2015年1月23日 星期五

2015-01-24 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
బీహారు కోర్టు పేలుడుకు కారణమేంటి?   
వెబ్ దునియా
బీహార్ కోర్టులో బాంబు పేలుడుపై రక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాంబు పేలుడు వద్ద దొరికిన ఆధారాలను పరిశీలించిన తరువాత వారు దీనికి మానవబాంబు కారణం అయి ఉండవచ్చునని భావిస్తున్నారు. సిసి కెమెరాలను పరిశీలించిన వారికి మానవబాంబు మహిళ అయి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. కోర్టు ప్రాంగణంలోకి వచ్చిన ఒక మహిళ తనను తాను ...

కోర్టు ఆవరణలో బాంబు పేలుడు   తెలుగువన్
కోర్టు ఆవరణలో పేలుడు   Andhraprabha Daily
బీహార్‌లో బాంబు పేలుడు   సాక్షి

అన్ని 14 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
'పద్మ' అవార్డులను ప్రకటించలేదు..   
తెలుగువన్
కేంద్రం కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిందని వచ్చిన వార్తలను కేంద్ర హోంశాఖ ఒక ప్రకటనలో ఖండించింది. 2015 సంవత్సరానికి గాను 'పద్మ' అవార్డులకు ఇప్పటివరకు ఎవరి పేర్లను ప్రకటించలేదని హోంశాఖ ఆ ప్రకటనలో వివరించింది. బీజేపీ అగ్రనేత అద్వానీ, రాందేవ్ బాబా, అమితాబ్ బచ్చన్, ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవి శంకర్‌కు 'పద్మ' అవార్డులు ...

అద్వానీ, రాందేవ్‌, అమితాబ్‌, రజనీలకుపద్మవిభూషణ్‌   Andhraprabha Daily
అద్వానీ ప్రభృతులకు పద్మ అవార్డులు!   Namasthe Telangana
రాందేవ్‌కు పద్మ అవార్డా..!? విమర్శల వెల్లువ..!   వెబ్ దునియా
Andhrabhoomi   
Palli Batani   
అన్ని 18 వార్తల కథనాలు »   


Andhraprabha Daily
   
జూన్‌ కల్లా ఐటీ హబ్‌ల   
Andhraprabha Daily
హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవతరణ దినోత్సవం నాటికి టీ హబ్‌ తొలి దశ పనులను పూర్తి చేస్తామని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఐఐఐటీ క్యాంపస్‌లో టీ హబ్‌కు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ఐటీ రంగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
బిల్ గేట్స్ తో బాబు... పాత రోజులు గుర్తుకు... ఉద్వేగానికి లోనయినై   
వెబ్ దునియా
ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో భేటీ అయ్యారు. ఇద్దరు పరస్పరం ఉద్వేగానికి లోనయ్యారని ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం శుక్రవారం రాత్రి ఓ ప్రకటనలో పేర్కొంది. సీఎం చంద్రబాబు దావోస్ వచ్చారన్న సమాచారంతో గేట్స్ శుక్రవారం ఉదయం బాబుతో భేటీ అయ్యారు. వీద్దరు సుమారు 40 నిమిషాల భేటీ అయ్యారు.
బిల్‌గేట్స్‌తో దావోస్‌లో బాబు భేటీ   తెలుగువన్
బిల్ గేట్స్‌తో బాబు భేటీ   Andhrabhoomi
బిల్‌గేట్స్‌తో బాబు భేటీ   సాక్షి
Andhraprabha Daily   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Palli Batani   
అన్ని 18 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
ఆర్థికంగా ఆదుకుంటాం   
Andhrabhoomi
న్యూఢిల్లీ, జనవరి 23: తెలంగాణలో విలయతాండవం చేస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధిగ్రస్తుల కోసం ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డుల ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక సాయంతోపాటు ప్రత్యేక వైద్య, సాంకేతిక సహాయం సైతం అందిస్తామని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రి జెపి నడ్డా హామీఇచ్చారు. తెలంగాణకు చెందిన కేంద్ర కార్మిక శాఖ సహాయ (ఇండిపెండెంట్) మంత్రి ...

హైదరాబాద్‌లో వైరాలజీ ల్యాబ్   సాక్షి

అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సీవీ ఆనంద్‌కు ఈసీ నేషనల్ స్పెషల్ కేటగిరీ అవార్డు!   
వెబ్ దునియా
సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు అరుదైన గౌరవం దక్కింది. సార్వత్రిక ఎన్నికల్లో అక్రమార్కులపై ఉక్కుపాదం మోపి ధనప్రవాహానికి అడ్డుకట్ట వేసిన కమిషనర్ సీవీ ఆనంద్‌కు 2014లో బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్‌కు (ఉత్తమ ఎన్నికల సంబంధిత చర్యలు చేపట్టినందుకు) ఈసీ నేషనల్ స్పెషల్ కేటగిరీ అవార్డు ప్రకటించింది. వృత్తిలో తన నిబద్ధతను చాటుకున్నందుకు గాను ...

సివి ఆనంద్‌కు అరుదైన గౌరవం: ఈసీ ప్రత్యేక అవార్డు   Oneindia Telugu
సీవీ ఆనంద్‌కు జాతీయ పురస్కారం   Telangana99

అన్ని 6 వార్తల కథనాలు »   


Andhraprabha Daily
   
పాత విధానాలు కొనసాగిస్తా సౌదీ కొత్త రాజు సల్మాన్‌   
Andhraprabha Daily
రియాద్‌: పూర్వీకులు పద్దతులు కొనసాగిస్తానని సౌదీ అరేబియా కొత్త రాజు సల్మాన్‌ బిన్‌ అబ్దుల్లా అజిజ్‌ అల్‌ సౌద్‌ స్పష్టం చేశారు. దాదాపు రెండు దశాబ్ధాల పాటు సౌదీని పరిపాలించిన 90 ఏళ్ల అబ్దుల్లా మృతితో నూతన రాజుగా సాల్మాన్‌ బాధ్యతలు స్వీకరించారు. జాతీయ టెలివిజన్‌ చానెల్‌లో ఆయన మాట్లాడుతూ సౌదీ అరేబియా స్థాపించినప్పటి నుంచి ...

సౌదీ రాజు అబ్దుల్లా మృతి   సాక్షి

అన్ని 22 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కస్టడీకి ఉగ్రవాది సల్మాన్.. హైదరాబాద్ టెక్కీ గత చరిత్ర ఇదే...   
వెబ్ దునియా
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్, సిరియా ఉగ్రవాద సంస్థకు చెందిన తీవ్రవాది సల్మాన్ మొహియుద్దీన్ ను శంషాబాద్ ఆర్‌జీఐఏ పోలీసులు గురువారం తమ కస్టడీకి తీసుకున్నారు. రాజేంద్ర నగర్ కోర్టు ఆదేశం మేరకు చర్లపల్లి జైలు నుంచి అతడిని అదుపులోకి విచారిస్తున్నారు. అయితే, ఎమ్మెస్ పట్టభద్రుడైన సల్మాన్... ఐఎస్‌ఐఎస్‌లో చేరడానికి దుబాయ్ మీదుగా సిరియా ...

ఉగ్రవాది సల్మాన్‌ను ప్రశ్నిస్తున్న పోలీసులు   Andhrabhoomi
పోలీస్‌ కస్టడీలోకి సల్మాన్‌ మొయినుద్దీన్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పోలీసుల కస్టడీకి సల్మాన్   సాక్షి
Teluguwishesh   
అన్ని 9 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
డెస్క్‌టాప్‌ పై వాట్స్‌యాప్ సేవలు ప్రారంభం...!   
వెబ్ దునియా
అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన మొబైల్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్స్‌యాప్ ఇకపై డెస్క్‌టాప్‌, పర్సనల్ కంప్యూటర్లలో కూడా సంచలనం సృష్టించనుంది. ఈ కొత్త సేవలను గురువారం నుంచి అమలులోకి తెచ్చారు. ఇన్నాళ్లు ఫోన్ల ద్వారా మాత్రమే వాట్స్‌యాప్ మెసేజ్‌లు పంపుతూ వచ్చిన వారు ఇక నుంచి కంప్యూటర్ల ద్వారా కూడా పంపుకోవచ్చు. ఇటీవల మొబైల్ ...

ఇక కంప్యూటర్లలో వాట్స్‌యాప్   తెలుగువన్
ఇక డెస్క్‌టాప్‌పై వాట్సప్   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
భారతదేశంలో ముస్లిం జనాభా... 24 శాతం పెరిగింది...   
వెబ్ దునియా
భారతదేశంలో ముస్లింల జనాభా ఏడాదికేడాది పెరుగుతూ వస్తోంది. 2001 -2011 జనాభా లెక్కల ప్రకారం పదేళ్ల కాలంలో భారతదేశంలో ముస్లింల సంఖ్య 24 శాతం పెరిగింది. అయితే జాతీయ జనాభా వృద్ధిరేటు మాత్రం 18 శాతం మాత్రమే కావడం గమనార్హం. దీంతో దేశ జనాభాలో ముస్లింల శాతం 13.4 నుంచి 14.2కు చేరిందని సమాచారం. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ...

దేశంలో భారీగా పెరిగిన ముస్లింల జనాభా   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言