వెబ్ దునియా
రాజస్థాన్లో ఢిల్లీ తరహా సంఘటన.. బస్సులో అత్యాచారం
వెబ్ దునియా
ఢిల్లీలో జరిగిన నిర్భయలాంటి సంఘటన రాజస్థాన్లో పునరావృత్తం అయ్యింది. కదులుతున్న బస్సులో ఓ మహిళలపై అత్యాచారం జరిగింది. బస్సు డ్రైవరు, కండక్టరు ఇద్దరూ మహిళలపై పశువుల్లా తెగబడ్డారు. పిలానీ ప్రాంతంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని ఝుంఝును జిల్లా, పిలానీ ప్రాంతంలో స్లీపర్ బస్సు హరియాణాలోని లోహారుకు ...
దారుణంం: కదులుతున్న బస్సులో మహిళపై డ్రైవర్, కండక్టర్ రేప్Oneindia Telugu
కదులుతున్న బస్సులో ప్రయాణికురాలిపై అత్యాచారంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఢిల్లీలో జరిగిన నిర్భయలాంటి సంఘటన రాజస్థాన్లో పునరావృత్తం అయ్యింది. కదులుతున్న బస్సులో ఓ మహిళలపై అత్యాచారం జరిగింది. బస్సు డ్రైవరు, కండక్టరు ఇద్దరూ మహిళలపై పశువుల్లా తెగబడ్డారు. పిలానీ ప్రాంతంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని ఝుంఝును జిల్లా, పిలానీ ప్రాంతంలో స్లీపర్ బస్సు హరియాణాలోని లోహారుకు ...
దారుణంం: కదులుతున్న బస్సులో మహిళపై డ్రైవర్, కండక్టర్ రేప్
కదులుతున్న బస్సులో ప్రయాణికురాలిపై అత్యాచారం
సాక్షి
జయంతిపై అవినీతి ఆరోపణలు
News Articles by KSR
కేంద్ర మాజీ మంత్రి జయంతి నటరాజన్ పై కాంగ్రెస్ విరుచుకుపడింది. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన జయంతి తన మీడియా సమావేశంలో రాహుల్ గాందీ తన శాఖలో జోక్యం చేసుకునేవారన్న ఆరోఫణను ఖండిస్తూ, జయంతి ఆఫీస్ ఫైళ్లను చెన్నైకి తీసుకు వెళ్లేవారని ఆరోపించారు. పలువురు పారిశ్రామికవేత్తల నుంచి అవినీతి ఫిర్యాదులు వచ్చేవని కాంగ్రెస్ అదికార ...
పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామాAndhraprabha Daily
కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గ్రహణంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాజీనామాకు ముందే అమిత్ షాతో జయంతి నటరాజన్ భేటీ!వెబ్ దునియా
Oneindia Telugu
Namasthe Telangana
సాక్షి
అన్ని 38 వార్తల కథనాలు »
News Articles by KSR
కేంద్ర మాజీ మంత్రి జయంతి నటరాజన్ పై కాంగ్రెస్ విరుచుకుపడింది. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన జయంతి తన మీడియా సమావేశంలో రాహుల్ గాందీ తన శాఖలో జోక్యం చేసుకునేవారన్న ఆరోఫణను ఖండిస్తూ, జయంతి ఆఫీస్ ఫైళ్లను చెన్నైకి తీసుకు వెళ్లేవారని ఆరోపించారు. పలువురు పారిశ్రామికవేత్తల నుంచి అవినీతి ఫిర్యాదులు వచ్చేవని కాంగ్రెస్ అదికార ...
పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా
కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గ్రహణం
రాజీనామాకు ముందే అమిత్ షాతో జయంతి నటరాజన్ భేటీ!
వెబ్ దునియా
జాతిపితకు కాంగ్రెస్ నేతల నివాళి
సాక్షి
సాక్షి, హైదరాబాద్: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు బాపూ ఘాట్ వద్ద నివాళులర్పించారు. గాంధీ ప్రపంచానికి ఆదర్శప్రాయుడైన నేత అని, ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను ప్రపంచమంతా ఆచరిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా తమకు గాంధీ ఆశయాలు ఆదర్శమని చెబుతుంటే, ఎన్డీఏ ...
గాంధీజీ ప్రపంచానికే ఆదర్శంAndhraprabha Daily
జాతిపితకు ఘన నివాళిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జాతిపితకు నేతల ఘన నివాళిNamasthe Telangana
Oneindia Telugu
Andhrabhoomi
అన్ని 14 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు బాపూ ఘాట్ వద్ద నివాళులర్పించారు. గాంధీ ప్రపంచానికి ఆదర్శప్రాయుడైన నేత అని, ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను ప్రపంచమంతా ఆచరిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా తమకు గాంధీ ఆశయాలు ఆదర్శమని చెబుతుంటే, ఎన్డీఏ ...
గాంధీజీ ప్రపంచానికే ఆదర్శం
జాతిపితకు ఘన నివాళి
జాతిపితకు నేతల ఘన నివాళి
వెబ్ దునియా
నిందితుడికి యువతితో జైల్లో వివాహం..!
వెబ్ దునియా
తప్పు చేయడం మానవ నైజం. అయితే ఆ తప్పును తెలుసుకుని సరిదిద్దుకునే వాడే నిజమైన మనిషి. ఈ విధంగా ఓ వ్యక్తి తన తప్పును తెలుసుకుని తన వల్ల బాధితురాలైన యువతిని వివాహం చేసుకున్న సంఘటన ఒడిషాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే రాష్ట్రంలోని భవనేశ్వర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి యువకుడు దిలీప్ బహేరా. ఒక రోజు బస్సు కోసం ఎదురు చూస్తున్న ...
నిందితుడు, బాధితురాలకి జైల్లో వివాహంNamasthe Telangana
రేప్ బాధితురాలికి జైళ్లోనే పెళ్లి... తాళి కట్టిన నిందితుడుPalli Batani
రేప్ బాధితురాలిని జైల్లో వివాహమాడిన నిందితుడుOneindia Telugu
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తప్పు చేయడం మానవ నైజం. అయితే ఆ తప్పును తెలుసుకుని సరిదిద్దుకునే వాడే నిజమైన మనిషి. ఈ విధంగా ఓ వ్యక్తి తన తప్పును తెలుసుకుని తన వల్ల బాధితురాలైన యువతిని వివాహం చేసుకున్న సంఘటన ఒడిషాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే రాష్ట్రంలోని భవనేశ్వర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి యువకుడు దిలీప్ బహేరా. ఒక రోజు బస్సు కోసం ఎదురు చూస్తున్న ...
నిందితుడు, బాధితురాలకి జైల్లో వివాహం
రేప్ బాధితురాలికి జైళ్లోనే పెళ్లి... తాళి కట్టిన నిందితుడు
రేప్ బాధితురాలిని జైల్లో వివాహమాడిన నిందితుడు
Oneindia Telugu
సీబీఐ బోనులో ముకుల్రారు
Andhraprabha Daily
శారదా చిట్ఫండ్ కుంభకోణం కేసులో రైల్వే మాజీ మంత్రి, తృణ మూల్ కాంగ్రెస్ కార్యదర్శి ముకుల్ రాయ్ శుక్రవారం సీబీఐ విచారణకు హాజరయ్యారు. చిట్ఫండ్ కుంభకో ణానికి నాకెలాంటి సంబంధం లేదు, నేనెలాంటి నేరాలకు పాల్పడలేదని సీబీఐ అధికారుల ముందు స్పష్టం చేసినట్లు ముకుల్రాయ్ తెలిపారు. మరోవైపు కోర్టు సమక్షంలో సీబీఐ విచారణ జరగాలని ...
ముకుల్ రాయ్ని ప్రశ్నించిన సీబీఐసాక్షి
శారదా స్కాం: టిఎంసి ఎంపి ముకుల్ రాయ్ని ప్రశ్నించిన సిబిఐOneindia Telugu
శారదా స్కాంలో ముకుల్రాయ్ని ప్రశ్నించినసీబీఐNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
Andhraprabha Daily
శారదా చిట్ఫండ్ కుంభకోణం కేసులో రైల్వే మాజీ మంత్రి, తృణ మూల్ కాంగ్రెస్ కార్యదర్శి ముకుల్ రాయ్ శుక్రవారం సీబీఐ విచారణకు హాజరయ్యారు. చిట్ఫండ్ కుంభకో ణానికి నాకెలాంటి సంబంధం లేదు, నేనెలాంటి నేరాలకు పాల్పడలేదని సీబీఐ అధికారుల ముందు స్పష్టం చేసినట్లు ముకుల్రాయ్ తెలిపారు. మరోవైపు కోర్టు సమక్షంలో సీబీఐ విచారణ జరగాలని ...
ముకుల్ రాయ్ని ప్రశ్నించిన సీబీఐ
శారదా స్కాం: టిఎంసి ఎంపి ముకుల్ రాయ్ని ప్రశ్నించిన సిబిఐ
శారదా స్కాంలో ముకుల్రాయ్ని ప్రశ్నించినసీబీఐ
సాక్షి
'నా పరువు గంగలో కలిపేశారు'
సాక్షి
న్యూఢిల్లీ : తన పరువంతా గంగలో కలిపేశారని, రికార్డు సర్వనాశనం చేశారని.. అసలు ఇంత చేయడం ఎందుకని విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి సుజాతాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. పదవీ విరమణ చేయడానికి ఇంకా ఏడునెలల గడువు ఉండగానే ఆమెను ఆ పదవి నుంచి తప్పించి, అమెరికా మాజీ రాయబారి సుబ్రహ్మణ్యం జైశంకర్ ను నియమించిన విషయం తెలిసిందే. అయితే.. ఇదంతా చాలా ...
పదవి నుంచి తప్పించారు: సుజాతాసింగ్TV5
విదేశాంగ కార్యదర్శి మార్పు రచ్చ : నరేంద్ర మోడీ వర్సెస్ సుష్మా స్వరాజ్!వెబ్ దునియా
సుజాతాసింగ్ ట్విస్ట్: మోడీ-సుష్మమధ్య విదేశీ చిచ్చు!Oneindia Telugu
Andhraprabha Daily
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
అన్ని 23 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ : తన పరువంతా గంగలో కలిపేశారని, రికార్డు సర్వనాశనం చేశారని.. అసలు ఇంత చేయడం ఎందుకని విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి సుజాతాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. పదవీ విరమణ చేయడానికి ఇంకా ఏడునెలల గడువు ఉండగానే ఆమెను ఆ పదవి నుంచి తప్పించి, అమెరికా మాజీ రాయబారి సుబ్రహ్మణ్యం జైశంకర్ ను నియమించిన విషయం తెలిసిందే. అయితే.. ఇదంతా చాలా ...
పదవి నుంచి తప్పించారు: సుజాతాసింగ్
విదేశాంగ కార్యదర్శి మార్పు రచ్చ : నరేంద్ర మోడీ వర్సెస్ సుష్మా స్వరాజ్!
సుజాతాసింగ్ ట్విస్ట్: మోడీ-సుష్మమధ్య విదేశీ చిచ్చు!
వెబ్ దునియా
సునంద హత్య కేసు.. నిజాలన్నీ శశిథరూర్కు తెలుసు : అమర్ సింగ్
వెబ్ దునియా
సునంద హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఈ హత్య కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ ప్రత్యేక పోలీసు బృందం (సిట్) ఎస్పీ మాజీ నేత అమర్ సింగ్ వద్ద బుధవారం రెండు గంటల పాటు విచారణ జరిపిన విషయం తెల్సిందే. ఆ సమయంలో సునంద హత్యకు దారితీసిన పరిస్థితులు, ఐపీఎల్ వివాదంపై అమర్ సింగ్ వద్ద సిట్ బృందం సభ్యులు ప్రశ్నల వర్షం ...
సునంద పుష్కర్ మర్డర్..అమర్సింగ్ విచారణలో కొత్త ట్విస్టులుPalli Batani
నాకు తెలిసిందే చెప్పానుAndhrabhoomi
అమర్సింగ్ను ప్రశ్నించిన సిట్సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 16 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సునంద హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఈ హత్య కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ ప్రత్యేక పోలీసు బృందం (సిట్) ఎస్పీ మాజీ నేత అమర్ సింగ్ వద్ద బుధవారం రెండు గంటల పాటు విచారణ జరిపిన విషయం తెల్సిందే. ఆ సమయంలో సునంద హత్యకు దారితీసిన పరిస్థితులు, ఐపీఎల్ వివాదంపై అమర్ సింగ్ వద్ద సిట్ బృందం సభ్యులు ప్రశ్నల వర్షం ...
సునంద పుష్కర్ మర్డర్..అమర్సింగ్ విచారణలో కొత్త ట్విస్టులు
నాకు తెలిసిందే చెప్పాను
అమర్సింగ్ను ప్రశ్నించిన సిట్
వెబ్ దునియా
అమెరికా-భారత్ అణు ఒప్పందంతో అస్థిరతే.. : పాక్
వెబ్ దునియా
ఆ రెండు దేశాల మధ్య అణు ఒప్పందం కారణంగా దక్షిణాసియాలో అస్థిరత ఏర్పడుతుందని పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆదే జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్ - అమెరికాల మధ్య అణు ఒప్పందాన్ని రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం అమలుచేయటం వలన ఈ ప్రాంతానికి హానికరమని చెప్పారు. ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు ...
భారత్తో మైత్రినే కోరుకుంటున్నాంAndhrabhoomi
'అణు బంధం'పై పాక్ ఆందోళనసాక్షి
భారత్తో మంచి సంబంధాలే, కాశ్మీర్ సహా పరిష్కారం: నవాజ్ షరీఫ్Oneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆ రెండు దేశాల మధ్య అణు ఒప్పందం కారణంగా దక్షిణాసియాలో అస్థిరత ఏర్పడుతుందని పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆదే జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్ - అమెరికాల మధ్య అణు ఒప్పందాన్ని రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం అమలుచేయటం వలన ఈ ప్రాంతానికి హానికరమని చెప్పారు. ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు ...
భారత్తో మైత్రినే కోరుకుంటున్నాం
'అణు బంధం'పై పాక్ ఆందోళన
భారత్తో మంచి సంబంధాలే, కాశ్మీర్ సహా పరిష్కారం: నవాజ్ షరీఫ్
సాక్షి
'ప్రవేశిక'పై వివాదం
సాక్షి
తమకు నచ్చని అంశాలను వివాదాస్పదం చేయడంలో, చర్చనీయాంశం చేయడంలో బీజేపీ కావొచ్చు, ఇతర సంఘ్ పరివార్ నేతలు కావొచ్చు... వారి తీరే భిన్నంగా ఉంటున్నది. ఇప్పుడు ఆ కోవలో ఎన్డీయే సర్కారు కూడా వచ్చిచేరింది. ఆ మధ్య 'ఘర్వాపసీ' కార్యక్రమాలు అలజడి సృష్టించడం, పార్లమెంటు శీతకాల సమావేశాలు సైతం స్తంభించడం తెలిసిందే. 'ఘర్వాపసీ'తో పార్టీకిగానీ ...
శివసేన ఫైర్: హిందువుల కోసం భారత్, ముస్లిం కోసం పాకిస్థాన్!వెబ్ దునియా
ముస్లింల కోసమే పాక్, భారత్ హిందూ దేశమే: శివసేన ఎంపిOneindia Telugu
లౌకిక, సామ్యవాద పదాలు తొలగించాలి:శివసేనNamasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
తమకు నచ్చని అంశాలను వివాదాస్పదం చేయడంలో, చర్చనీయాంశం చేయడంలో బీజేపీ కావొచ్చు, ఇతర సంఘ్ పరివార్ నేతలు కావొచ్చు... వారి తీరే భిన్నంగా ఉంటున్నది. ఇప్పుడు ఆ కోవలో ఎన్డీయే సర్కారు కూడా వచ్చిచేరింది. ఆ మధ్య 'ఘర్వాపసీ' కార్యక్రమాలు అలజడి సృష్టించడం, పార్లమెంటు శీతకాల సమావేశాలు సైతం స్తంభించడం తెలిసిందే. 'ఘర్వాపసీ'తో పార్టీకిగానీ ...
శివసేన ఫైర్: హిందువుల కోసం భారత్, ముస్లిం కోసం పాకిస్థాన్!
ముస్లింల కోసమే పాక్, భారత్ హిందూ దేశమే: శివసేన ఎంపి
లౌకిక, సామ్యవాద పదాలు తొలగించాలి:శివసేన
Oneindia Telugu
బుర్ద్వాన్ పేలుళ్ల కేసులో..మరో నలుగురు అరెస్టు
Andhraprabha Daily
న్యూఢిల్లి : బుర్ద్వాన్ పేలుళ్ల కేసులో మరో నలుగురు నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) అదుపులోకి తీసుకుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాలలో అరెస్టు చేసిన నిందితులను హబీబుర్, మహ్మద్ దలీమ్, జియాసుద్దీన్, మోతియార్ రహ్మన్గా గుర్తించారు. వీరిని సిటీ కోర్టులో హాజరుపర చనున్నట్లు ఎన్ఐఎ అధికారులు తెలియజేశారు.
ఎన్ఐఏ కస్టడీలో బుర్ద్వాన్ పేలుడు నిందితులుNamasthe Telangana
బుర్ద్వాన్ పేలుళ్ల కేసులో మరో నలుగురు అరెస్టుAndhrabhoomi
బుర్ద్వాన్ పేలుళ్లు: మరో నలుగుర్ని అరెస్ట్ చేసిన ఎన్ఐఏOneindia Telugu
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Andhraprabha Daily
న్యూఢిల్లి : బుర్ద్వాన్ పేలుళ్ల కేసులో మరో నలుగురు నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) అదుపులోకి తీసుకుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాలలో అరెస్టు చేసిన నిందితులను హబీబుర్, మహ్మద్ దలీమ్, జియాసుద్దీన్, మోతియార్ రహ్మన్గా గుర్తించారు. వీరిని సిటీ కోర్టులో హాజరుపర చనున్నట్లు ఎన్ఐఎ అధికారులు తెలియజేశారు.
ఎన్ఐఏ కస్టడీలో బుర్ద్వాన్ పేలుడు నిందితులు
బుర్ద్వాన్ పేలుళ్ల కేసులో మరో నలుగురు అరెస్టు
బుర్ద్వాన్ పేలుళ్లు: మరో నలుగుర్ని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
沒有留言:
張貼留言