2015年1月14日 星期三

2015-01-15 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
నిమ్మకూరులో బాలయ్య 'భోగి' సందడి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నందమూరి అందగాడు.. హిందూపురం ఎమ్మెల్యే.. బాలకృష్ణ కృష్ణాల్లా నిమ్మకూరులో.. ఇదుగో ఇలా సంక్రాంతి వేడుకలను ఆనందంగా జరుపుకొంటున్నారు. గ్రామస్థులు, అభిమానులతో కలిసి సరదాగా గడిపేస్తున్నారు. బుధవారం ఆయన ఊరిలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో గోదాదేవి కల్యాణవేడుకల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ విడిపోయినా.. తెలుగు మాట్లాడే ...

సొంతూరులో బాబు   Andhraprabha Daily
బాబు ఇక్కడ.. బాలయ్య అక్కడ   News4Andhra
బాలయ్య గ్రీటింగ్స్: వైజాగ్ రైల్వే‌స్టేషన్ కిటకిట(పిక్చర్స్)   Oneindia Telugu
సాక్షి   
News Articles by KSR   
తెలుగువన్   
అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆస్తి కోసం భర్తను హత్య చేయించిన భార్య   
Namasthe Telangana
హైదరాబాద్ : మనీ కోసం ఓ మహిళ కట్టుకున్న భర్తను కిరాతకంగా హత్య చేయించిన ఘటన నగరంలో కలకలం రేపింది. ముషీరాబాద్ ఠాణా పరిధిలో గత నెలలో జరిగిన ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టిన సెంట్రల్ జోన్ పోలీసులు కోట్ల రూపాయల ఆస్తి దక్కించుకోవడానికి సుఫారీ గ్యాంగ్‌తో ఓ మహిళ తన భర్తను హత్య చేయించిందని తేల్చారు. ఆమెతో పాటు ఆమె ప్రియుడు, సుఫారీ ...

ప్రియుడి మత్తు... ఆస్తితో అవసరాలు... భర్తను హత్య చేయించిన భార్య   వెబ్ దునియా
బిటెక్ విద్యార్థితో అఫైర్: భర్త హత్యకు కిరాయి హంతకులు   Oneindia Telugu
భార్యే చంపించింది   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


Palli Batani
   
తిరుపతి టీడీపీ అభ్యర్థిగా సుగుణమ్మ... 70 వేల మెజార్టీ టార్గెట్   
Palli Batani
చిత్తూరు జిల్లా తిరుపతి అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో తేదేపా తన అభ్యర్థిగా సుగుణమ్మను ప్రకటించింది. దివంగత మాజీ ఎమ్మెల్యే మున్నూరు వెంకటరమణకు సుగుణమ్మ భార్య. అనారోగ్యంతో బాధపడుతూ వెంకటరమణ కొద్ది రోజుల క్రితం మృతి చెందారు. ఈ స్థానానికి ఫిబ్రవరి 13న ఉపఎన్నిక జరగనుంది. సంక్రాంతి సంబరాలను జరుపుకునేందుకు సొంత ...

తిరుపతి అభ్యర్థి సుగుణమ్మ   Andhrabhoomi
స్వగ్రామంలో సీఎం సంబరాలు   సాక్షి
తిరుపతి టిడిపి అభ్యర్ది ఎంపిక   News Articles by KSR
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
వెబ్ దునియా   
అన్ని 12 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
చిందేసిన చంద్రన్న!   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తిరుపతి, జనవరి 14(ఆంధ్రజ్యోతి): 'తెలుగువారికి సంక్రాంతి పెద్ద పండగ. ఈ సంప్రదాయాన్ని తరతరాలకు కొనసాగిద్దాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఈ పండగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలి. నూతన శక్తిని ప్రసాదించాలి. మూడు రోజుల పాటు జరిగే ఈ పండగను తెలుగువారంతా కుటుంబ సభ్యులతో కలిసి ...

సంబరాల చంద్రబాబు   Andhrabhoomi
సొంత ఊళ్లో చంద్రబాబు, ఫాంహౌస్ లో కేసీఆర్   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


కాంగ్రెస్‌లో చేరిన కేసీఆర్ అన్న కూతురు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు రాజకీయంగా, వ్యక్తిగతంగా అభద్రతా భావముందని ఆయన అన్నకూతురు రేగులపాటి రమ్య వ్యాఖ్యానించారు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో బుధవారం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రమ్య మాట్లాడుతూ.. రాజకీయ అభద్రత వల్లనే ఇతర పార్టీల నుంచి చేరికలు ప్రోత్సహిస్తున్నాడని ...

హరీష్‌.. అనుచిత వాఖ్యలు తగదు   Andhraprabha Daily
కాంగ్రెస్‌లోకి కేసీఆర్ అన్న కూతురు   తెలుగువన్
కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న కేసీఆర్‌ అన్న కూతురు రమ్య   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భోగి పండుగలో విషాదం: మహిళ మృతి, పల్సర్‌కు నిప్పు!   
వెబ్ దునియా
భోగి పండుగలో విషాదం చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా భోగి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని తడ మండలం తడ కండ్రిగ భోగి వేడుకల్లో మహిళల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఓ మహిళ మృతి చెందింది. భోగి మంటల సందర్భంగా నెలకొన్న ఘర్షణ నేపథ్యంలో మహిళల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో మునెమ్మ అనే మహిళ మృతి ...

భోగి ఘర్షణ, మహిళ మృతి: పల్సర్‌కు నిప్పు   Oneindia Telugu
భోగిమంటలు- మహిళల కొట్లాల- ఒకరి మృతి   News Articles by KSR
భోగి వేడుకలో ఘర్షణ, మహిళ మృతి   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అదృష్టం లేకనే.. గవర్నర్‌గిరీ రాలే: ఎమ్మెస్‌   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అదృష్టం లేకే..తనకు గవర్నర్‌ పదవి వరించలేదని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణరావు(ఎమ్మెస్‌) అన్నారు. బుధవారం బంజారాహిల్స్‌లో ని తన ఇంట్లో 83వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. కాంగ్రెస్‌ నేతలు పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, కేవీపీ రామచంద్రరావు తదితరులు హాజరై..ఆయనకు అభినందనలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళను తొలగించండి   TV5
'అదృష్టం లేదు ... గవర్నర్ గిరి రాలేదు'   సాక్షి
కాంగ్రెస్‌ని ప్రక్షాళన చేస్తేనే తెలంగాణాలో పార్టీకి మనుగడ : పాల్వాయి గోవర్ధన్   వెబ్ దునియా
News Articles by KSR   
అన్ని 8 వార్తల కథనాలు »   


శీతల భూతం   
సాక్షి
జిల్లావాసులను శీతల భూతం వణికిస్తోం ది.. మూడు రోజుల వ్యవధిలో 14 మంది మృతిచెందారు. సోమవారం నలుగురు.. మంగళవారం ఇద్దరు.. బుధవారం 8 మంది చలి తట్టుకోలేక చనిపోయూరు. - చెన్నారావుపేట/మహబూబాబాద్ చెన్నారావుపేట/మహబూబాబాద్ రూరల్/మరిపెడ : చలి ప్రభావంతో పండుటాకులు రాలిపోతున్నారు. చలి ప్రతాపం తో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఎనిమిది మంది ...

వరంగల్‌లో చలి తీవ్రతకు ముగ్గురు వృద్ధులు మృతి   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
తెలుగులో ప్రధాని మోదీ శుభాకాంక్షలు   
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పలు రూపాల్లో పండుగలు నిర్వహిస్తున్న దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాంతీయ భాషల్లో శుభాకాంక్షలు తెలియజేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ మేరకు బుధవారం ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో ...

ప్రధాని.. గవర్నర్‌.. సీఎం చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ట్విట్టర్లో పవన్ సంక్రాంతి శుభాకాంక్షలు.. తోటలో..?   వెబ్ దునియా
తెలుగు ప్రజలకు మోడీ, పవన్, జగన్ శుభాకాంక్షలు   Oneindia Telugu
Andhrabhoomi   
Namasthe Telangana   
అన్ని 24 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పొన్నాలకో హఠావో.. కాంగ్రెస్‌కో బచావో: శంకరన్న   
వెబ్ దునియా
మాజీ మంత్రి శంకరన్నకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాపై తనకు చాలా పట్టున్నట్లు చెప్పుకొంటారు. కానీ మొన్న జరిగిన కంటోన్మెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అతి కష్టం మీద ఒకే ఒక సీటు దక్కించుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే శంకర్రావు ఓటిమికి పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యే బాధ్యత వహించాలని విమర్శిస్తున్నారు. బాధ్యత వహించాలని ...

శంకర్ రావుకి ఇంకా పదవీ వ్యామోహం తగ్గలేదా?   తెలుగువన్
పొన్నాల ను తప్పిస్తే కాంగ్రెస్ బాగుపడుతుందా   News Articles by KSR
'పొన్నాలకో హఠావో.. కాంగ్రెస్‌కో బచావో'   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言