2015年1月24日 星期六

2015-01-25 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
లోనికి ప్రవేశించి.. లాకర్ బద్ధలు కొట్టి.. 48 కిలోల బంగారం చోరీ..!   
వెబ్ దునియా
అక్కడ దొంగలు బరితెగించారు. బ్యాంకులో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. సిసి కెమెరాల వైర్లు కత్తిరంచారు. భద్రమైన లాకర్లను బద్దులుకొట్టారు.. చివరకు విలువైన 48 కిలోల బంగారాన్ని పట్టుకుని దర్జాగా అక్కడ నుంచి వెళ్ళిపోయారు. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లాలో రామాపురంలో జరిగింది. సంఘటన వివరాలిలా ఉన్నాయి. రామాపురంలోని కుందారపల్లె ...

48 కిలోల బంగారం చోరీ   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పెద్దన్నకు కనివినీ ఎరుగని భద్రత   
వెబ్ దునియా
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను సురక్షితంగా తిరిగి పంపే సత్తా భారత దేశానికి ఉందని అమెరికా భద్రతా దళాలకు మన దేశం అధికారులు నిరూపించదలుచుకున్నారు. అందుకే అసాధారణ భద్రతను ఆయన పర్యటనకు కల్పించారు. వేలాది మంది భద్రతా సిబ్బంది ఆయన ఉన్నటత వరకూ కంటికి రెప్పలా కాపాడే ఏర్పాట్లు చేశారు. మరోవైపు డేగ కళ్లతో సరిహద్దుల్లో ప్రహారా ...

భద్రతా వలయంలో ఢిల్లీ   సాక్షి
దుర్భేద్యంగా హస్తిన లక్షమందితో పటిష్ఠ భద్రత   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఢిల్లీ దుర్భేద్యమైన కోట   Andhraprabha Daily
10tv   
అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పద్మ అవార్డు నాకొద్దనే వద్దు : శ్రీశ్రీ రవిశంకర్   
వెబ్ దునియా
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్వవస్థాపకుడు ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవి శంకర్ పద్మ అవార్డును వద్దని చెప్పారు. భారత గణతంత్ర వేడుగల రోజున ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డును ప్రకటించింది. ఆయన పద్మ అవార్డును తిరస్కరించినట్టు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, పద్మ అవార్డు పొందేందుకు అర్హత కలిగిన వారందరో ఉన్నారు. తనకు బదులుగా ...

మాకు పద్మ అవార్డులు వద్దు!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పద్మ అవార్డును తిరస్కరించిన శ్రీశ్రీ రవిశంకర్   సాక్షి
నేటి న్యూస్ రౌండప్..!   News4Andhra
Namasthe Telangana   
Andhraprabha Daily   
తెలుగువన్   
అన్ని 27 వార్తల కథనాలు »   


TV5
   
ఒబామా పర్యటనకు నిరసనగా రైల్వే ట్రాక్ పేల్చివేత   
సాక్షి
రాయగఢ్: విశాఖపట్నం-రాయ్‌పూర్ రైల్వేలైన్ మార్గంలో ఒడిషాలోని రాయగఢ వద్ద రైలు పట్టాలను శనివారం తెల్లవారుజామున మావోయిస్టులు పేల్చివేశారు. ఈ సంఘటనలో ఒకరు గాయపడగా, ఈ రైలు మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాయగఢ సమీపంలోని మునిగుడ రైల్వే స్టేషన్ వద్ద మావోయిస్టులు అత్యాధునిక ఐఈడీని ఉపయోగించి పట్టాలను ...

ఒబామా రాకకు నిరసనగా రైల్వే ట్రాక్ పేల్చివేత   Andhrabhoomi
ఒబామా రాకకు నిరసనగా మావోల విధ్వంసం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మావోయిస్టుల దుశ్చర్య : ఒడిశాలో రైల్వే ట్రాక్ పేల్చివేత!   వెబ్ దునియా
News Articles by KSR   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కోర్టులో మహిళా మానవ బాంబు పేలుడు జరిగిందా?   
వెబ్ దునియా
బీహార్ రాష్ట్రంలోని ఆరా కోర్టు ప్రాంగణంలో మహిళా మానవ బాంబు పేలుడు చోటు జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. ఈ పేలుళ్ళలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. వీరిలో ఒకరి మహిళ కాగా, మరొకరు కానిస్టేబుల్ ఉన్నారు. దీనిపై కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. కోర్టు ప్రాంగణంలోకి వచ్చిన ఒక మహిళ తనను తాను పేల్చుకుందని ప్రత్యక్ష ...

కోర్టులో మానవబాంబు పేలుడు   తెలుగువన్
కోర్టు ఆవరణలో పేలుడు   Andhraprabha Daily
బీహార్‌లో బాంబు పేలుడు   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Oneindia Telugu   
News4Andhra   
అన్ని 19 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కేజ్రీవాల్‌పై ధ్వజమెత్తిన్ ప్రశాంత్ భూషణ్ : 70 సభల్లో కిరణ్ బేడీ!   
వెబ్ దునియా
ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాక సభ్యుడైన శాంతిభూషణ్, ఆయన తనయుడు ప్రశాంత్ భూషణ్‌లు ఏఏపీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్ అభ్యర్థుల ఎంపికలో డబ్బులు, ఇతరత్రా చూస్తున్నట్లుగా ఫిర్యాదులు అందుతున్నాయని తాజాగా ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్ష పదవి ...

కేజ్రీవాల్‌పై ఏఏపీ ఫౌండర్ మెంబర్ అప్‌సెట్! 70 సభల్లో కిరణ్ బేడీ   Oneindia Telugu
కేజ్రీవాల్ మాటల యుద్ధం   Vaartha
'నాపై కిరణ్ బేడీ పోటీ చేయాల్సింది'   సాక్షి
News Articles by KSR   
Namasthe Telangana   
Andhraprabha Daily   
అన్ని 17 వార్తల కథనాలు »   


సాక్షి
   
సిద్ధి వినాయకునికి 'ఉగ్ర' ముప్పు   
సాక్షి
సాక్షి, ముంబై: ఉగ్రవాదులు నగరంలోని ప్రముఖ సిద్ధివినాయకుని ఆలయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించడంతో అక్కడ అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ఆలయ పరిసరాలను పోలీసులు దిగ్బంధం చేశారు. పాకిస్థాన్ నుంచి పని చేస్తున్న ఉగ్రవాద సంస్థలకు చెందిన నాలుగు బృందాలు భారత్‌లోకి ప్రవేశించాయని, ఈ నెల 28లోపు దాడులకు ...

ముంబైలో హై అలర్ట్ : పాక్‌ ఉగ్రవాదుల పన్నాగం!   వెబ్ దునియా
ముంబైలో హై అలర్ట్   Namasthe Telangana
ముంబై హై అలర్ట్   Vaartha
Andhrabhoomi   
అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
2G స్పెక్ట్రమ్ కేసు: సీబీఐ తీరుపై మారన్ ఆగ్రహం..!   
వెబ్ దునియా
2జీ స్పెక్ట్రమ్ కేసులో సీబీఐ అనుసరిస్తున్న తీరుపై కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే నేత దయానిధి మారన్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ కుట్రపూరితమైన చర్యలకు పాల్పడుతుందన్నారు. ఆర్ఎస్ఎస్‌ను సంతోష పెట్టేందుకు సీబీఐ తమపై కేసులు బనాయిస్తోందన్నారు. బుధవారం రాత్రి మారెన్ మాజీ ప్రైవేట్ సెక్రటరీ గౌతమ్‌తో పాటు మరో ఇద్దర్ని సీబీఐ ...

సీబీఐకి సవాల్ విసిరిన దయానిధి మారన్!   సాక్షి
సీబీఐ 'ఫిక్సింగ్ మిషన్' గా మారింది !   News4Andhra
ఆర్ఎస్ఎస్‌ను సంతోష పెట్టేందుకు సీబీఐ కేసులు: మారన్   Oneindia Telugu
Andhrabhoomi   
Namasthe Telangana   
అన్ని 10 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
మరో మంచి పథకం!   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
దేశంలో ఆడపిల్లలను కాపాడుకోవాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ప్రారంభించిన 'బేటీ బచావో, బేటీ పఢావో' పథకం అత్యంత అవసరమైన కాలంలో ఆరంభమైనందుకు హర్షించాలి. ఆడబిడ్డలకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి కూడా ఉద్దేశించిన ఈ పథకం, ఆ విషయంలో ఎంతమేరకు ప్రజాభాగస్వామ్యాన్ని సాధిస్తుందన్న విషయాన్ని అటుంచితే, సమాజానికి ఒక ...

లింగ నిష్పత్తి మెరుగైతే రూ. కోటి నజరానా..!   Andhrabhoomi
బాలికాసంరక్షణ-సమృద్ధి ఎన్‌డిఎ లక్ష్యం   Vaartha
బేటీ బచావో బేటీ పఢావోకు నరేంద్ర మోడీ శ్రీకారం!   వెబ్ దునియా
సాక్షి   
Andhraprabha Daily   
తెలుగువన్   
అన్ని 25 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మోదీ మన్‌కీ బాత్‌.. ఒబామాకే సాత్‌!   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, జనవరి 22: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతినెలా నిర్వహించే రేడియో ప్రసంగం 'మన్‌కీ బాత్‌' కార్యక్రమం ఈసారి ప్రత్యేకతను సంతరించుకోనుంది. జనవరి 27న ప్రసారమయ్యే మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీతోపాటు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కూడా పాల్గొననున్నారు. ఈ విషయాన్ని ప్రధాని స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. 'ఈ నెలలో ...

ఒబామా ఆదివారం వస్తున్నారు   Andhraprabha Daily
మన్‌ కీ బాత్ ... ఈ దఫా ఒబామాతో కలిసి : నరేంద్ర మోడీ వెల్లడి   వెబ్ దునియా
ఒబామాతో కలిసి మోదీ 'మన్ కీ బాత్'   సాక్షి
News4Andhra   
TV5   
Namasthe Telangana   
అన్ని 12 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言