.com)ను ప్రారంభించింది. డెస్క్టాప్ కంప్యూటర్లోనూ ఇంటర్నెట్ ఆధారంగా వాట్సప్కు వచ్చిన మెసెజ్లు చూసుకొనే అవకాశం కల్పించింది. వాట్సప్కు ప్రపంచవ్యాప్తంగా 7 కోట్లమంది మొబైల్ఫోన్ ...
ఇక వాట్స్యాప్ @ డెస్క్టాప్సాక్షి
కంప్యూటర్లలో వాట్స్యాప్తెలుగువన్
అన్ని 4 వార్తల కథనాలు »
Namasthe Telangana
వాషింగ్టన్: ఇక వాట్సప్కు వచ్చిన మెసెజ్లను డెస్క్టాప్పైన కూడా చూసుకోవచ్చు. మొబైల్ మెసెంజింగ్ యాప్ వాట్సప్ తన అధికారిక వెబ్సైట్ (https://web.whatsapp.com)ను ప్రారంభించింది. డెస్క్టాప్ కంప్యూటర్లోనూ ఇంటర్నెట్ ఆధారంగా వాట్సప్కు వచ్చిన మెసెజ్లు చూసుకొనే అవకాశం కల్పించింది. వాట్సప్కు ప్రపంచవ్యాప్తంగా 7 కోట్లమంది మొబైల్ఫోన్ ...
ఇక వాట్స్యాప్ @ డెస్క్టాప్
కంప్యూటర్లలో వాట్స్యాప్
Andhraprabha Daily
రాజయ్య-గొడవయ్య!
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తాటికొండ రాజయ్య వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఆయన వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నా రనే వాదనలు వినవస్తున్నాయి. పదవికి గండం తప్పదన్న అభిప్రా యాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ విషయంపైనే సచివాలయంతొ పాటు సర్వత్రా చర్చ జరుగుతోంది. మంత్రి ...
ఉప ముఖ్యమంత్రికి వరుసగా ఎదురుదెబ్బలుసాక్షి
ఉప ముఖ్యమంత్రి రాజయ్యకు కష్టాలుNews Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తాటికొండ రాజయ్య వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఆయన వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నా రనే వాదనలు వినవస్తున్నాయి. పదవికి గండం తప్పదన్న అభిప్రా యాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ విషయంపైనే సచివాలయంతొ పాటు సర్వత్రా చర్చ జరుగుతోంది. మంత్రి ...
ఉప ముఖ్యమంత్రికి వరుసగా ఎదురుదెబ్బలు
ఉప ముఖ్యమంత్రి రాజయ్యకు కష్టాలు
沒有留言:
張貼留言