2015年1月21日 星期三

2015-01-22 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
స్వైన్‌ఫ్లూతో మరో ఇద్దరి మృతి   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో స్వైన్ ఫ్లూతో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. స్వైన్‌ఫ్లూ లక్షణాలతో బాధపడుతూ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టోలీచౌకీకి చెందిన అజ్మత్ సుల్తానా(55) బుధవారం ఉదయం మృతిచెందింది. నగర శివార్లలోని శివరాంపల్లి ప్రాంతానికి చెందిన 56 ఏళ్ల మహిళ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం రాత్రి ...

స్వైన్‌ఫ్లూపై యుద్ధం ప్రకటించిన సర్కారు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
స్వైన్‌ఫ్లూతో 19మంది మృతి, అదుపులో: కేసీఆర్, జాగ్రత్తపడిన బాబు   Oneindia Telugu
స్వైన్ ఫ్లూపై డోంట్ వర్రీ... ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా...   వెబ్ దునియా

అన్ని 115 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
దేశవ్యాప్తంగా ఒకే ఒక్కడు   
Namasthe Telangana
హైదరాబాద్: తెలంగాణ పోలీసు మరోసారి శభాష్ అనిపించుకున్నాడు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో అక్రమార్కులపై ఉక్కుపాదం మోపి ధనప్రవాహానికి అడ్డుకట్ట వేసిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు అరుదైన పురస్కారం దక్కింది. 2014లో బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్‌కు (ఉత్తమ ఎన్నికల సంబంధిత చర్యలు చేపట్టినందుకు) కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఆయనకు ...

సీవీ ఆనంద్‌కు జాతీయ పురస్కారం   సాక్షి
సైబరాబాద్ కమిషనర్ ఆనంద్‌కు అవార్డు   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


Vaartha
   
రేవంత్ రెడ్డి హాజరుకావాలి: నాంపల్లి కోర్టు   
సాక్షి
హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మార్చి 30న వ్యక్తిగతంగా హాజరుకావాలని నాంపల్లి కోర్టు బుధవారం ఆదేశించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ పరువుకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారని కొందరు న్యాయవాదులు రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి ఛార్జిషీటు దాఖలు చేశారు.
కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై కేసు   Vaartha
టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
గప్ చుప్... గే మర్డర్..! ఛేదించిన పోలీసులు.   
వెబ్ దునియా
గే.. సంస్కృతికి ఇఫ్పుడిప్పుడు వెలుగులోకి వస్తోందేగానీ గుట్టు చప్పుడు కాకుండా ఎప్పటి నుంచో జరుగుతున్న తంతే.. డబ్బు ఎరగా చూపి ఓ యువకుడిని గే.. గా మార్చి.. వేధించడంతో ఆ యువకుడు హంతకుడుగా మారిపోయాడు. తోటి గేను చంపేశాడు. విజయనగరం జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. పాఠశాలలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ ఆర్ సాంబశివరావుకు ...

ప్రాణం తీసిన స్వలింగ సంపర్కం   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
యువతిపై అత్యాచారం.. ఆపై యాసిడ్ దాడి   
Andhrabhoomi
గజ్వేల్, జనవరి 21: మెదక్ జిల్లా గజ్వేల్ మండల పరిధిలోని దిలాల్‌పూర్‌లో ఓ యువతిపై అత్యాచారం జరిపి అనంతరం యాసిడ్ పోసి హత్యాయత్నం జరిగింది. ఈ సంఘటన బుధవారం సాయంత్రం వెలుగు చూసింది. ఈ సంఘటనకు సంబంధించి బాధితులు, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. దిలాల్‌పూర్ గ్రామానికి చెందిన 32 ఏళ్ల మహిళను మంగళవారం రాత్రి ధర్మారెడ్డిపల్లికి ...

మహిళపై అత్యాచారం చేసి యాసిడ్ పోశారు!   సాక్షి
మహిళపై సామూహిక అత్యాచారం   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
విభేదాల వలయంలోపైలాన్‌   
Andhraprabha Daily
కృష్ణా, కెఎన్‌ఎన్‌ బ్యూరో : గతంలో తేదేపా అధి నేత చంద్రబాబు నాయుడు చేసిన మీకోసం పాదయా త్రకు గుర్తుగా కృష్ణా జిల్లా, పరిటాలలో నిర్మించిన 117 అడుగుల పైలాన్‌ను అక్కడి నుంచి మార్చే విషయం లో తేదేపా వర్గాల్లో విభేదాలు చోటుచేసుకున్నట్లు క ని పిస్తోంది. పరిటాల గ్రామంలో ఉన్న పైలాన్‌ను కేసినేని నాని ఇటీవల హైవే కూడలిలో ఆంజనేయస్వామి భారీ ...

ఉమా vs నాని   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
హెల్ప్ ప్లీజ్!: ప్రేమ్‌జీతో చంద్రబాబు, టాప్ సీఈవోలతో బిజీ (పిక్చర్స్)   
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్‌లో రెండో రోజు పర్యటిస్తున్నారు. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొని చంద్రబాబు ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలను ఆయన ఆహ్వానించారు. ఈ సందర్భంగా విప్రో చైర్మన్‌ అజీం ప్రేమ్‌జీతో చంద్రబాబు ...

సోలార్‌ కంపెనీలను ఏపీకు ఆహ్వానించిన చంద్రబాబు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
దావోస్‌లో చంద్రబాబు.. : పెట్టుబడుల కోసం పడరాని పాట్లు!   వెబ్ దునియా
నేటి నుంచి డబ్ల్యూఈఎఫ్ సదస్సు   Namasthe Telangana
Andhraprabha Daily   
అన్ని 18 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అశ్రునయనాలతో ఎల్కోటికి వీడ్కోలు   
సాక్షి
ఊట్కూర్ : అశ్రునయనాలతో మాజీ మంత్రి ఎల్కొటి ఎల్లారెడ్డి అంత్యక్రియలు స్వగ్రామంలో నిర్వహించారు. ఈనెల 6న మాజీ మంత్రి ఎల్కొటి ఎల్లారెడ్డి ఊట్కూర్‌లోని తన స్వగృహంలో బాత్‌రూమ్‌లో కిందపడ్డాడు. దీంతో అయన తలకు బలమైన గాయాలై కోమాలోకి వెళ్లగా కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించగా మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
ప్రభుత్వ లాంఛనాలతో మాజీ మంత్రి ఎల్లారెడ్డి అంత్యక్రియలు   Andhrabhoomi
మాజీమంత్రి ఎల్లారెడ్డి ఇకలేరు... టీ సీఎం కేసీఆర్ సంతాపం!   వెబ్ దునియా
మాజీమంత్రి ఎల్లారెడ్డి కన్నుమూత: కెసిఆర్ సంతాపం   Oneindia Telugu

అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మద్యం మత్తులో పోలీసులపై దాడి చేసిన మాజీ ఎంపీ కుమారుడు.. అరెస్టు!   
వెబ్ దునియా
హైదరాబాద్, పంజాగుట్టలో మాజీ ఎంపీ కుమారుడు ఒకరు పూటుగా మద్యం సేవించి హల్‌చల్ సృష్టించాడు. అతనిని పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై దాడికి దిగాడు. దీంతో అతనిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. మంగళవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే మాజీ ఎంపీ కుమారుడు మంగళవారం మీల్స్ పార్శిల్ విషయంపై హోటల్ సిబ్బందితో ...

మద్యం సేవించి పట్టుబడ్డ మాజీ ఎంపీ సురేష్‌షెట్కర్‌ తనయుడు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మద్యం మత్తులో పోలీసులపై దాడికి యత్నం   Namasthe Telangana
మద్యం మత్తులో మాజీ ఎంపీ కుమారుడు హల్ చల్ !   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
విశాఖ ఉత్సవ్: ప్రభుత్వానికి సిరివెన్నెల నో చెప్పారా?   
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించనున్న విశాఖ ఉత్సవ్ 2015 కోసం థీమ్ సాంగ్ రాసేందుకు ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి నిరాకరించినట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ ఉత్సవం కోసం థీమ్ సాంగ్ రాయాలని నిర్వాహకులు సిరివెన్నెలను సంప్రదించారని చెబుతున్నారు. విశాఖ ఉత్సవ్: ప్రభుత్వానికి సిరివెన్నెల నో చెప్పారా ...

పాట రాసేందుకు నిరాకరించిన సిరివెన్నెల   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言