2015年1月22日 星期四

2015-01-23 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీకి వైఎస్సార్ సీపీ దూరం   
సాక్షి
చిత్తూరు: తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీచేయకూడదని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ ముఖ్యనేతలు కరుణాకరరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామితో పాటు జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులతో గురువారం పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చర్చించి నిర్ణయించారు.
తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీకి దూరం : భూమన స్పష్టం   వెబ్ దునియా
తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికకు వైఎస్సార్సీపీ దూరం   Namasthe Telangana
తిరుపతిలో వైసీపీ పోటీ చేయదట   తెలుగువన్
Oneindia Telugu   
Vaartha   
అన్ని 12 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నేను బతికే వున్నా... గుత్తా జ్వాల   
తెలుగువన్
గుత్తా జ్వాల ప్రతిభావంతురాలైన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి మాత్రమే కాదు.. మంచి ధైర్యవంతురాలు కూడా. ఎంత ధైర్యంగా అయినా జ్వాల మాట్లాడగలదు. ట్విట్టర్లో కామెంట్లు పెట్టగలదు. మొన్నామధ్య సైనా నెహ్వాల్ తన పేరును పద్మభూషణ్‌కి రికమండ్ చేయాలని అంటూ వివాదం రేపినప్పుడు గుత్తా జ్వాల ట్విట్టర్లో వెంటనే రియాక్ట్ అయింది. అడిగి ...

టీ తరపున ఆడేందుకు ఇంకా బతికే వున్నా! : గుత్తా జ్వాల ట్వీట్   వెబ్ దునియా
తెలంగాణ బ్యాడ్మింటన్‌ జట్టులో స్థానం దక్కకపోవడంపై గుత్తాజ్వాల ఆగ్రహం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణ టీంలో మాకు చోటేది?: జ్వాల ఆగ్రహం   Oneindia Telugu

అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వైఎస్సార్ సీపీ నేతలపై బాంబుదాడి   
సాక్షి
బెల్లంకొండ: గుంటూరు జిల్లా పాపాయపాలెం వద్ద గురువారం వైఎస్సార్ సీపీ నాయకులపై తెలుగుదేశం నేతలు బాంబులతో దాడిచేశారు. ఈ దాడిలో ఇద్దరు గాయపడ్డారు. బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు కోర్టుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దాడికి పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నారుు. మూడు నెలల కిందట తెలుగుదేశం ...

గుంటూరులో వైకాపా నేతలపై బాంబుల దాడి...! అంబటి ఆగ్రహం..!   వెబ్ దునియా
వైసీపీ కార్యకర్తలపై బాంబులతో దాడి, నిప్పులు చెరిగిన అంబటి   Oneindia Telugu
వై.కాంగ్రెస్ కార్యకర్తలపై టిడిపి దాడి   News Articles by KSR

అన్ని 13 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
అంతుచిక్కని వ్యధలు   
సాక్షి
తాడేపల్లి రూరల్ : క్షణికావేశంలో కొందరు, స్వల్ప కల హాల కారణంగా మరికొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.దూర, సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వారంతా ప్రకాశం బ్యారేజీ వద్ద తనువు చాలిస్తున్నారు. కళ్లు మూసుకుని కృష్ణానదిలో దూకి కానరాని లోకాలకు తరలుతున్నారు. కుటుంబసభ్యులు,బంధువులు, స్నేహితులకు తీరని శోకాన్ని మిగిల్చి ...

తల్లీ కూతురు ఆత్మహత్య   Andhrabhoomi
నదిలో దూకి ఆత్మచేసుకున్న ముగ్గురు మహిళలు   Namasthe Telangana
కృష్ణలో దూకి ముగ్గురు ఆత్మహత్య   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
'నా భర్త నుంచి ప్రాణహాని.. రక్షణ కల్పించండి'   
సాక్షి
హైదరాబాద్: ఎస్‌ఐగా పనిచేస్తున్న తన భర్త నుంచి తనకు, తన పిల్లలకు ప్రాణహాని ఉన్నట్లు బుధవారం ఓ వివాహిత మానవ హక్కుల కమిషన్(హెచ్‌ఆర్‌సీ)ని ఆశ్రయించింది. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన సవితాబాయ్ అలిపిరి స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న గణేష్ భార్య. వీరు గతంలో శ్రీశైలంలో పెళ్లి చేసుకున్నారు. ఇరువురికీ రెండో పెళ్లి. గణేష్ గత కొంతకాలంగా ...

భర్త నుంచి కాపాడండి: హెచ్చార్సీకి ఎస్ఐ భార్య ఫిర్యాదు   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కస్టడీకి ఉగ్రవాది సల్మాన్.. హైదరాబాద్ టెక్కీ గత చరిత్ర ఇదే...   
వెబ్ దునియా
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్, సిరియా ఉగ్రవాద సంస్థకు చెందిన తీవ్రవాది సల్మాన్ మొహియుద్దీన్ ను శంషాబాద్ ఆర్‌జీఐఏ పోలీసులు గురువారం తమ కస్టడీకి తీసుకున్నారు. రాజేంద్ర నగర్ కోర్టు ఆదేశం మేరకు చర్లపల్లి జైలు నుంచి అతడిని అదుపులోకి విచారిస్తున్నారు. అయితే, ఎమ్మెస్ పట్టభద్రుడైన సల్మాన్... ఐఎస్‌ఐఎస్‌లో చేరడానికి దుబాయ్ మీదుగా సిరియా ...

ఉగ్రవాది సల్మాన్‌ను ప్రశ్నిస్తున్న పోలీసులు   Andhrabhoomi
పోలీస్‌ కస్టడీలోకి సల్మాన్‌ మొయినుద్దీన్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పోలీసుల కస్టడీకి సల్మాన్   సాక్షి
Teluguwishesh   
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పాఠ్యాంశంగా కేసీఆర్‌ దీక్ష!, సిలబస్‌ రివ్యూ కమిటీ నిర్ణయం   
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బోధించే పాఠ్యాంశాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిరసన దీక్షను పాఠ్యాంశంగా చేర్చాలని భావిస్తున్నారు. ఆయన దీక్ష అనంతరం 2009 డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ ఏర్పాటుపై చేసిన ప్రకటనను కూడా చోటు కల్పించనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సిలబస్ రివ్యూ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు హైదరాబాద్‌ ...

స్కూల్లో తెలంగాణ ఉద్యమ పాఠాలు   సాక్షి
పాఠ్యాంశంగా కేసీఆర్‌ దీక్ష!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
భారీ పేలుడు: తెగిపడ్డ చేయి, ఇద్దరు చిన్నారులకు గాయాలు   
Oneindia Telugu
హైదరాబాద్: విజయవాడ పరిధిలోని ఇబ్రహీంపట్నంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ ఇంటిలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఇంటిలోని రఘవర్మ అనే వ్యక్తి చేయి తెగి పడింది. భారీ పేలుడు: తెగిపడ్డ చేయి, ఇద్దరు చిన్నారులకు గాయాలు. ఈ ప్రమాదంలో రఘవర్మతో పాటు ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు సమాచారం అందుకున్న పోలీసులు ...

ఇబ్రహీంపట్నంలో భారీ పేలుడు   సాక్షి
భారీ విస్పోటనం... ముగ్గురికి తీవ్ర గాయాలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ఇక డెస్క్‌టాప్‌పై వాట్సప్   
Namasthe Telangana
వాషింగ్టన్: ఇక వాట్సప్‌కు వచ్చిన మెసెజ్‌లను డెస్క్‌టాప్‌పైన కూడా చూసుకోవచ్చు. మొబైల్ మెసెంజింగ్ యాప్ వాట్సప్ తన అధికారిక వెబ్‌సైట్ (https://web.whatsapp.com)ను ప్రారంభించింది. డెస్క్‌టాప్ కంప్యూటర్‌లోనూ ఇంటర్నెట్ ఆధారంగా వాట్సప్‌కు వచ్చిన మెసెజ్‌లు చూసుకొనే అవకాశం కల్పించింది. వాట్సప్‌కు ప్రపంచవ్యాప్తంగా 7 కోట్లమంది మొబైల్‌ఫోన్ ...

ఇక వాట్స్‌యాప్ @ డెస్క్‌టాప్   సాక్షి
కంప్యూటర్లలో వాట్స్‌యాప్   తెలుగువన్

అన్ని 4 వార్తల కథనాలు »   


Andhraprabha Daily
   
రాజయ్య-గొడవయ్య!   
Andhraprabha Daily
హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తాటికొండ రాజయ్య వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది. ఆయన వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నా రనే వాదనలు వినవస్తున్నాయి. పదవికి గండం తప్పదన్న అభిప్రా యాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ విషయంపైనే సచివాలయంతొ పాటు సర్వత్రా చర్చ జరుగుతోంది. మంత్రి ...

ఉప ముఖ్యమంత్రికి వరుసగా ఎదురుదెబ్బలు   సాక్షి
ఉప ముఖ్యమంత్రి రాజయ్యకు కష్టాలు   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言