2015年1月14日 星期三

2015-01-15 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
కేంద్ర మంత్రి నఖ్వీకి ఏడాది జైలు... వెంటనే బెయిల్‌   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీకి ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్‌ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. గత లోక్‌సభ ఎన్నికలప్పుడు పోలీసు స్టేషన్‌ ముందు నిషేధపు ఉత్తర్వులను ఉల్లంఘించి ప్రదర్శనలు జరిపినందుకు న్యాయమూర్తి మనీష్‌ కుమార్‌ బుఽధవారం నఖ్వీకి ఈ శిక్ష విధించారు. ఐపీసీ, సీఆర్‌పీసీలోని వివిధ సెక్షన్ల కింద నఖ్వీని దోషిగా తేల్చారు.
కేంద్రమంత్రి నఖ్వీకి ఎదురుదెబ్బ   Andhraprabha Daily
కేంద్ర మంత్రికి జైలు.. వెనువెంటనే బెయిలు..   Teluguwishesh
నఖ్వీకి ఏడాది జైలు శిక్ష: వెంటనే బెయిల్ మంజూరు!   వెబ్ దునియా
సాక్షి   
Oneindia Telugu   
Andhrabhoomi   
అన్ని 10 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
సల్మాన్‌కు సుప్రీంలో చుక్కెదురు   
సాక్షి
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు చుక్కెదురైంది. వన్యప్రాణులను వేటాడిన కేసులో ఐదేళ్ల జైలు శిక్షను నిలుపుదల చేస్తూ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసును చట్టప్రకారం మళ్లీ విచారించాలని పేర్కొంది. 'సల్మాన్ విదేశాలకు వెళ్లేందుకు ఇబ్బంది అవుతుందన్న కారణంతో శిక్షపై స్టే విధించడం సరికాదు.
కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్‌కు ఎదురుదెబ్బ   Andhrabhoomi
సుప్రీంలో సల్మాన్ కు ఎదురుదెబ్బ   Namasthe Telangana
జింకల వేట కేసు.. సల్మాన్‌కు చుక్కెదురు   Andhraprabha Daily
వెబ్ దునియా   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
News4Andhra   
అన్ని 21 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అవినాష్‌ చందర్‌కు ఉద్వాసన   
Andhraprabha Daily
న్యూఢిల్లి : రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) కొత్త అధ్యక్షునిగా అణు శాస్త్రవేత్త్త శేఖర్‌ బసు నియమితులయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ వర్గాలు బుధవారం ఈ విషయం తెలిపాయి. భాభా అణుశక్తి కేంద్రం అధ్యక్షునిగా ఉన్న శేఖర్‌ బసు భారత నౌకాదళంలోని అరిహంత్‌ తరహా జలాం తర్గాములలోని అణు వ్యవస్థల అను సంధానంలో కీలకపాత్ర పోషిించారు. డీఆర్‌డీఓ ...

డీఆర్‌డీవో ఛైర్మన్‌ అవినాష్‌కు ఉద్వాసనపలికిన కేంద్రం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
డీఆర్‌డీఓ చైర్మన్‌కు ఉద్వాసన   Andhrabhoomi
డీఆర్‌డీవో చీఫ్‌గా యువ అధికారి: పారికర్   Namasthe Telangana

అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అదృష్టం లేకనే.. గవర్నర్‌గిరీ రాలే: ఎమ్మెస్‌   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అదృష్టం లేకే..తనకు గవర్నర్‌ పదవి వరించలేదని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణరావు(ఎమ్మెస్‌) అన్నారు. బుధవారం బంజారాహిల్స్‌లో ని తన ఇంట్లో 83వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. కాంగ్రెస్‌ నేతలు పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, కేవీపీ రామచంద్రరావు తదితరులు హాజరై..ఆయనకు అభినందనలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళను తొలగించండి   TV5
'అదృష్టం లేదు ... గవర్నర్ గిరి రాలేదు'   సాక్షి
కాంగ్రెస్‌ని ప్రక్షాళన చేస్తేనే తెలంగాణాలో పార్టీకి మనుగడ : పాల్వాయి గోవర్ధన్   వెబ్ దునియా

అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
గంగానదిలో 100 మృతదేహాలు   
సాక్షి
లక్నో/వున్నావ్: ఉత్తరప్రదేశ్‌లోని గంగానదిలో గత రెండు రోజుల్లోనే వందకు పైగా మృతదేహాలు బయటపడ్డాయి. వున్నావ్ జిల్లా సఫీపూర్ ప్రాంతంలోని పరియార్ ఘాట్ సమీపంలో మంగళవారం నాడు 30 మృతదేహాలను స్థానిక అధికారులు వెలికితీయగా.. బుధవారం నాడు మరో 70 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ సౌమ్యా అగర్వాల్ తెలిపారు. మొత్తం 104 ...

ఆశ్చర్యం: గంగానదిలో తేలిన వందకుపైగా శవాలు   Oneindia Telugu
గంగానదిలో తేలిన 100 మృతదేహాలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గంగానదిలో అన్ని మృతదేహాలా   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బ్రహ్మ   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ)గా హరిశంకర్‌ బ్రహ్మ నియమితులయ్యారు. దీంతో వరుసగా రెండోసారి 1975బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌ ఐఏఎస్‌కే అవకాశం దక్కినట్లయింది. గురువారం రిటైర్‌ కానున్న ప్రస్తుత సీఈసీ వీరవల్లి సుందరం (వీఎస్‌) సంపత్‌ కూడా ఇదే బ్యాచ్‌ ఏపీ కేడర్‌ ఐఏఎస్‌ అధికారే. అసోం రాష్ట్ర వాస్తవ్యుడైన హెచ్‌.ఎస్‌.బ్రహ్మ ఉమ్మడి ఏపీలో ...

కొత్త ఎన్నికల ప్రధానాధికారిగాబ్రహ్మ   Andhraprabha Daily
ఎన్నికల ప్రధాన కమిషనర్ గా హెచ్ ఎస్ బ్రహ్మ!   సాక్షి
తదుపరి సీఈసీగా హెచ్‌ఎస్ బ్రహ్మ   Namasthe Telangana

అన్ని 9 వార్తల కథనాలు »   


పోలీస్‌స్టేషన్‌పై ఆర్మీ జవాన్ల దాడి   
సాక్షి
నాసిక్: మహారాష్ట్రలోని ఉపానగర్ పోలీస్‌స్టేషన్‌పై ఆర్మీ జవాన్లు బుధవారం విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్టేషన్ ఆవరణలో తమ వాహనాన్ని పార్కింగ్ చేసుకోవడానికి మంగళవారం రాత్రి పోలీసులు అనుమతించకపోడంతో దాదాపు 150 మంది జవాన్లు బుధవారం ఉదయం పోలీస్‌స్టేషన్‌పై దాడి చేశారు.
పోలీసులు, సైనికుల మధ్య ఘర్షణ   Andhrabhoomi
ఆర్మి జవాన్లు పోలీస్ స్టేషన్ ను ధ్వంసం చేస్తారా!   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
సోనియా.. ఇక దయచెయ్   
తెలుగువన్
కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్ సోనియాగాంధీకి భలే సలహా ఇచ్చాడు. ఇక సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి పదవి నుంచి తప్పుకోవాలని సూచించాడు. అధ్యక్ష పదవి నుంచి తప్పుకుని పార్టీకి సలహాదారుగా మాత్రమే వుండాలని చెప్పాడు. మామూలుగా అయితే ఈ మాట అన్నందుకు దిగ్విజయ్‌సింగ్‌ని పార్టీ నుంచి తరిమేసేవారే.. కానీ ఈ మాట పక్కనే ...

రాహుల్ పార్టీ పగ్గాలు చేపట్టేనా   News Articles by KSR
తప్పుకోవాలని సోనియాకు దిగ్విజయ్ సలహా!   సాక్షి
ఎన్‌డిఎ వైఫల్యాలపై దేశవ్యాప్త ఉద్యమాలు   Vaartha
Andhrabhoomi   
Namasthe Telangana   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 20 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
2574మంది: ఉద్యోగుల తొలగింపు పుకార్లపై టీసీఎస్ సాఫ్టువేర్ కంపెనీ   
Oneindia Telugu
హైదరాబాద్: తమ సంస్థలో ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగిస్తున్నారంటూ ఇటవీల సామాజిక అనుసందాన వెబ్ సైట్లలో వచ్చిన పుకార్లను ప్రముఖ సాఫ్టువేర్ కంపెనీ టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) ఖండించింది. ఇప్పటి వరకు 2,574 మందిని మాత్రమే ఉద్యోగం వీడాలని ఆదేశించామని తెలిపింది. ఈ సంఖ్య మూడువేలకు మించి ఉండబోదని టీసీఎస్ తెలిపింది. ఉద్యోగుల ...

ఉద్యోగుల తొలగింపు పుకార్లపై టీసీఎస్ ఖండన   Namasthe Telangana
టీసీఎస్ : 2500 మందికి ఉద్వాసన   Telangana99
9 నెలల్లో 2574 మందికి టీసీఎస్‌లో ఉద్వాసన   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   


Kandireega
   
ధోనీ నిర్ణయం సరైనదే – కపిల్ దేవ్   
Kandireega
టెస్ట్ మ్యాచ్ ల నుండి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ధోనీ ప్రకటించగానే ఒక్కసారిగా ధోనీ అభిమానులతో పాటు క్రికెట్ ప్రముఖులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ధోనీ నిర్ణయం ఒకవైపు విమర్శలు ఎదురుకుంటూ మరో వైపు ప్రశంసలు కూడా అందుకుంటోంది. ధోనీ తన నిర్ణయానికి పలువురు ప్రముఖులు అభినందనలు అందుకున్నాడు. తాజాగా, మాజీ ఇండియన్ ...

ధోనీ గ్రేట్, చూసి బుద్ది తెచ్చుకోవాలి: కపిల్ సంచలనం   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言